UNIVERSAL LIBRARY
OU 206050
Advddl | IvVSdAIAINN
OSMANIA UNIVERSITY LIBRARY
Call క్ 5 | Accession No.Y.G 1 గర | hor) AN స; ౧౭ము లయుడు ne రాజై వర్త
Title గు ల్ గంగా థల ముం షీ
This book should be returned bn or before the date last marked below.
కం చా చలకానలుననునానంచమాయుయాయానుపతానాననా చయాయాంచావనుడామయయాల చండ. వ లా గల ei ie, bli sia Aa, Gene న ద. స చ. దం
1111111110111111411111111111111111114111111111111) 111111111111111111111111111111111111111111111111111111111)
TELUGU SAHITYA కష గ SERIES: 1
Editad by Prof R. SUBBA RAO vend Uses ir
NAVA RASA GANGADHARA
A TELUGU RENDERING WITH COMMENTARY CF PANDITARAJA JAGANNATHA'S RASA GANGADHARA
BY SAHITYA VIDYA PRAVEENA
J. MADHAVA RAMA SARMA, VICE-PRINCIPAL, SANSKRIT COLLEGE, TENALI.
NAVYA SAHITYA PARISHAT
జ GUNTUR ~
ట్రీ tia £2
వ న న న న హా ర...
1111111141111111111111111111111111111111111111111141111111111111111111111110041411111111111111014111119
నవ ర సగం గాద.రము
MIM Te -
శ. JERR SR IPI
అంతో
నవరస గంగాధర ము
క ల మై న A UN రా దయా దనాలాో
ళో అంత”
ప్రథ మాననము
శ్రీ) జగన్నాధ పండితరాయల రసగంగాధరమునకు అనువాదము
సాహిత్య విద్యా ప్రవీణ జములమడక మాధవ రామ శర మయో అ ఉ పాధ్యముడు, సంస్కృత కళాళాల, తెనాలి
నవ్య సాహిత్య పరిషత్తు ~~ గుంటూరు PY)
నివేదనము
పూజ్య శ్రీ) చరణుల చరణసీమా సేవలో సముల్లాసము పొంది స్వాత్య సమావేశము సంపాదించిన సాహిత్య (శ్రీభావనాఫలముగా స్వరూపలాభము కాంచిన నవ రన గ౦గాధరమును
అ స్త ద్దురువ ర్యు లు బహ వేదమూూా ర్తి, మహామహో పాధ్యాయ, కలా ప్రపూర్ణ, వై యాకరణసార్యభావు, సర్యతంత్ర, స్వతంత్ర,
(శీ తాతా సుబ్బరాయ శాన్తి పాదుల సదయవత్సల నం చతురసాహితీ se
న
స్స స్తున్నాను
ప్రథమ మువ్రణము : జూలై! ౧౯౮౪౨
శ్రీ కుం చా లత్మీనరసయ్య గారి చే బెజవాడ: ఆంధగ్రంథాలయ
ముదాశాల లో ము ది త ము శ శ్
వాగ్గేవతా దీన్యతు ! జయపురమహారాజా శ్రిత, రాజ్యా న్పర్గత సకలనంస్కృృుత విద్యాలయ నిరీక్న్షక' 8, సంస్కృత రత్నాకర పత్రికా న రసగంగాధర వ్యాఖ్యాతా కవిశిరోమణి, సాహి వాత్యాచార్య, పండిత భట్ట (శ్రీ మధురానాథ శాస్త్రీ ఆశ౦సా
రసో యత్ర, వ్యకో విలసతి వివికో గుణగణో
లభ స్తే. లంకారా అవీ చ వికలంకా మిహ రుచమ్
పటుప్రైాఢ స్ఫీ తాక్షరభరపరీ తా ప్రతిపదం
విమర్శవ్యాసంగా జ్ఞయతి రసగంగాధరగవీ.
రసగంగాధరనామ్న॥ో పండిత రాజ్ శ్థకావ్యమిామాంసా
వ్యాఖ్యాతా బళ! బవాుుభా వసుధాయాం సంస్కృ తాదివాగ్గుం భె; కింతు ౫ గ్రంధ నిబంధు శశగిరాఒసౌ పురా న చావిరభూత్
సా న్యూసతా నిర నా మాధవరాయాఖ్యపండి తే నాాద్య, సో
మాధవరాయబుధేండ్రా దవిందత యో హీ సాంద్ర, మాంధ గరమ్ రసగంగాధరనామా విబుధానా మావిభాతు గుంభో= యమ్,
పండిత రాజేన కృతో మాధవరాజేన యోజితీః సంగిరా గుంభనగుణా రమందః సందర్భోయం చిరం జయతు !
ఇ త్యాశా స్తే జయపురమహీమ హేన్దేణ మానితో ఒ.నుకులమ్ U జయపుర సంస్కృతే విద్యా కేంద్రాధ్యాపక పదం చిరా దుపయకొః స_న్గంజునాథనామా సుకవిశిరోముణిప చేన పరిచయ డేవక్ట్యపావ్యా భట్ల శ్రీ మధురానాథ స్ రాకా wal
సంస్కృత సాహిత్య నదనమ్ భట్ట-గాన్డెన్ ; రెసిడెన్సీ రోడ్, జయప్రూర్
౧౭. A. ౧౯౮౨,
శ్రీ హరిః “ భారతీయథధ రతి సంపాదకః, హిందీ రసగంగాధర కరా 9 సాహి త్యాచార్య, శుక నలా లంకార $ పండిత పురుషోత్తమ శర్మా చతుర్వేదీ.
శుభా శంసనమ్. అమన మానన ముదీరయ న గో ల 0 పల్ స్రౌఢి పకర్ళ ౦ పరమం భోజ న ర్ట సద్విద శ్రసాహిత్యవిడాం సమాే జయ ని ఆ పర్ణిత రాజవాచ?,
రసగంగాధరనామ్న తాసు (పథిలైవ కావ్యమామాంసా సేయం నాగరభాపా నరం మయా ప్రాపితా పూర్వమ్.
సం పతి తస్యాః శ్రీమనాధవరాయేణ సూరిణా విహితః లో బాధ అవలం బ్యాం ద్రగిరం స్తా దనువాత్యోయం చిరంజీవీ.
మేయో కాలేజ్, అజమేర్, రాజపుటానా, అధిక జ్యేష్ట కృష్ణా తృతీయా, భౌమువాసరః
థి నం, ౧౯౯ న్ త్త ౨౭ ౬, ౧౯౮౨ $ WU శ
ప్రస్తావిక
అలం౦ కార శ్వాస్త్రవీథిళో జగన్నాథ పండికరాజకృత రసగం౦గాధరము అధి కారిక మైన చరమ గంథమని వేత్తల అభిపాాయము. జగన్నాథుడు ఆంధ్రుడు. గో దావరీ ప్రాంత నివాసి, తండ్రి పీరుభట్టు. తల్లి (శ్రీలక్ష్మీ, ఆమలా పురము తాలూ కాలోని ముంగండ అగ్రహారము వీరి న్వ గ్రామము. .6పండిత రాజు” ఢిల్లీళ్వ్యర దత్తమైన విద్వద్భిరదము. జ న్గనామము 6జగన్నా గుడు," అసఫవిలాస ప్రారంభములో “తెలంగ కులావరం సేన పండిత. జగచ్నా థేని అనీ వ్రానీకొని నాడు. న్నన వంశస్థులు వేగినాటివారని ప్రతీతి. శ్రీకలపత్రిమిశ్రు డత జగన్నాథ శిమ్యడు తెలంగ చెల చాటిద్విజి అని వ్వనినాడు. వీరింటి పే కేమో స్పష్టము కాలేదు. కులపత్తిమి థీళూలధరి ఆని విశేషించినాడు. (త్రిరిళకూలి ఆనునది (ము కా_మల)”కు సంస్క్యాతీకరణ మేమా !
{ జగ న్నా నుని వంశము విద్వదాలవాలము. జగన్నాథభునితండ్రి పేరుభట్టు, బహుశా స్త్ర
పఠనము కావించిన మవహావిద్వాంసుడు. జ్ఞైానేంద్ర, భికువు దగ్గర అహ్వైతము, నుెహాం ద్రుని సమత ౦లో తర్క- శా న్ర్రము, ఖండచేవసన్ని ధిలో పూర్వ మీమాంస అభ్యసించ్ పేకుభట్లు య్ త్తీషడెనాడు. వ్యాకరణశా న్హ్రము మా (త్రము "శేషవీ రేళ్వర పండితుని దగ్గిర వ ట్ట ఈ మవాపండితుని గురుచరణ కస గూ జగన్నా ధుడుకూడా శా స్త్రపకనం వేసి ఉంటాడు. “అస్మర్గురు పండిత వీశేళ్యరాణాం” అని తన మనోరమా కుచమర్హనంలో చెప్పుకొనడంవల్ల తండ్రికి వ్యాకరణశా_స్త్రాధ్యాపకు డైన "శేషవీలేశ్వర పండితుని దగ్గరనే జగన్నాభుడుకాడా శబ్బశాస్త్రము సాంగంగా
ఆధ్యయనము చేనినట్లు స్పన్షము/జగన్నా థుడు వేదాంత న్యాయ పై చెశ్తషిక మీమాంసా వ్యాకరణ సాహీ పాత్యాది శా స్యాలలో మహో విద్వాంసుడని నిరూపించ డానికి ఆయన గ్రంథాలే చాలు.)
అంధులు ఉన్నత శా రా. కోనం కాశీ జెళే అచారం మొన్న మొన్నటి టం. ఉన్నది. కా శీపట్టణం విద్యాకీఠం గా పరశు లం పట సృ్కకాళశించిన దనుట నిర్వివాదాంశము, అడిలోో ఆధ్యయనం కోసం శెళ్ళిన ఆం ధ్రుతు న్వీయ పాండిత్య ప్రకర్ష వల్ల అధ్యాపక ఫీరాలుకూణా అ డర్రమించారు,. ఆందులో ముఖ్యంగా వ్యాక రణ సాహిత్య శాఖలు ఆంధ్రుల యాజమాన్యంలో బహొ కాలం నిలిచి విస్తరించిన వనడానికీ కాడా అవకాళా లున్నవి. తండి, కుమారు లిదరికీ గురువెన వీళే
సో టి యు శ్యరపండీతుడుకూ డా ఆంధ్రు డే అయి ఉం్తాళ మీ యింట వ్యాకరణ
3
కం ఈ ౧౬౧ళలో విజయనగ సామాజ్యంలో ఉష్పృతిల్లిన అంతర్విప్పవ సంతోభంలో జగన్నాధుడు ఆంధధ్ర,దేళము విడిచి ఉర్హరముఖం-గా దిగ్విజయయార్రకు బయలుదేరి ఉ౦టాడ్తు[ జగ న్నాధపండితునికి ఢిల్లీక్వరదర్శనం కలగడానికి కొన్నికథ లున్నాయి* ఈ కథలు కంచికి పోయినా ఆసలు ఆ కాల చరిత్ర సందర్భాలు కొంచెం పరి శీలింతాము. జహాంగీకు పాదుపా సౌందర్య సీయుడనీ, సాహిత్యలం పటుడనీ ప్రతీతి. నూర్జహాన్ సమోహన ప్ర ఫౌవమూ, అసఫఖాన్ రసిక పతిపత్తీ మూలము లుగా ఆనాటి ఢిల్లీద ర్చారు కళాప్రసక్షమ్నులైన రసవద్వినో దాలకు నెలవై అలరారిన దని చర్మిత, అసఫవిలాసంలోని అ భీవర్థాదులను పట్టి చూడగా రనీకుడైన ఆసఫ ఖా నే రసవత్మ_వితాకళానిధి ఐన జగన్నా నికి రాజాస్థ్టానప్ర వేశం ఇప్పించి ఉండు ననడం సమ్మతము, జగన్నాథపండితుడు సాజహాను (పభుత్వ కాలంలో సంవూర్ల సంపశై (భే గా లనుభవించి, దారాతో సాహిత్య సహ వాసము జరిపినట్లు కన్సడు తున్నది, హెజహోను చ్మకవరి జగన్నాథుని సరసాభి రామసాహిత్యనో ష్టికి, విశ్వతో ముఖ మెన విద్వద్వాద క"ళలానికి అలరి పండితరాజ బికుదాన్ని (పసాడింవాడుం ఒకానొక (ప్రచండ విద్వ ద్వాదములో జగన్నాఘుడు కావించిన అద్భుత ఖండన మం౦ండనములకు చకితుడై పండితరాజును రజతనిష్మ_ములతో తులాభారము చేశాడని కూడా వితిహ్యూం ఉన్నది.
పండితఠాజు ఉద్గంథరచనమంతా ఢిల్లీలోనే జరిగిందని చెప్పవచ్చు. మహాకవి భవ భూత్రి “యథాస్ర్రైణామ్ రథా వాచామ్ సాధు ల్వే దుర్దనో జనః ఆని అర్ధోన్ను క్షింగా చెప్పినాడు. కాంఠలపట్ల, కాంతాలంబన్నాలెన కావ్యాలపట్ల కుత్సా స్పవణంగా ఉండడము లోకస్వభావమైతే కావ్య కారకులైన కవులను గురించి శిష్ట దృష్టి మరొక విధంగా ఉంటుందా? దర్శ్శళయ మైన రూపమూ, ప్రదర్శనీయ మైన వాహ ఎప్పు గూనూ ఏదో నిందకు తప్పలేదు. మహాకవి కాళిదాసు యశోముఖాన వ్యభఖిచారపంక త్రలకం అంటింది, శ్రీనాథుని చరిత్ర ఫుటలకు స్వైరవిహారధూమం అలముకొన్నది, మహాభక్తు డైన ధూర్జటి కవికి వారవని తాబాంధవు సంధిల్లింది, ఇలాగే పండితరాజకీ రి కేతనానికికూణా యవళ న్నేహాచ్చి దం తగిలింది. చూడగా విద్వాంసులైనవారు, 'మోతమపతుపాతమైన నివృ త్తిపథాన్ని వదిలి అలంకారభాగ భేయమెన నాగరిక జీవితం నడిపినప్పుడు ఈ అపవాదు తప్పనట్లున్నది, అందునూ, _పా-వీనతను విమర్శించే స్వతంత్రత; నవీనాన్ని ఉత్నాదించే ఉత్సాహం, అందులో ముఖ్యంగా పరంపరా యాతములైన ప్రమాణాలను ప, మేయదృష్టితో చర్చించి సిద్ధాంతాలను తేల్చే పావా సమూ కలిస్తే ఈలాటి వ్యత్యయానికి ఆవ క్రాశర ఎక్కువ, పండిత రాజు బహు శాత్రు పారంగతుడు, ఉత్తమ బై దికకులపసలహతుడు, విశ్లేషించి ఆనుపూర్విక విద్య
ఎలి
శా న్ర్రము తోబుట్టువుగా సర్వసమ్మాన సంపత్తులూ అనుభవించి రాణించి ఉంటుంది, అనూచానంగా తరతరములబడి వ్యాక రణశా స్తా ధ్యయనం వీరింట ఫలోదయం శావించిందని ఊహించవచ్చు. అయితే ( పండితరాజు వ్యాకరణ శా స్తాన్ని “శేపామలఫణితిి అని అపూర్వంగా వ్యపటేశించాడు.] పాణినిముని ఆది శేషుని అవతారమని ప్రతీతి. ఈ శా స్తానికి సిద్ధాంత కారకుడైన భట్టోజి దీషీ తుడు "శేష వీకేళ్వరుని శిష్యుడు. బహుశా స్త్రషారంగతుడైన పేరుభట్టు ఇతని సహో ఛ్యాయి మన పండితరాజుకూడా శబ్దశా స్త్ర తీర్ధవాస సము వీనేశ్వర గురుచరణ ws చేశాడు. ఈ సందర్భ సౌమంజస్యాలను ఒట్టి ఈ ఆంధ్ర, బ్రాహ్మణుల ఇంత కమ కృమంగా సంఛన్న మె శేషఫణి వారనీ లే న క్రమంగా sess కెక్కి_ఉం౦టుం౦ది. ఈ ఆచారం ఆంధ్ర చేళశంలో చిరంతనం-గా వస్తూనే ఉన్నది. వ్యాక రణము వారు, ప్రరాణము వారు, వారణాశివారు, చతు ర్వేదులవారు, ద్విభాష్యము వారు ఇత్యాది గృవానామాలన్నీ ఇలా వచ్చినవే అనడం సెహాతుక మైనది.
జగన్నాధునితం డ్రి చతుళ్ళా స్త్ర మహాపండితుడు. తండ్రి చేత్రిమిదు-గా ఆరితేరిన కుమార పండితుడు వ్యాకరణంకో సం కాళీ శాళ్గ్లాడు, అపరశ్తేసావతారమని "పేరందిన శేషంవారింట శీ శ్ర వీనేళ్వరుని దగ్గిర శబ్దళా స్థా సన్ని సాకల్యంగా చదివాడు. అన కృళముగాని విద్యామద మో, లేక విద్వజ్ఞయ కల్లో జగన్నాధుని గిలిగింతలు పెట్టి ఉంటుంది, ఆ కాలములో జహంగీరు ప ప్రభుత్వం సంఛ్యార కిలో రాణిన్తూ ఉన్నది. జగ న్నా ధపండితుడికి ఢిల్లీద ర్భారులో ప్ర పోయినా అనంత ప్రభావ వి స్ఫృతికోసమెనా జగ న్నాథపండితుకు తప్పక అరబ్బీ, పారనీలను అభ్యసీంచి సముచితకాశలం సాధించి ఉండాలి. లేకపోతే మొగలు చశృవర్తులతో సావాచర్య సంభాషణాది కాలకు అవ కాళం ఉండి ఉండదు. ముఖాముఖి ప్రస్తావన ప్రచోదనం కానిదీ జగన్నాథుని పాండిత్య ప్రకర్ష గాని సంస్కృత
హీత్య న_ర్గరుచిగాని ఢిల్లీళ్వరుల ను ఆకర్షించి ఉండదు. 1. "నిది అంతఃకరణ
పూర్వమెన అభిమాన గారవాలు కుదరడంకూడా దుర్గభము, కాబట్టి జగన్నాధ పండితుడు ఆస్ట ఫా హెధురంధరుడన్న పళంస వా సవమే అయిఉండాలి.
జగన్నాధపండితుడు ఢిల్లీచక్ర వర్తులతో సవాచరించిన కాలము నవ వయస్సని తానే చెప్పుకున్నాడు. క్రి క్ట క, ౧౬౨౦-౧౬౬౦ నుధ్య పండిత రౌజు ఢిల్లీద ర్భారులో
అస్థానక విగా ఉన్నాడని పలువురు పండిత పరిశోధకుల నిధ్జాంకను ఇది అనేక క్ సమంజసముగా కనబడుతున్నది, శథమ--వీంకటపత్రి అ్యనభ్టమయానంతరం
వేళ సనానం జరిగింది. ప కశకాశానికి కాక అలలే Wy
3
క్రీ = ఈ, ౧౬౧౪లో విజయనగ సామ్రాజ్యంలో ఉప్పతిల్లీన అంతర్విప్పవ సంతోభంలో జగన్నాధుడు ఆంధ, బేళము విడిచి ఉ ర్రరముఖంగా దిగ్విజయయాశ్ర కు బయలుటేరి ME a ఢిల్లీక్యరదర్భనం కలగడానికి కొన్నికథ లున్నాయి. ఈ కథలు కంచికి పోయినా ఆసలు ఆ re కొంచెం పరి శీలింతాము. జహాంగీకు పాదుపా సౌందర్య ప్రి, పి యుడనీ, సాహీత్యలం పటుడనీ ప్రతీతి. నూర్జహాన్ సమ్మోహన ప్రభావమా, ఆసఫఖాన్ రసీక ప్రతిప త్రీ మూలము లుగా ఆనాటి ఢిల్లీద ర్చారు కళెపసన క్త కములెన రస సవద్వినో దాలకు 1 "నెలవై అలరారిన దని చరిత్ర అసఫవిలాసంలోని ఆభీవర్థాదులను పట్టి చూడగా రనికుడైన అసఫ ఖా నే రసవత్క్మ_వితాకళానిధి ఐన జగన్నాథునికి రాజాస్థాన ప్రవేశం ఇప్పించి ఉండు ననడం సమ్మతము, జగన్నాథపండితుడు సాజహాను (ప్రభుత్య కాలంలో సంవూర్ల సంపె జై కఫా లనుభవించి, దారాతో సాహి హిత్యసహ వాసము జరీపినట్లు కన్నడ తున్నది, పాజహోను చక్రోవ రి జగన్నాథుని సరసాభిరామసాహిత్యగో్టికి, నిళ్వతో ముఖమెన విద్వద్వాద కొళలానికి అలరి పండితరాజ బవికుడాన్ని [(పసాడించాడుం ఒకానొక (పచండ విద్వ ద్వాదములో జగన్నానుడు కావించిన అద్భుత ఖండన మండనములకు చకితుడై పండితరాజును రజతేనిష్మ_ములతో తులాభారము చేశాడని కూ-డా ఐితివ్యాం ఉన్నది, , పండితఠాజు ఉద్గ)ంథరచనమంతా ఢిల్లీలో నే జరిగిందని చెప్పవచ్చు. మహాకవి భవ భూతి 'యథా స్ర్రిణామ్ తథా వాచామ్ సాధు ల్వే దుర్దనో జనఃి ఆని అర్ధోన్ను కంగా చెప్పినాడు, కాంఠలపట్లు, కాంతాలంబన్నాలెన కావ్యాలపట్ల కుత్సా పృవణం-గా ఉండడము లోకస్వభావమైతే కావ్య కారకులైన కవులను గురించి శిష్ట దృష్టి మరొక విధంగా ఉంటుందా? దర్శనీయ మైన రూపమూ, ప్రదర్శనీయమైన వాహ్మ_ ఎప్పు డూనూ ఏదో నిందకు తప్పలేదు. మహాకవి కాళిదాసు యశోముఖాన వ్యభిచారపంక శలకం అంటింది, శ్రీనాశుని చరిత్ర పుటలకు సై గరవిహారథూమం అలముకొన్నది. మహోభక్తు డైన ధూర్జటి కవికి వారవనితాబాంధవు సంధిల్లింది, ఇలాగే పండిత రాజకీ ర్తి శేతనానికికూడా యవరీన్నేహాచ్చి ద్రం తగిలింది. చూడగా విద్వాంసులైనవారు, 'మోతపత పౌతమైన నివృ త్తిపథాన్ని వదిలి అలంకారభాగ భేయమెన నాగరిక జీవితం నడిపినప్పుడు ఈ అపవాదు తప్పనట్లున్నది. అందునూ, _పా-చీనతను విమర్శించే స్వతంత్రత; నవీనాన్ని ఉఊత్పాదించే ఉత్సావాం, అందులో ముఖ్యంగా పరంపరా యాతములైన వ్ర, మాణాలను ప, మేయదృష్టితో చర్చించి సిద్ధాంతాలను తేల్చే పావా సమూ కలిస్తే ఈలాటి వ్యళ్యయానికి ఆవ ది ఎక్కువ, పండిత రాజు బహు శాస్త్ర సారంగ తుడు, ఉత్తమ శజైదికకుల్తస హతుడు, విశేషించి ఆనుపూర్విక విద్య
ళో
ళో జ Woes న పెపేచ్చు మేచ స _ ; వీనితో ( నో వ్
స సాచ్ళభి' బాధ్యయనము; వినితి పొటు సకల సంప ద్భోగయమెన నాగరకగ్భవాస్థయోగము. వీనిలో ఒక్కొ_క్కా_ టే పండిత వైముఖ్యాన్ని చాలినంత ఊ ద్రేకీంపకల్లినది, ఇవన్నీ సంగుచ్చ మైతే కృష్ణపక్షంలో కాదంబినీ ఫేలనం కాదా ? పండితరాజు జీవితంలో ఈ మహాదో పాలన్నీ సముచ్చయ మైనప్పుడు శిష్టదృష్టి ఎలా ప్రసరిస్తుందో ఊహించవచ్చు. జగన్నాథ పండితుడు ఒకానొక యవన కాంతను వివావామాడి ఆమెలో ఉచచ్చుంఖలంగా జీవితం గడపీనాడని లోకంలో ఒకప్ర,వాదం ఉన్నది. చవాద నిరాధారమైన దని చిరకాలంనుంచి నా విశ్వాసం, ఇప్పుడు మహావిద్యాంసు లనేకులు ఈ నిశ్చయానికే రావడం సంతోష కరము," నా విశ్వాసానికి ఆధారాలుకూడా లేకపోలేదు. యవనీ పండిత రాజ చాంప త్యాన్ని స్థిరకరించే సమ కాలిక ప్రమాణా లేవీ లభిం జ లేదు,యవనీ న్నే హ స్థాపకములు-గా పరంపరాయాతాలైన పద్యాలకు పండిత రాజు గ, లథాలలో ఏమూలా సందుదొరక లేదు, సెగా లపంగి అనేపేరు యవన స్రీలకు సహజంకూ-డా కాదు. నిజంగా లవంగిని, బిల్ల్హణుడు యామిని బేవినివలె (త్రికరణంగా కామించి (ప్రేమానునం౦ధాన వైవల్యాన్ని పొంది ఉన్న శ్లుతే భామినీ విలాసాన్ని లవంగీ విలాసమనే అభిథానించి
ఉండును. పెగా పాజహానుచక్రవ ర్తి 'కాల్తీరంలో హిందూమహ మదీయ వివాహాలను నిషేధించాడు, ఇందు చేత ఈ నిపేధం కాళీ రతర ప్రాంతంబోకాడా ఉండిడఉండాలి. నిర్భయంగా సమ కా*లిక పండితులను తు తిపకీ ంచి, సనాతన శాస్త్ర కారులను, ప్రాచీన విద్యామర్యాదలను నిస్సః కోచంగా పూూర్యపక్షంచేసి , మేచ్చప్ర, భు ప్రియా దరపీఠాన్ని ళంకాలవం లేకుండా అధిష్టించిన ధీరునకు తన అతఃక రణ 'శ్రేమపీఠమైన లవంగిని అజరామరమైన న్వీయవాగంబరములో ఎక్కడా స్పష్టంగా చిత్రించడానికి ధైర్యం ఛాలింది కాదంశు విశ్వసనీయంగా లేదు, గుడిమ్రి, ౦గినవానికి గుళ్లోలింగము ఆమలక ప్రాయం కాదా? ఊన్న చేమంికే ఢిల్లీ చక్రవర్తులు ఆతిభోగలాలసులు, సంగీత సాహిత్య ప్రియులు, సౌరదర్యపరతంత్రులు. అందులో జవాంగీరు జీవితపట మంతా నూర్ణహోను స్ఫురద్రూప లేఖాజాతముతోో సమోవానమైన కలము. తరువాత పాజోన్ కూడా నిరుషాధిక మైన ప్రే మోపాసన జరిపిన మాధుర్యదీక్నీతుడు. తన ప్రైణేళ్వరి పఠన ప్రణయాంళకు తాజ్ మవాలు సుందరమందిరములో శోభాసమాధిని స్థాపించిన ర క్షతాదయుడు. దారా అనారత పౌరవళ్య ప్రాఫకములైన ప్ర,సన్నక ళ₹లకు చిక్కిన న్నీగ్గస్వ భావం కలవాడు, అసలు ఆసఫ్ ఖానే ఆనన్వక కాశామిగ్లా శని పిస్తాడ్డు, చిత్రంలో చింజే ఫౌంధ ర్యాన్ని, స్వరంలో స్పందింఛే తాధథుర్న్వాన్ని
3k
చక్కగా అనుభవింపక లిగినక్తే ఈభావుక వతం౦సుడు సాహిత్యంలో సముపలబ్ధమరెక్య రసచ్చాయా సౌభాగ్యాలను భోగింపగల సహృదయుడుగా సైతం స్ఫురిప్తాడు, స్థాణు ప్రాయ మైన దైనందిన చర్యాదికం తో పొటు చ్రాణక్లిన్న మైన సాంఘిక సంచా రాన్ని సమాలోచిస్తే ఆ కాలపుచర్శితృలో నే ఈ వ్యాఖ్యానానికి ఆవ కాళం ఉన్నది, ఆలాటి సంపన్న కాలంలో, మహాభోగపరిసరంతో, ఈలాటి రసిక ప్ర,ళుకూటములో చేరి చేదోడు వాదోడు-గా మ మహైళ్వర్యలాలసు.డైన పండితరాజును లోకం అన్య ధా
ఛభావించిందంటే విపరీత మేమి లేదు. తాళచ్చాయలో పయ 8 పొనముకూ డా
్రమాచాష్పవమేళకా లలల.
ఆలోచింపతగ్గ చరిత్రాంళము ఇంకొకటికాణా ఉన్నది. దక్న్షీణాపథములో విజయ రాజు a ప నంర ని స
నగర సామ్రాజ్యము హిందూ ధ _ర్గ పతిస్థా ంరతణకై నిలిచింది. సనాతన విద్య త్తుకు పురాతన మతా చార్య కానికి ఆదరసంపత్తులు చూపి పోషించి భూషించింది. B రా వే గు 5 ఈ పరిసి లో వీ ఈ సామ్రాజ్య విచ్చేదనకు ఢిల్లీ చక్రవర్తులు కారకు లైనారు ఈ పరిస్థితి జా రీయులెన ఢిల్లీశ్వారులపట్ల శేకీయులకు విరోధభావము కల్లడము ఆళ్చగ్యం కాదు, ఆలాటి చక వర్తులను అశ యించిన _బాహణ విద్వాంసునిపట్టకూడా భస్మ
= ౧౧ ఆట
ల సో
భావము (పృఒలటంలో వింత ఏమో లేదు.
ఇలాటి సందర్భాలలో నవ్య సాహీతో్యో సాసకుల దృష్టీ ఒకవిధంగా ఉన్నదిః నిర్థాణ నిపుణులు పృత్రిభాభాస్వంతులు, ఆజరామరయశోవంతులు ఐన మహనీయుల జీవితం తీరసౌగరంవంటిది. దానిని నెరసులకోసము మథించడము అనుచితమని వారి మతము* ఆతీవ విశిషవ్యక్తల జీవితాలను కొలవడానికి సామాన్యధ రనూత్రాలు ల లా 3 ఆల వాలవు, వాటికి అందని ఉద్విలక్ను ణావరణ మంతా _శ్రప్షబంథంగా భావించడం న్యాయం కాదు. కాళి దాసాది మహాకవ్రుల రచనలు మాత్సమే సాహిత్యం కాదు, వారి జీవిత మంతా నుహాసాహిత్య మే. తదీయ _సృతినామ పారాయణాదికం ఊజ్జీవ దాయశము, కా ఒట్టి ఏతదారాధనా కలాపంలో ఉయావదపడానం, సు _ప్రనిద్ధం సముచితం తావ దేవ వర్గనియంి” అన్న పెద్దల వాక్యం పాటించడమే న్యాయ్యం, శిమై స్మృతిని ఒట్టికూ డా విచికిత్సాబలము అభియోగి పక్షములోశణే ఉపకరిస్తుంది, పండిత రాయల ప,ఖ్యాతిని చృన్నము చస్తున్న సాత్యుము (సృత్యతుం గా శూన్యం గాను, పరోత్నం గా ఆద్యంత కింవదంత్రిమోదను ఆధారపడ్డద్రి ఉన్నది. ఇక << అఆ బి > ళల లోతు చూతా మీవారికి ధన్య వ'దము*
ఆ.
సాహి పొత్యం ఒక విలకుణమెన శాస్త్రము, చాని బీజాలు సనాతనము లైనా ఏతద్వ్యవ సౌయ వికాసదోవాద మంతా ఆర్యాచీనము కావడంకూడా నిజమే. ఐే నవ్య మై నంతమాత్రా,న ఇతరత్రా, శ్వాన్త్రమర్యాద పట్టక పోలేదు, ఇందుకు “నవ్య న్యాయ? (పృకరణాదులు నిదర్శవము. సాహి Bea me తల్లి. తరము తండ, డి, న. లీలా యోగములో పితృవిశిష్ట మైన ్రేమళ్ళంశార "మాధుక్యమం'ా ఊాహిక్యరీ పంచుకిొన్నది, అందువల్ల నే -కాంతము, కమనియము, మధురము, మోహనము, సరళము, సాంత్వనమూ ఐన యావదాకర్ష క స్వాదు సౌభాగ్య మంతా సాహిత్యంలో వ తిబింబించింది. అబే కారణంచేత అబాలగో పాలప్రా, ణిమోహనం-గా
ఊపబేళ కారి ఐంది.
సాహిత్యం ప్ర, ప,ఛానంగా లోక ప్రవృత్తి త్రి నన్వేషించి అందున్న లోకో తేర సువృత్త భావాన్ని వ ్తేషింప చేస్తుంది. ఆందువల్ల నే దీని ఆవరణము హ్ల్వాడైక మయముగాను రామణీ యకముగాను ప్రకాశించడం కల్లింది. ఇస్టానిష్ష ఫు రుచిరారుచిర మిళబంధ మెనది జీవితం. దీన్ని విభాగించుకొని, అందులో సుఖమునే అస్వాగించి, ఇష్టమునే గవేషి ౦చి, రుచిరమునే దర్శించే అభ్యాసపాటవం సుసాధనశకాదా? దానిని ఉపే శించే "ళల సాహిత్యము మహాదర్శనం కాదా? శిష్టులుకూడా కా దనరు. కాని ఏత త్వ వచనము అధి కాధికంగా కాంతా సమ్మితమును, శృం గారసున్నన నను ఐన కారణం వేత కాంతలపట్ల, కాంతమైన వస్తు చే ప్రాదికముపట్లు పరంపరాగత మైన అకించన భావము మనవారిని వదిలింది కాదు. సాహిత్యానికి అవిఫాద్యమైన అవద్య బంధ మే ఉంకే భరతునివంటిమునులు, అభినవ గుప్తాదులవంటి పరమశెవులు, అప్పయ్య దీక్షీ తులవంటి శ్రహ్యూన్టులుషశఈ శాస్త్రమును సగారవంగా సమర్భించి ఉండరు, అయితే ఎంతమంది ఈ ఏ ఫోష్యాహనామ్నాయాన్ని తడివినా, తరచినా, తర్మి_ంచినా, దాని మాధుర్య గ్రంథిని విప్పే మహాభోగ్య రాజుకే దక్కి-౦ది. ఇది అతిశయ సూ కృముశ్రాన, స్తోత, వాదము కాని కాదని రసగం-గా ధర మే నిరూపిస్తుంది.
అనన్య సిద్ధీ జగన్నాధ పండిత
పండితరాజు గురుకులక్షి షమెన బహుశా స్త్ర సౌరీణతను గాని, కురథా రా స్రాయ మైన నిరంకుళ్లవాద-నె శి త్యాన్ని గాని నిరూపించడానికి నాకు అధికారము చాలదు, కాని న ప్రసన్న భా సమాన మైన పరిఫుల్ల ఫావనా సౌభాగ్యమును, సుభగ
మసుకుమారమెన చతురవచోమాలాకొళలమును అక్ర్రృహృదయంతో ఆకోళించి re వినియోగించుకోవచ్చును , ప్రజాతికి కులనుండి పీయూష
విందువులు పిండగలవా డని పండితరాజు తన తం డ్రి నిగురించి చెప్పుకొన్నాడు, అందు
చేశ నే తాను మరమరీచికల నుండి లలితలావణ్యమును, ఆగాధ (గరోపగిరి గవ్వూర ములనుండి మందమృదుమధురధ్వనితరం-గాలను;, విలక్షీ ౦చి వినిపింపగల చతురతొ వాల్లభ్యమును సమార్జింపగ లిగినట్లు తోస్తున్నది. పండితరాజు మాధుక్యోపాసి, అది ఆయన వ్యాఖ్యానదృష్టిలో నే కాక న్వీయరచనలోకూ-డా స్పష్టమౌతుంది, పూర్వ పం క్షిని చర్చించినా, నూత్రార్థాన్ని ఆనుగమించినా, తన నవ్యనిద్ధాం తాన్ని ప్రతిపా దించినా లేక ఉ దాహరణార్థము అ చన సలిపినా ఈ విలక్షణ స్వభావము పట్టిస్తు నే క.
మానవునికి అలవడిన శబ్దసౌధన విలక్షణమైనది. దాని పరిణామము యుగయు గాంత రనులలో పరిపకమె ఉంటుంది, దైనందిన లోక వ్యవహారానికి ఉపయోగించిన భాష అంతరంగస్పందనాన్ని వినిపించడానికి కూడా వినియోగపడ్డది, మానవ అ జ ఆ 9 జ అ యం త్రము తపస్తప్తమె బృం౦ంహిొంచిన పుడు శబతత (ము ఉను కృమై పృహోండవ్యా పక వాతుంది అలాటి ప్రాగుషస్సులలో నే శ్రుతులు ఆవివ్మ_రించినని. ఆ (పజ్యలానువాక ములు ప్రభునమితముగా ఉండవా? వానిని అర థర్మకులుశా అనంతర వాబ్యయము అంగీకరించి శిరసా అవధరించడము కూడా న్యాయ మే, వ్రభుసమ్మిత మైన ప్రవచనము మిత్ర సమ్మికమైన పురాణోత్రిహాన ప్ర పం చంగా వి స్పరిల్లడముకూడా నిజమే. దాని మహత్తును గుర్తించే గీతాశాన్రము కూడా “వాజయ నప ఉచ్యతే” అని శొరవిం లావ 9 (ఈ శి ౨ శ్రీ చింది. అయితే ఈ వాజ్బయము. ఏనై కముగా కాంతా సమ్మిత మై ఆనందో పొ'ససనకు వినియోగించే రేఖా సాహిత్యమం చే సముపపన్నము అయింది. క_రముఖం గా, భర్త నూత్రాలతో, నిత్రి బలముచేత, బహుధా యథాసాధకుడైన మానవుకు సహజము, సగుణము, సంపన్నము, ఆయిన సాహితో్యో పొసనలో సిద్ధిని పొందడము కూడా సుసంగ తమే, కాని విధినిపషేఛాలు, ఇ ప్టాని పాలు, పుణ్యపాపాలు, జ్యోతి స్త్రమస్స్ఫులు అవినా భావంగా సమావృతమె జరిగే లోక సృత్తములో శేవలం హీకముఖమెన సరళ సాధన నిిర్షించడము అసాధ్యం. అయినా అట్టి కార్యాన్ని కవి సాధించాడు. ఇచే "కావ్యము, దీనిశే సాహిత్యమ నే అన్వర్థనానూన్ని శాస్త్ర కారులు నిపతించారుం హపీత్రమం శు అన౦త వ్యాపక మెన క ల్యాణాంళ, స్నషిలోని రముమిన సమసరూప కలాపమందును, మధురమైన యావత్సద ఫాంజారమునందును, మహాకవులు హీతొవ తరణాన్ని దర్శించి నిత్యనవ్యస్క్నురితమున్నూూ , యావశ్రాణి సులభమున్నూ అయిన ఏత నృదూకరణసామ గ్రీని తమక్కృతి క్రతువులో వినియోగించుకున్నారు. ఆందుచేతచే
సాహిత్య -చక్రా,ర్చనకు రామణీయకము న్యాస్తుశసూ, మాధుర్యము కీలకం-గానూ అనందం నీద్ధిగానూ దో్యోత్యమవుతున్న 5
రా
ఈదృష్టీతో చూస్తే జగన్నాధుని మహాకవిగా పరిగణింపక తప్పదు. రచన పరిమీ తంగా ఉన్నది కాబట్టి ఆ సగం రాదనడం సమంజసంగా లేదు. కస్తూరి చిన్న మంత చాలదా + నోనుపాొలు గరిట డైనా చాలునన్నాడు మన వేమన్న వే త్త. జగ న్నా భునీ శాన్యవాటికలో అన్నాఘ్యాశకుగుమాలూ, అనాస్యాడితే మధురరుచులూ, అళ్రార్వ ఫళబంధములూ సాహితో్యో పాసకులకు లభిస్తున్న వి. భావం పరిచితమెనా భాష అభినవంగా ఉంటుంది. పాకానికి పోలికలున్నా రుచులు అపర్యుషీ తొలంగా తగులుత ని. ఇదంతా కాంతాసమ్మితం-గానే ప్ర, సాధితం కావడం గమనింపతగిన నిషయం, ప్రతిభా భాసిత మైన అక్షరరమ్య సౌభాగ్యాన్యి ఇంత పంచి "పెట్టిపోయి నా జగ న్నాభమహాకవిని లోకం పండిత రాజా గా మాత్ర, మే స్మరిస్తున్న డి, దీనికి కారణం బహుశా రసగంగాధర రచనలో వినియు క్ష మెన పాండిత్య ధా రాశాత పొత మే ఆయిఉండాలి.
(పండిత రాజు ధ్యనివాద్షీ, బహీర్గ్షతము కాక పూర్వము శబ్దము ధ్వని రూపంలోశచే ఉన్నది, శ్రకమైన తత్వాణ- తెరిగి ధ్వనియాపం గానే అంఠర్గతమాతున్నది. మెగా వైతన్యమున క౦తకూ ధ్వననావస్థ “సన్ని హితము, సాహిత్యము; సాకల్యముకూడా, నూమ్ముతి సూత్ము మెన ఈ జగ ద్వ్యవస్థను సందర్శనము వేసి తదనుసం ధానమునకు శబ్ద్బనూత్ర,ములు నయించిన సనాతీనులు వంద్యులు, 9 అవిచ్చిన్న మైన Shes విభాగిస్తే ఆహో రా త్రద్వ౦ద్వము లబ్బమెనశే; అప మైన వైతన్యాన్ని వ్యవకలన౦ చేస్తే ఇ ప్టానిషయుగ బంధము సిద్ధిస్తుంది. ఈ పార్థ క్యాన్ని అంగీకరించి ఏతత్ తత్త్వ నిరూపణానికి వినియోగించింది శాస్త్రం. ఈ ద్వంద్వ౦లోని ఇ స్టార్ధముల' నే సంవీంచి సాధించింది సాహిత్యం. చిందటిడి ధ_రృజిజ్ఞాసావధాన౦. శెండివది ఇస్టార్లప, త్రిపొదనం. అందుచేతనే వేదళా్త్రఫురాణ వ్యతిరిక్షమెన వ్యంజనావృ్తి నాశృయించడమే కాక, ఈ శబ్దం ఆలంకరణం గో కూడా రమణింపకలిగింది రామణీయకళోధనలోనూ, సాధనలోనూ, అనురణన మార్గాన పెల్లి నప్పుడే ఇష్టైరం అయింది. ఇజేధ్వని. శబ్దార్థ వ్యాపారంలో విలీనం గా ఉన్న సౌభాగ్యాన్ని సంపాదించి స్వాద్యంగా చేయజాలిన దీరి మవాక్తు అపూర్వమైన అనంతంగా థాసీించిందిశథ్వ్రని వాదానికి అభార్యత్వం మనవారు ఆనందవర్లనునికి ఇచ్చివేశారు. కాని ఈ ధ్వ్యన్యామ్నాయాన్ని విచారించి, విమర్శించి, నిర్విశేషంగా నిర్ణరించే సుకృతం జగ న్నాధపండిత రాజు క్లే శారా)
ఆఫ్రార్య మైన వ్యంజకళబ్దన్వీ కారం చేసిన కవిభోరతి విలక్షణం శాక రప్పింది శాదు, అందువల్లనే 6అనన్యపరతంత్రాం) ఆని శాస్త్ర కోరులు దీని స్వరూపాన్ని నో
ఖా
శీం'చారు, పరమార్థంగా ఆనుశ్ర్రు ఠమెన ఆనందాన్ని ఇపార్థ ప్రా పూయంగా పొటించడం, క రృక్షానయో గాదిక మైన ప. శాంశానమ్మితోప లేకండా అనువదించడం, కళ్. నిగ గృవా పూర్వ మెన జీవితనిష్టను అస్వాదనచర్వణముఖం గా అనుఘటించ డం, ఇవన్నీ బ బ్రహ్మపుణ్యాపా వాచక మైన శబ్దప్ర, పంచంలో సామాన్య ప్ర ప తిపొౌదన ములు కావు. ఒక్కొ_క్క_కే విప్ప్లవనిధానం కాతేగిగది* అయితే శబ్బవృతుల స్ఫోట వాదాన్నీ, పాణినీయమును నేశ్వరగణంలో పఠి౦పని ప్రాచీనుల దృష్టినీ నమిఠ్షీంచి సంభావి స్టే సాహిత్యఫలబిజపరిణామం ద్యోతకం కాకపోదు. “వాబ్బయ న్హప ఉచ్యతే” అన్నగీతా వాక్యంలో నే దీర సమన్వ చుం కుదురుతుందని నా విధేయ విజ్ఞాపన, (ప్రతిభా వ్యుత్పత్తుల పరమపరిపాకంగా జగన్నాథుడు అవతరించాడు. శబ్బసృృష్టిలో మనన జలధి నిమగ్నుడై రనగంగాధర మణిని తెచ్చి ఇచ్చాడు, ఇందులో లలితమైన మంత్ర మహ త్రంతా నిగరణంగా ఉన్నది. [గ్రే తులు స్వర (పధాచాలైనే సాహిత్యంకూడా ధ్యనినమయంగానే భానీస్తున్నదణే దిప్భాస్యూత్రం స్ఫురిస్తున్నది, సవ్భాదయు లైనవాజయ తాపసులకు ఇది అప్తము ఆచార్యకమును అగును. దీనిని పట్టుకోవడం కూడా సులభం-కాదు. బహుజ _నృసుకృత విశషంచేత క _రృఫలం సిద్ధించినశ్లే, అనేక భవ సాహ్యితోపాసనా వాసనచేత నే సహవృదయతా సులభమైన రసాస్వాదనం లభిస్తుంది, ఈ మహామాధుర్య ప్రాప్తిని పండిఠ రాజు;
(పాసూణాదపి పీయూషం, స్యంద లే యస్య లీలయా”
అని వ్యంగ్యంగా చెప్పాడు, బండరాళ్లు పొడిఆవుల్లై జున్ను పాలు పిండుతవట, అథవా గండ శిలలనుండి అమృతం చిందుతుందట, ఇటే సాహిత్యలీల,అన్వయ సమాస కఠినాలైన శబ్బపాదములనుకూ డా అమృతప్రాయములు-గా ఉంకేటట్లు పాఠంవెప్పే వాడు ఉరుభట్టు, అని సన్నిహి తా నురణనరి అవుతున్నది ఆం తే కాదు “పొసాణం నిర్జీవం, నీరసం, నిస్టుర కారిన్యగర్భం. ఇది శిల్పలీలాపరిణోమంలో జీవకళలు ఉట్టిపడే టబు, రమణీయ శేఖలు రాణించేలాగు, (ప _సప్కనన్నరాపసౌందర్యం ఛానించేకీతి తీర్చి దిద్దుతున్నాడు శిల్పి” అనికూడా ధ్యనిగోళంలో తరంగించే అవకాశం ఉన్నది. ఈ
బుగరకం కా సక దర్శనగెరవం ఎందు కివ్య కోడదు ?
పండిత రాజు దీకీతులను అధిత్నేపించిన ధోరణి ధూ ర్తదుషంగా ఉన్నదని కొందరు అంటున్నారు. దానికి కథనూ, కారణాలనూ కూ కల్పించారు. అయితే జగ న్నాథుడు రమణీయార్థపఏత్రి పాదకళజ్టానురక్తు +. అప్పయ్య _ ఆ్వైత ని సారిక విచారాసక్పడు, వీ రిద్దరికి కయ్యం ఎలా కలిస్తింపీ తేలడం లేదు) మె ప హు దీశ్నీ అంశాల నంత విధాల నిశ్ళయింగూరు.. ఒకటి కీ. ఈ ౧౫౨౦౧౫౯౩ లకు
గేం
మధ్య. కెండవది ౧౩-౧౬౨౬ లకు నడుము, వీనిలో మొదటి నిరూపణకు శాసన సాహీరఠ్య సాక్ష్యుం పుష్క_లంగాఉన్నది. దీనిని అంగీకరిస్తే ౧౫౯౦ మొదలు ౧౬.౬౦ వరకూ ఉన్న జగన్నాథ పండికరాజు అప్పయ్య దీకీ తుల ఆంకకు గురిఅయి కోనీ తీర్చుకొన్నాడన్న అల్పాపవాదం అంకరిస్తుంది. కాదొ భట్లోజీ “గరుదో,హూరి అనవద్యంగా అంగీకరించేటప్పుడు జగన్నాథుని వృద్ద నిరసనం సైతం అట్టి దనే ఒప్పుకోవాలి.
అన లీ దీక్నీత కతకు కారణం భట్టోజీ అని నా సంజేవాం, ఈ మహాపండితుడు మహా రాష్ట్రు)డ౦ (ప్రతీతి "కాని ఈతని డెబ్బదినాలుగు కారికలకు భూవణమనే వ్యా ఖ్యానం రచించిన కొండభట్టు భట్లోజీకి శారతృశ్యుడు, కొండభట్టు, కొండయ్య త్యాదులు మహారాష్ట్ర నామములు కావు, వీగుళూడా అంధ్రు శె మహారాష్ట్ర నంబంధ పాంధ వ్యాలవల్ల అనాంధ్రు లె, వేషభాసాముల చేత మహా రాష్ట్ర) లని వ్యవ హారంలోనికి వచ్చి ఉండాలి. తాను అంధ్రుడై కాశీలో వ్యాకరకాణార్య రీశం అధిష్టించి, శేపావతారనుని నిశ్శ్ళేషఖ్యాతి pre (శ్రీ కృష్ణ పండితుని, సౌామాత్ సమజేశ్రని ధిక్క_రించి ఖండన ముండనాదులతో ఎదుర్కొ_నిన భట్టోజీ దీక్షీతుని అభిజాత్య దోహి-గాను, గురు దోహిగానూ పాటించి పండితరాజు _పతిభుటించా డంటే జైపరీత్య మేమి లేదు, ఈ కుటిల వ్యాపారానికి అప్పుయ్యదీమీ తులు ఊతఇచ్చి ఉంటాడని ప్రొఫెసర్ : వి, ఎ. రామస్వామిశా(న్ర్రీగారు సంజేహిస్తున్నారు. ఇది ఇలా ఊండనిస్తే భట్టో జీవ్యాకరణ పాఠం కాలక్కమంగా పృ సిద్ధికి వచ్చినా, ఆతని కాలంలో తీ; (వృవిమర్శన సాలయినట్లు న్! ఉన్నవి. పక చక్కవర్తి దర్శనమిచ్చి ౧౫౦౦ రూపికల పారితోషికమునూ, సర్వవిద్యానిధాన అనే గౌరవ విరుదమునూ సమర్పించి గౌరవించిన నృసీంహేశ్వరస్వామి పండిత రాజుకు సమశకా లీనుడు. ఈ స్వామికి పూర్వా శృమంలో కవీంచాచార్య సరస్వతి అని పేరు. ఇతడు బహుశా స్త్ర పారంగతుడు, మనోరమాఖండనం, కాళి కాసం గవాం అనే వ్యాకరణ గ్రంథాలను రచించినాడు. వాటిలో భట్లోజీ మతాన్ని ఖండించ డమే కాక మనోరమాకుచమర్జనమును శ్లాఘించినాడనిహూడా తెలుస్తున్నది. కాబట్టి ఈ ఆకేపణాధ్యాయానికి (పత్యేక స్పర్ధను బీజంగా శంకించణానికి ఆవ కాళం కానరాదు,
ఇరవై ఐదు సంవర్సిశాల్య కింద శీను శాంతినికేర చానికి తీర్ధపానీ గా జెళ్ళీతిని,
భమ పాదాభివందన సుముహూ ర్హంలో కులపతులు రవీర ద, కళ పీందు, దులు కన్ను అలో నవ్వులు నుడి కారంలో తొల vege ఇలా అన్నారు:
౧౧
“ఆం ధులు ప్రీయ౦ంకరులు, స్వచ్చంద శీలురు హాలకవిరాజు మొదలు జగన్నాధ పండితరాజుడా కా వారిలో క్రశాకాలీనం భారాగతంశా ప్రవహించింది, కవితా కింకరుడై ఒక క్షమారాం ధ్రుడు అ క్రమానికి రావడం సంతోవర).
అప్పటినుంచీ ఈ (గ్రంథవశి అంధ్ర, వౌ _జయమాలానాయకం౦గా చూడా లని నా అభిమతం, అది నేటికి నిద్ధించిండి. మ. 'ప్రన్ధనం మన్నించి అతిప్రైఢ మైన రసగంగాధరాన్ని నవరస Sn అ మాధవ రామళ ర్భగారికీ అభిన౦దనములు. ఏతత్ కతి స్వీ కారానికి అంగీకరించి సాహిత్య వ్యవసాయాన్ని ఆదరించిన కళా ప పూర్గులు Ee wren సుచ్చారొయ శాస్త్రీ మహామహో సాధ్యా యులు నంద నీయులు. ఈ యాపక్సన్ని వేళంలో నా కొక నవ్యమహోదయ దర్శన వకాతున్నది. గురు ప్ర సౌడాభిశోభిత మైన నూతృమహో ద్యానంలో మాధవ మధుర పల్లవార్చన జరిగింది. నవ ప్రియ వాల్ల భ్యానికి ఇది శోభన నూచఛికం
(లలిళా కుటీరం? _ సికందరాబాద రాయప్రోలు సుబ్బారావు
విజ పీ అ —౨
ఆర్ష శ్రీసమవాప్ర యీ రసగవీ సేయం మయా2_నూదితా
జేవీ తత కృపావతీ రసమయీ హేతుః పఠాంచా మమ యస్యామేయ విశిషళక్టి విళ్నదై స్సాహిత్యసంవాదిభిః
నూక్తె కై దన్నిషితో2 స నామి తమహం శ్రీ సుబ్బరాయాభీధమ్,
శ్రీ గుుజేవుల సన్నిధానంలో విద్యాభ్యాసము చేసే సమయంలో నే రసగంగాధర మును అనువదించాలన్న సంకల్పం కలిగింది. తెలుగునాటి పరిషత్తులు సాహిత్యపు మార్తికతను, డార్భనికతను, మనోజ్ఞ తను విశదము చేయవలసిన అవసరము ఉన్నదని ఛభావకుల భెవము నవ్యసాహిత్య పరిషత్తు రసగంగాధరమును అఆనువదింప చేయాలని నిశ్చయించుకున్న పుడు నా సాహిత్యాభిరుచి? అభిమానించి (శ్రీ నోరి నరసింహ శాస్ర గాయ నన్ను నూచించారు. శ్రీ రాయప్రోలు సుచ్చారావుగారి చిర కాలాఖి లపితము ఈ సకలోద్యమానికి మోలపీఠము. మిత్రులు శ్రీ తెలికచర్ల వెంకటరత్నం గారు ఈ అనువాద కార్యమును నాకు ఆబేశించారు, ఈ విషయమును అప్పుడు అ సద్దురు పాదులకు మనవి చేశాను, శ్రీ) వారి ఆశీర్చలము నన్ను అధికంగా పోత్స హించింది. మా వంళములో క. అంగ్రీకృతమై వెలువడ వలసిన ఈ [గంధము ఇప్పుడు ఈ విధం గా (ప కాశీకృత మగుట నా అద్భ సము,
ఆంధులు సాహితీ సేవనము వలన హృాదయమృదులత్వమును సంపాదించిన సహృద యులు, సాహిత్యమును (ప ల్యేకదర్శనం గా అంగీకరింప గలిగిన అలం కారికులలో ఆంధుడయిన పండితరాజ జగన్నాథుడు అ(గమహితమూ ర్థి, విహారి సతసయి (వానీన విహోరిలాలుకు భౌగిశేయుడయిన శ్రీ కులపత్రిమ్మిశుడు పండిత రాజశిష్యుడు. ఆకడు తన (గంథంలో గురువందనం చేస్తూ జగన్నాధ స్వరూప తత్త్వమును స్పష్టంగా నిరూపించాడు, నారాయణభట్టు అనే అంధుడు పండిత రాజశిష్యులలో ఒకడు, నారాయణభట్టుకూ పండిత రాజుకూ బాంధవ్యంకూ డా ఉన్నదిం నారాయణభట్టు వంశమువారు “ఇప్పటికీ రాజప్రటానా జయఫురంలో (పనీద్ధలై ఉన్నారు, భట్ట శ్రీ మధురానాథ శాస్త్ర గారు తమ “సాహీత్య వై భవంిలో వ విషయమును నిరూపిం చారు, జగన్నాథుని ధర్గపల్ని కా మేళ్వరి అని శ్రీ శివళంకరశ్యాస్త్రీగారి ఊవా.
రసగంగాధర గ గ్రంథము అలంకార శా స్త్రమార్ధన్యము, దానిని నవరసగ ౦గాఛరము-గా అనువదించి ఆం ధ్ర జీవిని ఆరాధింప గలిగానని ఆనందించుతున్నా ను.
౧౨
అ ® ౧ ప్రాతః _స్థరణీయ పౌదులు మా పీరృ పాదులు శ్రీ) సు యి వా ఇగొక్రాయుగారి విశిష్ట సాహీరీళ క్రీ సమౌ వేళము, 9 పూజ్య శీ) చరణులు సాౌాహీొత్రీ విద్యా దీశికులు శ తాతా సుబ్బారాయశా స్త్రీ పాదులు వాళ్సల్యక లితమంజులాళీః ప్ర, భావ పసృతి,
ఏ అ స్పదంతేవాసుల ఆకాంఠో,
ల
ళ శ్రీ రాయప్రోలు సుబ్చారావు గారి సంచేశస్వీకృత్సి ౫ నవ్యసాహి త్యపరిష డా దేళము,
౬ పం౦డితరాజుడెని పశ పాతము.
౩ ఆంధ్ర భా సాభిలాష,
రా భాపాంతరానువాద సమిత్,
౯ సాహిత్రీదర్శన వ్యాస క్తివలన నాలో కలిగిన స్ప౦దము,,
అనే ఈ నవరీత్రి మేళనమువలన నవరసగ౦గాధరము ఈ రూపము వహించింది భొవ ముఖంగా _గృంథమును ఆనువదించాను. పండిత రాజ విమర్శజైభవమును ఆస్వాదించ డానికి పైకడ రరాజ శోకాలె తగినవని నాతల౦ఫు, వి ద్యార్థళకూ మిత్రులహా పాళాలు
వెప్పేటపుడు అవలంబించిన ఉపపాదన శెలిని చేనో దీనిలో నిబంధిం చాను, గ్రంథాంతర విషయప్ర స క్ వచ్చినపుడు పూ ర్వాపరసంద రాలను పరిశీలించు కొన్నాను, విషయ నిశదిమాస క్తి కొన్ని లాలలో పునరు క్తికి అవ కాళ మిచ్చింగి, మొదట కొన్ని శ్లోకాలకు సముచ్చలితములయిన భావాలను ఊల్లేఖించాను, మిగులు వానికి ఇది మార్గదర్శని అవుతుందని ఊవా,
భావకులకు సాహీత్య దర్శనము ఫొవకతా సంపొదకము, అట్టి భావక త్రాపురస్సరంగా
పం౦డిక విమర్శకులు ఈ గ్రంథమును భావించి నిర్దన్టము చేయవలనీంధన కోరుతున్నాను,
దూరదూరాన ఉండికూడా రసగం గాధరాభిమానంతో ఆళంసనములు పంపిన పండి
తలప నారచనకు దోవాద మిచ్చిన సవహృదయుల వాదము లర్చించుతున్నాను,
సాంజలిబంధముగా ధన్య
$9 మాధవరామళ ర్మ
విషయసూచిక
౧ ఉపక్ర మము మంగ శౌ చరణము- గురువందనము- (పబంధ్యప్రళంస- ఇతరముల ల్ని కన్న నిశేషము- కవ్నిగ ,౦థపరిచయము- శుఫాళంననము, ౧.౬
౨ కావ్యల క్షణము, లతణస్వరూపము- పండిత రాజలక ణము! లక్షణపరి ప్మా_ రము
నిష్మ_ర్ష - లభఘుపరివ్మతి- (పాశీనలక్షణ ఖండనము.. శబ్ద కావ్యము- శచ్చార్థాలు కలిసీ కావ్యం కావ్ర- ప్రాచీన వి పరీక్న- నవీనలక్షణ ఖండనము- విశ్వనాధ నిరాసము, ౬-౧౮ ఇ |కా వ్యకారణ ము పృతిభ- విలక్షణతే- (త్రయము కూతువుకాదు- శక్తి ఒక్కరే
హీతువు, ౧౮-౨౫
౪ రౌొవ్య చేద ములు వలో
ఊర మోత్త se కున లత్యుసమిత- భావో దాహ రణము- సంలక్న్యు(క్ర మరీ. సంలక్ష్యు క్ర మోదాహరణము- అప్పయ్య దీక్నీత వివేచనము- చిత ,మోమాంసలోని విమర్శ- మమ్మట సౌత్యుము. మహిమవిమర్శ- ఖండనము-- దీకీతుని యు క్తీదూరత్త ఠతండనము = పండితరాజ సమన్వయము- మ కావ పో వీనశో ఈర మోదావహరణము. స మ దంతీ అవి ఈ ల చ 0 దీక్రీతభావము- దీషీ తఖండనము- _జరభ్యమ కావ్యము తృతీయ "భీేదము-- _అథమ కావ్యము- అధమాధ్దశుము లేదా !- ప్రా/చీనవిభాగము- ఖండనము, ౨౫-- జతి
* రసవాదము
రనస్వహాపము- (పథానలక్షణము- లతమణసమోిత్న- రసనస్వరూప పరిశ్రీలనము- అశ ళార్షము- ఆభినవగు ప్త మమటవాదము- మతాం తరము. పెమతనుల నవరణి- భట్ట నాయక మతము. నవ్వనుతము- కరుణము, ఆనందము, పరమక్తము- _భట్టలోల్లట జుతేము... కుక మతము-- ఇతరమతములు- ఛరతసూత సమన్వయ వాదులలో (ప్రత్యేకంగా రసవ్యంజక తము ఉన్నదా !- ణములం- లం ఎన్ని ? ఏ జీవి? శాంతము రస మధునా!
శాదొ !- సక్వస్థాపనమ్మ ౬.౨౯౪
౧౫
౬ స్థా యి భావము ర సస్టాయి భేదము... సాయిఆని ఎందుకు అనాలి ? సాయిఫొవ లశ ₹ళాలు- రతి- శోకము- కరుణ విపలం౦ంభము-- నిర్వేద ము. (కోధము ఉత్సావాము- విస్మయము- హాసము- భయము- జుగుప్పు- ఇ_శర-లంం
౭ రఠరసధ్వని. వ్షిభావము- అన్నుభావము- వ్యభిచారీఫైవము- శృంగార విభా వాదులు... గరుణవీభో వాదులు- శాంతవిభా వాదులు- రొద విభా వాదులు- శృంగారభేదాల్ము= చితమోమాంసా లత్ష్య్యవిమర్శ- విప లంభము_ వ్మిపలంభ భేదాలు- (పవానము- అభిలాష- విరహము. ఈర్ష్య శాపము-కరుణరనసము-_ళాంతము -రౌ[దము-వీరము భేదాలు- దానవీరము- కావ్య(ప కాళటీ కా కార విమర్శ- దయావీరము- యుగ వీరము-- ధ_ర్శవీరము- ఇంకా భే దాలు- సత్యవీరము- పాండిత్య వీరము. క మావీరము- బలవీరము- అద్భుతము- ప్రా,-చీనలత్యు పరీక్ష వాస్యము- వోస్యభేదాలు- భయానకము. వీభత్స ను హాస్యజాగుప్పలకు ఆ(శ్రయము. ౧౮౦-౧౩౯
రా రసవిశేషోలు
రసాలం కారత. అసంలక్ష్యుత్వము._ రసాలు తొమిదేనా ? రస ముల పరస్పరము విరోధా2_విరోభాలు- విరుద్దరస సమౌ వేళము- విరోధ పరిహారో సాయము విరోధిరన వర్గనావళ్యకత-_ రసవర్గనలో దోాలు- అనౌచిత్యము- (ప్రకృతి- అనౌచిత్యంవలన రసపుష్మి, ౫౯-౧౪౭
కాగుణములు
మమ్మటాదుల మతము-- గుణములు రసభ ర్థాలు- ఈ వాద పరిశీలనము = పా-బీనతరుల మతము- శబ్దగుణములు- 'శ్లేష- _పృసాదము- సమత-_ మాధుర్యము. సుకుమారత్వము- అర్థవ్య క్తి- ఉదారత- ఓజసు కాంతి- సమాధి. అరగుణములు- శేష- ప్రసాదము. సమత- మాధుర్వము. సుకుమారత్వము-- అర్థవ్య _క్టి- ఉదారత _.ఈుజస్సు- శీ బో భేదాలు- కాంతి' నమాధి- ఇతరమతము- (పసాదములే గుణాలు, ౧౮౩.౧౩౧
౧౦ రచన
మాధుర్య వ్యంజకరచన- ఓజో వ్యంజకరచన (ప్రసాద వ్యంజక రచన- రచనాదోపాలు- సాధారణదోషాలు= విశేషదోషాలు- అమరుక పద్య విమర్శ. ౧౭౧=౧౯౧
లజ
ఎం భావము
ప్రా చీనలక్షణ పరీక్ష- భొవలక్షణము_ భా వాభివ్య క్టిలో మతాలు- భావవ్యంజక ములు- భావగణనము - వార్ష మ- _స్ఫృతీ- ఉదావారణ సమాలోచనము- (వీడ- మోహము- ధృతి- ళంక- -గ్లాని- దైన్యము చింత- మదము- (శమ- గర్వము- నిద్ర- మత్రి- వ్యాధి. (తాసమ్రు సు ప్తము- విబోధము- అవహిల్లే - ఊ(గ్గత- ఉన్యాదము- మర వితర్క_ము- విపొదము- 'బిత్సుక్యము- ఆవేగము- ఇడర- ఆల స్యము- అసూయ- అపస్తారము- చపలత- నిర్వేదము. బేవాదీ
ఫిషయరతి- భావనియమము. ౧౯౧.౨5౧
౧౨ ఆధాస రసాభాస- రసాభాస రసమా? కాదా. శ5సాభాసోడాహరణ
ములు- పిపలంభాభాస_ భావాభాస ౨౮౧ -౨౮౯
౧౩ శాంత్యాదులు ఛావశాంతి- భావోదయ- భావసంధి- భావళబలత= శతా విచారము-భావశాంత్యాదులలో భావము (ప్రధానమా? శాంత్యా దికము (ప్రధానమా? రసాలకు శాంత్యామ్లు లేన్ర- రళఖావాదులు ఆలత్యు (కమములేనా? లత్యకమములుకూ డా నా ( పా-చీనవిరోధ
శంక- ఉపప త్తి వీచారణః శిర౯-.౨౬.౧
౧౪ వ్య ౦జకములు పదధ్వని_ వర్మరచనాధ్వని-- వాక్యధ్యని- (పబంధర్యగ్గని= పైక
చేళధ్యని- రాగాదివ్యంజకత- సమాలో-చనము, ౨౬౧-౨౬౨
అకొరాదిళ్లోకాను క్రమణిక ౨౬౭
శోధిక ౨8౭౧
మ ర స స ల ర నత పథమానన ము
౧ ఉవ([క్రవును
స్మృతాపి తరుకాతపం కరుణయా హారంతీ నృణాం అభంగురతనుత్విషాం వలయితా శతె ర్విద్యుతాం కలిందగిరినందినీతటసురద్రు మాలందినీ
మదీయ మతిచుంబినీ భవతు కాపి కాదంబినీ.
స్మశింపబడిన మాత్రాన మౌానవుల ( తీవ సంసార) తరుణా తపమును దయతో వారించునదీ, నాశము లేని శరీరకాంతి కలిగిన మెరుపుల శతముతో చుట్టుకొనబడినదీ, కలిందగిరినందిని అయిన యమునానది యొక్క తటముపెని సురద్రుమములను అవలంబించి నదిన్నీ అయిన అనిర్యాచ్య స్వరూప స్వభావము కల కాదంపిని నా మతిచుంబనము చేయునది అగు గావుతే. నా బుద్ధివృ త్రీలో విరాజిల్లు గావుత. ఈపద్యములో (శ్రీకృష్ణుడు కాదంబిని (మేఘమాల)గా చెప్ప బడినాడు, *
'- * గ్రంథారంభములో మంగశౌ-చరణము చేయుట భారతీయుల పవిత్ర, సంప్ర,
WwW) దాయము గృంథాదిలో మేయబడు మంగ ళెౌచరణము ప్రారంభించిన కార్యములో
ప్రతిబంభకము లయిన పొపములను నశింపచేయగలదు* ఇది శిష్యులకు శిక్ష. దీనిని
పఠించేవారు “పెద్దలు ఈవిధముగా _స్తవము చేస్తున్నారు. మనముకూడా స్తవము చేయ
వలయును’ అని తలంచుతారు. ఇంకొ ఇది వ్యాఖ్యాత శ్రోతృజనానికి అఆనుషంగికము-గా a అన on న అ అధ న
మంగళ ప్రదము, పండితరాజు జగ న్నా థునకు శ్రీకృష్ణుడు ఇష్ట బైవము. ఇష్ట్టదైవమును
—9 నవ రసగం౦ంగాథరము
శ్రీమత్జ్లానేంద భికోరధిగత సకల బ హావిద్యా పపంచః aq ఓ/ షరి ల కాణాదీ రాక్షపాదీ రపి గహనగిరో యో మహేంద్రా ద వేదీత్
దేవాదే వాధ్యగీష్ట స్వరహరనగరే శాసనం జైమినీయం శేషాంక ప్రా పృ శేషామలభణితి రభూ త్సర్వవిద్యాధరో యః.
శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షువునుండి సకల వేదాంత విడ్యావి_స్తరమును పొందిన వాడును, మహేంద్ర, పండితునుండి కణాదుని గాతముని గహనవాణీవిలాసముల ెలిసినవాడును, కాళ్లీపట్టణములో ఖండ బేవుని నుండియే శై మినిమహర్షి ప్రో క్షమైన పూర్వమివమాంసాశాస్ర్రుమును అధ్యయనమువేసినవాడును, శేష (శ్రీకృష్ణుడు అనే పీశేశ్వర పండి తునిదగ్గర పాతంజల విమల ఫణితి (వ్యాకరణము) పొందిన వాడును, సర్వ వి ద్యాధరుడునూ అయిన *
ము౦దుగా స్తుతించుట సముచితము, (శ్రీ కృష్ణుడు ఈ న్తవములో కాదంబిని, అని ర్వాచ్యస్వరాపతత్వము కల కాదంబిని మా మతిచుంబిని అగుగావుత అని దీనిలోని కోరిక. _స్థరణమాగ్రముచేసినాః ఈ కృష్ణకాదంబిని కగణామయ స్యభావముతో మానవ్రల తరుణా( ప్ర చండా తపము నెనా హరించును, మానవుల సంసార ' జరి తాపము శ్రీకృష్ణ సృరణమున నశించుతుందని భావము, కరుణామయు2ైన భగవానుడే తీవ్ర సంసారతాపపాపములను నశింపచేస్తాడు. మేభుమాలకు ఈ సామర్థ గ్రములేదు. వందలకొలదీ మెరుపులు ఈ కాదంబినిని చుట్టుకొని ఉన్నవి. ఆ మెరుపుల తను కా౦తి అభంగురము, మేఘాల మెరుపులు మణ ప్రభలు, చిక్క-ని కాంతి కలిగిన గోపీ క్ న్యాసహాస్త్రము నందనందనుని వలయించుకొన్నదని భావము. యమునాకూల నీపొవలంబిని అయిన శ్రీ కృష్ణకాదంబిని మా మనోరసములో విహరించు గావుత అని తాత్పర్యము. దీనిలో కాదంబినీపద స్వరసతనుబట్టి శ్రీ) బృంచావనాధిస్థాతృ బేవి రాధనుకూడా స్తుతివిషయము-గా |గృహింపవచ్చును, (శ్రీ రాథాదేవీపక్షమున కూడా పె విశేషణములను సమన్వయించుకొనుట సులభమే. శ్రీ కృస్ణభగచానుని శ్రీరూపముగా
నిధ్యానముచేయుట ఒక ఉఊపాసనాసం ప్రదాయ విశేషము,
* సరువందనముచేయుట విధి, తన విద్యాసాం ప్ర దాయికత్వమును నూచిం చుట అవసరము, అపుడు తన వాదము శీవల కల్పనా ప్రసవము కాదు. దీనిలో పండితరాజు తన గురుసం,ప్ర, డాయవిశేషములను తెలియజేస్తున్నాడు, సంప్రదాయ సంశుద్దిని తెలియజేయుట ధీమంతుల లక్షణము, జగనన్నా థునితల్లి శ్రీ లక్షీ, చేరు భట్టు తండ్రి, ఆతడు మహాపండితుడు, జ్ఞూనేంద్ర, యత్రి సన్ని థధానములో వేదాంత విద్యను ఆధ్యయనము చేసినాడు, మహేంద్ర, పండితునిదగ్గర న్యాయ వై "శేపికములను.
పాషాణాదపి పీయూషం స్యందతే యస్య లీలయా
తం వందే 'పేరుభట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం,. వేరుభట్టు లీలచే పాపాణము నుండి కూడా వీయూపము (సుధ) ్ఫందించుతుందో అట్టి లకీ వల్పభడు మహాగురువయిన “వేరుభట్లుళి ను ప్ర సిద లాముము కల పితృ దేవుని నమస్క_రించెదను. *
నిమగ్నేన శ్షేశ్తె రృననజలధే రంతరుదరం మయోన్నీతో లోకే లలితరసగంగాధరమణిః
హర న్నంతర్జ్వాన్నం హృదయ మధిరూఢో గుణవతాం అలంకారాన్ సర్వాకా అసి గళితగర్వాన్ రచయతు.
ంనన మహాసాగరము యొక్క ఉదరఠరాంతర్నాగములో నానా 1శములను పొంది మునిగిన నాచే (జగన్నాథునిచే) సుందరతేర మైన రసగంగాధరము * అనే మహామణి తీసికొని రాబడినది. ఈ రస 'ంగాధరమణి అంతరంధకారమును హరించుతూ గుణవంతులహృదయ లును అధిరోహించి అలంకారాలను అన్నిటినీ గర్వహీనములనుగా కయుగానుత .$
దివనాడు. -కాశీపట్టణములో ఖండచేన్రని సన్ని ద్ధినిపూర్యమోమాంన ఆభ్య సీంచినాడు. 'షవీ లేళ్వరుని శిష్యు డై వ్యాకరణవిద్య నేర్సిళాడు, పేరుభట్టు సకల విద్యాధరుడు, దితర శాత్రు వేదాదిసిజ్ఞాత.
* జగ న్నా ఘునకు "పేరుభట్లు జనకుడుమా త్ర మేకాదు; విద్యాగురువు. మహో ఏహీమశాలి ఆయిన పేరుభట్టు తన ఇచాతుర్యమువలన పాపాణమునుండికూ'డా 'యూషమును స్రువింప చేస్తాడు, ఆతడు మహాగురువ్ట అట్టి ఆతనికి వందన మని ంరుస్తుత్రి పండితరాజు సకల విద్యలను తం ్రిదగ్గర నె ఆభ్యసించినాడు, అయినా తరుల సన్నిధిలోకూడా శిష్యుడైనట్ట్లు చరిత్రలు చెప్పుతున్నవి. పేరుభట్టు మంత్రోప
వీద్సము చేసిన మహాబేశికుడు, క్త ౦దరికన్నా ముందుగా వందనీయుడు అని గ, హించవచ్చును,
ప చ - అ స ఆ 9 4 పాఠకులకు పరో న కలుగుట కే ప్రబం మును ప్రళంసించుట రచయితల
పర్యాద. కర్త గొప్పదనము కృతిలో బింబించుతుంది, ఆల్షీవిశ్వాసము కల పండితకవి సణిగతగుణములను చెప్పుట అసముచితము కాదు. జగన్నా థునకు ఈ కాప్యమామౌం'స
hu WW ఆ నాకర లలల కలు మిలో అన ముయనము Con మమల మరి వు ఏళ ఎ లొ ఆరన్ న. ముతక. మో మీన
ర నవ రసగ౦గాధరము
పరిష్కుర్వ న్వ్వర్థాణా సహృదయధురీణాః కతిపయే తథాపి శ్లేశో మే కథమపి గతార్డో న భవితా తిమీంద్రా 8 సంక్షోభం విదధతు పయోధేః పున రిమే కి మేతే నాయాసో భవతి విఫలో మందరగిరేః.
సహృదయధురీణులయిన కొందరు విద్యాంసులు సాహిత్యప దార్థములను పరిష్కురింతురు గావుత! అయినా ఏ విధముగానూ నా అత్యధిక శ్ర నవు గతార్భముకాదు. ఈ తిమితిమింగిలాలు సముద్రానికి సంక్రోభము కరగ జేయు గావుత ! అంతమాశాన్తధమి ప్రయోజనము ఉన్నది? దీనిచేత మందరగిరి పయాసము వ్రిఫ అవుతుందా ఫ్య
గముచేసిన ధీశాలి. టే విషయము ఈ శ్లోకములో నిరూపిత మన్రుతున్నది* నానా శ్లేళ ములు పడి, యు _కిపూర్వక నిరంతరానుచింతనరూప భావనాసాగరోదరాంతర్భాగ ములో మునుకలు మునిగి, రమణీయ నవరనగం-గాధర మహామణిని పండితరాజు లో కా నికి తీసికొనివచ్చినాడట. ఈ విషయము ఆతని నిశితమైన విద్యావ్యాసక్తిని సూచించు తున్నది. గుణవంతులు, హృదయముకలవారు, ఈ మణిని ఆదరించితే వారీ హృద యము పరిస్కత మవుతుంది. వారి అంతర్యాంతము అపహృృతము అవుతుంది. నిఖలా లంశార చిరప చ,రూఢగర్వము గళిత మవుతుంది. ఇది గ్రంథ ప్రశంస, ఈ నవర సగంగా ధర గ్రంథము 1 బాగా భావిత మైనట్టయితే సాహిత్య విషయాజ్ఞానము పోతుందని ఏతది తేర నిఖిలాలంకార శా స్త్రగ ౦థములు ఏవీ అవసరము కాదనీ భావము, సర్వ సాహితీ నిబంధనముల సారము దీనిలో నిబంధింపబడిఉన్న దని తాత్పర్యము, -
% సాహితీవిషయములో పూర్వతనుల అనేకృాా౦థా లున్న ప్పటికీ ఈ గ్రంథా నికి ప్రసక్తిటన్నదని ఈ పద్యములో నిరూపిత మవుతున్నది* కొందరు సహృదయ వ కావ్యారములను అరవ కలల పరిష్క-రించాగు,. అయినప్పటికీ నా ఈ గృ౦థరచనాశ్లేశమా గతార్థము కాదు. అనేక త్రిమో౦ద్రాలు సముద్రములో సంతమోభ వ గలుగబేయవచ్చును , అంతమాత్రాన మందరపర్వత ప్రయాసము విఫల మవు తుందా? దృండి, భామహుడు, తన్రందివ్షక్ష నాడా అభినవగుపుడు, కుంతకుడు, రుయ్య క్రడు, అప్పయదీవీతుడు మొదలయినవారు చాలామంది సాహిత్య విషయమును చర్చిం బారు. కాని కలుగవలనీన ప్రయోజనము ఈ రసగంగాధరమువలనచే కలుగుతుంది. మందరయమే సాఫల్యమును సంపాదించింది. రస సగంశాధర మే సార్థక, ను చేకూర్చు తుంది, ఇతరులు సాహిత్య సాగరములో వేసిన దంతా సంమోభమే
ఉప కమలము ఖీ లో
నిర్తాయ నూతన ముదాహరణానురూపం
కావ్యం మయాాత్ర, నిహితం న పరస్య కించిత్ కిం నేవ్యతే సుమనసాం మనసా=పి గంధః కస్తూరికాజననళ క్రిభృతా మృగేణ.
ఈ రసగంగాధరములో ఉదాహర ణానురూప మైన నూతన కావ్యము నిర్తాణించి నాచేత కూర్నబడినది. వ్రతరునిదికొంచెముయినా ఇందులో లేదు. కస్తూరికాజననశ కిని ధరించిన కస్తూరికామృగము మనస్సుతో నయినా సుమనోగంధమును సేవించుతుండా? దానికి వళ నాకూ (ఇతరములు) అవసరములు కావు. *
మననతరితీర్ణ విద్యార్లవో జగన్నాథపండితనరేంద్ర ః రసగంగాధరనామ్నీం కరోతి కుతుకేన కావ్యమీ మాంసాం.
జగన్నాధ పండితరాజు మననమును నావగా చేసికొని విద్యాసముద్ర పారంగతుడు అయినాడు, రసగంగాధరము అనే వేరు కలిగిన కావ్య మీమాంసను కుతుకముతో రచించుతున్నాడు. ఈ కావ్యాలోచనము కుతూహల క్రి యు ఖలీ es) ee
* ఇతర (గృంథాలకన్న వేరొక విశేషముకాడా ఇందులోఉన్నది. ఇతరాలం కారికులు ఉదాహరళావసరము వచ్చినపుడు అన్యదీయ పద్యాలను గ్రహించారు. జగన్నాథుడు ఆ విధముగాకాక ఉదాహరణానురూపయమైన నూతన కావ్యమును నిర్మా ణించాడు. ఆది భామినీవిలాసము, దానిలోని శ్లోకములే సామాన్యముగా దీనిలో లక్ష్యుములుగా కూర్చబడినవి* కస్తూరికాజననళ క్తి కలిగిన కస్తూరికామృగము ఇతర సుమనోగంధమును మనోవీధిలోనయినా సేవించుతుందా? రసగంగాధరములో ఆెపఫీ శీత లతమ్యసామ [అంతా తనదే, లేశముగా నయినా పరకీయత్యభావన అక్క_డ అక్క-రలేదు, అసమర్థులు పరకీయానుసరణము చేస్తారు, పండితరాజుకు అటువంటి ఆ అవస్థ లేదని భావము,
4 జగన్నాథుని ప్రతిజ్ఞాపరిచయమాలు దీనిలో ప్రకోటితములు అవుతున్నవి, నిరంతరభావనామయవిమర్శ అనే నౌక అధారముగా విద్యాసాగర పారంగతుడు ఆయిన జగన్నాథ పండితరాజు కుతూవాలముతో అనాయాసము-గా కాక్యమోమాం సను రచించుతున్నాడు, ఆ -కావ్యమిమాంసకు రసగంగాధరము అని జేర?
క నవ రసగ౦గాధరము
రసగంగాధరనా మా సందర్భోయం చిరం జయతు కించ కులాని కవీనాం నిసర్గ్షసమ్యంచి రంజయతు.
రసగంగాధరము అనే ఈ గోంథసందర్భము చిరకాలము ఉత్కర్ష తో వెలయుగాత. ఇంకా స్వభోవరమణీయములు అయిన కవికులములను రంజిల్టచేయుగాత, ఖు
Op కావ్య లక్షణము
కావ్యానికి "(6 అనేక పయోజనములు ఉన్నవి, ర్త రి విగళిత _వేద్యాంతర i FN మయిన పరమాహోదము, గురురాజ దేవతా. ప్రసన్నత మొదలయినవి we వ్రటువంటి ఈ శావ్యవ్యుక్న శ్రీ ఇద్దరు వ్యక్తు కులకు ము. - వారిలో- ఒకడు కవి, ఈతడే కావ్యకర్త ర. “రెండవవ్య కి కంక యుడు. ఈతడు కావ్యానందానుభవిత, 'కావ్యమ ర, విజ్ఞాతే. కావ్యమునుండి ఆనందమును పకాళింపచేయడానికి సహృదయత్యమే ముఖ్య సాధనము. కవికూడా సహృదయుడు అయినప్పుడే కావ్యానంద మును అనుభవించగలుగు తాడు. కాబట్టి గుణాలంకార రసభావాదులచే నిరూపింపదగిన ఆ కావ్యవస్తువు ఏమి ? , ఎట్టిచానిని 5 వ్య మనవచ్చును! ఎటువంటి దానిని కావ్య మనరాదు ? ఇట్టి ఈ విషయములను “తెలియ జేయడానికి కావ్యలవ్షణమును నిరూవీంచవలసి ఉన్నది”
వ్యావహారికలవ్షణ మనీ వ్య. రక లక్షుణమనీ లక్షణము నెండు
వృవములుగా ఉంటుం దని శా న్రుమర్యాద, బది ప.
* పండితరాజు ఆశంసనము ఈ పద్యములో ఉఊన్నది* నహృదయ పండితే కవులకు సంతోషమును సంపౌడింపచేయడానికి కవి ప్రయత్నము. చేస్తాడుకదా ! రసగంగాధరము అనే ఈబుదిసర-చన చిరకాలము సర్వోత్క_ర తో విలసిలుగాత,.
ధిథి వ గు ఇం౦-కా ఈ గృంథము నిసర్ల నునోవార కవికులనంతానములను మధురముగా రంజింప చేయు గాత, ఇటుపై సాహిత్రీ జిజ్ఞాస కలిగిన కవు లందరూ దీనినే అనుసరించుతారు, అటుపిమృటగూ,డా ఇది సంప్ర ees భవిష్యత్తులో అందరూ ఈ రసగఠ6గాథర నిరూపిల రసభావార్ధమునే స్వీకరించి రంజితులు అవుతారు. ఇది శుభోళరసనము,
కొ వ్య లక్షణము రి
అనే వ్యవహారములో ఉపయోగించే లక్షణము వ్యావహారిక లక్షణ మవుతుంది. ఇది కావ్యము కాదు ఇది కావ్యము కాదు, అని కా వ్యేతర ములను వ్యావ _ర్తింప చేయుటలో ఉపయోగించే లక్షణము వ్యావ ర్త లక్షణము అవుతుంది. , కావ్యము గుణాలంకారరసభా వాదివి* స్ట మై ఉంటుంది. గుణాలంకారాదులు విశేషణాలు. కావ్యము విశ్టోహ్యము., విశేవ్యముగా "తెలియదగిన కావ్యములో "కావషత౧ము విశేష్యతా నచ్చేదకము అవుతుంది, విశేష్యతావచే దకరూపముగా ఉండే లక్ష ణము వ్యావహారిక మవుతుంది. ఇదే కావ్యానికి కా వ్యేతరముకంకె, అనగా అశకావ్యముకంశు భేదమును బోధించుటలో సాధనము అవు తుంది. తదితర భేదబుద్ధిసాధనముగా ఉండేది వ్యావ _ర్థకలక్షుణ మవు తుంది. ఇట్టి కావ్యలతక్షుణము నిరాపింపబడుతున్న ది.
రమణీయార్భ ప్రతిపాదనము చేయు శబ్దము ee ము అని కావ్యలశ ణము. రమణీయ, “తా వతిపాదక, శబ్బ అనే లక్ష శరీ ల్లోని ఈ నాలుగు స నే సాగ్గకములు. కమనీరష షాని కటానశ్రాదికము కూడా రమణీయారమును ప్రతిపాదింప. "వచ్చును. అయినా అది శబ్దము కాదు కాబట్టి కావ్యముకాదు, ద మును చెప్పు శబ్దముకూడా కావ్యమే. పు సంగ హమున శే వాచకిపదీమును ఏడిచి “ పతిపాదకి శబ్దము గ్రహింపబడినది. వ్యాక జము రమణీయ
థ్ ప్రతిపాదించు ete అయినా " అదీ రదుణీయార్థ్య ప్రతిపాదకము కాదు. మొత్తముమోద లక్షణ ని వకై కాంశము "కల వానిని కావ్యముగా వ్యవ్మహరింప రాద సారాంశము. శబ్దము కావ్యము, పతి టె ఖా పాదక శబ్దము కావ్య అర్ధ పతిపాదకశబ్దము కావ్యము; అను మూడులక్షణనములూ /అతివ్యా ప్పి పిదోపుదుష్టములు. కాబట్టి _వెని చెప్పిన విధాన దోసాలను పరిహరించుకొని,' - 'రమణీయార్హ్ల పతిప
లొ నవ రసగ౦గాధరము
దక శబ్దము కావ్యము” - అన కావ్యలక్షణమును చెప్పుట సముచిత
న FD)
పత్సమ్ము CRA Set re న రమణీయతకు తముగా లేదు. చాని స సగ్థమాప పరిజ్ఞానము ఆవళ్య కము, ఒకొక అరమును పునపునరనుసంధానము చేయగా అలాకికా నందము కలుగుతున్నది. ఆ ఆనందమునే _లోకో తృరాహ్లాదము అని అంటారు. లోకో త్తరత్యమున క్ చమ ఈ్మారము అని పేరుఇది అనుభవ సాన్ష్మీక కము. ఇది ఒక జాతి విశేషము. ఇట్టి లోకోత రావోదజనక Sn మే రమణీయత్వ్యము. ఈ లోకో త్రెకత్యములో 1 సహృద మ ణము. నీకు పుత్రుడు ఉదయించినాడు” నీకు థన మిసాను” అశే లౌకికవాక్యాలను ఎన్న పర్యాయములు భావన చేసినా ఆ జ్ఞానమువలన లోకోత రాహాదము కలుగదు. అక్కడ ౪లిగ ఆనందము లౌొకికము కాని అతాకికముకాదు. కాబట్టి ఆ వాక్యాలను వసన వ కాగా చమత్కారమును కలుగచేసే * కానన | కలదో, ఆ భావనావిషయమైన వ్ అర్గము కలదో, అట్టి ముక్య క = సతిపాదక మైన శబ్దము కావ్య మని తేలినది... ల్తందువలన వ్యా సకభావనావీషయాగ పతిపాదక శబము స్ అని సాలా ; ఇక ముత రష చనాంింజటాల్లా AD FY శల రిక్కడ లత్షణమును 'వేరొక్రవిధముగా కూడా భావించాలి. పూర్వము ఇెప్పినవిధముగా లక్షుణమును అంగీకరించితే ఒక దోషము వాటిల్లు తున్నది. ఒకచోట కావ్యము కాదగిన వాక్యము, కావ్యము కాదగని వాక్యము రెండూ కలసి ఉన్న వనుకొనండి, అక డ ఉన్న అనుపూర్వి అంతటివలనా చమత్కారము కలగడము' నేదు. సమూహాలంబనక ముగా చమత్కారము కలుగుతున్న శే అచవముత్కారముకూడా కలుగు తున్నది. అటువంటి కావ్యాకావ్యోభయ విషయకజ్ఞునము ఉన్నచోట వై నిచెప్పిన లక్షణానికి అతి ప్రస_క్తి కలుగుతున్నది. ఈ విషయమునే ఈ విధముగా గ్రహించాలి" ఈ చెప్పిన స్థలములో రమణీయార్థ పతి పొదకశబ్దము 'పన్నందువలన ఆ వాక్యమును కావ్య మనవచ్సును. అక్కడనే చమత్కారజనక ఛావనావినయార్థ ప్రతిపాదకశేబ్బముల
కావ్యలక్షణము సా
కంటు భిన్నములయిన ఇతరశళశ్లాలు కూడా ఉన్నవి. వానికి 'కావ్యత్వము ఇష్టముకాదు. పూర్వము చెప్పిన విధముగానే లక్షణ భావనచేస్తే ఈ చెప్పిన సలములో కావ్యత్యము అంగీకరించినప్పుడు కావ్య మన జెల్టన్ తద్గత కతిపయశ బ్రాలకు కూడా కావ్యత్యము కలుగుతున్నది. కాబట్టి అతి
వ్యా_ీదోషము వాటిల్లు తున్నదన్నమాట. అందువలన కావ్యలక్షుణ మును ఈ విధముగా ' 'హింవాలి, ఎటునంటి _అనుపూర్వి _క( కలిగిన శబములచేత పతిపాదింపబడిన అర్హమును విషయముగా చేసికొనిన నిశి భావన చవుత్కారజనకము అన్రతుందో అటువంటి _ఆనుప్తూర్ని ఉన్న ప్పుశు మాత్రమే కావ్యత్వమును అంగీకరించాలి. ఇప్పుడు పైని చెప్పిన దోషబాఖ్ రాదు. కొన్ని కొన్ని శాల ఆనుపూర్వి ఒక్కా క్క విధమైన అర్థమును _పతిపాదించుతుంది. అర్భముయొక్క- భావన వలన మనస్సులో చవ త్కారోత్స్ప త్తి కలుగుతుంది. అటువంటి చమ "త్కార జనిక అయిన భావనలో ఆ విధమైన శశ్లైానుపూర్వి ఉండి తీరాలి. ఆ విధముగా ఉన్నప్పుడే కావ్యము అవుతుందని ఆశయము, అట్టి అనుపూర్వి లేనప్పుడు కావ్యము కాదు, అందువలన ఏమి అతి ప్రస లేదు.
నైయాయికరీతిని అనుసరించి లఘుభూతమైన లక్షణమును గ్యహింప
వలె నంకే EE కావ్యత్వం అని ఫలిళస్థమును ఏమ్.
భావింపవచ్చును. త —™
భవాత్కారయు కృ తము కావ్యలక్షుణము. చమ త్కారత్వమనేది ఆయా కావ్యూలవలన కలిగే చమత్కారము అంప లోకో _త్రరములయిన ఆస్హాదము లన్నిటిలోనూ ఉండే ఒక జాతివిశేప మన్నమాట. ఆ చమ త్కారత్వమనే జాతి సమవాయసంబంధముచే చమత్కారము లన్నిటి లోనూ ఉంటుంది “కావ్యము శబ్ల్బరూపముకదా! దానియందు చమ "త్కారము ఏ విధముగా మ) అనే శంక కలుగవచ్చును. ఆ శంకానివారణమునకు ఈ సంబంధమును గ్రహింవాలి. ఇక్క “స్తవిశష్రబనకళావన్పాదకా న ప్ర తిపాదకత్వ ౫ మనేది సంబం
౧౦ నవరసగ౦గాధరము
సంబంధము ఉన్న చోట సంబంధి తప్పకుండా ఉంటుంది. పర్వతమందు వహ్ని సంయోగము ఉన్నపుడు సంయోగసంబంధ ముచే సంబంధిఅయిన వహ్ని పర్వతమందు ఉంటుంది, అట్లాగే = పైని చూవిన సంబంధముచే చమ త్కారత్వవత్యము కావ్యరూపళబ్దమందు ఉంటుంది కాబట్టి లక్షణ సమన్వయము కుదురుతుంది,
ఆ సంబంధము వ విధముగా ఉన్నదో చూడండి. కా వ్యార్థజ్హానము కలుగగా నీ చమత్కారము ఉదయించుతుంది కాబటి SER TS చమత్కార కారణము. సంబంధములో ఉన్న “స్యవి శిష్ట పదానికి చమ త్కారత్వ విశిష్తమయిన చమత్కారము అని అర్థము. దానికి జనకము కా హ్యార్ణజ్ఞానము. కారణ మవుతున్న జ్ఞానములో అర్ధము విశే హషణము. కారణములోని విశేషణము కారణ తానచ్చేదక మని శాస్ర్రీయ సంకేతము, సకృతములో కావ్యార్థ్యానము చమ త్కారజనకము కాబట్ట కావ్యార్థము చవముత్కారజనకీలొన నచ్చుదక మయింది. కావ్య రూపశబ్దము అటువంటి అర్తాసికి (వతీపాదకము, ఆ న! ప్రతిపాద కత్వ్యము. కావ్యరూప శబ్లమం దున్న ది
చమత్కార త్యానికి కావ్యరూపశబ్దముతో మై సంబంధము ఉన్నది. నంబంధము ఉన్న ట్లయి తే ఆ సంబంధ ముచే సంఎంధిఅయిన చవముత్కె-. రత్వము కావ్యయాపశబ్లమందు ఉండక తప్పదు. ఆయా వా న్యాలవలన కల చమ త్మా_ రాలు భిన్న భిన్నము లయినా వానియందు ఉండే ఛము త్కారత్యము ఒకు కాబట్టి Et పె సంబంధముచేత చమ త్కారత్వపత్వ పత్యము కావ్యా లన్ని టిలోనూ ఉన్నందువలన అన్ని 'కావ్యాలలోనూ మును సమన్వయింపవచ్చును,
ప్రాచీన లక్షణ ఖండనము
బ్రంతవరకూ పండితరాజ కావ్య లక్షణము, పాచీన సాహి త్యాచార్యు లతో కొన్ని విషయాలలో ఈతడు వకీభవించడు. సాహిత్య శాస్త ప్రాచీనాచార్యుడు కావ్యప్ర, కాశకర్త అయిన నుమ్ముటుడు "మొదలయిన నారు ప్రాచీనులుగా. ఇప్పత్గిన వార్డు,
కావ్య్వలత్షుణము ౧౧
““ అదోషొ సగుణౌ సాలంకారౌ శద్రారా కావ్యం” అని పాచీనలక్షణము. దోవరహిొతములు గుణసహితములు అలంకార యు కష ముల అయిన శశార్థమలు శావ్యమని లక్షణభావము, ఈ నివ యమును ముందుగా విమర్శించవలసి ఉన్నది. శ భ్రార్ణములు చండూ కావ్యము అని వ్యవహరించుట ఉచితము కాదు. ఆ విధముగా పలుకు టలో ప్రమాణము లేదు. . బాగా విచారించ్చితే శృవిశేషమే కావ్య 1
మని నిరూఢము అవుతున్నది) “కావ్య వీకోభోొంపబదుతున్న ది? “కావ్యము వలన అర్థము "తెలుస్తున్న ది,” కక కావ్వము వినబడినది “అరము తేలియలేను”ి ఇటువంటి సర్వసాధారణ వ్యవహారాలు శభానికే కావ్యత్యమును సిద్ధము చేస్తున్నవి. .. కాన్యిఅర్టానికి కావ్యత్వ మును ద్రువ పరచడములేదు. _ శాన్నేడ "గా
ఇక్కొ_డ ప్రాచినవాదులు ఈవిధముగా అనవచ్చును. “శ భార్థములు రెండూ కావ్య మయినా “శబము మా త్రమే కావ్యము”” అనే విశ్వజనీన వ్యవహారమును కుదురుపాటు చేసికొనడానికి లకణను ఆ స్ యించాలి, కుదురుపాటు వేని వానిని లక్షణ కుదుర్చుతుంది గడా! రని
ఇది సరికాదు. కావ్యశబ్దము యొక్క ముఖ్యప్ర యోగము శ భార్థముల "రెండిటినీ అవలంబించి ఉన్నట్లు ఏదైనా దృఢప్రమాణము గ్ధునపరచి లే డైనిచెప్పిన లక్షైణను అంగీకరించవచ్చును. కాని అటువంటి ప్రమా ణము వమిో కనపడడము లేదు, “శ భ్రార్థయుగళము కావ్యము” అనే విషయములో ప్రమాపకము అయిన దృఢతరప్ర, మాణము లేనప్పుడు సెని చెప్పిన లక్షణను అంగీకరించ రాదు. కావ్యప్ర, "కాశకారాదుల వచ నము ఈ విషయములో ప్ర మాణము కాదు. వార్శిపె ప మాణబుద్ధి ఉన్నపుడు కడా వారి వచనానికి ప్రామాణ్యము ఉండేది! ఎవరితో అభీ యోగము ఉన్నదో వారి కథనానుసారముగా నిర్ణయము చేయరాదు. _మమటాదులతో మాకు మతభేదము ఉన్నది. అందువలన విమతవాొ కము అ కుద్భేయముకాగా కావ్యశ భానికి శ భార్గయుగళమందు శక్తి గ్రాహక పమాణము వమి లేదని తేలిన అర్ధము, పైని చెన్న సార్వ జనికవ్యవహారము శబ్దమే కావ్యము అని నిశ్చయపశచుతున్నది.
౧౨౨ నవ రసగ౦గాధరము
కావ్యశభ్రానికి శబ్బవి శేషమం దే శక్తి ఉన్నట్లు సిద్దాంతపరచుతున్న దని భావము, శబ్బ్దమందే ప్రసరించే శక్రని వారించటానికి ఎవరు పూను కొంటారు ౫
ఈ వాదమువలన “శబ్ద మే కావ్యము” అనుటలో సాధకయు క్షి లేదు, అర్ధమే శన అనుటలో కూడా సాధకప్రమాణము లేదు. విని గమకము వమో లేనందువలన “శబ్లమూ తకు చెండిటియందూ శ కిని అంగీకరించాలిోి అనే వాదము జో పరా _స్తము అవుతున్న ద్ర”
కాగా శబ్దవిశేషమే కావ్యపదార్థము అని wn కాబట్ట డానిే బు. చెప్పుట యు క్లము, కాని తాము ఏమో కల్పించినదానికి లశ్షణకథనము అవళ్యకముకాదు, యు క్షమూ కాదు. వేదపురాణాది లక్షణాలలోకూడా ఈ వ్యవసనే అనుసరించాలి. అంజు వానిని కూడా
ష్ శబ్బరూపములనుగానే తెలిపికోవాలి. వానికే ల చెప్పాలి, "కాక్ పోలే ఈ దురవస్థ తప్పదు.
(థ్ర్ఞార్థములు be కావ్యత్వమును అభిమానించే కొందరు ఈ విధ ముగా చెపుతారు. *రనసోదోధకత౦ంమే శకావ్య్వతేంయు. అనగా మన ఇషా హా అంత రా _త్త్కు అనాను అవగా అయితేనే కావ్యము అన్నమాట, ఏది ఆనందాస్యాద మును ఇవ్వగలదో అది కావ్యము. శబ్దము రసోద్బోధకము కావచ్చు. అర్థమూ రసోద్బోధక ము కావచ్చు. అస్వాదో ద్చోధకత శెండింటిలోనూ సమానమే. కాబట్టి శభార్థ ములు శెండిటినీ కావ్యము అనుట యుక్తి యుతముగా ఉంటుంది అని, ఈ వాదము సముచితము కాదు. రసోద్చోధకమైన ప్రతీదీ కావ్యము కాదగదు. అట్లాగే అయితే గీతమూ ము హో కావ్య మే కావాలి, లక్షణీయమూ కావాలి. రాగము రసవ్యంజక ము అవుతుందని ధ్వనికారాది సకలసాహితీవిదులకూ సమ్మతము. ఈ విషయములో బహుకథనము అవశ్యకముకాదు. రస _రసవ్యంజక మెన దల్తా _కావ్యమే అల్లు లే .నృత్యవాద్యాది _మాట్రాంగము లన్నీ ము లన్నీ సామాన్యముగా టువం
న
ప్రవే కాబట్ట వాటిలో 'కావ్యత్వము ఉన్న. దనవలసి వస్తుం అవి రసో
కావ్య లక్షణము ౧౩
ద్చోధకములు అయినా కావ్యములు అని ఎవరూ అనరు. దీనినలన రసోద్చోధన సమర కు కలది లక్ష్యుము అవుతుంది అనే వాదము కూడా పరా స్ప స్త మేన్రుతున్న దని గ్రహించాలి.
శభార్గములు రెండూ కావ్యపదవాచ్యములు అనే విషయమును ఇంకా కొంత విమర్శించాలి. ఈ విమర్శలో ముందుగా ఈవిధముగా వికల్సించ నలసీ ఉన్నది. శబ్బమూూా అర్థమూ రెండూ కలిసి 'కావ్యనూ! శబ్దము కావ్యము, అర్థము కావ్యము అనేరీతిగా శడ్హైర్థముల శెండిటియందూ non ఉన్న దా? అనేచే ఇచటి వికల్ప స్వరూపము, కావ్య
ప్రవృత్తిలో ఏది నిమి లము? శథా'రములు శెండూ కలిసి నిమి pes శబ్దమూ, అర్రమూ 2 వేరువేరుగా నిమితృములా? అని వికల్ప తాత్పర్యము. ఇక వీనిని పరిశీలించుడాము,
శళ్చార్థములు శెండూకలిసి కావ్యనామముతో వ్యవహరింప బడుతున్న వని తష (పృథమపక్షుము) సముచితముకాదు. ఇక్టడ ఈవిషయమును భావించాలి, ఒకటీ ఒకటీ కలసి రెండు అవుతున్న ది. రెండు ఒకట్ల సవ్మేళనా నికి రెండు అని వ్యవహారము. ఒకోట్లు రెండుకు అవయవాలు. ప్రత్యేక
ముగా అవయవముగా ఉన్న ఏ ఒకటినీ కూడా మనము రెండు అని వ్యవహరించము. *వకో న బ్యా. ఈవిధముగా “నాక వాక్యము కావ్యము కాదు” అనే వ్యవహారము రావలసి వస్తుంది. న్లొ'కవాక్య మనేది కావ్యా నికి ఒక అవయవము అయిన కేనల శబ్దమే కదా! అపుడు శచ్చానికి కూడా సమ్మతమైన కావ్యవ్యవహారము 'ేకపోవలసి వస్తున్నది. ఇట్లాగో అయితే పూర్యో క్ల వ్యవహారము సర్వథా ఉచ్చిన్న మవుతుంది.
న ప్రత్యేకముగా శబ్దమూ అర్థమూ కావ్య మని వ్యవహరించడము
కూడా సమ్మతము కాదు; సముచితమూ కాదు. అట్లాగే అయితే ఒశే
పద్యములో శ్వభార్థములు రెండూ ఉండడమువలన “రెండు కావ్య
ములు” అనే వ్యవహారము రావలసోవస్తుంది. అటువంటి వ్వవహృతి a —ి
యు ర్ ముకాదు.
౧౮ నవ రస గ౧గాధరము
శ్రి Fr “జ కుల et శ
కాబట్టి వేద శాస్త్ర పురాణలక్షుణము శబ్బ్దనిష్ణముగా ఉన్నట్లు కావ్యలశక్షు ణముకూణాొ శబ్బనిష్టముగా ఉండడమే సముచితముగా ఉంటుంది; అంశే శబ్చమునే కావ్వముగా భావించాలి కాని శబ్దముల ెండిటినీ కావ్య
మనరాదు అని తాత్సర్యము, వ్రంత వణుకు కావ్యపదవ్యవహారము ఏదో పరిశీలింపబడినది.
ఫా-చచీనావారుంలు లు కావ్యలవణములో శ భారాలకు_ “సగుణౌ సాలం నాథ నా... కారో అని వెశేషణాలను ఉంచినారు. వీనిని. ,విమర్శీరవాలి._. కావ్య Sh TT ఎతడోములో గుణాలెరకారాదోని వశము కూడో యు క్షము కాదు, ఉదితం మండలం విధోః” విగు మండలము ఈ యురచిసది, గతో స్థ స ముర్కఖి” వరన సూర్యు సార్టరగాతుడయహడు అనే హీక్యాలలో ” కావ్యలకు సమయాళాన్యో ప్పము అవుతున్న ది. ఏనిలో గుణాలంకారములు లేవు, ఇవికావ్యము శాదు అనడము ఉచితముకాదు. చవుత్కార మే కావ్యజీవి తము, -ఈ వాక్యాలు చమత్క, రమును కలుగ బేయగపోవడము లేదు, ఇటువంటి రమణీయ శాక్యాలుకూడా కాన్యముకాదు అశేటట్టయి లే, వారు దేనిని “కావ్యము అని అంటారో దానిని మేముకూడా “కావ్యము కాదు అని అనడానికి అవకాశము ఉండకపోదు. గుణాలంకా వాలు శక పోయినా చమ త్కారిత్యము ఆన్న పుడు “కావ్యము” అని అనుట సముచితముగా ఉంటుంది.
పె నిచెప్పిన వచనాలవలన విజాతీయము లయిన నానాచమత్కారములు భాసించుతున్నవి. విధువుండలము ఉదయించినది అను వచనము దూతి పలికినది అయి తే *చక్క_గా వెలుతురు ఉన్నది, ఈవెన్నెల ఉద్దపకముగా ఉన్నది, ఇది అభిసరించడానికి సమయము” అని వ్యంగ్యము గోచగించు తుంది. అభిసారిక పలికి ఆ “ఈము! ఈ వెలుతురులో అభిసరించి తే ఎవరైనా చూస్తారు. గుర్తుపట్టు తారు. రహస్యభంగ మవుతుంది కాబట్టి ఇప్పూడు_ అభిసరించరాదూ” అని వ్యంగ్యము. విరహిణీ వచనమైలే “ఇప్పటికీ ని వీ యుడు రాలేదుకొదా! ము ఎట్లా నిలుపగలను? చేను బీవించలేనుక అని వ్యంగ్యము, త్ రమణీయాన్థాలు ఎన్ని అయినా చాసించవచూను.
కానవ్యలక్షణము ౧౫
సూర్యుడు అస్కంగతుడయినాడు అనే వచనమువలన కూడా నానార్థ ములు భాసించుతున్న వి. ఈవచనము చౌర్య పకరణములోనిది అయితే “ఇప్పుడు దొంగతనానికి సమయము? అనీ, 'అఫేసారికా విషయమలయిి తే “అభిసరణము ఉప క్రమించవలననది” అస్కీ సంశేతింపబడిన నాయికా విషయవుయి తే “పీ ప్రియుడు. వచ్చినను” అనీ, కా గ్గికులు పలికిన దయి తే “(ఇక పనినుండి విరమించుదాము” అస్కీ వటువులను ఉద్దేశించి నది అయి తే “సంధ్యావిధిని ఆప ల మించవలసినదిో అనీ, చాలునిగ్రించి అయితే “దూరము వెళ్ళవద్దు” అనీ గోపాలకవిషయకవుయి తే *గోవు లను ఇవావడిలోనికి ప్ర వేశపెట్తుమూో అనీ, ఆతాపార్త విషయముయి తే “వప్పుకు పరితాపము కలుగదుి”అనసీ, వాణిజక విషయ మయి తేో వ్యాపా రము కట్టపె స్ట్రాలని, విరసహోోశంతఠిత పలికిన దయితే “నా ప్రియుడు ఇప్పు టికీ శారు గదా! కి ఆస్, తమ వ్యంగ్యము గోచరము అ తున్నది. ఇటువంటి మనోహర వాక్యాలలో గుణాలంకారాల్తు-లేక పోయినంతమా సాన కావ్య త్చా నికి లోటు ఉంటుందా?
గుణతే(ము, అలం కారత్వీము మొదలయినవి అనుగతములుకూడా కావు. గుణతేంము అలంకారత్యను రూఢిగా వేటిలో ఉండవో ఇప్పటికీ ఇంకా నిశ్లిిగము కాలదు. వాని సంఖ్యకూడా ఇంకా నియతము కాలేదు. ఆయా ఆలంకారికు లందధా తమతమ వివార ధారానుసారముగా వానిని నిబంధించుతున్నారు కాబట్టి గుణాలంకారాలకు లత్షణములో సమా వేశము సముచితము కాదు. గుణాలంకారాలే స్వమాపనిశ్చయము సరిగా లేనఫుడు వానిని అనుసరించి 'కాన్యలత్షు.ణమును తెలిసికోగలమా? గుణాలంకారాలకు ఒక విధమైన అనుగమము ఉన్నదని తలచేవారి ఛావమును ఈ విధముగా తెలిసికొన వచ్చును..“గుణములు కావ్య ధర్తాలు లేక రసభ ర్యములు అలంకారాలుకూడా కావ్య శోభాసంపాద కములు అనిగాని 'కావ్యధ ర్యములు అనిగాని నిశ్చయింప వచ్చును, ఈ విధముగా గుణాలంకారములకు అనుగమము ఉన్నధి వేనిలో ఈ చెప్పిన ధర్హాలుంటవో వానిని గుణాలనుగా అలం లనుగా గృహింప వచ్చును. వాని సంఖ్య నియతము కానందువలన హాని యేమి లేదు % అని,
౧౬ నవ రసగ౦ంగాధరము
కాని ఇక్షడ విషయవిమర్శ ఈ విధముగా ఉన్నది, లతణములో As Russ Dn క త్రమే అనుపాదేయ ములు అని కాదు. వానితోపాటు *దోవరహితములు అనే విశే ణము కూడా వరమే. లోకములో “ఈ కావ్యము దుష్తము”” అనే వ్యవహారము ఉన్నది. దీనినిబట్టి “షోప రహిత మే కావ్య మన నక్క-ర లేదు; దోషసపితముకూడా కావ్యము కావచ్చును అని తేలు చున్నది. దోషసహితమందుకూడా కావ్వపదప యోగము ఉన్నదే! కావ్యలక్షుణములో “అదోపాి” అనేపదము ఇంకా ఎందుకు ? “దోవ రహిత మేకావ్యము” అనే పట్టుదల ఉం లోకవ్యవపహోారమునకు ఉప పత్తి వవిధముగా కుదురుతుంది ? లక్షణతో ఉపపన్నము చేసికోమం టారా ? అది అనుచితము. లక్షుణహేతువులు లేనిదీ లక్షణను అంగీక రించుట శా స్త్రమర్యాద కాదు. ముఖ్యాశ్ధానికి బాధ ఉపస్టి నము కాక పోతే తె లత్షణావ్యవహారములేదు, వ ముఖ్యార్థ మధ; _ -ముఖ్యార్థ సంబం ధము,_ రూఢి, ప్రయోజివ వి ఉన్నప్పుడే లక్షణ ప్రస రచుతుంది. కక్కడ త్వా వపి లేను. కాబట్టి లక్షణ కుదరదు
బా. ను — ఇక్కడ ఇది పరిశీలనా రము. ఒక చెట్టుబోదెపై ఒక విహంగము ఉన్న దనుకొొండి. ఆ విహాగము శాఖ లేదు. వృక్షము ఒక స్థానములో మాత ము విహగముతో సంయోగము కలిగి ఉన్నది. వేరొక స్థాన ములో (శాఖపై) విహగసంయోగాభావము కలిగి ఉన్నది. ఆ వృకా నికి అంతటా విహగసంయోగము లే దన్నమాట,. ఆ విధముగా సంయోగరహితయమైనా వకాంశములో సంయోగము ఉన్నది కాబట్టి ఆ చెట్టు సంయోాగి అనబడవచ్చును. ఇది ఒక యుక్తి. ఈ విధానమును అనుసరించి *దుష్టం కావ్యం! అనే లోకవ్యవహారాన్ని కుదర్చవచ్చును. రతర సర్వస్థానాలలో దోషరహితముగా ఉండడము వలన “కావ్యము” అనవచ్చును. వకాంశములో దోవసహితముగా ఉండడమువలన “దుష్టము కూడా కావచ్చును. “సంయోగరహిత వృక్షము సంయ్మోగి' అన్నట్లుగా అంశశచదాన దోషరహిత మనీ, అంశభేదాన ప్ల మనీ భావించి లోక వ్యవహోారమును సరి పెట్టుకో రాదా? అని 5
కావ్యలత్షు ణము ౧౮
ఈ వాదము యు క్రముకాదు. వృక్షముపై వివాగమును చూచిన మానవులకు ఈ పతీతి కలుగుతుంది: “ఈ వృక్షుముయొక్క. బో బెకు వివాగసంయోగవవ ఉన్నది కాని శాఖకు వివాగసంయోగము "లేదు అని. “దుష్టం కావ్యంశిఅనే వ్యవహారమును _పెవిధముగా కుదర్చదలచు శొొంకు (ర పద్యము పూశ్వార్థములోనే కావ్యము, ఉ త్రరార్లములో కావ్యము కాదు” అనే ప్రతీతి కలుగవలసి వస్తుంది. ఇటువంటి ప్రతీతి ఎవరికీ ఉండదు. ఇది స సరస ree ఇందులో వి విశ్వజనీనానుభ వమ లేదు. దృష్ట్రాంతబలమును బట్టి సహృదయానుభవమును అపలాపము చేయుట అసంభవము. ప్రత్యత్షగోచరము అయీ షయాాన్ని దృషస్లాం తముతో అడ్డు సెట్టలేముకదా !
ఇంకా శూరత్వము, ఏరత్యము, ధీరత్యము అనేవి ఆ _తృధ రాలు. అట్లాగే గుణాలు కావ్యా a అయిన రసముయొక_ ధర్హాలు. దాలు శరీర మును అలంకరింప జేయునట్లు ఉపమాద లంకారాలు కావమును అలంకరింపజేయ గలవు. వీరత్యాదులూ హారాదులూ శరీరముయొగ్ష_ నిరాణములో ఉపయోగింపనట్లుగా గుణములూ అలంకారాలూ కావ్యముయొక్క. నరీరమును సిదింపచేయడానికి గాని, సంరూపలశక్ష్షణ
థి సంపాదనకు గాని ఆపయోగించవు. కాబట్టి కావ్యశరీరమ్తు గుణకాలం కారాలకు ఘటన ఆపపన్న ము కాదు.
నవీన లక్షణ ఖండనము
ప్రాచీనాచార్యుల పద్దతి పెవిధముగా ఉన్నది. నవినులలో సాహిత్య mp అచు చ యవ. దర్పణక రృఅయిన వ విశ్వనాధ కవిరాజు ప సిగ్లుడు. ఇక ఆతని కావ్య DDE హా డు jm, లక్షణపరీక్ష చేయాల్, న రసా తకం కావ్యం” అని కవిరాజు కావ్యలక్షుణము చెప్పుతున్నొడు. సపదము ఉపలక్షుకము. కాబట్టి రస భావ తీదాభాసాదులను రసపదముచే గ్రహించాలి. ఇటువంటి రసమే ఆత్మగా, స్వరూప భూతముగా, సార an సతాస్తాపకముగా, ఉన్న ట్టయి'కే అటువంటి కావ్యమే కావ్యము అవుతుంది అని లక్షణభానము, రసమున్న బే కావ్ష్వమని విశనాళ్లుని నిర్ణయము;
౧౮ నవరసగ౦గాధరము
ఇది సరికాదు, కావ్యాలు అనేకవిధాల_ ఉన్నవి. కొన్ని రస పథాన న వస్తు పఛానహలు, ర్లింపబడే కు _స్త్వ్యలంకారములు కావ్యాలలో సమా త్రేచారు ముతో య సహృదయులు గ్రహించుతూనే ఉన్నారు. గ్రరసయు క్షమే కావ్యమని అనుకుంకు వ స స్ప (రంకారవర్భ ను పృథానముగా ఉన్న వానిని కావ్యము కాదనవలసి వస్తున్నది. అటువంటివి కావ్యములే కావు అని మోరు అనుట సముచితముకాదు. మహాకవుల సం పదాయము, ప్రా పొచచీన పరిపాటి అంతా భగ్నమై పోతుంది. ప్రాచీన సిదకవు లందరూ యన సానాలలో తగినట్టుగా జల, ప్రవాహమును, వేగపద్ధతినిి ప్ర పషపాతమును, సముచ్చలనమును, భ్ మణమును వర్ణించారు. కపి చాలొపే విలసితము లను నిరూపించారు. “ వీనిలో రసము లేదుగచా ! అంతమాత్రాన కావ్యము కాదని సం ప్రదాయస్త స్చ దము చేస్తారా ?! ఈ వర్ణనలు
ఉంకు కావా సలు కావా ఇవ "a అని పెద్దలు అంగీకరించు తున్నారు.
వదోవిధముగా పరంపరగా _ ఏటిలోకూడా రసస్పర్శ ఉన్నది కాబట్టి ఇవి కావ్యములు కావచ్చునని అన్నట్టయి లే “గా నృలతి” “మృనో ఛావతి* నోవు వెళ్ళుతున్నది, మృగము పరుగెత్తుతున జో అని వాక్యాలుకూడా కావ్యమే అని అంగీకరించాలి. + వదోవిధముగా రసస్సర్శ ఇక్కడకూడా ఉండక పోతుందా ? జగత్తులో వవస్తునై. సాసరి రసపర్యవ సానము పొంది తీరుతుంది. జల ప్రవాహ వేప పతనాదులు ఉద్దిప ఏనవిభావ రూపముగా రసస్పర్శకలిగి ఉన్నట్లు ఈవాక్యాలుకూడా see వ్యభిచారిభావాలలో వదో ఒక చానిపర్యవసానము పొందవచ్చును. a= మెనా విభావాదిరూపము కాకమానదు. కాబో కవిరాజు క్ర స లశ ణముకూడా చెగాలేదు, మొ_తృముమోద se వీపీ యుకృముగా లేవని గ్రహించాలి.
కావ్యకారణము
ఇటు పిమ్వట కావ్యకారణ పరిశీలించాలి. ఇది లేకపోతే కాన్య రచన బయత చేరదు. కావ్లకారణము వమిటి అనే విషయములో
కావ్యకారణము ౧౯
ప్రాచీనులకూ పండితరాజుకూ మత భేదము ఉన్నది. కెవలమూ కవిగత మైన ప్రతిభ 2 శ ళు షం అని జగన్నాధ వాదము. “జ్ఞా సవనవో స్యేవ శాలినీ ప్రతిభా మతా? అని సామాన్యముగా
ప్రతభాస్వరూపమును పెద్దలు 'ఛప్పుతున్నారు. కావ్యరచనకు వయే శభాలు కావలెనో, ఎటువంటి అర్గము అనుకూలము అవుతుందో, అటు వంటి శభార్గముల ఉపస్థితిని ప్రతిభ సంపాదించుతుంది. క. కొన్ని కొన్నీ శ్రా ఆవశ్యకములు అవుతూ ఉంటవి. ప్రతిభ ఉన్నట్లయితే కావ్య క్రియలో కవికి వ్యామోహము కలుగదు, శౌర్య సిద్దతకు ఉపయోగించే వాన్తివిదీసీవలన కవి మరచి పోవడ మంటూ
థి ఉండదు.
ప ప్రతిభ Ew ఏపదార్థమున క్రై నా సశే కారణము అయ్యేది న్వో ఒక ధర్మమును కలిగి టీండాలి. కారణములో ఉన్న విశిష్ట ధర్యానికి న రము అనివేరు. ఆ ధర్మమునే య అ కాబట్టి ప్రతిభలో ఉన్న (ప ప్రతిభాత్యము కావ్యకారణతా వచ్చేదకరూపముగా సిద్దమైన డాతివి శేషము అని అంగీకరింపవచ్చును. ప ప్రృతిభాత్య మనేది అఖిరీడ మైన ఉపాధియాపమని జగన్నాథుని నిరు క్ర ఈ ప ప్రతిభ కలుగుటలో "రెండు కారణములు ఉన్నవి, ఇష్ట బేవికిగాని మహాపురుషులకు గాని ప్రసన్నత కలిగితె వారి అను గ్గ హాదులవలన ఒక అదృష్టభాగ్యము సమత్పన్న ము కావచ్చును చాస్వలన కావ భార అవిరతంగా ప్ర సరించుతుంది ఒక్కొక్క రూపమైన ప్ర తిభలో ఇది కారణముగా ఉంటుంది. ఇది మొదటి కారణము, ఒక్కొకచోట విలక్షణవ్యుత ఎత్తి, కావ్యరచనా భ్యాసము రెండూ ప్ర తి భాహాతువులు అవుతూ ఉంటవి. ఇడి రెండవ కారణము. ఈవిధముగా చెప్పడమే సము చితముగా ఉంటుంది.
కొందరు అదృష్టము; వ్యుత్సత్సి 5 అలుము అనే ఈ మూడూ సమ్మి భితయాపాన కారణము అని అంగీకరిసారు. అది సముచితము , కాదు, కొందరు పిల్లలకూ అబోధహతులకూ వ్యుత్సత్త త్ర కభ్యాసములు లేకి పోయినా “కేవలము మహాపురుష పసాదమువలనకూడా ప్రతిభ కలు
౨౦ నవ రసగంగాధరము
గుట ప్రసిద్ధముగా ఉన్నది. అటువంటివారి విషయములో జన్తాంతర న్యుత్స_త్త్వభా సాలు ఉండిఉంట వని అనడము సమాధానముకాదు, ఇటువంటి ఈ[(క్రల్పనలో మూడు దోషాలు సంభవించుతవి. గారవము మొదటి దోవము. పమాణాభావము శెండవ దోషము, కార్యము అన్యథా ఉపపన్న మగుట మూడవదోపషమ],
౧ గౌరవము. వ్యుత్సీ_్త కభ్యాసాలు రెండూ కారణాలు కావని అన్న ప్పటికీ కేవలము అదృష్టమువలననే కావలసిన పని జరిగిపోతూ ఉంశే వాటినికూడా కలిపి కారణస్వరూపమును పెంచుట అనవసరము!. గురు భూతమూను.
ఆ, _పమాణాభావము. కవికర్ణపూరాదులు “కేవల భాగ్యవశాన ప్రతి భను సంపాడించినట్లు ప్రసిద్ధి ఉన్నది. ఇటువంటి స్థానములో మూ;డిటిసీ కలివి ప్రతిభాకారణముగా చెప్పడనులో ఏమి ప్రమాణము ఉన్నది? అందులో ప్రమాణములేదు.
3. అన్యధాజపప త్రీ, వ్యుత్చ_గ్యభ్యాసాలు అక్క_ర లేకుండా అదృష్టము వలననే కార్యసిద్ధి అవుతూఉిన్నదిక ద్యా! కొంతమంది బాలాదులకు వ్యుత్సలత్త ఖ్ భ్వౌనాలు లేకుండానే కావషరచనాపాటవము ఉంటున్న ది, అటువంటిస్తలములో జన్తాంతీరీయ వ్యుత ఏ త్త ఫ్ర ఫ్వాసములను కల్పించి వాట్లకు కారణత్యసమక్థనము చేయడము ఉచితముకాదు. న్యుత్స త్త్య ఛ్యాసాలకు కారణత్వము ప మాణసిద్దమయినప్పుడు దానిని ఉపపన్న ము చేయడానికి జన్హాంశరీయకల్సన ఆవశ్యకము. , పకృతములో (వ్యుత్పత్త ఛ్యాసాలు లేకపోయినా వేరొకవిధముగా ఉపపత్తి కనపడుతున్న ది లోకములో వేదాది ఎ్రబల్న ప్రమాణములు కార్యకారణ కబవ్య నను కలుగజే స్తే (సృమాణబుద్ది ఉంటుంది. “ఈ వస్తువు దీనికి కారణము అవుతుంది” అని వేదాదిబలీయ ప్రమాణములు నిర్ణ యించితే మనము ఈవిధముగా భావింపగలుగుతాము, “వది చేనికి కారణమో ఆకార ణము లేకపోతే ఆకారము సిదముకాదు? అని. “ఆకార్యము' ఆన్న ట్ల యితే ఆ కారణము ఉండితీరాలి” అని, ఆ కారణము ఉన్నప్పటికీ ఆ కార్యము ఉత్సన్నము కాకఫో తే ఆకారణము లేనప్పటికీ కార్యము
కావ్యకారణము 9౧
సత్సన్నము అయిలే మనము వివశత్యముతో విలక్షులము అవుతాము. కగమాదులు కారణ తానిర్ణయము చేయగా ఈ వ్యభిచారము ఎందు వలన వచ్చిందా! అని. అందువలన ఆ వ్యభిచారనివారణకు ప్రయత్నించు తాము. కారణము లేకుండా "కార్యము కలిగినపుడూ, కారణము ఉన్నా కార్యము కలుగచపుడున్నూ జన్హాంతరీయధ గ్యాధ ర్యాదికము అక్ష_డ హేతువని నిశ్చయించుతాము. కాకపోతే ఇది వేరొకవిధముగా కావ డానికి ఏీలులేదుగదా ? శ్రుతి సృ త్యాదిబలవత్ర్రమాణములు ఈ చెప్పిన కార్యకారణ భావమును నిశ్చ యపరచకపోయినట్టయి లే వ్యభిచారము కలిగినపుడు (కారణము లేక కార్యము కలిగినా, కారణము ఉన్నప్పటికీ కార్యము కలుగక పోయినా) పూర్వవృ _త్తకారణ తానిర్ణయములో భ్రమ ఉన్నదని గ్రహిం చాలి, ఇటువంటి పరిస్థితిలో జన్తాంతరవి శేషమును కలుపుట సముచితము కాదు. అందువలన పూర్వస్థలములో పూర్వజ_న్నలోని వ్యుత్స త్వ భ్యాస ములు హేతువులు అని అనడము యు_కృముకాదు. (వ్రుత్ప్స త్రీ అభ్యా సమూ లేకపో తే కవిత బయలు చేరదని ఏ ప్రమాణ గ్రంధములో కూడా స్వల్పముగానై నా చెప్పబడలేదు.) ఈ పమాగణాల పరి నమ. లేకుంశా-. పతీ భా సముత్ప కిలో శేవలము ప్టము ఒక్క శు హేతువు అని _అనడముకూడా సరసము కాదు. కో కాలమోదాశకా కావ్యరచన అంప వమోకూడా తెలియకుండా ఉన్న వాళ్లుకూడా వదోవిధముగా వ్యుత్స త్త కభ్యాసాలు కలుగగానే స్పకీభకలవరు మావడవమూ, కావ్యరచనాపాటవమును _పదర్శించడమూ (సిద్దముగా ఉన్నది. ఇ్రటువంటివాశే చాలామంది ఉన్నట్టు మనకు తెలుసు. అటువంటి సలంలోకూడా * అదృష్టమే కారణము *” అంటావా? అట్లాగే అయితే వ్యుత్స_శ్యభ్యాసాలు కలుగక పూర్వము ఆ అదృష్టము ఉండవలసిన బేగా ! త'త్కార్యముగా కావ్యము బయలు చేరవలసినచేగా ? ఆ విధముగా ఉండడము లేచే. కాబట్టి అంతటా అదృష్ట మే కారణనుని అనడము యు కృముకాదుూ,
(ప్రతిభకు (వతీబంధకముగా మొదట కొన్ని నాళ్ళు ఒక దురదృష్టవి క్లే
౨_౨ నవ రసగ౦గాధరము
పము ఉండడము మూలాన పృతిభాసముత్త ఎ తి కాలేదని అనడము కూడా యు కృనుశకాదు. ప్రాయికముగా వ్యుత్పత్త ఫ్ర భ్వ్యాసములు ఉన్న పుడు కవితలు అల్ల గలవాళ్ళు అధికముగా కనపనుతూనే ఉన్నారు, విషయవ్యవస్థ ఈ విధముగా ఉన్నపుడు ఆయా అనేకసానాలలో మంచి అదృష్టము చెడ్డ అదృష్టము కల్పించుకొనడము అనవసరము. మొదటి (ప్రతిభా పతిబంధక మైన చెడ్డ అదృష్టము న్యుత్స_త్త కభ్యాసములు కలిగి నపుడు నశించిపోతున్నది గడా! ఇటువంటి వ్యుత్సత్త్య భఛ్యాసములు ఉండవలసిన అవసరము ఉన్నది. కాబట్టి వ్యుతర్పత్త పభ్యాసములశే ప్రతిభా హేశుత్వమును అంగీకరించడము సముచితముగా ఉంటుంది. ఇదే లాఘవ ప్ప క్రియ. అందువలన మొదట చెప్పినట్లుగా అదృష్టము స్పత్వేకముగా ఒక కారణము అస, వ్యుత్స త్త్యభ్యాసములు పృధక్కు గా "కారణము అని నిశ్చయించడము" రాజమార్లమని గృహాంచాలి; వేరు వేరుగా హేతుత్యమును అంగీకరించడ మే యు క్షమ టం
విలక్షణత
ప్ర తిభాసముత్ప తిలో ెండు విధములయిన హేతువులు ఇప్పటికి నిర్ణయములో 'తేలినట్టయినది. స్వతంత్ర, ముగా ప్రతిభకు అదృష్టము ఒక హేతువు, న్యుత్పడత్త పిభ్యాసములు రెండవ హేతువు, ఈ శెండిటి వలనా ప్రతిభ కలుగుతుంది.
ఈ విషయములో ఒకశంక:ఏఅదృష్టము, వ్యుత్స _త్స్వఫ్యాసములు అనే రెండా ప్ర తిభాసముత్స త్తిలో హేతువులు అని అః.డములో ఏమి ఆశ్షేపము లేదు. కాగా కారణము లేనిదీ కార్యము ఉత్ప్సన్నమ్ము లగుట అనే వ్యభిచారము ఇక్కడ స్రస_క్తము అవుతున్న ది. ౫మాడండి, [అదృష్ట జన్యప్ర, తిభలో వ్యుత ఏ త్త భ్యాసజన్యతే(ము లేదు వ్యుత ఎత్త ఫశ్వాసజన్య ప్రతిభలో అదృష్టజన్యత్వము లేదు.) కారణీభూతవ్యుత్చ తృ భ్యాసాలు లేకపోయినా ప్రతిభ అనే కార్యము పుట్టుతున్నది. 1 ఈ విధముగా 'హీతుభూత మయిన అదృష్టము లేకపోయినా కార్యమైన ప్రతిభ కలుగు తున్నది. ఇక్కడ కారణములు భిన్న భిన్నములు కదా! కారణములు
కావ్య కారణము ౨9౨
భిన్నభిన్నములుగా ఉన్న ప్పుడు కార్యము కూడా భిన్న భిన్న ముగా ఉండక ప్రకృతి నియమానికి వేరుగా ఉన్నప్పుడు ఈ చెప్పిన దోషము తప్పదు. ప్రకృతములో కార్యరూపముగా ఉన్న ప్రతిభ వకవిధముగానే ఉత్సన్న మవుతుందని అన్నప్పుడు ఈ వ్యభిచారము ఉన్నది అని,
ఈ చెప్పబోయేది ప కృతములో సమాధానము. అదృష్టమువలనా, వ్యుత్స_త్త్స్వఫ్యాసములవలనా ప్రతిభ కొలుగుగుంది అవడములో సందే హములేదు. కాని ఒక విషయమును ఇక్టడ గహించాలి; (అదృష్టము వలన కలిగే ప్రతిభ* వేరు, వ్యుత్స త్య భ్యాసములవలన కలిగ ప తిభ వేరు. ఈ రెండు ప్రతిభలూ పరస్పరము. విలత్షణములు! కారణ భేదమును బట్టి 'కార్యముకూడా భిన్న భిన్న మే, అందువలన అదృష్టజన్యప్రతిభలో వ్యుత్స త్త ఛభ్యాసజన్యత్యము ఉండవలసిన అవసరము కాని వ్యుత్సత్త్య భ్యాసజన్య పతిభలో అదృష్ట జన్యత్యేము ఉండవలసిన అవసరము కాని లేదు. ఒకరకమైన ప్ర తిభలో అదృష్టము హేతువు, వేరొకరకమైన ప్రతిభలో న్యుత్స_త్వభ్యాసములు హేతువు ప్రతిభలో ఇటువంటి విల క్షణత్యము ఉన్నదని అంగీకరించడమువలన వ వ్యభిచార పస క్రి లేదులి తమ తమశకార్యములో ఆయా కారణాలు నియతీధ రముతోనే ఉంటవి. ముత, నముమోద కావ్యనిరాణానికి వ్రతిభ ఆది సు రెండు విధములైన ప్రతిభలూ కావ్యని ర్థాణసమర్థము లై
ఈ విషయ చర్చనే అనుసరించుతూ ఇంకా కొంత ముందుకు పోదాము, కారణములలోని విలక్షణత్యమువలన 'కార్యమందుకూడా విలశ్షుణ త్రము ఉంటుందని అంగీకరించిన ట్రయింది. ఇప్పటికి రెండు విధము లయిన _ ప్రతిభలు సిద్దము లయినవి. ఏనివలన కావ్యము కలుగుతున్నది కావ్య కియాసముత్స త్రీలో రెండు విధములయిన హేతువులు ఉన్న వన్నమాట. అదృష్ట్రజన్యప్ర, తిభ ఒకటి; నుత ఏ. త్య భ్యాసజన్య ప్రతిభ రెండ వది. ఈ శెండిటివలనా ఉత్పన్నమయ్యే కావ్యము వకవిధముగానే ఉంటుందిగాని భిన్నముగా ఉండదు అని అనేటట్లయి తే పూర్వము చెప్పిన విధముగా దోషము ప్రస ల అందువలన కావ ములో కూడా చై_లక్షణ్యమును అంగీకరించాలి, " ఒకవిధ మైన్స శోవ్య
ఈర నవ రసగ౦గాధరము
ములో అదృష్టజన్యప్రతిభ హేతువు, వేరొకవిధమైన కావ్యములో వ్యుత త్త త్త వ్రభెస్టసజన్య ప్ర పతిభ హేతువు. అద, ప్ట్రజన్య కావ్యము వేరు, వ్యుత్స 'త్యభ్యాసజన్య శోవ్యము వేరు అన్న మాట. ఈవిధముగా కావ్యము లలోకూడా విలక్షణత్వము ఉన్నది కా బట్షపఏధ మైన వ్యభిచారమూ లక్ష డ జ స_క్షము కాదు.
ఒక్టైక వ్య క్క కిలో వ్యుత్చ _్రే ఫ్యాసములు ఉన్నప్పటికీ ప ప్రతిభకలగడము లేదు. అంతమా(తాన అన్యయవ్యభిచారదోపము ఉన్నదనరాదు, ఎటు వంటి వ్యుత్స _త్య్వభ్యాసాలు ఉన్నట్లయి లే ప్రతిభ కలుగుతుందో అటువంటి వ్యుత్చ _త్త్యభ్యాసాలు ఆ వ్యక్తి కిలో లేవు కాబట్టి ప ప్రతిభ ఉత్స న్నము కాకపోవచ్చు. ప్రతిభను కలుగ జేయడానికి సమస్థములయిన వ్యుత్స శ్ర కభ్యాసాలు ఆ వ్యక్తిలో ఉన్న వనడములో ప్రమాణము ఏమి ఉన్నది? కారణములు కాగలిగినవి లేకపోవడమువలన ప్రతిభ కలుగ లేదని ఊోహీంచాలి.
పతిభాప్ర తిబంధక మైన ఒకానొక విశిష్ట పాపవిశేషమైనా అవ్వ కిలో ఉండిఉండాలి.] అందువలన నే ప్రతిభ ఉత్పన్న ముకాలేదు.) 3 తిబంధ కము లేక పోవడముకూడా ఒక కారణమే. ప్రతిబంధకము ఉరికు కారణ సామగ్రి చక్కగా లేదన్నమాట. కారణము లేకపో తే "కార్యము ఏ ఏధముగా కలుగుతుంది? ప్ర తిబంధ కాభావముకూడా కార్యోత ్ప_త్రిలో కారణము అనడము నూతీనకల్పన కాదు.
పుతిభాసముత్చీ త్తి త్తిలో అదృష్టము (శ_క్తి), వ్యుత్పత్తి లి, అభ్యాసము అనే క తి క్రమూ 'పౌతువని అంగీకరించేవారుకూజf ప ప్రతిబంధకాభావమును కారేసమునుగా అంగీకరించక తప్పదు శ్రే కిమాశ్ర హేతు తావాదులు అంగీకరించనే అంగీకరించుతున్నారు. ఈ విషయములో వారూ ఏరూ సమానభాగస్వాములే.
ఒక కని అనేక కావ్యాలు రచించినవాడయినా ఇవ్వనని ప తిపన్నీ ఎవ డైనా మంత్ర తంత్రాలతో కొన్నాళ్ల వరకూ ఉండే వొక _క్షంభమును కలుగ జేస్తే మళ్ళా కావ్యమును రచింపలేక పోవడము ప్రనిద్ధముగానే
కావ్య భేదములు ౨౫%
ఉన్న ది. సముదితశ క్యా దిత్ర యహాతుతావాదులు ఇక్కడ (పతిబంధ కా భావమును కారణముగా అంగీకరించాలికచా?)
fies జహా ౪ కా వ్య భే ద నూలు ఇంతగా విచారింపబడిన ఈ కావ్యముయొక్క-_ప కారములు నాలుగు విధములుగా ఉన్నవి, ౧ ఉత్త మో శమము; 2 ఉత్తమము; 3 మధ్య మము; ర అభవుము అని.
శద్దార్థా యత్ర గుణీభావితాత్మానా కమస్యర్థ మభివ్యం_క్తః తదాద్యం. ౪
శబము, అర్థము అ పధానములై చమత్కారమును కలుగజేసే ఒకా నక మనోహారార్లమును వ్యంజనావృ త్రిచేత అభివ్య_క్షము చేసినపుడు ఉత్తమా _త్రమ కావ్యము అని వేరు. “కమపి? *ఒకానొకి అనుటవలన “చమత్కారభూమి అయిన” అని అర్థము. కాబట్టి వ్యంగ్యము అత్యం తము గూథవుయినా, అత్యంతము స్పష్టమయినా, ఉ తమో త్తమ కావ్యము కాదు. వ్యంగ్యము అత్యంతము గూఢమయినపుడు, స్పష్ట మయినపుడు చమ త్కారము 'ఉండద్యు వ్యంగ్యము సుందరముగా ఉండని స్థలములో కూడా ఇచేగతి. అపరాంగము త లు అనబడే వ్యంగ్యములు చవుత్కారులే అయినా ఈ యో వాటిని గృహాంపరాదు, అందుకొరకే లక్షుణములో “సణభావితా తానా” “తాము అ ప్రథానములై? అని "చెప్పబడినది. శబ్బచమ్రారముకంట అర్ధచమ త్కారముకం ను క కూడా వ్యంగ్యచమ తరము ప్ర “పథానముగా ఉశాన తాత ్పర్యము. అపరాంగ వాచ్యసిద్ధ్యంగాలలో వ్యంగ్యానికి ప్రాధాన్యము ఉండదు. 'వాచ్యముకూడా ప్ప పధానము అవుతూణజంటుంది. ఆ కారణమువలన అవి ఉత్తమో తృమకాప్యోలు కావని తెలుసుకోవాలి, వ్యంగ్యము సర్వాతిశయితరమణీయ తానిధానము కావాలి అన్న మాట. ఆఉదాహారణము:ా శయితా సవిదే ప్యనీశ్వరా సఫలీక ర్తు మహో మనోరథాజా దయితా_ ధయితాననాంబుజం దరమీలన్నయనా నిరీక్షతే॥
బక సురాల్తు వ్రియతమునిశయ్యలో సన్ని ధానమంచే శయనించి
౨౬. నవరసగ౦గాధరము
ఉన్నప్పటికీ మనోరథాలను సఫలము చేసికొనడానికి అసమద్ధురాలై కొంచెము మోలనము పొందుతున్న నయనాలు కలదై నీ యుని ముఖాంబుజమును మూాస్తున్నది,*
ఈ పద్యములో దయితారతి అభివ్యంగ్య మవుతున్నది. అదే శృంగార రసము. రసాభివ్య కి విభావానుభావవ్యభిచారిసం యోగము అవసరము, ఇక్కడ నాయకుకు ఆలంబనవిభావము, నాయిక సవిధాన శయనించి ఉన్న ది కాబట్టి అది రహఃస్థానమని వ్యంగ్యము. ఆ రహసానాదికము
ఉద్దీపన విభానవనము, దరమిీలన్న యనాలతో నిరీక్షణము అనుభావము, చూపులలో అర్లమిాలనము ఉన్నందువలన లజ్జ న్య కృమనుతుస్నది. నిరీక్ష్షణమువలన క"త్సుక్యము అభివ్య కమనుతున్న ది. ఈ రెండూ (లజ్జ; ఇ"త్సుక్యము,) వ్యభిచారి భావాలు, "పని సంయోగమువలన రతి అనే గారు భావనని అభీవ్యంగ్య మవుతున్న ది. అడే రసీభావము పొందు తున్న డి నాయిశానాయకుల పరస్పర పేమ అభివ్య క్ష మవుతున్న దని కూడా భావింపవచ్చును. ఆలంబనాదిస్వయొపమును మున్ముందు స్పష్టము చేసాము,
ఆః పద్యములో: “ఈతను శయనించినట్టయి తే ఈతని ముఖాం
* నాయిక ముగ, అయినా అశ్రిశయితేమైన తమకముతో ఉన్నది. ప్ర యుడు సురతియాససమువలన అలనీపోయి ఉన్నాడు: ఇప్పు డారడు విరతసుర తోత్సా హుడు. అందువలన అ సమర్ధుడెనాడు, ఉత్క_శేచ్చ కలిగిన నవవధువు ప్రియునికగి లింతలో పొదుపబడిఉన్నది. ఒకరి ముఖము వేరొకరికి ఎదురుగా ఉన్నది, ఏక శ్రయ్యలో ఉన్నా తనకు కలిగిన పునఃసురతా కాంక్షను ఈ డేర్చుకో లేకుండా ఉన్నది. అతనిని మరల ఆ వ్యాపారములో ప్రవ ర్థింపచేయ డానికి సాహసీంప లేకుండా ఉన్నది. తన ఆర్గనిమోలిత శే త్రాలనుండి తన కాంక్షను ప్రియుడు తెలుసుకొ శోటట్లు నిరీ శీస్తున్నడి, తన అరమోడ్సు కనుసందులలో నుండి ప్రియుని ముఖాన్ని చూస్తూ ఆతనికి కాంత ఏవిధముగా ఉన్నదో పరీక్షీంచుతున్నది. చూపుళో చూపు కలిపి ఆ కాంక్షను కదిలింప దలచుకుంటున్నది. పూర్యవిధానమువలన ఆమెకు కాంత ఆతి ఛయి౦చుతున్నది. ఆ వధువు వృాదయములో కోరికలు ఊరుతున్న వి. పూర్వపు సురతా స్వాదమును భావించుతూ పారవళ్యం అనుభవించుతూ చూప్రులనుమాత్ర,.యు ప్రస రింపచేస్తున్న ది,
కావ్య భేదములు ౨౭
బుజమును చుంబనము చేస్తాను” అనే శ్రీ యురాలి కోరక అభిన్య క్ష మవుతున్నదని అంగీకరించరాడదా? అని అనకూడదు. “అనీశ్యరా సఫలికర్తు మహో మనోరధాన్” అని పద్యములో ఉన్నది. డాని వలన సర్యమనోరథాలూ ఆమె హృదయములో ఉన్నవని ప్ప పతీత మనుతున్నది. చుంబనేచ్చకూడా ఒక విధమైన మనోరథ మే, మనోరథ శబ్బముచేత సామాన్యాకారముగా చుంబ నేచ్చకూడా చెప్పబడిన ళ్లు అవుతున్నది. కాబట్టి ముద్దుపెట్టుకొను కోరిక వాచ్యమూ వ్యంగ్యమూ అవుతున్నదని గ గహించాలీ. వాచ్యము కాకుండా ఉన్న వ్యంగ్యము చను త్మోో-_రి ws ముగా వాచ్యమవుతూ ఉన్నన్యంగ్యప సు అంతగా చవుత్కారి కాదు "అని ఆలంశారికో సమృత్తము,. కనుక అది పాన ముగా న్యంగ్యమని చెప్పినట్లయి లే కవి ప్రతీభను "తగ్గించి? 'ట్లవుతుంది,
మనోరథపదము సామాన్యాకారముగా చుంబనేచ్చను చెప్పినా “చుంబ నము చేస్తాను” అనే విషయవి శ్రేషముతో కూనుకొన్న ఇచ్చారూప ముగావ వృంగ్యము కానచ్చును అని అనడములో ఏమో చమత్కారము లేదు. ఒక అర్థము విశ్తేషా౭ కారముతో వ్యంగ్యము అయినా సామాన్య రూపముగా వాచ్యము అయినప్పుకు సహృదయులకు చమత్కార మును సంపాడింపదు. ఆ విధముగా ఉన్నప్పుడు దానిలో చమత్కార మును కలు”, జేసే శకి నష్టము అవుతుంది. (వథధానవ్యంగ్య మని చెప్ప బడేది ఏవిగముగానూ వాచ్యము కాకూడదు. వ్యంగ్యము వాచ్య వృత పీనౌలింగిత మైనప్పుడే చమత్కారి అవుతుందని ఆలంకారికు లందరూ అం, కరంచుతున్నారు. |
ఇంకా చుంబ సచ్చర్తూడా రతికి అధుభ చముగా ఇసు పూ సుందరము, అందువలన ఇందులో ముందుగా వ్యంగ సత్యమును అంగీకరించాలి చుంబనము రత్వనుభ్రావము కాకపో లే ోచుంబించుతాను” అనే శబ్దము వలన ess ఏ సినము చవుత్కారకమయు కాదు. ఇక్కడ “రతి
౨౨౮ నవరసగ౦గాధరము
అట్లాగే ఇందులో లజ్జకూడా న్యంగ్యమనవుతూ ఉన్నప్పటికీ ప ప్రధానము కాదు. “దరమిలన్నయనా నిరీక్ష తే అనేచోట అర్లనిమిలన మనే అర్ధము గోచర మవుతున్న ది. దరమోలనమే లజ్ఞాభివ్వంజకము, దర మాలన్న యనా” అనే పదము నాయికలో వి శేషణమ్లి. |విశేవణసిర్ధా రము అనువాదరూపముగా వర్షింపబకుతున్నది. అది విధేయమూపము కాదు. దానిలో విధానము లేదన్నమాట. విశేషణసంబంఫము కలిగి గోచరమయ్యీ లజ్జ ప్రథానార్థ మనరాదు. అన్తూూూర్యముగా ఉండే లజ్జలో ముఖ్య వాక్యార్థత్వము లేదు.
ఇక్కడ ఇంకా ఈ శంక కలుగవచ్చును..__-*దరమిలన్నయనా నిరీ కుతే” అని నోకములో ఉన్నది, ఇందులో నిరీక్షణము విధింపబడు తున్న ప్పటికీ “కేనలనిరీక్షణమునకు విధానము లేదు. ఆ నిరీక్షణము అనువాద్యార్గముశో ఖానా. సంతత నవు పారడి ఉన్నది. అరనోన్సు కనులతో కూ క్యూ పకొన్న మాపు విధేయ మవుతు్నుదని భావించాలి, దీనినే “దరమిాల న్నయ 5త్వవిశిష్ట్ర వవిరీక్ష శానికి” విధేయత్వము ఉన్న దని అననచ్చు. ఈ విగముగా గంధార్థ మును భావించితే దరమోల నమువలన అభివ్యంగ్యము అవుతూ ఉన్న లజ్జ అనువాద్యముగా (అప ఛానముగా) ఉన్న దసనక్కరలేదు, కాగా త్ర పకూడా విచేయ
కోటిలో వేరి ప్రధా. ఎమీ అయింది. అంధూనలన తప ప్రథాన వాక్యా రుం కాకూడదా ? అని,
ఈ విషయములో సమాధానగ గ్రంధమును ఇట్లా భావించాలి, దరమిోల న్నయనాత్వవిళిష్టనిరీక్షణము ప్ర; పహానవిధాన భాజన మైన దనడము అసమ్మ తము కాదు, శాం అ నిరీశ్ల ణము త్ర పాకార్యముమాశ్ర, మత శారు నయనాలలోని దరమిలన స తపాకార్యము, ఇచ్చటి విశిష్టనిరీక్షణము త'పాకార్యము కాదు, రతికార్య వే మే, శ్లోకములో కొంచెపు కొొంచెపు కనుమూాతే లత్తోష్లాటు చూడడముకూడా నిబద్దమైనది. ఆ విధముగా చూడడము రతి లేనిదీ కుదరదు. కాగా రతిే ప్రా గ్రము సిద్ధమవు తున్నది. త్ర ప గుణీభావమే పొందుతున్న ది. ee) aoe ,పక్కు ముఖ్య
కావ్య భేదములు 9౯
వాక్య తాత్సర్యవిషయత్వము ఉండదు. అందువలననే అది అ ప్రధానము. శ్రపయే ముఖ్యన్యంగ్యము అనేటట్ట్లయి తే “నరీక్ష లేవి అనే నిరీక్షణక్ష నము న్యర్థమవుతుంది. దానివలన విశేషప్ర యాజన [య
నిరీక్షణవిశిష్టదరమిలన్నయనాత్వమే ప్ర, కృతీపద్యములో స్రధాన విధేయ మని అనడమువుట్టుకు విపరీతముగా ఉంటుంది. అది అన్వయ సరణి కాదు, శా స్ర్రనియమమూూా కాదు, అన్యయములో భఛాతండము సా నము కావాలి “భావప్ర ధానమాఖ్యాతం' అని నియవుము. నిరీక్ష్య న్. ముఖ్యవి ధేయము కావాలి, నిరీక్ష.ణము రత్యనుభావము, దర మొాలనము గ్రసానుభానము. రత్యనుభావ మైన నిరీక్షణములో తపాను భానమైన దరమిలనము గుణిభానము పొందుతున్నదని అభిభాన్ఫ ర్తి ద్యారా స్పష్ట భువుతున్నది. వ్యంజనామర్యాదలో భా రతిలో లజ గుణీఫానము పొందుతున్న దని నిశ్చయించ్రడక ముగా ఉంటుంది. అప నాన మన్రతూ ఉన్న తప్త (WU wy) మును సంపాదించుట యు కము కాదు,
చినపుడు సము నివ అన రర ప్రళొన న Nel ని
యిల సవిధేపి అనే పద్యము సంభోగశ్చృంగారో దాహరణముి అక్కడ శ స్టైర్ధములు "రండూ గౌణములై రతిని అభిన్య కృముచేసినవి. -ఈవిధముగా పొర్చాది వ వ్రఖిణారిభాన ముకూడా అభీవ్య క్ర ముకావచ్చును. భావానికి ఆదాహారణముః ౪ '
గురుమధ్యగతా మయా నతాంగీ
నిహతా నీరజకోరకేణ మందం
దరకుండ లతాండవం నతభ్రూ
లతికం మా మవలోక్య ఘూర్జి తాసీత్, ఈ పద్యమును ఒక యువకుడు తన మిత్రునితో చెప్పుతున్నాడు. అత్త, మామ, వదినె మొదలయిన గురుజనుల మధ్యణన్న ది కాబట్టి విన తాంగి అయిన వ్రీ యురాలు నావేత కమలముకుళముతో మెల్లగా
9౦ నవరసగ౦గాధరము
కొట్టబడిన దై కొంచెము కుండలాలు తాండవించునట్లుగా వంగిన కను బొవములు కలుగునట్టుగా నన్ను చూచి తొట్రుపాటు పడినది, *
దీనిలో నట అమర్ష అభిన్య క్ష న్ వా “అసమోత్యు కారీ ! వీసుటిది ? అనుచితము ఆచరించుతున్నా వు” అనే అర్ధముత్ో అమర్ష సంవలితము అవుతున్నది. “*ఘూర్షి తానీత్ ” అనుటవలన పై అర్థము గోచరము అవుతున్నది. ఈ వ్యంగ్యార్థ ముకంకొ శభార్థములు "రెండూ గౌణములు అయినవి, ఆ శ భార్థములలో అంత చమ తఈ్మా-కము
లేదు. అవి అమర్ష భావమునే అభివ్య కము చే స్తున్న వి.
వేరొక విచార ప్రణాలికానుసారముగా ఛావింపనలని ఉన్నది. అలంకార శాస్రాచార్యులు రసభావాదికము అసంలక్ష్యు కృమవ్యంగ్యమని భావించు తున్నారు. రసభా వాదులు ప్రతీతము కావడాసికి పూర్వము విభావాను *నవ్యభిచారి భావాల ఉప పస్థిత్ ఆనశ్నకము, విభావాదుల అభివ్యక్తి కనిన తరువాత రసభావాదికము అభివ్య కృ మవుతుంది. విభావాది ఢీత్రికీ రసభావాది ప్ప పతీతికీ మధ ఉన్న కాలక్ర మము అత్యంతమూ (౧కము. అతత. పొని పూర్యాపరీభానము లశ్షీ తము కాదు, అందువలననే రసభా వాదులు అసంలక్ష్యు క్రమములు అని నియతవ్యవ హారము ఉన్నది. అయిస నప్పటికీ రసా వాదిక ము సంలతక్ష్యు కృ కమము
* నాయకుడు వినోదరసికుడు, ఆతని నాయిక తారుణ్యభరాల స, స్తనభారావన మ్రు మః నిత్యమూ ఆ నాయకుడు నిధువన ప్రి యుడు, ప్రియురాలు ఆ శ్రమావల మధ్యలో కూర్చొని ఉన్నది. తన రాకను తెలియ చేయడానికి కమలకోరకమును వలో భాగానికి తగిలేటట్లు విసిరినాడు. “నీ కుచము కంకి ఈ కోరకము ఎక్కువగా ఉన్నదో తక్కు వగా ఉన్నదో చూచుకో”” ఆని నాయకవినోదము గోచరము ఆవుతున్నది. ఇతరులు
డకుండా విసిరినా నలుగురిలో ఉండగా విసురుతాడా అని ఆమె -చకితురాలు అయినది. మందముగా కుండలాలు కదిలేటట్లు కొంత చిడిముడీపాటుతో కూడు కొన్నది ఆయింది. “ఘూర్షి తా కొంత మదమత్తురా లయినది అన్నమాట ఎప్పుడూ ఇట్లాంటి పనేనా అని విదలించుకొన్నది. ఉ _శ్రరారములో రెం నాయక'వ్షిశేషణా లయితే నాయకుడు కామాసక్పడు, ఆమె వల జోనికి తగిలేట్రభ్లుగా కోరకమును విసిరి “తన అభిప్రాయమును తెలుసుకొని ప్రవ ర్తింప వలసినది”? స్నట్లు కనుబొమలను వంచి సెగ చేసినాడు, సవిలాసంగా తన కుండలాలను కదిల్తిశోదాడు. అమె రావడమును అభి లషించుతున్నాడు అని భావము,
కావ్య భేదములు 3౧
కూడా అవుతుందని ధ్యనిప్ర స్థాన వ్యవస్థాపనాచార్యు లయిన ఆనందవర్ణ నాభినవగు పులు అంగీకరింపకపోలేదు. పండిత రాజుకూడా రసభావా దిక్రము సంలక్ష్య (క్రమము కానచ్చును అనే సిద్ధాంతమును అంగీకరించు తున్నాడు. విభావాదులకూ రసభావాదులకూ మ్య ఉన్న ప్రతీతి
క్రమము సులక్షము కానవచ్చును అన్నమాట. ఈ అ తో, వేరొక ఉదాహరణము ఇస్తున్నాను,
తల్పగతాపిచ సుతనుః శ్వాసాసంగం నయా నేహే సంపతిసా హృదయగతం పి యపాణిం మంద మాక్షిపతి. లో Ye)
ఈ పద్యము చేను (పండితరాజు) రచించిన (స్పబంధగతము కాబట్టి కొంత పూర్ణసాకాంత్ష మై ఉన్నది. అందువలన కొొంతగా వ్యాఖ్యా నించాలి. ఒక నవోఢ వి యునితోపాటు పర్యంకమందు శయనించి ఉన్న ది. శ్రీయున -దేశాంతరము పోనున్నా శు. అందువలన ఆ నవ వధువు _ప్రనత్స్యగ్చ్పతిక వారిద్దరూ పస్థానానికి 'వనుకటిరాత్రి, ఏకశయ్యలో ఉన్నారు. ఈ తాం ఇక్కడ ఆకాంక్షింపబకుతున్న ది,*
WU
* ఈపద్య నాయిక సుకుమారతనువు. ప్రియుని ఛరీరము కొంత పటిస్టము, ఆ నవ వధువుల జ్ఞావిజితమ_న్గథ* ప్రియసమాగమముపె ఆనాయికకు కోరిక లేకపోలేదు, అందు వలననే తల్పగత, అయినా రాగమును మించిన బిడయంఉన్నది* చిన్నప్పటినుండి అను భూలము ఆవుతూవున్న ఒంటరితనమును విడువలేకుండా ఉన్నది. ఇప్పుడు ప్రక్కలో ప్రియుడు మెదలుతున్నాడు. ఒక స్పర్శ వెలుగు తనకు శయృలో కలుగుతున్న ది. నాయకుడు నవవధువును అనుకూలముగా చేనీకొనడానికి సృయత్న పడుతున్నాడు, అతనికి అనుభవకాంత్న్స అధికముగా ఉన్నది. హృదయము బరుజెక్కి-నది. వేడి నిట్టూర్పు పుచ్చినాడు. బుద్దిపూర్వకము గా 'వధువుకు తేగులచేసినాడు, ఆ లేయెడద ముగుద ఈమధురిమను గృ పాంచ లేక ఇదివరలో ఆ క్వాసాసంగమును కూడ సహించ లేక పోయెడిది ఈనాడు ఆటువంటివానిని నహింపగలదు,. ఇటువంటివి కొన్ని నాళ్ల ను౦డి అనుభకములోనికి వచ్చినవి, అయినా అఆసిగ్గుకు సిగ్గులేదు. ఇంకా అందువలన నే “మంద నూక్షీపతి ఏదో కాంక్షతో ప్రియుడు తన వా స్హమును వ£ోజ్యాశా న ఉంచి నాడు, తోనాయిక ఛావివిరవావిదూన. అందువలన పునరా కాంత తేజు ఆయినా అను భూతరస, ఎట్లా కాదంటుంది? అందువలననే “మందం”,
క్రిం నవ రస గంగాధరము
నిట్టూర్పు తాకుడునెనా సహింపలేక ఉండేదో ఆనాయిక ఇప్పుడు (ప్రస్థాన we. వక్రోభాగాన ఉన్న వ్రీయుని హస్తమును మందముగా శి శ్ర,యుచన్నంది.
నవవధూస్యథాన ము ఈవిధముగానే ఉంటుందిగడా ? ఆతని హస్తము ఆవిధముగా ఆ వక్షోజాలపై ఉండడము ఆమెకు సమత వే మే అయి నప్పటికీ నవవధూజాతిస్యాభావ్య మువలన సాశంకముగా ' ఉంచబడిన వ్రీయునిపాణిని మెల్లగా ఉన్న చోటుశే చేర్చుతున్నదని భానము,
ఇచటి మందాన పమువలన రతిరూపమైన స్థాయిభానము అభిన్న_క్రము అవుతున్నది. మెల్లగా ఆశే వించుట oes రతిభావము సంలక్ష్య కృమన్యంగ్యము అని భావించాలి, థ్ధ య్యాదులు కూడా సంలక్ష్యుక ను వ్యంగ్యములు కావచ్చును అని ముందు నిచూవించుతాము*
ఈ చెప్పిన ఉత్త మో త్రమభేదము'నే “ధ్వని” అంటున్నారు” అప్పయ్యదీక్షిత _ వివేచనఖండనము
అప్పయ్యదీ క్రీ తుకు అలంకార శా న్త్రములో సు ప్రసిద్దవిడా ౦సుషుం
ఆతకు చి తమిామాంసా గ్రంధకర్త ఆ గ్రంధములో ధ్యసికావ్యో
స ప్రకరణము స్ఫుటము-గా ఉన్న ప్పుడు, విభావానుభావన్య భి చారిభావాలు క. He అయినప్పుడు మర్శవిదుశు అయిన ప్ర,మౌతకు రసము అని వ్యపదేశింపదగిన ఈ కల నూక్ష తమమయిన సమయములో గోచర మన్రతూ ఉంటుంది. కాబటి “మాత్రు శే హాతుమత్తులకు పౌర్వాపర్య క్ర మము అలక్ష్యము గా ఉంటుంది కాబట్టి “అలక్యు కృ క వుముీ” అనే ఎరు తగిఉన్నది, ఎక్క- డైతేప్ర ప కరణము స్ఫుటముగా ఉ౦డక విచా౭రపేతేచే గాని తెలియనిదిగా ఉంటుందో; పీఫావాదులు కూడా బుదిబలముచేత సమున్నేయములు గా ఉంటవో, అక్కడ రసాభివ్య కి కి సామ లీ విలంబమువలన చమత్క్భుతిమంథర మవుతుంది. ఆందువలననే యుడితి చమత్కారము ఉత్పన్నము కాదు, కృమముకూడా సులత మవుతుంది. +తల్చ్పగతాపి” అనే ఈ పద్యములో “సం పత్తి” అనే పదమువలన “పూర్వము నాయిక నవవధున్రగా ఉన్నప్పుడు సంకోచపరిస్థితి ఒకరకముగా ఉండేది, ఇప్పుడు సంకోచ్రానికికా డా శ్రుమిక మైన సంకోచము ఏర్పడింది. అని ఫూర్తాఢరపరానుసంధానము వేయవలసీ ఉన్నది. అందువలననే ఆరావగతి విలంబముగా_/కలుగుతున్నది. శాబట్లి | కృషుము సంలత్య మవుతున్నది ఆని అళయము, .
కావ్య భేదములు 33
ఊాహరణవివేచనము చేసినాడు, పండితరాజు ఆ వివేచనమును ఖండించు "తౌడు, ఇది ఇక్కడ తెలియదగినది. దీన్నితుని ఉదాహరణమును, దానిపై దీక్షితుకు స్వయముగా చేసిన ఫిజీచనమును ముందుగా పరి శీలించాలి. ఉదావారణము;
నిశ్శేషచ్యుతచందనం స్తనతటం నిర్మృష్టరాగోఒధరో
నేత్రే దూర మనంజనే పులకితా తన్వీ తవేయం తను మిథ్యావాదినిః దూతి: బాంధవజనస్యాజ్ఞాతపీడాగ మే
వాపీం స్నాతు మితో గతాసి? నపున సృస్యాధమస్యాంతికం.*
* నాయిక సముత్క_టతారుణ, నాయకుడు రత్రిపండితుడు. అదీకాక అతడు సుభగుడు. ఆతని యువతులు అహమహమికతో కాంతీంచుతారు,. నాయిక స్వయముగా ఆతని కళావైదగ్యముకు చూచి వలచినది. పరస్పరానురాగము సమున్న తమే, అయినా నాయిక వలపు సములానము పొందుతూ ఉంటుంది, అతని రత్రిపాం డిరి టైదగ్గ క్రములను భావించుతూ ప్రునారత ప్రక్రియలను వాంఛభించుతుంది. తానే అతని తమితీరా సర్వా తనా అనుభవించాలని ఉవ్విళ్లూరుతూ ఉంటుంది, ఆమె భావనా పథములో అతనిచమత్మి_-)యావిశేపములు భాసించి సౌరవశ్యమును సంపాదించు తున్నవి. అతని పొందు లభింపమికి కుందుతూ వంత పొందుతూ ఉన్న ఆయువతి దూతిని పంపింది. దూతి కీ విశిష్టవిషయములు అన్నీ నిత్య ప్రతిభా సములే, చక్కని సం ఛానకొళలము కలిగిన దూతికూడా రతికళొప్ప వీణ, ఆతడు తనను వలచిగాడ్లో లేదో, ముందుగా తానే వలచి అతని వలపింపజేసీంది, ఆచాతుర్యము డౌత్యములో ఉన్నది. దూతికూడా సుభగుని మెప్పించగల సౌందర్యనిధాన, ఆ దూత్రియొక్క_ పటి ష్టములు, బలీయములున్ను అయిన వేడికుచములు, రతిసర్వస్వాయమాణమైన లలిత మృదులమధు రాధరము, చూడగానే సౌందర్యనీమను హృదయంలో ము,ద్రించగలిగిన సుందర "నేత్రాలు, హృదయభఖావాలను కదిలించి కదిలించి కామవళము చేయడానికి సమర్థమైన తనువు, తనంత తాను మూ _ర్టీభవించి తీయనికోరికలకు మార్గము చూపు తున్న మనస్సు అన్నీ నాయకుణ్ణి వివశునిగా చేసినవి. దూతి నాయికకు మాౌన్మథకలా మంద్రోప జీళము చేనీనదని నాయకునకు తెలుసు. కొంగ్రొ త్తలయిన మంచి మంచి ఎదు రక్తులను దూతిక ఇవ్వగలదు. ఇన్నీ చూచి, ఇంకాచూచి, “విళశేపాలను కలయ చూచి నాయకుడు దూతీకాంథీతమును ఈ డేర్చినాడు, వారి భోగ క్రి క, యలో మన్గ్షథుడు చేర్చికోతగిన విశేషములు ఉన్నవి. తనతో ఉపభోగము పొందితేనే కాని వాయిశా సంఘటనము కలుగ దని దూతి వెప్పిటాండవచ్చును. అంత మాత్రాన 'బెదరి అతడు దూతీభోగము పొరడినాడని'అనుకో నక్క_ర లేదు. ఆతడు కృత్రిమానురాగమురచూప లేదు, అతడు ఉబికిన రన (య్రేనుక దూతి తగినజే అని తలచి ఉంటాడో నాయికకు
వ్ర నవ రసగ౦గాధరము
ఈ పద్యములో ఈ చెప్పబోయేది ప్రకరణార్థము. ఒక సౌందర్య గర్విత అయిన నాయిక నాయకునిదగ్గరకు దూతిని పంపింది. ఆతని తీసికొనిరమ్మని చెప్పింది. ఆ దూతిక చతుర. తాను ఆ నాయకునియందు చిరకాలమునుండీ అనుర క్ష, కాని సమయము చిక్కినదికాదు. ఇప్పుడు నాయకునిదగ్గరకు వెల్లి "ఆతనితో సంభోగఫలమును పొందింది. వగా నాయికదగ్గరకు వచ్చిన తరువాత “నేను అటునిటు తిరిగి వావీస్నా నానికి వెళ్ళినాను అని బొంకులాడింద్హిన్నాయిక విదస్ధ = విషయమును అంతా చూపుమాశత్రాన గ గహిం చాల కటకటపడింది దూతి అసత్యము పలుకుటను -తెల్స్ న్నది. నాయిక దూతితో ఈవిధముగా అంటున్న ది.
నీ స్తనతేటములందు చందనము ని శ్నేషముగా పోయింది. అధరరాగము నిర్మ ప్తము అయింది. మణి నేతములు అత్నంతమూ అంజనరహి శేముగా ఉన్నవి, నీ యీ తనువు పులకితము అయింది. వసివాడి ఉన్నది. అసత్యభాషిణి! దూలి! బంధుజనానికి పీడ కలుగుతుందని తెలియనిదానా! ఇక్కడినుండి వావీ నికి వెళ్ళినాను. మరి ఆ అధముని అంతికప్ర, "దేశానికి శ లెదునొ అని సామాన్యముగా పద్య భావము.
ఈ విధానము రుచింపలేదు. ఆమె ఎట్లా సహీంచుతుంది? తన ట్రేమప్మాత్రలోని సుధను వేరొకరు ఆస్వాదించడమును ఆమె అంగీకరించుతుండా? నాయకుడు దూాతీ సంగమము చేసినా తాను ఆతని ఏవగించుకోదు. అధముడు అనినప్పటికీ అది దూత్తి కను తిట్టడమే. తన దగ్గర నమకంగా మెలగిన దూతి ఎంత అపకారము చేసింది? తనకు కలిగిన చాధనూ కలిగే బాధనూ ఆలోచించలేదే) ఈ విభముగా అనం తార్థమును అక్షి షముగా ఇక్క-డ ఊహిం-చవచ్చును,
* అప్పయ్య దీకీతుడు చిత్ర మీమాంసలో ఈ విధముగా ఈ పద్యభావమును విమర్శించుతున్నాడు. ఈ పద్యములో “నీవ్ర వాపీస్నా నానికి వెళ్ళి నావు, ఆతని నన్ని ధికి కాదు” అని ప్రస్తుతే వాక్యార్గము, (రమించుట్నకె తత్స కాళమునశే తాళ్ళావు”? అని వ్యంగ్యము. ప్రధానముగా అధమపదమువలన ఇది గోచరము అవుతున్నది. సశే, ఆధమత్వము జాత్రిచే కలుగవచ్చును. కర్మచే సిద్దింపవచ్చును. ఉత్తమనాయిక నాయకు నకు జాతివలన కలుగు అపకర్ణమును చెప్పదు. జాత్యధముని ఉత్తమురాలు న్రేమిం వదుగఛా? కాగా ఇక్కడ అధమక్శము కర్రనీదయమే కావాలి తీ సంభోగము
కొవ్య భేదములు రెం
ఈ క్రిందివిధముగా అప్పయ్యదీ శ్రి తుని సమీక్షను భావించాల్సి గానీ 'పద్యములోని తట - అధర - దూరం - తన్వీ అనే పదఘటిత జాక్యా వ్రాలు సర్వసామాన్యముగా దూతి వాపీస్నా నానికి వెళ్ళ లేదని తెలియ చే స్తున్న వి. ఆలింగనము చుంబనము మొదలయిన సంభోగాంగము
పీనక ర, అది నాయకుని సాపరాధుని-గా చేస్తుంది. ఈ క్షయే నాయకుని ఆధమతా సంపాదకము, ఇంశేకు అతిరి కృమైన కర్శ ఏదైనా ఉన్నప్పటికీ దూతిని పంపడానికి పూర్వము ఆ ప్రాంచీనకర్ష ఆంతా సహింపబడినదే ఆవ్రతుందని ఊహించాలి, కాబట్టి ఆది ఉరగ్ధాటనార్హము కాదు. దూతీసంభోగరూప మైన ఫీానక్ర రను. నాయకుడు ఆచరించినట్లు సన్నిహితచివ్నాలవలన తెలియడానికి ఆవకాళము ఉన్నది. మొత్తము మీద ఆధమపదము ఈ ఆర్థపర వ్రవసౌనము పొందుతున్నది, ఇందులో “రమించుటశ్తే జెళ్ళితివి” అని వ్యజ్యమాన మవుతున్నది.
“నిళ్ళేషచ్యుతేచందనం _సనకీటంి? మొదలయిన వాక్యార్లాలు సంభోగ చీహ్నో ద్రాటనముద్వా రా సాహాయ్యము చేస్తున్నవి. ఊ _త్హీరీయాకర్ష ఇమువలన చందన చ్యుత్రి కలుగవచ్చును." కాని నిశ్ళేషయగా కలుగదు. స్నానమే వలన నిశ్శేషచ్యుతి కలుగుతుందని నూచింపడానికి నిశ్ళేవవి శేషణము సమరము. అంతే మాత్రాన వివక్నీత సీదిలేదు. రమణమువలనా స్నానమువలనా కూడా స్తనచందనము నిశ్ళేషముగా పోవ చ్చును. నాని తటచందనము పోవడముమా త్రేము సురతమువలన నే కావాలి, స్నానము చేసినపుడు అంతటా చందనము పోతుంది, కేవలము స్రనతటములంటబే ఉపరిభాగము లంటే పోదు. ఇక్క_డ తటచందన మే పోవడములో నాయకుని గాజా షములోని కర తల పరామర్శకలన ఒక్క_శే హేతువు అని స్పష్టము
“నిర్భ్భృష్టరాగోధరణి - తాంబూలము వేసికొనడము కొంత ఆలస్యము అయి నపుడు ప్రాచీనరాగము కొంత పరిమౌర్చితము కావచ్చును. కాని నిర్హ్భృష్టము కాదు, నిశ్ళేషమృష్టత్వము స్నానమువలన కూడా కలుగవచ్చును. “*అధరి”అ3 విశేషముగా చెప్పడమువలన సంభోగచివ్నా ఊర్ధాటింపబడినది అవుతున్నది. స్నానమువలన అధర రాగము తోపాటు ఊ రతృరోష్టరాగముకూడా పోతుంది. ఇందులో ఆధరరాగమే నిశ్శేష మృష్టము అయినది అని చేప్పుటవలన ఆది చుంబనమువలన, అధరాస్వాద మువలనచే జరిగినదని స్పష్టము,
(సత్ర దూర మనంజసేి = ప్రాద్దుట ఉంచిన కాటుక కాలవిలంబమువలన కొంత విలు ప్తము కావచ్చును, కాన్ని అత్యంతమూ పోదు, దూరం అనుటకు “ఆత్యం తము”అని ఆపొతారము,. -కాలవిలం౦ంబనమువలన గాని స్నానమువలనగాని అంతటా అంజనలోపము కలుగుతుంది. నేత్రాల పాంతాలలోని అనం౦ంజనత్త నక్ళత మే,
లో , Kk శ్రీచుంబనము కూడ రతవిథానాలలో ఒకటిగా పరిగణింపబడ్తుతన్నదది.
వళ నవ రసగంగాధరము
హు ప్రతిపాదనము చేస్తున్నవి. “ఆతనితో సంభోగమునకే నీవు వెళ్ళితివి? అనేది ఇక్కడ (ప్రథానవ్యంగ్యము. ఈ ప్రధానన్యంగ్యవ్యంజ నములో తటాదిపదాలు సాహాయ్యమును సంపాదించుతున్నవి.
చూడుడు. ఉ _తృరీయాకర్ళ ణమువలనగూడా స్తనాల చందనచ్యుతి కలుగ వచ్చును. స్పనతటముల ఉపరిభాగముల చందనచ్యుతి ఆశ్లోషకృత మే కాని స్నా నకృతము కాదు. తాంబూల గహణవిలంబనమువలన ప్రాచీన రాగము కొంత మృష్టము కానచ్చును. కాని రాగని'్ళే షవ్యాష్టత కలుగదు. ఉత్తరోష్టము రక మతో ఉండగా అధరమా త్ర నిర్భృష్ట రాగత చుంబనకృత మే కాని ని స్నా నకృతముశాదు, ఇళ్యోది గంధ ముతో ఇది ధ్వన్యుడాహరణముో అనేవరకు ప్రధానవ్యంగ్య వ్యంజ నములో సాహాయశకాచరణమును అప ్పయ్యదీ క్షీ తుడు ప్రతిపాదించినాడు. అలంకార సాస్ర్రతత్వము బాగా తెలియకపోవడమువలన చి త్ర మీమాంసాక ర్ల ఈవిధంగా అనుట సంభవించింది. ఈ దీక్షిత (ప్రతి పాదనము సకలప్రావీన గ్రంథవిరుద్ధము; ఉపప త్తి వఏరుద్ధమూను,
౦దనం సృ నతటంి' మొదలయిన వాక్యార్ధాలు వ్యంగ్యా నాధారణజులు అని తలచుట సముచిత ముకాదు. కావ్యప్ర -కొథక్ర ర్త
నే సంద ర్భృములో.
తచందన మిత్యాదా గవముకతయా (యాని) చందన దీ న్యుపాత్తాని తాని కారణాంతేరతోపి భవంతి. అత
“పులకితా తన్వీ తవేయం తనుః” _ తన్వీ అనుట సహజతనుత్వ కీ రనము. స్నానమువలన తనువు పులకితము అవుతుంది, పులకితము ఆయినా తానవము రడ డము రతలక్షుణమే. పులకిత శరీరము కొొంతగా ఉచ్చ ్వసితము అవుతుంది. ఇపు డట్లా లేదు, కాబట్టి ఈ తనుత్వ పుల కితత్యాలు రతిశ్లేశజనితములే కావాలి. - *
ఇట్టి ఈ వాక్యముల చేత ఆధమపద ము ఉపస్మాతము అవు న్నది మొదట “మిథ్యావాదినిఅనే విశేషణము వాపీస్నా నానికి జెళ్ళినావు ఆశే చ్యార్థానికి అను గుణముగా అన్వయము పొందినప్పటికీ వ్యంగ్యానుగుణము అ అర్హమం బ్చచక్క-గా పర్యవసానము పొందుతున్న ది. ఇది ధ్వన్యుదావారణమను, ,/ా చిత మివకాంస ””
కావ్య భేదములు కెల్ల
శ్వా త్రేవ స్నానకార్య తే నోవా నోపభోగ వవ ప్రతిబణ్థాన్ త్యనై. కాంలికాని, ౫
పూరో్యదడాహరణములో చందనచ్యవనాదులు వ్యంగ్యగమకములుగా చెప్పబడినప్పటికీ అవి కారణాంతరమువలన గూడా "కలుగవచ్చును, "కేవలము సంభోగము వలననే కలుగుత వని అననక్కరలేదు. ఆ లోక ములోనే నే స్నానకార్యములుగా చెప్పబడినవి. ఆ చందనచ్యవనాదులు ఉపభోగములోనే నియతములు గావు. అవి ఒకచానినే సంబం ధించి ఉండేవికావు అని భావము. రెండవ దానివలనగూడా అవి కలుగు తవి కాబట్టి అవి అనై కాంతికములు” అని పలుకుతున్నాడు. అందువలన మమ్మట విరుద్గము అని స్పష్టము,
ఇంకా ఆ సలములోనే మవుటుడు 8 థి —6 భ్రమ ధార్మికః విస్తబ్దః స శ్వాఒద్య మారిత స్తన గోదానదీకచ్చకుడుంగవాసినా దృషప్ప సింహేన.
ఓధర్శ రణారీ !' నీవు సే స్వేచ్చగలిగి తిరుగును. గోదానరీనదీ నికుంజనివాసి మత్త 5 శేసరి ఆ శునకమును చంవినది.. *ఈపద్యములో వ్యకి క్రివివేకక ర అయిన మహిమభట్టు మతమును ని రాకరించుతూ._ హేతువు అసిద్ద ముయినా, వ్యభిచారి అయినా, యు అయినా, లాం ధన్య మానము కావచ్చును అని వ్యంజన మంగీకరించినాడు.
*. ఒక చతురనాయిక గోదావరీనదీతీరనికుంజమును తన నిధువనసం'ళ్తీత సానముగా ఏర్పాటు వేనికొన్నది. ఒక ధారికుడు, ఆ విషయము తెలియనివాడు, నిత్యమూ నికుంజపుస్పాలను 'ేవార్చన.కై కోరఘచుండును. అందువలన సంశీతభూమీ విరళవిరళము అవుతున్నది. ఆ కులటవనిత సహింపలేక పోయింది, ధా_ర్షికుడు మరలి పోవడానికి ఉపాయమును చింత్రించింది. ఆ కుంజములో శునకము ఉన్నదని అందరి మాదిరి ధి రికుడుకూ డా భయపడుతాడు, ఆవిషయమును తెలిసిన ఆ కులట ఇట్లా పలుకుతున్న దె: “ధార్స్నికా! నీవు విశ్వాసము కలిగి భ్రమించుము. ఆ కుక్క_నలన ఇపుడు భయములేదు. గోదానదీ కచ్చకుడుంగ వాసీ దృష్పనేంవామే అ శ్వానమును చంపి'వే సీంది*' అని. ఇచట ఛి రికుడు సాచరించుట కులటకు సమ్మతము కాదు, నీవు ఇక్కు_డ తిరగవద్దు” అని ఇప్పుట కి కులటకు అభిమతము, తన ఆ విజనవనము వివిధకుసుమా మోద
Oa నవారనగంగాధరము
ఈ విధముగానే ధ్యన్యాలోక గంథ ము ముదటిఉద్యోత ములో ఆనంద వర్ణ నుడు అభిప్రాయ పడుతున్నాడు, ప్రామాణికులు అందరూ వ్యంజక
మధురము. 'తాను సుకృతి ఆయిన యువకునితో రహాస్యసంభోగసుఖాస్వాదలాలస, ఆధా _ర్థికుడు దినదినమూ ఆవిధముగా ఫువ్వులుకోస్తూ ఉంటే రన లతానికుంజము పలు శన అయిపోతుంది. తమ రవాఃశేళీవిలాసరహ స్యము పకాళ మవుతుంది. ఆ కోమలి ఆ ధ్నార్హికుని పుపహ్పాపచయమును సహిం దుతుందా? వాచ్యముగా ఛా రిక పుప్పావచయ మును న పేధిస్రే జనలు అనుమానించుతారు, అందువలన ఆ యువతి 5 విదగ అయినా ముగ్గమాదిరి “పిచ్చికుక్క. చచ్చిపోయినది” అని ప్రియము 'వెప్పుదానిమాదిరిగా విధి ముఖము-గా ఛ్రమణమును నిషేధించుతున్నది. ఛా రికుడు అక్కొ-డ తిరుగుట తన మనో
శే రథపరిపంథి. విభ్నుముగా ఉన్నది, శేసరికళోరక క్రార్యాత్రి ఎటువంటిదో అయువతికి తెలుసు. అయినా కుర్కు_రమారణ త్ర త్రాసోప న్యాసము చేసీ ఛా _ర్తికు నకు ప్రియము చెప్రుతున్నట్లుగా పలుకుతున్నది,
ఛ్నార్షిక అనిసా వేపసంబోధనమాు, నీవు ఇతరుల కార్యవిఘా తకుడవు. అవళ్యం గా ధి రికడ వే. నీవు తిరుగూ తిరుగ! ఇక్క_డకాదు. పట్టణ వీధుల్లో తిరుగు, ఇదివరకు కక్ళఉన్న దని తిరగడము మౌని వేశావు కాబోలు, ఇఫు “డా కుక్క.లేదు, దృప్త పనీంహము దానిని చంపింది. నేను వినలేదు అనుకుంటావేమో? ఇపుడే అపని జరిగింది. అసింహాోనికీ ఇపుడు అకలి ఉండదు కాబట్టి మీదికి రాదు అనుకోకు, అసింపాము భోజనాపేషు తోశే అక్రమించడము కాదు. అది బలగర్విస్టము; దృప్తముణా. ఉన్నది. అగ్రాము నీంహారావాన్ని విగేటప్పటికి నీ ఆంగలత్రిక “గయ. ప్ర కం పాకులితము "కాలేదూ? నీవు అదృష్టవంతుడవు, ఇక ఆ కుక్కా మళ్ళారాదులే, ఆసిం౦ంవాము దాన్ని చంపింది గా. కర్ఫోీపకర్ణి కగా నీవూ వినే ఉంటావు, దృ ప్పసింవాము గోదాతటవికటోద్భట నికంజనివానీ అని, నీకు ఇదివరకే సఖ్యాదిద్వారా ఈవిషయము చెప్పించాను. అనీింవాం స గహనములో నుండి బయలుజేరుతుంది. జాగ, త్త! ఇక్కడ నీవు తిరగవద్దు. నీకు
పృనీద్ద గోడావరీనదీతటీపరిసరానుసరణముకూ డా కథాశేష మయిన, ఇంకా NE ఏమిటి? ఓ జెర్రిపూజకా! ఇక ఇక్కడ త్రిరగవద్దు పో అని మొత్తేముమోద వ్యంగ్యము,
ఈ పద్యములో వ్యంగ్యముగా రలచబజే అర్థము అను మహీొముని భావము, వ్య _క్తివాదమును మహిముడు ఆంగీకరింపడ్డగ ఆనుమానముచే వ్యంగ నమును గతార్భము చేస్తాడు. వ్య క్రీవి వేకములోని పద్యముయై మహీమభట్టు వినుర్శనమును ఈ విధముగా గృహీించాలి,
శ్ర నుథారిక అనే ఈ పద్యములో శె౦డర్గము లున్నవి, ఒకటి వాచ్యమే కండ వదిప్రత్రీయమానము. వాచ్యము విధిరూపము. ప్రత్రీయమానము నిషేథా గక * ఇవి
జీ
కామము?ా ప్రతీతిపథములో అవతరించుతున్న వి, ధూమాగ్ను లకు సౌభ్వ సౌథ్లనకొవము
కావ్య భేదములు, కిలా
ములు సాధారణములే అని తలు స్తున్నారు. సాధారణములుగా ఉండేవి వ్యంగ్యముతో సంబంధించి ఉన్న క్షే ఇతరములతోకూడా సంబద్ధములై
ఉన్నట్లు ఈ వాచ్య ప్ర, ప,తీయమానములకుకూ డా సాధ్యసాధనభావము ఉన్నది. అవి అవిధముగానే అవన్థ్తముై ఉంటున్నవి, వీనిలో మొదటిది ఆయిన వా-ద్యము విచారణ ఆక్క_ర లేకుండగా నే స్పష్టమవుతున్నది. ఈ అర్థములోకూడా సాధ్య సాధన ములు ఉన్నవి, శో, మణవిధి సాధ్యము. భ మఠానికి _కూరకుర్కుురము పరిపంథి. సీం వాము దానిని హు చేసింది, ఈ కుకు రణరూపమెన సాధనముకూడా పద్యములో ఉఊపాత్తమై ఉన్నది, మ
ఆర్ధ్థమును తెలుసుకునే గ్రహీత తన వివేకబలానుసారము గా కాముకీస్వరూప స్వభావ పరిశీలనము చేసినపుడు సామర్థ్యవశాన స్రతీయమానార్గము (ప్ర ప్ర త్రీత్రిళో గోచరము అవుతుంది. సామర్ధ్యము ఆం'కే కా లేయకము “వచ్చిపోయినో (క్రూ కూరతర మైన సత్వాంతరము ఒకటి అ లతానికుంజములో ఉన్నట్లుగా ఆ యువతి ఇెళ్పిసచే. "ఈ సద్భావావేదన మే చ తీయమాచార్గములో సాధనము, శ్ర మణనిషేధము సాధ్యము, ఇక్కడ ఈ సాధ్య సాధనములకు ఆవినాభాననియమము. విరోధమాలకముగా ఉన్నది. ఇది లోక ప్రమాణసిద్ధ మే. ఈ పద్యములోని అర్ధద్వయములో శె-డకది అయిన ప్రతీయమా నార్దములోనే వాక్యవిశ్రాంతి ఉన్నది. ఆ అర్థమును గోచరింప చేయడా
"4 న భ్ శ్రుమధ్నారి 'శేత్యాదివాక్యము ఉపా త్రము అయింది, ఈ ప్రతీయమాగార్థానిశే అను మేయార్ధము అని “పీరు.
ఈ వాచ్యాను మేయార్థములు శెండిటికి సముచ్చయరూపముగా అవగతి 'ఉప పన్నము కాదు. కభ్రమ! మా భ్రమోళి త్రిరుగు, త్రిరగవద్దు, ఆనే ఈ రెండర్భములూ విరుద్దములు. విధి నిశ పధ మాట... ఇటువంటి వానికి ఎప్పుడూ సము-చ్చయము కుదరదు. “తిరుగు, లేకపో లే త్రిరగవద్దు” అనే వికల్పయాపావగత్రికూడా సముచితేము కాదు, వికల్ప'మే ఇష్టమయితే (భ్రమ ఛార్మికిఆ నే వచనోచ్చారణ మే అనర్హకము అవుతుంది. ఈవచనము లేకపోయినా తిరగడమో తిరుగక పోవడమో ఏదోఒకటి ఉండనే ఉంటుంది గదా! ఒక ఆర్థములో జేరొకటి అంగమూ మరొకటి అంగీ ఆని ఈ కండు అరాలకూ ఆం గాంగిభావరూపముగా అవగతికూడాకుద గదు. విధినిషేధములకు ఎన్నడూ ఆంగాంగి భావము ఉపపన్నము కాదు.
శునకమారణరూపమైన దృ _ప్పపంచాననవ్యాపారము (భభ (భృనుణవిధిలో ఏది ఫీతుభానముతో ఉపా ర అయిందో బాగా విమర్శించ గా జు అది ధారి కుని (భ్రమణ నిషేధములో పరంపరగా పర్యవసానము పొందుతున్నది. ప శునకనివారణము, దాని ద్వారా ధార్షిక నివారణము ఉన్నది కాబట్టి పరంపరా పర్యకసాన మన్న మాట, శ్రనుణముయొక్క- విధినిసీధములు,నోదూ చాధ్యబాధక భావముతో కూడుకొని ఉన్నవి, పిచ్చి లేనివాడు ఎవడ్రైనా./శరనకము ఉన్నంతమాత్రాన
ళోం నవ రసగంగాధరము
ఉంటవి, కాగా నషంజకములు అసాధారణములు అని తలుస్తూఉన్న దీక్రీతుని గ్రంథము ప్రాచీనవిరుద్ధము అని స్పష్టమవుతూ ఉన్నది.
తిరగక అక్క- డే దృ ప్రసింవా సద్భావళంక ఉన్న పుడుకూ-డా స్వేచ్చ గా తిరుగు తాడా? శౌబట్టి అనుమేయార్గములోనే విశ్రాంతిజన్నదని అంగీకరించాలి, అవి శ్రాంతి నియమములో విధినిషేథాలకు గల బాధ్యచాధక భావము "హేతువు ఉండడమే ఇక్కె-డ విశేషము. దీన్ని అవళ్యంగా ఆంగీకరించాలి,
~
కాగా ఈ పద్యములో భా _ర్తికా! స్వేచ్చగా తిరుగుముి* అనే వా క్యార్థ రూపమైన భ్ర, మణవిధి వాచ్యము. దానికి “ఈ నాడు ఆ శునకము ఆ.....*..*చేత చంపబడినది” అనే వా క్యార్ధ రూపముగా ఉన్న దృ _ప్రసింవావిహిత కూ,రకుర్కు_ర మారణము అర్హమెన "హీతువు, మని చెప్పిన విధముగా ఆత్నేపింపబడరతున్న ది కాబట్టి భృమణ ప్రతిమేధము ఆను మేయమే కాని వాచ్యము-కా
6 గో డావరీకచచ్భకుడుంగవాసినా అనుట వలన గో దావరీకచ్చకుహూరమునకు ధర్తిక్వీము నిన్చేశింపబడుతున్న ది, దృ ప్త సీంహీన అనుట వలన శునకమారణ కారణ కథనద్వారముగా ఉపాత్తమైన దృ ప్పసింవా సద్భావమునకు హేతుత్వము చెప్పినట్లు అవుతున్నది. కుడుంగవానీనా అనే సింవావిశేషణమువలన సీంహము పక్షములో (ధర్షి) ఉన్నట్లు ఉఊపపాదింపబడుతున్నది. దృ _ప్టసీింవాసద్భావము హేతువ్ర, నిర్భయ భ్రమణము సాధ్యము. ఈ రెండూ సమానాధికరణములు కావు 'కాబట్టి వీటికి సహానవ స్టానవిరోధము ఉన్నది. ఇది ప్రసిద్ధ మే. ఒకదాని సద్భావమును (ఉండుట) చప్పుటచేత స్వభావనిరుద్ధ మైన ఉ పలబ్దినిబట్టి శెండవదాని | పృత్రిషేధము గో-చరము అవుతున్నది. సింహము ఉన్నది అంకే భ్రమణవిధి లేదు అన్నమాట, అందువలన ఈ ₹ండు ఆర్థములకూ ప్రతీతి సమశీర్షికముగా ఉండదు. కాబట్టి వేరొక అర్ధములో వా క్యానికి విశ్రా,ంతి ఉఊండరాదా? అనే (పళ్నకే ఆవకాళము లేదు. అందువలన (మణ
నిషేధము అనుమేయమేశకాని వ్యంగ్యము కాదు అని నిళ్చయించాలి,
చూచేవారికి విషయములో ఏమి సంశయము లేదు అనేనిశ్చయము ఉన్నపుడే (ప్రవృత్తి కలుగుతు ది, ప కృతంలో విధివాక్యమును ప్రయోగించిన కాముకీస్వఫావపరిశ్రీలనము చేస్తే అటువంటి నిశ్చయము కలగడములేదు. వ్యాపకవిరుద్గోపలబ్లివలన ర్రమణ చ్ తి చీధము గోచరము అవుతున్నది, అగ్ని ఉన్నది అనే నిశ్చయము ఉంచే తుషార (మంచు) స్పర్శ ఉన్నది అనే జ్ఞానము కలుగదుగదాొ !
ఇంకా శీసరి అంశే కరికలీ భకుంభని ర్భే బెక హేవాకి, ఆటువంటిది చారుణ తరము అయిన ఎలుగుబంటి మొద లగువాటి పె తన వ్యాపారమును చూపుతూ ఉండడము ప్ర సిద్దము. అటువంటి వానిని విడిచిపెట్టి కాలేయకమును వధచేసినట్లుగా చెప్పడములో జెచిత్యెక నిశేతనుడైన కవియొక్క_ అభిప్రాయము ఏమిటో ఎంతా ఆలోచించినా మాకు గోచరము "కావడము లేదు* నుదించిఫోయి ఏదో పనిచేసే ఇకరీజంకుచ్చలషనా చా
కావ్య భేదములు రణ
ఇంకా “నిక్సేషచ్యుత చందనం _స్తనతటంి” మొదలయిన అవాంతర వాశక్యార్థాల కన్ని టికీ వావీస్నా నరూపార్లసంబంధము లేకుండాచేసి శీవల సంభోగరూ పార్థమం బే సంబంధమును కలుగ జేసి అసాభార ణ్యము సంపాదింపవలసినంత అవసరము ఏమివచ్చింది ? అని దీక్షితుని
స్య జాత్రి నముచితీ చరితమును విడిచి పెట్టి ఏదో అప్రనీదమును వర్గించడమును రనభంగ భీరువులయిన కవులు ఆదరించరు. జగద్విదిత వ్యాపారము కలిగిన కేసరి విషయములో చేప్పేచేమిటి? అనౌచిత్య నిబంధనము గొప్ప రనభంగ కారణ మని కవులంటున్నారు కాబట్టి కద్భ ప్త బున్నేణి'అ నే పాఠము బాగుంటుంది, “వ్య క్తినివేకము??
ఖో
ఈ ెని చూపించిన వ్య క్రివివేకములోని మహీముని ఆనుమానవాదమును నుమృటుడు తన కావ్య ప్ర, కళలో రెండు వాక్యములలో అనువదించుతున్నాడు, ఆ వాక్యములు- “అ శ్ర, గహ శ్వనివృత్త్యా భ్రమణం విహితం గోదావరీ తీనే సింహోప లచే రభ మణ మనుమాపయత్రి, యద్యడ్నీ రు భ్రమణం త క్రద్భయ కారణనివృత్తుప లబ్లి పూర్వకం, గోదావరీతీళే సింహోపలబ్ధి రిత్రి వ్యాపకవిరుద్ధోపల ద్ధి?” ఆని, వీని భావము ఈ “భభమ ధార్మిక[”)అనే పద్యములో శునకము లేక పోవడము'చేత వాచ్య ముగా చేయబడిన భ్రమణము గోదావరీ తీరములో సీంహము ఉన్నది కాబట్టి అభ మణమును అనుమి=ప చేస్తున్నది, ఎక్క_-డ నయినా భయస్వ భావము కల న్య క్తి (భ్రమిం చుట ఉన్నది అంకే భయ కారణము లేదు” అనే నిళ్చయోపలవి ఉన్నపుడే ఉంటుంద్ని ప్రకృతము గోదావరీ తీరములో భయ కారణనివృత్తుపలబ్బి లేదు. భయ “కారణము ఆయిన సింవకో పలబ్ల్ ఉన్నది. భయశకారణము లేకపోన్రట భ యోగ్యత లో వ్యాపకము, ఇక్యడ క ఉన్న ది”,
ఈ వాదమును మమహమృటుడు ఖండించినాడు, చూడండి, మహిముని వాదము యుక్తము కాదు. భయస్వభావము కల మానవు డయినా గురు వాబేశించినపుడు భయ కారణము ఉన్నప్పటికీ భ్ర మించవచ్చును. అట్లాగే ప్రభుళాసనము వలన ఛ్రమించ వచ్చును. ప్రీయురాలిషపె అనురాగమువలన భ మించవచ్చును. కాగా భయ శారణము ఉండగా భీరుజనుడు భ్రమించడు”” అశేమాట ఎట్లా కుదురుతుంది 1 ఉత్క_టమైన భయ కారణము లేకపోవడము దీనిలో ఉపాధి. అందువలన భయ కార ణో పలబ్టి ఉండుట ఆనే హేతువు ఆ_నెకాంతికము అవుతున్న ది, ఇంకా శునకస్పర్శ థ్నార్షికనకు నిషిద్ధము. వీరుడయినా ఈ భావముతో శునకానికి భయపడవచ్చు. శున కానికి భయపడేవాడు కూడా వీరత్వము వలన నీంహానికి భయపడడు. కా వరీత్రీరమూో భీరు భమణ యోగ్యము కాదు, సింహము ఉండుటవలన) స్వత వ్యభి
రో ౨ నవ రసగంగాధరము
ప్రశ్నించాలి, వ్యంగ్యవ్యంజనానికి ఆవిధముగా చేయాలి అని అనడము సమంజసము కాదు. న్యంజకములలోని అసాధారణత వ్యంగ్యములో వమిఉపాయముకాదు. వ్యంగ్యార్థ మును న్య _కృముచేసే సందర్భములో- వ్యంజక ములు వ్యంగ్యముతోనే సంబంధించి ఉండాలి కాని ఇతరము లతో సంబంధించి ఉండరాదు... అ'నే నియమములేదు, అది ఆవశ్యకము కూడా కాదు. న్యంజకములకు సాధారణత్వమే అంతటా ప్రదర్శింప బడుతున్నది
జొన్ని._ద్యం దౌర్బల్యం చింతా అలసత్వం సనిశ్వసితం న మందభాగిన్యాః కృతే సఖి ! త్వామ పస్యహహ పరి భ్రమతి,
సఖ! మందభాగిని అయిన నాకొరకు నిన్నుకూడా జాగరణము, దుర్చలత్యము, చింత, ఆలస్యము, నిట్టూర్పు పుచ్చుట, అవాహ!! పరిభ వించు తున్నవికడా ! నీవుకూడా దుఃఖపడవలసి వచ్చిందిగడా ! *
గోదావరీతీరములో సింహము ఉన్నట్లు ప్రత్యక్నమువలన గాని అనుమౌనమువలన గాని నిశ్చితము -కాలేదు* శేవలము వచనమువలన నిళ్చయింపబడుతున్న ది. వక్తయందు ఆ ప్తత్వనిశ్చయుము ఉంకేనే వచనానికి ప్రామాణ్యము ఉంటుంది. ఇక్కడ వచన మును పలుకుతున్నది కులట. ఆమె అపురాలు అవునా? కాదా! అనే సందేవాము ఉన్నది. ఈ సందేవాము వలన ఆ వచనజన్యజ్ఞానమందు బ్రామాణ్య నిశ్చయము ఉండదు. కాబట్టి హేతువు సందిగ్ధ ముకూడా అవుతున్నది. ఈవిధముగా -్సతువు ఆనె కాంత్రికము అయినపుడు, వ్యభిచారి ఆయినపుడు, సందిగము అ్రజరునపుడు సాధ్య సిరి కలుగదు. ఆది అనుమాన పరిపొటి కాదు. హేతువు ఆనైశ్రోంతికమయినా, వ్యభిచారి ఆయినా, సందిగవముయినా వ్యంగ్య సిద్ధి కలుగవచ్చును అఆటువంటి సలములోకూ-డా వ్యంజన 'ప,నక్తము కావచ్చును, ఆ 6 కావ్య (ప కాళ?”
* ఉపభోగళాంతు కలిగిన ఒక నాయిక తన దూతికను తన నాయకుని తీసికొని రావడానిక్రై పంపింది. ఎన్ని నాళ్లను౦.వో కోరికలను ఊర బెట్టుకొని ఉన్న ఆ దూతి ఆ నాయకునితో య థేచ్చావివోర మొనర్చి వచ్చింది. అప్పటి నిర్వయరత్యుష మర్లమువలన ఈ పభోగచివ్నాము లన్నీ దూతిళో ఉండడమును తెలిసికొనిన నాయిక ఈ విధముగా పలుకుతున్నది. దీనిలో ఆనేక విధములుగా వ్యం గ్యార్థమును గృహించు టకు అవకాళ మున్నది. సఖీ! నీవు నాకు అన్నిపనుల్లోనూ , ఉపయోగపడు తున్నావు, “చేను నాయకవిరవాతంతప్యమానమానసను అయినాను, ఆందుకిొరకే నిన్ను నాయకుని ఇోరటికి ఈ విధముగా శ్రి ఫ్పవలస్కి వచ్చింది. నీవ్రహూడా గతా
కావ్య భేదములు తక
-ఈ పద్యములోని జాగరణాదిధ రాలు సాధారణములే, జాగరణము మొదలయినవి నాయికలో ఉన్నవి. దూతిలోకూడా ఉన్నవి. ఇవి రోగాదికమువలనకూడా కలుగవచ్చును. అందువలన అసాధారణాలు కాను. ఈ విధముగా సాధారణము లయిన ఉన్నిద్ర తాదులే అర్థవి కేవ వ్యంజనము చేయగలుగుతవి. ఈ వాక్యాలను పలికినది ఎవరు? వ సమయములో, ఎందుకొరకు ఈ వచనములు చెప్పబడినవి? ఏస్గలమున పలుకబడినవి ? అని ఈ విధముగా ఉన్నిద్రతాదులను పరిశీలించినపుడు _--దూతినాయకీఏతోకూడి సంభోగము చేయుటను మనస్సులో ఉంచు కొని నాయిక ఈ మాటలను పలికింది అని స్పష్టమవుతున్నది.
వక్షాదివె శిష్ట్య్రమువలన అర్థ విశే షన్యంజకత్వము ఇక్కడ ఉన్నదని అంగీకరించుతున్నా రు. స
Yor]
వాక్యాస్థాలు సాధారణములు కాని అసాధారణములు కాని అయినంత మాత్రాన వ్యంగ్యము రాదు. అవి చెప్పేది ఎవరు ? ఎందుకొరకు చెప్పు తున్నారు ? మొదలయిన వానిని భావించినప్పుడే వ్యంగ్యము వెలువడు తుంది. అప్పుడు వ్యంజకములు సాధారణము లయినా ఒకు అసాధార ణములు అయినా ఒకొకు అని ఫలి తార్థ ము. అదికాక వదో ఒక
గ తాయాసము పొందినావు* అయ్యో ! మంద భాగిని ఆయిన నాకొరకై నీవుకూడా జాగరణము, దుర్చలత, చి.త, అలసత్వము, నిట్టూర్సులు అనుభవింపవలసి వచ్చిందికడా ! చేను ఎట్ల్టాగగూ ఆనుభవింపక తప్పడంలేదు. పాపము! నీవ్రహూడా అనుభవించుతున్నా వే? ఇది సామాన్యముగా shuts దూతీ! నీవు దూత్రివి కావు, సఖివీ కావు, నా ఉఊార్భా గ్యము ఈ విధముగా ఉన్నది. నేను నాయకుని ఆ ప్రా ప్రిచింతాఖిన్నను అవుతున్నాను, నీవు వానితో రమించి వచ్చినాను. ఆ లక్షణములు నీలో కన్ఫడుతున్న వి, నిద్రను విడిచి సురతానంతరసురతీమును వాందినావు, రతిగ్గాని నీలో ఉన్నది. ఆ సురతవిళశ్చేష ప్ర, క్రి, యల నే మాటిమాటికీ ఫావించుతున్నావు. ఆడే నీ నిరంతరచింతనము,. ఆ విషయభావ నము చేసి చేసి మళ్ళా ఆ రతఫలము కలుగుతుందో క లగదో అని నిట్టూరుతున్నా వు, నీ భావన అంతా ఎక్కొ-డో లగ్నమయింది. మనోనుభూత్రిభో ఆ సురతవిధానము చే భావింప చేసికొంటూ పరవళురాలవు అఫుతున్నావు. అందువలననే ఆప్పటి ఆయాస మును నిట్టూర్పులతో తీర్చికొంటున్నావు. నిరంతరతన్మయత్వములో మనిగి పోయి నావు కాబట్టి క ర్హవ్యములలో చురుకుగా ప్రవర్తింపను. నీకు కల భౌగ్యము నాకులేదు, నీవిట్లు చేయుదువా? ఇది దూతీధర్మమా? చెలికత్తె ఇట్లా చేయవచ్చునా? ఇత్యాది.
లోలో నవ రసగంగాధరము
విశేవవ స్తువుతో సంబంధించి ఉండుట అనే అనాధారణ్యము అను మానరచనకు అనుకూలము. వ్యంజనకు (వతికూలమూను. ఈ అసా ఛారణ్యానిశే న్యాయశా(స్ర్రుపరి భాషలో వ్యాస్స్ అని పేరు. వ్యా _ప్త్య పరప ర్యాయమైన అసాధారణత్యమువలన వ్యంజన సిద్ధి కాకపోగా అను మాన అవుతున్నది. అనుమానము గరా వ్యంజనను నిరాకరించు తున్నది.
తడిసిన ముదుకవ్యస్త్రముతో రుద్ది తుడిచినప్పుకు శ్రభాడా _స్తనోపరి భాగాల (తట) చందనము ని శ్నేషచ్చుతము కావచ్చు. కాబట్టి తటాది పదాలు ఉన్నప్పటికీ “ని శే పచ్చుత చందనం” మొదలయిన వాక్యా థు అసాభారణములు కావు, అనేటట్లయి తె-
ఈ విషయమును నిక్కచ్చిగా ఆడగాలి. వావీస్నా నమును వ్యావృ_త్రము చేయడములో పురుపార్లము ఏమి వచ్చింది ? దానివలన ఏమిలాభో మున్నది ? అనై కాంతికత్య మనేది అనుమితికి ప్రతికూలము, వ్యక్తికి ప్రతికాలము కాదు. మోదుమిక్కిలి వ్య కికి అనుకూలమే, ఒకచోట ఉన్న అనై కాంతికత్యము (వ్య భిచరించుట) అనుమితి (ప్రతికూలమైన కు అనేకస్టలాలలో అనై కాంతికము అగుటకూడా అనుమితి (పతికూలము. వ్యంజనకు అనుకూలమూాను. అందువలన ఈ ప్రయాస వ్యర్థ నుని తలచనలసివ స్తున్న ధి.
ఈ విషయాన్నికూడా ఇక్కడ భావించాలి, నాయికాకథనము వలన నీ వాతేని సమీపానికి రమించుటకు వెళినావు అనేది వ్యంగ్యముగా వెలువడుతున్నది. ఈ వ్యంగ్యశరీరమును పరిశీలించి తే “రెండు విషయములు ఇందులో గోచరములు అవ్రతున్నవి. నాయకుని సమిపానికి వెళ్ళుట ఒకటి. అక్కడికి వెళ్ళడములో ఫలీభూత మైన రమణము రెండు. వీటితో తదంతికగమనరూపమైన అంశానికి వారి *మతానుసారముగా వ్యంగ్యత్వమును సీదింపచేయడము శక్యము కాదు. దీక్షీతరీత్య్వనుసారముగా చూస్తే “నిళ్లేవచ్యుతచందనంి” మొద లఖన వానివేత" ప్రతిపాదింపబడే విశేమణవాక్యార్ధాలు వాచ్యార్థ
శావ్య భేదములు రక
మైన వావీస్నా నములో సరిగా సమన్వయము పొందడము లేదు. యోగ్య సమన్వయములో బాధ కలుగుతున్నది. వాచ్యకత్యులో ఎ వావీ స్నానానికి వెళ్ళితివి, నాయకసన్నిధికి వెళ్ళలేదు అనేవి రెండూ ప్రధాన వాక్యార్థములు అవుతున్న వి. వెళ్ళితివి విధి, వెళ్ళలేదు నే ధము. వాచ్యార్గము "బాధితము అయినందువలన ఇక్కడ విపరీత లక్ష ఇను అనుసరించాలి. కాగా ోవావీస్నానానికి వెళ్ళలేదు. అతని సమో పానిే వెళ్ళినాను” అనే అర్థములు లభ్యములు అవుతున్నవి.వాచ్యము లోని “వెళ్ళితివి” వలన “వెళ్ళలేదు” అని, “వెళ్ళలేదు?” వలన “వెళ్ళి తివి” అని స్పష్టములు అవుతున్న వన్నమాట. విధివలన నిషేధము, నిపేధమువలన విధి వ్య_క్షముగా విపరీతలక్షణ వలన గోచరములు అవుతున్న వని భావము. ోతత్సమిపమునకు వెళ్ళితివి” అనే అర్థము విపరీతలక్షణవలన నే గోచరము అవుతూఉంశు వ్యంగ్యత్యము దురుప పాదమేకడా ?
వాచార్గ్లము బాధితమైన తరువాత పకటము అయ్యీ అర్ధము వ్యంజ 8 ర Wy థి
నము వలన బోధింపబడుతున్న దని గాని వ్యంగ్యము అని కాని అన
డము సముచితము కాదు. అటువంటిది లకశ్ష్షణావిషయము కాని
'న్యంజనావిషయము కాదని గ్రహించాలి,
“అహోపూర్ణం సరో యత్ర, లురంత 8 స్నాంతి మానవాః”
ఆహా! సరస్సు ఎంత నిండుగా ఉన్నది.మానవులు పొర్గాడుతూ స్నానము చేస్తున్నారు అనే వాక్యములో పూర్ణ త్యాభావము గోచరము అవు తున్నది, ఇది లక్షణాలభ్యము, వ ౦గ్యముకాదు, ఇక్టడ స్నానము చేసే మానవులకు పొర్గాడుట (లుఠకంత) విశేవణముగా (ప్రయోగింప బడింది. సరస్సులో పూరగ్గ్ణత్యము లేనప్పుడే లుళనము ఉపపన్న మనవు తుంది. “సఈపూర్ణంి అనే వాచ్యార్గములో లుశనము ఉపపన్నము కాదు. ఆలుఠనానుపప త్తిని ఆధారముగా చేసికొని పూర్ణ త్యాభావమూ సముల్లాసము పొందుతున్నది. ఇటువంట్సిది లత్యు మేకచా ! విపరీత లక్షణచేత పూర్ణ త్యాభావము సాథధింపబడ్వీనప్పుడు వ్యక్తి 'వేద్యత్వము కుద
లో నవరసళంగాధరము
రదు కదా! కాబట్టి పూర కృవ్యంగ్యములోని వకాంశము అయిన తదంతిక౫ మనము వ్యంగ్యము అనడము ఉచితముకాదు.
అంతికగమనము లక్షణా వేద్య మయినప్పటికీ రమణరూప ఫలాంశము వ్యంగ్య మే అవుతుంది. నాయకసవిాపగమనరూ పార్ధములోని సామ ర్థ్యమును ఆధారముగా చేసికొనిన వ్యంజనము రనుణమును వ్యంగ్యము శేయవచ్చునుకచా !
అని అనుటకూడా సముచితీముశాదు. దీశ్నితులవారే చిత్రమా వమూంసలో.__అధముతంము అనగా అపక్సషతం౧ము. (అది జాతిచేగాన్తి క_ర్శచేగాని కలుగుతుంది) ఉ _త్రేమనాయిక' సాయకునకు జాత్యపకర్ష మును “చెప్పదు. ఇచటి హీనక ర దూతీసంభోగ మే కావాలి”.___అని అంటున్నారు. ఈ గ్రంధ సందర్భుమువలన రమణాంశఛము * అర్శాప ఢీ త్రి 'వేద్యము అవుతున్నది అని స్ఫుటముగా చెప్పినట్లయింది. అన్థాప త్తి లభ్యమును వ్యంగ్యము అనరాదు. ఇతరవిధముగా వచ్చే అర్హమును కభార్థమునుగా ఎవరూ సి స్వీకరించ రాదు. “అనన్యలభ్యః క్రభ్రార్థఖి” అని నియమము. అన్యలభ్యము కాకుండా ఉండేదే శరై ర్ధముగా పరిగణింప బడుతున్నది. శశ్హార్ణము అనన్యలభ్య మే కావాలి,
ఇచటి రమణ రూపార్గము వ్యంగ్యము అని వదోవిధముగా ప ప్రకృతములో వ్యంజనావ్యాపారమును అంగీకరించినా దీక్షితులనారికి ఇష్టసిద్ధి కలు గదు. కుచోపరిభాగాల చందనము పోవుట, అధమత్వము అనేవి
# ఈ ఆరాప శ్రి ఒక" స్కమాణము. ఒక ఆగము అనుపపన్న మె తన ఉపప ర్ట కొరకు ఆరాంతరమును గోచరింపచే స్టే ఆ అర్హాంతరము అర్హాప _త్తిలభ్యము అంటారు. “వెశ్రుడు బలిసి ఉన్నాడు,పగలు అన్నము తినడుఅ నే వాక్యములో అన్న ముతినని వాడు బలిని ఉండడము అసంభవము కాబట్టి బలిసి ఉండుట అనేది అనుపపన్న మై తన ఇపప త్తి కొరకు రాత్రి భోజనమును వ్యక్తము చేస్తుంది. ఇది అరాప త్రీ, ఆ విధముగానే ప్ర ప్రకృత ములో ఆధమత్వము వేరొక విధముగా కుదురుపొటును పొందడము లేదు. కా బట్టి అనుపపన్న మై తన ఉపప చ్తీ కొరకు నంభోగరూప మైన ఆన్ని స్పష్టము చేస్తున్నది. అందువలన రమణరూప ఫలాంకముకూ-డా అర్థాప శ్రి ప్ర మౌణలభ్యము అని దీక్షితులు ఆఅంఫసీకరింఛిన ట్లయిందిః
కావ్య భేదములు కాలి
దీక్షితుడు చెప్పినట్లుగా చూస్తే వేరొకవిధముగా కుదరవు. కేవలము దూతీసంభోగము వలననే సిద్దములు కావాలి, కాగా గుణీభూతవ్యంగ్య'మే అవుతున్నది. కాని ధ్యన్యు దాహరణము కావడములేదు. ఇచటి ఈ వ్యంగ్యము వాచ్యసిద్ధిలో అంగము అవుతున్నది. అందువలన వాచ ములో గుణీభూతము అయినశ్తే* ఈవిధముగా దీశ్ని తాడంబరము ఉపప త్తి విరుద్ధము అనికూడా స్ఫుటతర మనుతున్న ది.
అందువలన అతిచతురవముెతి కలిగిన నాయిక నిరూపించిన విశేషణ నాక్యాగ్థాలకు సాధథారణ్యము చెప్పడమే సముచితముగా ఉంటుంది. ఆ విశేషణాలు వావీస్నా నరూపార్థములోనూ సంభోగరూ పార్థములోనూ సంబంధము కలిగిఉన్న వచే నిర్ణ యించాలి. ఈ క్రిందివిధాన వాని సాధా
రణ్యమును జోహించనచ్చును,
దూతీ! నీకు నేను బంధుజనమునవంటిదానను.నాకుకలిగిన వీడను నీవు తెలిసి కొనకుండా స్వార్థతత్సరు రాలవు అయినాను. నీవు స్నానపువేశ డాటిపో తుంది అనే భయముతో నదికీ వెళ్ల లేదు. మదీయ ప్రియుని సన్నిధికీ వెళ్ల లేదు.నా దగ్గరనుండి ఇక్టడికి దగ్గరగా ఉన్న దిగుకుబావి స్నానానికి వెళ్లి నావు, నాయకునికి ఇతరుల వేదన ఎటువంటిదో తెలియదు. దుఃఖమును కూర్చుతున్నాడు. అందువలన అధముడు, అటువంటి ఆ నాయకునిసన్ని ధికి కూడా నీవు వెళ్ళలేదు. ఈ విషయముఅంతా సీ ఈ దశవలన విశద మవు తున్నది, చూడు దిగుడుబావిదగ్గరకు చాలామంది యువకులు స్నానా నికైవచ్చిఉంటారు. వారిని చూచి నీవు సిగ్గుపడి ఉంటావు, ఆ త్ర పాపార వశ్యాన _భుజలతాయుగళమును అంసద్భ్యయమునందు లగ్నముచెేసి అటు ఇటూ అ_స్తవ్య స్తముగా కంఠానికి తగిలించుకొని స్వ స్పికవిధాన ముతో కూర్చి కుచద్భయమును చాహూుకండరాలతో ఒరిపిడి కలుగు నట్లుగా రుద్దుకొని ఉంటావు. కుచతేటములు పొంగి ఉబ్బెత్తుగా ఉండ డమువలన అధికముగా ఆమర్శమును పొందిఉంటవి. అందువలన స్తన తటమే నిక్మే మచ్యు తమయింది. ఉరస్థలము ఆవిధముకా లేదు. ఇట్లాగే త్వర తరగా బాగా తోముకొనక పోవడము మూలాన సై 'పెదవిరాగము పోలేదు. ఉ _త్రరోష్థముకంకు అధరానికి గండూపజలమువలన దంతధావ
తో౮ా నవ రసగ౦ంగాధరము
నము చేసేటప్పుడు అంగుళ్యాదులసమర్షము అధికముగా ఉన్నందువల ననే అధరరాగము ని _రృష్టము అయింది. బాగా కూళనమువేయకపోవ డము మూలాన శకేవలమూ నీటిబిందువులసంబంధమువలన నేత్రాలకు ఉపరిభాగములోనే అనంజనతగము కలిగింది. నీవు ఈవిధముగా దుర్చల _వెనొవు, శీతవశాన కృశత్యమువలన నీ తనువు పులకరించింది.
ఈ విధముగా విదగ్గనాయికావచనాల నిగూథార తాత ఎర్యమును నిర్ల యించుట సముచితపదతి కాకపో తే వై దగ్భ్యము నష్టము అయినశు,
థి యా” ధి? లు ౧ నాయికాచతురత చివికిపోయిన'్టే.
ఈ విధముగా వాక్యార్థములను ఉభయసాధారణములనుగా ఛ్రానించి తే ముఖ్యార్థములో ఏవిధమైన బాధకూడా కలుగదు. అప్పు డిది లక్షణా సానము కానక్కరలేదు. తాత ్పర్యార్థ ము వమిటో వెంటనే ఆకలితము కానపుడు లక్షణకు అవకాశము ఏమి ఉన్నది? విదగ్గురాలయిన ఆ నాయికయొక్క_ వచనము నిగూఢ తాత్పర్యము కలిగిఉన్నది. అందు వలన తాత ఎర్యొర్థ ము త్వరగా భాసింపదు. లక్ష్మణ తాత్సర్యానుపప త్తిని అశృయించి కాని బయలుదేరదు. కాబట్టి ఇక్కడ లక్షణ ఎట్లా వస్తుంది? అబాధితముగా వాచ్యార్థ పతిప త్తి కలిగిన అనంతేరము నక్రృబోద్దవ
నాయకాదుల నై శిష్ట ప్రతీతి కలుగుతుంది. అటువంటి ప్రతీతి కలిగిన తరువాత సాధారణరూపముగా ఉన్న ధర్మాలు వ్యంగ్యరూపపర్యవసాన మును పొందుతవి, ఈ పద్ధతి సముచితముగా ఉంటుంది.
ప్రకృతేపద్యము నాయకుని విషయమై చెప్పబడిన దని మనము వై శిష్య స్ఫూర్శ్యనంతరము గ్రహింపగలము, అప్పుకు ఈ అర్థము గోచర మనవు తుంది. నాయకుడు దుఃఖదాయి కాబట్టి అధముడు. ఈ అధమశబ్దము వాచ్యవ్యంగ్యార్థములలో సమానరూపముగా సమన్విత మవుతున్న దది, నాయకుడు సామాన్యముగా దుఃఖదాత అయినాడు. అందువలననే దుఃఖ డాతృత్వధ _రము అధమపద స్పవృ _త్తిలో నిమి త్త మవుతున్నది. ఆతడ్న అధముడు అని అనడములో అఆతనివలన ద్కఖము కలగడమే హేతువు అని భావము.
కావ్య భేదములు రీనా
ఒక విషయమును ప్రస్తు సుతములో గమనించాలి, దుఃఖదాయిత్వధర్శ ము సామాన్యాశత్త తకము అయినప్పటికీ వాచ్యార్థములో ఒక విధముగానూ వ్యంగ్యార్థములో వేరొకవిధముగానూ భాసించుతుంది. నాయకుడు "మొదట ఏదోవిధవుయిన అపరాధము వేసినవా డగుటవలన దుఃఖ ప్ర దాత అవుతున్నా డని, అందునలననే అధముడు అయినాడని వాచ్యార్గ ర దశలో భావించవచ్చును, ఆ దుఃఖ దాయి తొధ ర్మ రమే వ్యంజనా వ్యాపార ద్యారముగా దూతీసంభోగము చేయుట సాం చం. కలిగినదుఃఖు దాతృత్వరాపముగా పరిణామము పొందుతున్న ది. (అధములు _అనేక విధాల ఉంటారు. అందరిఅధ ములలోనూ అధమపదప పృవృతతి త్రైనిమి త్రము వకవిధముగా_ ఉండదు, ఉండదు. అందువలన అక్కడ వయే ధరాలు ఉంటవో వానినే అక్కడ పన్న త్తినిమి త్రములనుగా స్వీకరించాలి. ప్రకృతములో దుః :ఖ దాతృత్వరూపధ రమే అధవుతాసంపాదకము. ఆ యా ప్రకరణ ధరాలనుబట్టే వాచ్వకత్నులో అపరాధాంతరనిమి తమెన వోఖము భాస తుంది. వ్యంగ్యకత్యులో దూతీసంభోగనిమి తమెన దుఃఖము భఛాసించుతుంది. ఆయా _వెశిష్ట ప్యప్రఛావమువలన వాచ్యవ్యంగ్యసా ధారణ మైన మైన అర్థము త్మ రముఖముగా పర్యవసానము పొందుతుందని
ఆలంకా నదులు దీనివలన. |.
మా న కలుగుతుంది. ఒకటి జాతివలన, రెండు కొ రవలన మనాయిక తేన పియుని జాత్యధము యమా ey,
నొగ్పలుకదు. కాబట్టి ఇచటి అధమత్యము క్ర _రృకృత మే, ఆక రకూడా తన (నాయకుడు) అపరాధములో పర్యవసానము పొందే దూతీసంభోగ రూపమే అవుతుంది గాని ఇంతకు అతిరి క్షముగా వదీ కాదు. దూతిని పంపుటకు పూర్వము ఏదై నా హీ,నత్యమును సంపాదించే క వ ఉంకే అది సహింపబడినచే అవుతుంది కాబట్టి ఉద్దాటనార్హ్యము కః ఇత రములను అన్నిటినీ త్రోసి సిపుచ్చి సరభోగరూపమెన కర రయే అధమత్వసంపాదకముగా పర్యవస న్నము అవుతున్నది. ౫)
ధని దీన్ని తుడు వ్రాసినది అంతా ఖండిత మైపోతున్న దని గ్ర హించాల్సి 'వ్మంచుపులచతురో తమనాయిక తన సఖీసముక్షములో దూతీసంభోగ 7
ఫీ దవ రసగంగాధరము
రూపమయిన తన నాయకుని అప రాధమును స్పష్టము చేయుట సర్వథా అత్యంతమూ అనుచితము. తాను వయీ పూర్వపు అపరాథాలను సహించిందో వానినే స్తే స్తుతము అసహ్యముగా దూతిని ఉ ద్రేశించి చెప్పదలచింది కాని నూతనముగా పతిపాదింపదలచలేదు. ఇతి దిక్.
ఉత్తమ కావ్యము
యత్ర, వ్యంగ్య మ ప్రధానమేవ సచ్చమత్సా రకారణం తద్. ద్వితీయం, వ్యంగ్యము అప ధానమె చవుత్రారకారణ మైనపు ఉ తమకావ్యము. ఇది ఉ_త్రమకావ్య్వలక్షుణము. దీనిలో వ్యంగ్యము అప్ర ధానమే
కావాలి, ఏ దృప్టిలో కూడా ప్రధానము కారాదు. ఒకొక చోట. వ్యంగ్యము వాచ్యముకన్న ప్రధానము అయినప్పటికీ ఇతర వ్యంగ్యా పేక్షయా గుణీభూతము (అప్రభానము) కావచ్చును. అటువంటి న్యంగ్యములో ఈ లక్ష గణానికి అతివ్యా చి చేదు. అందుకొరే “వ్యంగ్యము అప్రధాన మే కావాలి” అని లక్ష్షణములో చేర్పబడు తున్నది. అట్లాగే “చమశ్రారకారణం” అనేదికూడా సార్థకము. వాచ్యచిశ్ర కావ్యములో వ్యంగ్యము లీనము అవుతుంది. డాని చమ ఛైారము అక్షడ ఏమో ఉండదు. అటువంటిచోట ఉపమాద్యర్థాలం కారములేే ప్రాధాన్యము ఉంటుంది, అటువంటి కావ్యములో -ఈ లక్షణానికి అతివ్యా_ప్తి రాకుండా ఉండడానికే చమాశ్రార కారణము
parame 0]
అనేది ఆవశ్యకము అవుతున్న ది. అతాదృశి గుణీభూతవ్యంగ్యం వ్యంగ్యేతు మధ్యమం.
అని కావ్య ప్రకాశలక్షుణము. వ్యంగ్యార్థముూ ౫ వా ర్లాతిశయిత రమణీయత్యము కలది కానపుడు “గుణేభూత వ్యంగ్యము” అనే మధ్యమ కావ్యము అని దాని భావము. ఈ లక్షణవ్యాఖ్యానము చేసేటప్పుడు టీకాకారులు “చిత్ర కావ్యభిన్నము? అని వ్రాశారు. అది సరికాదు. పర్యాయోకి, సమాసోక్యాదికావ్యాలు చి తృకావ్యములు అవుతవి, గుణీభూతవ ౦గ్య కావ్యములూ అవుత వని సకలాలంకారికులకూ సమ్మ శమము. టీకాశారుల అభిప్రాయానుసారముగా అయితే. వానిలో
కావ్య భేదములు rae
ఈ లక్షణము అవ్యాప్తము అవుతున్నది. చిత త కావ్యము అయి తే గణీభూతము కా రా దన్న నియమము లేదు. ఉత్తమకావ్యోదాహ రణము :
రాఘవవిరహజ్వాలాసంతాపితసహ్య శె లశిఖరేషు శిశిరే సుఖం శయానాః కపయః కుపష్యంతి పవనతనయాయ.
(శ్రీరాముని విరహజ్యాలాసంతప్త ము లయిన సహ్య పర్వత శిఖర భాగము లలో ళిశిరకాలమున సుఖముగా శయనించుతున్న కష్ట పులు, పవనతన యుడై న వానుమంతుని కోవించుతున్నా ర్వు ks FE”
“హనుమంతుడు నీ తాకుశలమును రాఘవునకు నివేదించినాడు, అది వినగా రాభువ్రని విరహతాపము శమించింది. ఆతడు శిశిరీకృతుశు అయినాడు. నిశిఠములో శే ఎ లళిఖ రాలు మళ్లీ రీతలములు అయినవి శా అనేది వ్యంగ్యార్థ యు ఘు. అన్ని కోతులకూ హనుమంతునిపై కోపము ఉదయించింది అని వాచ్యార్థ మ ము, రామచంద్రుని విరహము శమించగా
సహ్యాచలము చల్ల బడింది. చలివలన శిశిర ర్తవులో బాధపడిన కోతులు హనుమంతుని కోవించుట ఉచితముగానే ఉన్నది, దీనిలో వ్యంగ్యార్భము
స్త (శ్రీ రామచంద్ధు, డు నీతావిరహి ఆయినాడు. ఆతని పిరహోన్ని దుస్ఫవాముగా ఉన్నది. ఆవిరహాగ్ని పలల చేత పరిసర మంతా సంతాపిత మవ్రతున్న ది. విరహానివశు డైన రాముడు సహ్మాద్రివె శయనించగా పర్వతభాగ ప్ర విభాగములన్నీ సంతే_ష్టము లయినవి* ఆ సవ్యో ద్ర, ద్ర ెశచ్చదనము శిశిరశీతాపసనోదనసమరము కాగా కపులు సుఖళాయితు పరవ శిశిరచాథ వారికి వ్యధా పాదకము "కాలేదు. లంకనుండి వానుమంతుడు వచ్చి నీతా వా రను చెప్పగా రాముని విరహాతాపము శమించింది. ఇక సహ్యృశెలమున ఆసవ్యావిరవా జ్వాలలు "లేవు, చల్లని శ్రీరాముడు నసవ్యాతా పకుడు “కాలేదు. శిశిరశిశి రీకృత కిఖరి శిఖరాలు కోతులను గ జగజలాడించినవి. వణుకుబాధను వహించలేని వానరులు “ఇంతకూ కారణము ఆంజ నీయుడే”” అని ఆతనిపె కోపించు తున్నారు. అ సమయములో శీతపవనుడు బాధ పెట్టుతున్నా డు. అతనికి తేగినట్లు పవనతనయు శు పృవ_ర్టించుట కోప కారణము. ఇప్పు డీకీడు రాకపోయినట్లయి తే రామవిరహాము శ్ల్వమించేది కాదు. _పర్యతశిఖరాల జెచ్చదనము పోయీదికాదు. తమకు నజవజ వణకవలసీన అవసరము వశేేదికాదు. అఆంతకూ కారణము వానుమంతుడు. అందువలన కఖభులు కోపించారు,
ఇ నవ రకగంగాధరము
ద్యారా వాచ్యార్గము సిద్దమగుటవలన (వాచ్యార్థసిద్ధిలో వ్యంగ్యార్థము ఉపకరించుటవలన)వ్వంగ్యము గణము అయినది. పధానము కా వాభ్యార్థమును ఉపపాదించే వ్యంగ్యము గౌణమే అని నియమము. వ్యంగ్యము ఆక సికకపికోపాన్ని ఉపపాదించేది అయినప్పటికీ జౌర్భాగ్యమువలన' దాస్యమును అనుభ వించే రాజాంగన మాదిరి కమనీయళ్వమునే సంపాదించుట సహృదయులకు అనుభవ సిద్గముం రాజకన్న దాసి అయినా ఆమె అనుపమసొందర్శము + మెరుస్తూ నే ఉంటుంది. వ్యంగ్యము గుణీభూతము అయినా అనిర్వచసీయ సుందరత దృస్థ్రి గోచరమవుతూనే ఉంటుంది,
పె విషయ ఛావనానంతరము ఈ శంక కలుగవచ్చును. పతీయమాన వ్యంగ్యార్థ ము వాచ్యార్గనికి ఉపపాదకము అయినప్పుడు సుపణీభూత వ్యంగ్యము” అనే ఉ_త్తమకావ్యము) అవుతుందని ఇప్పటికి తేలిన అర్థము. కాగా “తల్పగతావిచ సుతనుః౫అనే పూర్వపు (ఉత్తమో చు కావ్య) ఉదాహరణములో “మంద మాశ్సిపతి” అనే ఆశ్షేపగత మాంద్యము నవవధూస్వ భోవవిరుద్ధము. సూ _పకృత్యనుసారముగా ఛట్టున తీయడము ఉండాలి. అట్లాలేదు. ఉన్న విధానము అనుప పన్నము అవుతున్నది. ఇటువంటి ఈ అరము Mas ఉపపాదింపబడి సిద్ధ మవుతున్నది. నాయికకు పతిమోద ఉన్న ప్రే చేమ వ్యంగ్యము. ఆ నవోఢకు ప్రెమ ఉన్నది కాబట్టి “మంద మూశ్రి పరః, వ్యంగ్యము వాచ్యానికి ఉపహదక మయినది అన్నమాట. అందువలన ఇదికూడా ఉ _త్రమకావ్యోదాహరణ మే కావాలి, కాని ఉత్తమా త్త మము అనుట ఉచితముకాదు అని.
ఈ శంకకు ఇది సమాధానము. వాచ్యార్థము వ్యంగా రమువలన నే కాక ఇత రార్థములవలనకూడా ఉపపన్న మై సిద్ధ మైనపుడు గుణీభూత వ్యంగ్య వమనరాదు. శేనలము వ్యంగ్య మే వాచ్యార్ధాన్ని ఉపపాదించేది అయినపుడు ఉ_త్తమశకావ్య మని వ్యవహారము, “తల్బగతావి ” అనే పద్యములోని మందాశ్లే పము ప్రమరూపవ్యంగ్యమువలననే కాక ఇతర విధాన కూడా ఉపపాదింపబడడానికి అవకాశము ఉన్నది, విశేష
కావ్య భేదళజీ్లు X43
చమత్కారము కలుగ జేయనటువంటి ప్రతిదినము చెలికత్తెలు చేసే ఉప దేశాలుకూడా మందాశ్లే పమును సిద్దము చేయవచ్చును. కాబట్టి డానిసిద్ధిలో వ్యంగ్యమైన ప్రేమయే ఆవశ్యకము కాదు.
ఇంకా ఈపద్యములో వి పలంభరతి es నిరవధిక నిర్భ్భతి చర్వణ కలుగుతుంది" వి ప్రలంభరతిన్ ప ప్రకాశింప చేయకుండా, స్వతం త్రముగా కీవలమంచాశైే ప ము పరమాసంచాస్వాదనిషయము కాలేదు. “నిశ్ళే షచ్యుత చందనరో అనే పద్యములో కూడా ఈ విధముగానే భావించాలి. వానిలో అధమత్యము మొదలయిన వాచ్యాన్ధాలు సామా న్యముగా వ్యంగ్యాతిరిశ్రార్థమువలన నే ఉపపాదింపబడుతున్న వి. ఆవిధము గానే అవి వ్యంజకములు అన్రతున్నవి. అందువలననే అక్కడ కూడా గుణీభూతశంకకు అవకాశము లేదు
"డె త్రమా _తృమకావ్యము ,ఉత్తమకావ్యము అనే ఈ శెండుభేదాలలోనూ చమత్కారము పకటముగానే అన్నది! ఏ ఒకదానిలోకూడా రమ ణీయత కప్పబడి పోవటములేదు, అయినపష ప్పటికీ ముదటిదానిలో వ్యంగ్యా నికి ప్రధానత్వము ఉన్నది. "రండవదానిలో వ్యంగ్యము అ ప్రథానము అవుతున్నది. ఇచే ఈ రెండు కావ్యాలకూ విశేషము, దీనినే సహృద యులు మా త్రమే -తెలిసికొంటారున్న
చి తమామానసాకర్త “ఈ కావ్య విషయములో ;
౪ (ప్రహరవిరతౌ మధ్యేవాహ్న స్త తోపి సరేణవా కిముత సకలేయాతే వాహ్న్ [ప్రియ? త్వమి హైష్యసి? ఇతి దినళత (పాహ్యం దేశం (పియస్య యియాసత £8 హరతి గమనం బాలా౭-లా పెః సబాష్పగలజ్జలై. కిం
అని ఉదాహరించినాడు ప్రియుడు .దూరబేశము వెళ్ల బోతున్నాడు.
విరహభావనావివళురాలై న ప్రియురాలు ఈ విధముగా పలుకుతున్న ది.
“పియా! జాము గడిచినతరువాత వస్తానా ? మధ్యాహ్నము వత్తువా? ©
ఆ తరువాత వచ్చెదవా? లేక పగలంతా గడిచినతరు వాత వస్తావాగో
అక్రుధారాసహి హితములయిన ఇటువంటి వేశలాలాపనులతో "దినశత
ఫిర్ర నవ రసగంగాధరము
గమ్యమైన చేశమునుగురించి వెళ్ళదలచిన పి యునిగమనమును బొల హరించుతున్న ది, తన మాటలతో ఆతని పయాణాన్ని అడుపెట్టు
WU GG 9 తున్న దని భావము. *
ఈ పద్యములో పగలంతా పరమావధి. ఈలోపుగా వచ్చినట్టయి లేనే ప్రాణములను నిలుపగలుగు తాను, అటుపిమ్మట ప్రాణాలను ధరింప లేను (జీవింపలిను) అని వ్యంగ్యము, ప్రియగమననివారణము వాచ్యము. పగలు గడిచినట్టయి తే ప్రియురాలు జీవింపదని ప్రియుడు తెలిసికొన్న ప్పుడే ఆతని గమనము నివృ్తె త్రమవుతుంది కాబట్టి వ్యంగ్యారము వాచ్య సిద్దిలో అంగ మవుతున్నది. అందువలన ఇది గుణీభూతవ్యంగ్యము అని అప్పయ్యదీ క్షి తుడు తలచుతున్నాడు.
ఈ విషయములో పండితరాజ పరిశీలనము ఈ విధముగా ఉన్నది. ఈ పద్యము గుణీభూత వ్యంగ్యోదాహరణము అని అనడము బాగా లేదు. దీశ్షితుకు చెప్పిన వ్యంగ్యమే గాణమై వాచ్యసిన్ది చేయవలసిన న * ప్రియుడు బేశాంతరము ప్రస్థానింపబోతున్నాడు. ముగ్గఆయిన నవనాయికకు దుశిఖము పొంగి పొంగి వస్తున్నది. “మిరు దూరశేశానికి జెళ్ళవర్లు” అని వాచ్యంగా అమె చెప్పలేదు. | ప్రియగమచానంతేరము తనకు కలుగబోయీ అవస్థను భావించుకొంటూ నిశీవావిదూన అవుతున్నది. నాథా! యిప్పుడు మిరు వెళ్లేటట్లయిలే ఒక జాము అయినతరువాత వస్తారా?” అని అమె మొదట అంటుంది. _ప్రియవిరహమును జాము సేపు అనుభ్గవింపగలగడమే ! అని మొదట అభిప్రాయము, ప్రియుని కర్తవ్యాన్ని కూడా భావించి “మధ్యాహ్నానికి వసారా? పోన్ తరువాత వస్తారా ? ఆంతగా కాకపోతే ఈ పగలల్లా గడిచిన తరువాత సాయంకాలానికి వస్తారా? ఆని నాయిక అంటుంది. మి రీ స్థలమునుండి కదలి జెశ్లేటట్లయితే నేను అత్యంతమూ ఖిన్నఖిన్న నవుతాను. పోనీ, ఎట్లాగయినా సాయం-కాలందా కా ఓపికపట్టుతాను. ఇక నా తరువాత మట్టుకు ప్రాణాలు నిలవవు, చేను జీవించాలనుకుంశు ఈ లోపుగాచే రావాలి అని ఆ పలుకులభావము, దినళతం ప్రయాణం చేస్తేనే గాని ప్రియుడు తన గమ్యటేశాన్ని ఫొంద లేడు. నూరుదినాలు వెళ్ళాలి, నూరుదినాలు కావాలే, ఈసనంగతి అ చాలకు 'తెలిసీనా తెలియకపోయినా కన్నీళ్లతో కలిపి ెవినంగా పలిశేటప్పటికి ఆయన ప్రయాణం ఆగిపోయింది. ఇటువంటి స్పీగ వాదయంక'ల ప్రియురాలి మధుర మధుర శ్రేమకంయి ఆ ప్రియునకు ఇతరములు ఏవీ అధికం కావు. 'ఆ నాయికా నాయకులపరస్పర్రేమ చాలా _ప్రళంసనీయంగా ఉన్నది,
కాన్య భేదములు A
ఆవశ్యకతము "లేదు. పూర్వార్ధ ములో ఉన్న వయురాలియొక్క సబావ్బ్పగళజ్ఞలసంలాపములే “్పెయగమనని వారణరూప వాచ్యసిద్ధ్యంగ ములు అవుతున్నవి. వ్యంగ్యానికి గణీభావమే లేదు. “ఆలాపె ౩ గమనం హరతి” ఆలాపములతో గమనమును హరించుతున్నది "అనే చోట తృతీయావిభ_క్లి కరణార్లములో ప్ర'యోగింపబడినది. అబే గమన నివా రణసాధకము. “*ఆలానైఖొ అనే పదమే స్ఫుటముగా కరణార్థమును చె ప్పేటప్పుడు వ్యంగ్యానికి గుణీ భావము చెప్పరాదు. వ్యంగ్యముకూడా వాచ్య సిద్ధిలో ఉపకరించినంతవమూ తాన న్యంగ్యము వాచ సరవా అనరాదు. ఇట్లాగే అయి తే “నిశ్ళషచయ్యత చందనం _స్హ సనతటీం* అనే పద్యములోకూడా దూతీసంభోగరూప మైన వ్యంగ్యము అధమత్వ స్వరూప వాచ్యసిద్ధ్యంగ మన్రతున్నది కాబట్టి గుణీభూతవ్యంగ్యమే అనవలసి వస్తుంది. కాబట్టి వ్యంగ్యము వాచ్యములో ఉపకరించేది అయినా గుణీభూత మనరాదు,
ఇక్కడ ఈ విధముగా సమిక్ష చేయవచ్చును. కేవలాలాపములు ప్రియ గమననివారణము చేయలేవు. మైని చెప్పిన వ్యంగ్యసహితములు అయి నప్పుడే ees సమర ములు అవుతవి. నాయికయొక్కొ.. అశు శ్రుథారా సహితములయిన' వచనాలు “ ప్రియా?! దూరటేశము వెళ్ళినతరువాత చిరకాలము ఉంటారేమో! ఎక్కు_వకాలము అక్కడ ఉండవద్దు” అనే అర్ధములోకూడా చరితార్లములు కావచ్చు. అందువలన వ్యంగ్యస సహిత ముల అయినపుజే అవి గమననివారణము చేయగలుగుతున్నవి. కాబట్టి గుణభూతత్వమును చెప్పుట సముచితముగానే ఉంటుంది అని.
అటుసై జీవింపలేను అనే వ్యంగ్యము వదో విధముగా వాచ్య సిద ౦౫ మని అంగీకరించినా గుణీభావము చెప్పినా “ _పహరవిరతె”” అనే పద్యము ధ్యనిలక్ష్యుము కాకుండా ఎవరూ నివారించతేరు. ఈపద్య ములో వి పలంభశృంగారము ప్రధానముగా ధ్వనించుతున్నది. నాయ
కుడు విభావము. చాప్పాదులు ఈ అనుభావములు. మనస్సుకు కలిగిన ఆవే గాదులు వ్యభిచారి భావాలు, వని సంయోగమువలన వి ప్రలంభరతి
At. నవ రసగంగాధరము
వ్యజ్యమాన మవుతున్నది. అందువలన లది ధ్యనికావ్య మనుటలో సందెహము లేదు, *
మధ్య మకావ్యము
యత్ర వ్యంగ్యచమశ్చా రాసమానాధికరణో వాచ్యచమత్తా ర _స్త తృతీయమ్, లది మధ్యమ కావ్యలక్ష.ణము, వాచా ర చమత్కారము వ్యంగ్యార్థ చమత్కారముతో కలిసి ఉండకపోయి నట్లయి తే తృతీయకావ్యము. దీనిలో వ్యంగ్యము వదోవిథధాన ఉంటుంది కాని దాని చమతా-రము స్పష్టము కాద్కు వాచ్యచమత్కారమే స్పష్టముగా గోచరము అవు తుంది. , వ్యంగ్యచమ త్కారముకన్న వాచ్యచమత్కార మే ఉత్కృప్ట ముగా ఉంటుందని భావము,
ఉదాపహార ణము:---యమునావర్డ్య నములో ;
తనయమెనాకగవేషణలంబీక తజల్లధిజఠరపివిష్ష 3 STE ఇ, టబ హిమగిరిభుజాయమానాయ్మాభాగిర్థ్యాః సఖీ.
యమున భాగీరథీనదికి సఖ. ఛాగీరధీనది కుమారుడై న (సము ద్రములో మునిగి ఉన్న) మైనాకుని వెదకుటకై పొడవుగా చేయబడిన జలధి జఠరఖును ప్రవేశించిన హిమవానుని భుజముగా అయిన ట్లున్నది, భాగీరథి భుజముగా అయిన ట్లున్నది అనుట ఉ(ల్పేశ్రాలంకారము, దీనిలో వాచ్యో(ల్పేష చమత్కార హేతువు.
* కవివివక్షను అనుసరించి పద్యభావాన్ని నిర్ణయము చేయుట సముచిత యు-గా ఉంటుంది. పద్యములోని వస్తుఘుటన కవివివక్షను నూచించుతుంది. అందువలన కవి తాక్పర్యానుసారముగాణే వస్తుసమన్వయము చేయాలి. “ప్ర ,హరవిరతా””అనే పద్యములోని వస్తుభుటన వి పృలంభళ్ళంగారమును లక్ష్యముగా చేసికొని ఉన్నట్లు నహృదయులు గృ హింపగలుగుతారు. ఆవచనాలు విప్రలంభనమన్దాయము పొంది నఫుజే స్వరూపచమత్కా-రము కలవి అవుతవి, సన్ని వేళచతురత్వమును బట్టి, ప్రకృతము విప్రలంభముచ్సి పరిగణించాలి. ఆవాంతేరములుగా ఉండే ఆర్థములను బట్టి వ్యపటే శించరాదు. కవి వివమొవిళశ్రాంతి లేని అర్థాన్ని గ్ర హించి నిరూపించ కూడదు. వివమెతిరి క్రముగా గృ హించిన ఆర్థము అధికచమళ్కొ-ర కాకపోతే వాన్ని బట్టి వ్యప 'జీళము వేయరాదు. |
కావ్య భేదములు ౫౭
పరిశీలింపగా గంగానది హిమవత్స్ప్సర్వత భుజముగా ఉ చ్పేశ్షింపబడుట వలన "క్వేతత్వమున్సు తనయుని 'వెదకుటనై సముద్రోదరమును ప్రవే శించినది అనుటవలన పా తాళయంబిత్యమును వ వ్యంగ్యముగా గోచరమను తున్నది ఆ వ్యంగ్యము కొంత చమత్యా_రకముకూడా కావచ్చు. ఆ చమత్కారము లేశముగా ఉశ్నప్పటికీ అది ఉ(న్పేశాచమత్కార జరరవిలీనము అవుతున్నది గ్రామాణనాయిక అలముకొనిన శకాళ్షీర దవాంగరాగములో కప్పబడిపోయిన నిజాంగగారివు మాదిరిగా పతీయమానము (ప్రకాశము కావడము లేదు. వమా త్రమైనా,పతీయ మానార్థసంబంధము లేకుండా తనంతట తాను రవముణీయతంమును సంపాదింపగల వాచ్యార్థము ఉండదు అనడములో సందేహము లేదు, వాచ్యార్థములో రమతీయతాసంప త్తి సముత్స త్తి లికి వ్యంగ్యార్థ సంబం ధము ఆవశ్యకము,
ఈ ద్వితీయతృతీయ భేదాలలో నిఖలమైన అలంకార ప్రథాన కావ్యము అంతర్భవించుతుంది.. ఉ _త్రమకావ్యములో వ్యంగ్యార్థ ము తళుకుతళుకువముంటూ (పకాశించుతుంది. | వ్యంగ్యము కొంతే జాగరూకముగా ఉన్నా గుణీభూతము అవుతుంది అన్న మాట, మధ్యమకావ్యములో వ్యంగ్యము మిణుకుమిణుకువముంటూ ఉంటుంది, నాభారణముగా ఇది అజాగరూక వ్యంగ్య మన్న మాట, వ్యంగ్యకృత మైన శోభ దీనిలో వమా ఉండ దన్న మాట.
అధమకాన్యము య త్రార్థ చమత్క్బృత్యుపస్కృృతా శబ్దచమత్క్శతిః (పధానం తదధమం చతుర్థం. అర్థచమత్కారముచేత పోపీంపబడిన శబ్బచమ త్కారము ప్రథానమయి నపుడు అధమము అనే చతుర్ధ కావ్యము. అధ మువలనకూడా చమత్కొాా రము ఉదయింపవచ్చునుగాని అది అంతా శబ్లచమతకతినే పోమీంప చేస్తుంది. కాగా అరనిబంధనములోకంకు కబ్బనిబంధనములోచే కని య
వివక్ష ఉన్నపుడు అధమకావ్య మని వ్యప దేశము చేయాలి ఉదా;
మిత్రా త్రిపు త్ర తనే త్రాయుక్రయీ శా త్రవళత్ర,వే
గోతోగోర్ర తృజత్రాట్టే "గోత్తా తా శ్రేతే తే. నమోనమః.
AO నవ రసగ౦గాధరము
ఇది హరిహరులను అభిమానించే ఒకభకుని వచనను. సూర్యచంద్రులు నేత్రాలుగా కొలవానికి, వేదత త్ర యశత్రువుల శత్రువునకు, ఇంద్ర, గో లె పరి తాతకు, గోత్రాణకర్త రకు స్ నమస్కారము * దీనిలోని లక చవత్కా రము శబ్బ్దచమ'త్కా రములో విలీనము అయింది. పద్యమే వినగానే ప్రధానముగా శబ్బచమత్య్కారమే పీత మన్రతున్నది. అర్ధచమత్కా రానికి ప్రత్యేకముగా ఇక్కడ స స్వా రూపములేదు. ఇచట కవికి అర్ధములో కోంకు శబ్లనిబంధనములోనే ముఖ్యవివత్ష, ఉన్నదని భావము,
“ఏమాత్రమూ రర చవల రు లేక శబ్బచమత్మా-రమే ఉన్న పుడు అది అధమాధమమ'నే పంచమకాన్య”” మని కావ్యభేదాలలో పరి గణించవచ్చును.4+ ఏ కాక్ష రపద్యము, అర్థావ త్తి తీ యవమకము,ప _దృబంధము మొదలయినవి ఇటువంటివే అని తలచవచ్చును। కాని రవిణీయార్ల ప్రతిపాదకరూప కావ్యసామాన్యలక్షుణము వానిలో లేనందువలన
క మిత్రుడు-సూర్యుడు, అ తిపుతుడు-చందుడు, తయి - వేదత యము, ల వ క. ‘4 లో లో గోత్ర,-పర్వతాలకు, ఆరి-ళత్రువు -ఇంద్రు, డు- అతని గో త,జులు, వంళజులు-ఇది సాధార క్యాారము, శివపక్షములో; త క్ర్రయిీిశా త్రవ- నేద _తేయమున శతు త్రుత్వము కలవాడు మన్మథుడు, శివుడు మ_న్గథశత్రువు, గోత్రాత - వాహనమైన వృషభపాలకుడు. హరి పక్షములో: త్ త్రీయీశా త తూ హారి వా కు వు. గోత్రాత-కృ ప్లావ తారమున హరి ఏ గే ఫాలకుము_మిగిలినది స్పష్టము,
+ ఏకామరపద్యము. శిశుపాలవధ. ౧౯౮౧౧౮౪ దాదదో దుద్ద ఎడ! దాదాదో దుద దీదదోః దుద్దాదం దద బే దుద్దే దదా దదదదో2_దద+॥క్షీ
కరాళాథ్దనీయము, ౧౫ాా౧రో ననో ననున్నో నున్నోనోనా౭.నా నానా౭_౭.ననానను నున్నో=-నున్నో ననున్నేనో నా౬ఒనేనా అతా ద్వ గాిక్షరము చ ఈశ్వరళతకము రా? వేద వేదవిదాం వాదవిద్దేవో దివి దొవదః _ వాదో వాబేవబే వాది సద్యో వాదివజే విదమ్!! శ్రీ జేవీ శతకము ౯౫ యతోయాతి తతో త్యేతి యాతాం తాయతాం యిలైః మాతామితోత్తమ తమా తమోతీతాం మత్రిం మమ!
కావ్య భేదములు ఇ్మీనా
అటువంటివి వా స్రవముగా కావ్యాలే కావు, ప్రాచినపరంపరను అను సరించిన మహాకవులు అక్కడక్కడ తవు కావ్యాలలో ఏకాత్షరపద్య అర్ధావృ త్రియవమక ప _దృబంధాదులను నిబంధించారు, వాస్తవిక స్థితిని అనుసరించడమే ముఖ్యము కాని కండ్లు మూసికొని ప్రాచీనపంథలో పడిపోవడము మంచిది కాదు, అందువలన అటువంటిభేడాలను కావ్యా లలో మేము పరిగణించడము లేదు _
కొందరు ఈ కావ్యభదాల చతుష్టమును అంగీకరించరు. ఉ త్తమ 'కావ్యము-మధ్యమకావ్యము- అధమకావ్యము అనే మూడు ఛేదాలను 6 అభి మానించుతున్నా రు. శబ్బచిత్ర, ము అక్థచి త్రము అనే ఇంటినీ కలిపి వారు అధమశకావ్యమని re పరిగణనము చేయడము ఉచితము కాదు. శెండిటికీ తారతమ్యము విశదముగా గోచర మవుతున్నది. వ సహృదయుడు కూడా ఈ రెండిటినీ క లుపడు. _కావ్య్టూ ప్రకాశలో అర్థ చిత్రోచావారణము:
వినిర్ణతం మానద మా _తృమందిరాత్
భవత్యుపశు శ్రుత్య యదృచ్చయాపి యం ససంబ్ర మేరద్రద్దు తపాతితార్లళా
నిమీల్తాక్షీవ ఫయాజకురావత్;
హయగ్రీ, వరాత్షసుని వన్షన నము, మిత్రులకు సమ్థానదాత, శత్రువులకు దర్పనాశకుడు అయిన హాయ లవుడు 'సలాసంగో తన మందిరమునుండి 'వెలువడినట్లు “తెలిసికొని సాల కావకీన ఇంద్రునిచేత నీఘముగా పడ వేయబడిన గడియ కల అమ రావతీపట్టణము నయము కండ్లు మూసి కొనినట్టు ఉన్నది. దీనిలో ఉతే శ్రేశూలంకారము. అచేతనమైన అమ రావతీప పట్టణముకూడా హయ గ్రీఛ్రనిభయము ్రువ్రలన నిమిలిశాక్షీ అయిం దని అరచి తేతేను ఛావించాలీ?
అప్పయ్య దీక్షీతుని అర్థ చిత్రా దాహరణముః
సచ్చిన్న మూల; క్షతజేన రేణుః తస్యోపరిష్టా తృవనావధూతః
౬౦ నవ రసగ౦గాధర ము
అంగారశేషస్య హుతాశనస్య పూర్వోత్సితో ధూమ ఇవావభానే.
ఇది రఘువంశ ములోని రణవర్షనము, అశ్వఖురక్షుణ్ణము అయిన భూ పరాగము రుధిరమువలన ఛిన్నమూలముగా అయింది. రక్తానికి సెపై న పవనవిధూతమై ప్రసరించుతున్నది. అన్నికణ అగ్నికి ముందుగా వెలువడిన ధూమము తున్నది. దీనిలో ఉపమాలంకార కావ్యాలతోపాటు,
మిగులుగా ఉన్న
దిరిగా ధూళి ప్రకాశించు
అర్గచి తముగా ఉన్నది. ఇటువంటి థ్ "/
స్వచ్చందోచ్చలద చృకచ్చకుహరచ్చాతేతరాంబుచ్చటా
మూర్శన్నోహమహర్షి హర్థవిహితస్నానాహ్నికాహ్నాయ వః
భింద్యా దుద్యదుదారదగ్దురదరీ దీర్జాదరిద్ర దుమ
ద్రోహో ద్రేకమహో రి మేదురమదా మందాకినీ మందతాం, స్వేచ్చగా ఎగురుతున్న స్వచ్చమైన జలప్రాయ ప దేశముయొక్క_ కుహర (బిల) మందు బలము కలిగిన ఉదకపరంపరలచేత నళించిపోతున్న అజ్ఞానము గల మహాస్థలచేత సంశోవముగా చేయబడు స్నానరూప మయిన మధ్యాహ్న కృత్యము కలిగినటువంటిన్ని, (ప్రకాశించుచున్న గొప్పవయిన కప్పల బొరియలు కలిగినటువంటిన్ని, దీర్హములు అదరి దృ ములు అయిన వృక్షములయొక్క- ద్యోహో యము గల మహాతరంగము లచే నిబిడమదముకలిగిన మండాక్రినీనది మా మందత్వమును శీఘ్రముగా నళింపచేయుగావుత,
అటువంటి సాధారణజన శ్రేణి మెచ్చుకొను శబ్లచి శ్రీకావా లకూ వ సహృదయుగుకూడా అవి శేషమును చెప్పడు. "తారతమ్యము ఉన్నప్ప టికీ ఈ రెండిటినీ ఒకే భేదముగా అంగీకరించినట్లయి తే పధానతా ప్రథాన తాకృత మైన కొంచెపుపాటి భేద్దమే ఉన్న “ధ్యనిగుణేభూత వ్యంగ్య కావ్యాలు వేరువేరు భేదాలూో అని అనడములో దురా గ్రహము ఎందుకు? అందువలన నాల్తుసభేదాలు ఉన్న వని అనడము యుకి. యు కను.
కావ్య భేదములు ౬౧
ఒశేకావ్యములో శశార్థచముత్కారములు కలిసి ఉన్నప్పుడు శబ్ద
చమత్కారము ప్రధానమయి తే అధమశకావ్యమసీ అర్ధ చమత్కారము ప్రథానమయి లే వోధ్యమకావ్యమస్తీ వ్యవహరించాలి. శేళార్ట చమత్కా
సమ శ్రుథానము లయితే మధ్యమకావ్య మే. స
ఉల్లాసః పుల్లపం కేరుహపటలపత నృ త్త పుష్పంధయానాం
నిస్తారః శోకదావానలవికలహృదాం క్ కోకసీమంతినీనాం
ఉత్పాత సామసానా ముపహతతమసాం చకుషాం పక్షపాత;
సంఘాత; కోపి ధామ్నా మయ ముదయగిరిపాంతత ప్రాదురాసీత్. వికసించిన పదృసమూహాలలళో పడుతూ ఉన్న మదించిన మగతుమెద లకు ఆనందము ఇచ్చునటువంటిన్ని, శోకమచనే దావానలముచేత వికల మైన హృదయము కలిగిన చక్ర వాకాంగనలకు దుఃఖమును పోగొట్టు నటువంటిన్ని, తేజస్సును పోగొట్టిన అంధకారసమూపహోలకు నాశక
మున్నూ, నేత్రాలకు సహశారిన్నీ అయిన ఒకానొక _శ్లేజోరాశి ఉదయగిరి ప్రా౦రేమునుండి ప్రాదుర్భవించినది. *_
దీనిలో వృత్తరనుప్రాన ప్ర, ప చురముగా ఉన్నది. oe సామాన్యముగా
* ఉదయాచల ప్రాంతమునుండి మవోమహిమ కల తేజస్సంఘాతముగా చెప్ప తగిన సూర్యభగవానుడు శదయించుతున్నాడు. సై పొద త్రయంలో నూర్యబేవుని విశే సాలు వర్షింపబడుతున్న వి, ఉద్యతర్చార్యగభనిప్ల , సకం లక ప౦శ్రజములుకూ జా
ప ఫ్రల్లములయినవి. ఆ గారం పానాస కితో మత్తఫ్రుష్పంధయాల్తు (మదించిన మగతు మెదలు) ప్రసరించుతున్నవి. విక సత్పచ్తాల మాధుధార మనే నారము, నూర్యుడు తదనుభచానంద భాగ్యవిథాత అహా భాస్కరుడు ఆ స్తం గతుడయిలతే చృక్ళచాశాలు విభుటితము లవుతవి, ఆ విభుటనమువలని వియోగభరము కో కాంగనలకు అధికము, ఆబలలు విరహాస ఖ్ ఆ కోకాంగనల వియోగదవ వహ్ని చారి I నికలముచేసింది. అట్టి వ్యథాదోదూయమాన మానసలయిన కోక నీమంతినులకు ఈ లేదో రాశి Ser నిచ్చి దుఃఖ మును నశింపచేస్తున్నది, మవాఃపృణాళముచేసిన తేనుః పృ సారములు అవాస్క_రకర ములచేత నిస్సారితము లవుతున్నవి, కాబట్టి ఈ తేజోభూమ తామసములకు ఉత్చా తము, ఇంకా దివ్య భవ నాళకులయిన "అసుర సృకృతులకుకూ కా శాతము, చీకటిలో చతుః ప్రసారము ఉండదు. సూర్యకిరణాలు రు_న్టీలనముచేసి పత 'పొతమును చృదర్శిస్తున్న వి. "నేత్రాలు సర్వతఃపసా కలవి అయిన వన్నమాట.
౬౨ నవ రసగ౦గాధరము
ఓజోగుణప్ర కాశకము. అందువలన శ్రబ్లచమ శ్రారము ఉన్న ది. ప్రసాద గుణనహితము అగుటనలన గూపకాలంకారముకాని హేత( లంకారము శాని కూడుకొని ఉన్నట్లు వెంటనే స్పష్ట మవుతున్నది. తేజోరాళి విషయము. ఉల్లాసము, నిసారము, ఉత్చాతము, పక్షపాతేము అనేవి విషయి పడార్థాలు. ధామసంఘాతేము ఉల్లాసము అని ముఖము చంద్రుడు అనేసలములోవ లె అభేదము గోచరమవుతున్నది. ఇట్లాగే ఇతరములలో కూడాను. ఉల్లాసాద్య భేదము గోచర మవుతున్నందువలన “రూపకము” అని గ్రహించవలెను. ఉల్లాసాదులు లేజోరాళికార్యములు. కారణ మయిన శేజోరారికి కార్యభూతోల్లాసాద్య భేదము దీనిలో విశద మవుతున్నది. హేతువును హేతుమత్తు (కార్యముతో పాటు వర్షించి తే హేత్వలం కారము కాబట్టి ప్ర,కృతములో కార్యకారణములు రెండూ వర్షి ౦పబడినందువలన హేత్యలంకార మవుతుంది అని వకావళీకారా దుల మతము, ఒక విధముగా చూస్తే రూపకాలంకారముు వేరొక విధముగా చూసే 'హేత్య్వలంకారము. ఈ రెండూ ఇక్కడ విస్పష్ట ముగా ఉన్నవి, మొత్తృముమోద ఈ పద్యములో ఈ విధముగా శళ్చైూర్థ చముత్కారములు రెండూ సమ (పధానత్వము కలిగి ఉన్నవి. రెండుచవు త్కృ్చుతులూ తుల్యస్క_-ంధములు అన్న మాట, కాబట్టి దీనిని మధ్యమ కావ్య మని అనడము సముచితముగా అ
౫* రసవాదము
డ్ త్తమోత్స చరి కావ్యము ధ్వని, దానిభేదాలు అసం ఖ్యేయములుగా ఉన్నవి, సామాన్యముగా కొన్ని భేదాలను మా త్రీ ము నిరూపించు "తాము, ధ్వని -రెండువిభాలు; అభిధామూలము, లక్షణామూలము అని, ఈ రెండిటిలో మొదటిది అయిన అభిభామూలధ్యని నూడువిధాలు; రసధ్వని; 'అలంకారధ్యని, వ స్తుధ్వని అని. రస్టత్ష్వ్వనికి అసంలత్మ్యు క్ వుధ్వని అనిపేరు. దీనిలో వ్యంజకములకూ వ్యంగ్యములకూ మధ్యఉన్న పతీతి (క్రమము గోచరము కాదు. ఈ రసధ్వని అనేది ఉపలక్షణము. . అందు వలన రసము, భావము, రసాభాస, భావాభాస్క, ఛావశాంతో, భావో దయము, భావనంధి, భావశబలతలనుకూడా రనపష్షము గ్రహించాలి,
రసవాదము జ!
మక బాం నాల పనానననకా
లకు ణామూలకధ(ని "రెండువిధాలు: 'అన్థాంతర సం కృమితే వాచ్యధ్వని ల్శ్యంత తిరస్కృృత వాచ్యధ్యని అని. ఈ విధముగా ధ్యనికావ్యము పంచా తృకము. పనిలో రసధ్వని సర్యాధికరమణీయము, అందువలన ఒర న్ అగ లి (లదు వ
ల్ స. నిరూవింపబడుతున్న ది.)
|
we Yu }«
సముచితలలిత సన్ని వేశచారుణా కా వ్యేన సమర్పితై 1, సహృదయ హృదయం ప్రవిష్టైః తదీయసహృదయతాసహకృతేన భావనావిశేషమహిమ్నా విగళిత దుష్యంతరమణీత్వాదిభిః, అలౌకిక విభా వానుభావవ్యభిచారిశబ్లవ్యపదేశై $ః శకుంతలాదిభి రాలంబనకారణ 8 చంద్రికాదిభి రుద్దీపనకారణై 8, అశ్రు, పాతాదిభిః కార్యః, చింతాదిభిః సహకారిభిశ్చ సంభూయ ప్రాదుర్భావితేన, అలౌకికేన వ్యాపారేణ తత్కా_లనిర్వ_ర్జితానందాంశావరణాజ్ఞానేన అతఏవ ప్రమృష్టపరిమిత ప్ర మాతృత్వాదినిజధర్మెణ ప్రృమాత్రా స్వప్రకాశతయా వాాస్తవేన నిజస్వరూపానందేన సహ గోచరీ క్రియమాణ వాసనారూపః రత్యాదిరేవ రసః ఖి
* రసవాదమునకు సంబంధించిన ఈ సీద్దాంతనూ త్రము భావగర్శ్సితముగా జటి లముగా ఉన్నది, ఈ సూత్ర భావార్గమును నానాముఖము-గా గృహించుట సముచిత ముగా ఉంటుంది సముచిత లలిత సన్ని వేశ మధురమైన కావ్యము. విభావానుభావ వ్యభిచారి భావములను సమర్పించుతుంది. ఆ విభావాదులు సహృదయ హృదయమును ప వేశించుతవి,[ సహృాదయునకు అనుసంధానాత్రేకమయిన ఒక భావనావిశేషము ఉన్నది. అది ఆపఫూర్వము, దానికి అసాథారణసమర్గ్లమహిొము ఈన్నది* అది ఆతని సహృదయతాసహకృతము, | తత్స్రఫావమ వలన దుష్యంతునిలోని- దుష్యంతత్వము, -
శకుంతలలోని శకుంతలాత్వము, దుష్యంత కాంతాత్వము విగలితము అవుతవి చయయ సాభారణ్వుతూవకుకో గోరరిదేశాల్న ట్. సామాన్యముగా లోకపరిస్లిత్రిలో శకుంతేలాదులు ఆలంబన కారణొలు, చం ద్రి -కాదులు ఊద్దీపన కారణాలు, అశు పాతాదులు కార్యములు,, చింతొదులు సహ కారులు, ఆవి భావనామాశ్ర, గోచర్షమ్మ “అయినపుడు లోకనిధదరూపమును విడనాడి (ఆలౌ శక రూపమును పొందును.) లోకసిదరూపములో కార్య కారణాద్రిళూపమును. ధరించి ఉన్నప్పటికీ అలౌకికరూపమును_ధరించీనఫుడు కార్య శ్రాడ శాన. కావ్యనాట్య పరిభాషలో((ఆ లౌకికములుగా వ్యచహరింపబడేటప్పుడు ఆలంబన కారణములు ఆలంబనవిభావమఘులనీ, ఉద్దీపన సములు డూద్దిపనవి ఫావములనీ; శార్య
నవరసగ౦గాధరము
సుందరమును ఉచితమును అయిన రచనాది సన్నివేశము కలిగిన సుందర కావ్యముచేత బోధితములు అయిన పదారస్ధాలు సహృదయ హృదయములో గోచరము లగును, అనగా ఆయా పదార్థాకారము
ములు అనుభావములనీ, సహకారులు వ్యభిచారిభావములనీ వ్యప దేశము పొందు తున్నవి. సహృదయుడు తన అసాధారణభావనావి శేషమహిమవలన వీనిని ఆస్వాద్య మానములనుగా చేసికొంటాడ బాగా చర్వ్యమాణములు అవుతూ ఉన్న వీని సంవల నమువలన ఒక అ లౌకిక వ్యా రము ఆవిర్భవించుతున్న ది.ఆ అ లౌకిక వ్యాపార మే వ్య౦జన, (ఇప్పుడు) సామాజికునకు పృమాత అని పేరు. పృమాతయొక్క_ నిత్యసవాజస్వరూ పొనందాంశానికి అజ్ఞానము అవరణముగా ఉన్నది. చర్వణాసమకాలములో ఆజ్ఞా నము తొలగిపోతుంది. ఈ అవరణము ఈవిధముగా నివృ త్త్వమెపోయినందువలన సహా దయునిలోని పరిమితప్ర మాతృ భావము నిశ్శేషముగా ప్రమౌగ్దితము అవుతుంది. సవాజ "మైన స్వరూపధ_ర్షము ఆవిర్భవించుతుంది. ఇటువంటి ఈ ప్రమాత స్వ ప కాళస్యభా వము కలిగిన వాసవ నిజన్వరూసానందముతో పొటుగా రత్యాది భావమును గో-చరము చేసీకొంటాడు. సవహృదయుని వృాదయములో రత్యాదిఫావము పౌక్కా-లమంజే ప్రవేశము పొంది వాసనా (సంస్కా-ర) రూపాన ఉంటుంది. ఇట్టా గోచరీకృత మైన రొత్యాదిక మే రసమ.)
నిగూఢ మైన రసభారతీ నిష్యందమును భావకులు ఈ విధము గా కూడా భావించ వలయును. సవాదయుడు ప్రపంచములో రత్తి శో కాదిభావములను అనుభవించు తాడు. ఆతడు కొందరిని ప్రేమించును. మరి కొందరిని ద్వేషించును, ఇంకా కొందరిని గురించి శోకించుతాడు. ఈ రతిళో కాదిభావానుభూతివలన సహృదయుని వాదయ మందు ఓక సంస్కారము ఉదయించుతుంది, ఆ భావములు ఆతని హృదయములో వాసనాస్వరూపసమున ఉంటవి, ఆయా భావాలకు సన్నివేళ సంబంధ విశేషము వలన స్టాయిత్వము కలుగుతుంది. ఈ వాననారూపముగా ఉన్న రత్యాదిస్తాయి భావాలు చిత్తవృత్తి రూపములు. వీని స్వరూపము మున్ముందు విస్పస్టము చేయబడును, స్వఖావసిద్దము-గా ఉండి స్వతః ప కాళమానము ఆయిన ఆత్థానందముతో పాటుగా ఆ రత్యాది భావములు అనుభవానికి వచ్చినప్పుడు *ర సములు” ”అ"నే వ్యవహారము కలుగు తుంది. కాని మానవుని ఆనందమయా తకు అజ్ఞానము ఆవరణము-గా ఉన్నది. ఆ ఆజ్ఞా నముచేత ఆనందా౭ళము కప్పబడి పోయినది. ఆ అత్థానందము భాసించనంతవరకూ వాసనారూపము లయిన రత్యాదుల అనుభవము కలుగదు. ఆ ఆవరణ భంజనము చేయ డానికీ ఒక ఆ లౌకికక్రియ ఉత్పన్నము కావలసి ఉన్నది. ఆ శ్రీయా ద్వారాన అ అజ్ఞానము అ ఆనం దాచ్చాదకము దూరదూర మై పోయింది. ఆనుభవము పొందు సామా బికునిలోని అల్బజ్ఞ తే విలు పమై పోతుంది. ఆ ఆల్బజ్ఞ త్త, ఉన్నందువలన కొన్ని పదార్లముల యొక్క బోధమ్మాలే, మే కలుగుతుంది కాన మరికొన్ని పదార్ల శములటోధ కలుగదు; సకలవిషయక జ్ఞానము కలుగదు,
రసవాదము ౬౫%
లయిన చి త్తవృత్తులు కలుగును అని భావము. ఈ వృత్తులు దుష్యంత రమణ్యాది రూపముగా ఉండును, అప్పుడు సహృదయుని పునః పునరను సంధానవిశఖేషమహిమునలన తయా పదార్థ ములందు ఉన్న దుమ్యంతే రనుణేత్యాదికము పోవును. అది సామాన్యముగ సహృదయనిష్యరత్యు
ఈ అవరణభంగము కలుగగా సాంసారిక భేద భావము కూడా నశించిపోతుంది. ఇది నాడి, ఇది పరునిది, అనే భేదఫావము లుండవు, అప్పుడు ఆతానంద సహితర త్యాది పాలా ఫొవముల యొక్క అనుభవము కలుగుతుంది. విభావానుభావ వ్య ఖిచారిఫెవములు పూర్వము చెప్పిన అలౌకిక క్రియను కలుగజేస్తున్నవి, ఆ మూడింటి సంయోగము
(UU ar వలన అలౌకిక వ్యాపారము ఉత్పన్న మవుతున్న దని ఫావము,
విభావానుభావవ్యభిచారుల స్వరూపము లెటువంటివో తెలియవలని ఉన్నది. రత్యాదిచిత్త వృత్తులు అత్యానందముతో పాటు అనుభవములోనికి వచ్చిన పిమ్మట రసరూపాన పరిణతము లవ్రుతున్న వి. ఆవి ఏ కారణాలవలన కలుగుతున్న వో ఆశార కాలు కండు విధములుగా ఉన్నవి. కొన్ని కారణాలు భావాలను ఉత్సన్నము చేయును, కొన్ని ఉద్దీ ప్తములనుగా చేయును. ఉఊత్స్పాదకము లయిన కారకణొలు ఆలంబనముల నీ, ఉద్దీపకము లయినవి ఊద్దీపనకారణాలనీ _వ్యవవారింపబడుతున్న వి, వీనివలన రత్యాది చి “క్తవృత్తులు కలిగిన తరువాత శరీరముయొక్క_ ఆంగోపాంగములలో కొన్ని భావాలు ఉత్పన్న ములు అవుతున్నవి. అవి సెవాని కార్యరూపములు, మొదటి విధముగా ఉత్పన్న ములు అవుతూ ఉన్న రత్యాది చిత్సవృత్తులతోపాటు మరికొన్ని ఇతరచిత్తప కూరా ఊత్పన్నము లన్రతవి; రత్యాది చిత్తవృత్తులకు ఇవి సహా వలన కసవహా కారుల) ఆనబడుచున్న వి. జైనిని ఉ దావార్త కొనుట ఉచితము-గా ఉంటుంది,
లు, అందు సమన్వయించి "తెలిసి
శకుంతలావిషయకము గా దుష్యంతుని ఆంతరా తలో రతి ఉత్పన్న మైనది ఆను కొనండి, ఆ విషయములో శకుంతల రత్యుత్సాదనము చేసింది కాబట్టి శకుంతల దుష్యంతుని చ్వేమలో ఆలంబన కారణము, ఉజన్నెల విరచిమృతున్నది. మలయమారు తము వీచుతున్నది”” ఇటువంటి ఈ సన్ని వేశము ఉద్దీపన కారణము, ఇవి ళకుంతల ఫై దుష్యంతునకు కలిగిన ప్రేమను ఉద్దీపింపచేసినవిక చా! ఇప్పుడు దుష్యంతుని చేమ దృఢ మైనది, కాని శకుంతల లభిం-చచ లేదు, ఆందువలన ఆతనికి వి పలంభము కలిగిందిం ఆతని నేత్రాలనుండి అశ్రు శ్రువులు రాలినవి, ఈ అశ్రువులు గ్రేమకార్యములు, ఈవిధము-గా ్రేమతో పాటుగా చింత, చాత్సుక్యము' మొదలయిన సవాశారి భావాలు ans లయినవి. (ఆ శకుంతలా. ప్రా ఫి నాకు ఏ విఫముగా కలుగుతుంది! "నేను ఆమెను నదీతీరలతానికుంజములో చోచుటప బెళ్లుతాను.”” ఇట్లా దుష్యంతునకు అ ేకవిధములయీిన భావాలు ఉత్పన్న ములు ఆయినవి, ఇవి డ్రోమకు సహ ములు, ఈ విధముగా శోశాదిఫభాపాలు క లీగినప్పుడుకూ డా సమన్వయించి క్రో వాలి, 9
కడ ౬. నవ రసగం౦గాధథధరము
ద్చోధకు అనుకూలవముయిన అలౌకికరూపము ధరించును అప్పూడు అలాకికములగు విభావానుభావన్యభిచారిశబ్దములచే వ్యనహారింప బడును అట్ట శకుంతలాదులు ఆలంబనవిఖభావములు అను చేరుతో టల అట్ట రూపము కల చం ద్రికాదులు ఉద్దీపన పిభావములు
నువేరుతో ఉద్దీపన కారణములు పః అట్టి అశ్రుపా తాదులు అను alae అను వేరుతో ౩ కార్యము అగును, అటి చిరోతాదులు వ్యభిచారి భానములు అను వేరుతో సహాశాకి కారణములు అగును, ఇవి అన్నీ కలిసి ఒక అలాకికవ్యాపారమును పుట్టించుతవి, ఇవిత క్రాలములో ప్రమా తకు ఆనందాంశావరక ముగా ఉన్న" అజ్ఞా మును “సిన ర ంపచేయును. అప్పుడు అజ్ఞాసము నివ ర్హించిన తో ేడనే ఈ ప ప మాతలోడఉన్న ప్ర పమా తృత ము లటున్. నిజధ_ర్మ గరములు ses అప్పుడు ప్రేమా తృత్యఘటిత త్రి తి పుటి శరర. ఆ సమయములో ప ప్రమాత స్వప్ర, కాశ రూపు ప్ సప్త పకాశ మగు దీపము తాను పుకాళశించుతూ సన్ని కృష్ణ ప దార్థములను భాసింపచేస్తూ ఉన్నట్టు వ్యసర్థరూపానం దమూ తత్సన్నీ కృష్ణమగు వాసనారూపరతిన్నీ(భాసింఛును, అట్టి రత్యాదికము రస మనబకుతుందిల)
ఈ ? విషయములో మమ్మటాచార్యుడు తన కాన్యస “కానములోఎాలా జాలీ 21)
ఇప్పుడు ఈ చెప్పిన సర్వవిషయాలనూ మనము ఈ ప్రాపంచిక నోస్టిలో చూడగలుగుతూ నే ఉన్నాము, వూర్యోక్షప్ప కప కి యానుసారముగా ఈ రశ్యాది భావాలకు కట తట కలో, ఏ చంది కాద్యుద్దీపన కారణములు కలవో, వానివఐన ఏ అశు శు పాతాది కార్యములు ఉత్పన్నములు అవుతున్నవో, ఏ చింతాదులు సహ కారిభావములు అవుతున్నవో అవి ఆ యా రసవర్షనానికి సముచిత లలిత మధురళ బముల రచనలవలన మనోహరము అయిన "కావ్యము "ద్వారా ఉఊపస్థిత ములె సహృదయుని హృదయములో (ప్ర వేళము పొందుతున్నవి. అప్పుడు ఆ భావకుని నహృదయతేతో పొటు ఏక, కారకమైన భావనవలన ఆన గా మరల మరల కావ్యాను సంధాన ప్ర, భావము వలన శకుంతల దుష్యంతునకు సంబంధించిన యువతి అనసేఫావము తొలగిపోతున్నది. అవి అన్నీ ఆలౌకికములు అవుతున్నవి. వానిలోని ప్రాపంచిక త్వముపోతున్నది* కాగా వానిలోని కారణములు విభావములనీ, కార్యములు అను భావముల్లనీ సవా కారులు వ్యఖిచారులనీ చప్పబడుతున్న వి, ద్య్వారాపూర్వము ఛుప్పిన అలౌకిక కి (క్రియాద్వారకము-గా రసాభివ్య_క్షి కలుగుతున్న(గదని భౌవము,
రసవాదము ౬౦
“4 వ్య క కస రో లే ర్విభావాద్ర్యః స్థ సాయిభావో రసః _న్ఫృతేః 9 అని పలుకు తున్నాడు. రత్యోదిస్థాయిభానము విభావాదులవలన వ్యక్త కమెనప్పుడు రసము అని వ్యవహరీంపబశుతున్న ది. న్య_కృమనగా వ్యక్తి విషయీో ప అని అర్లము. అజ్ఞానరూపమైన ఆవరణము నష్టమెపోగా
తన్వ మునకు విషయమగుట, ఆ చెతన్యముద్యారా ప్రకాశమగుట
అని స. భగ్నావరణమ్మైమ చిదంశమునకే వ్యక్తి అని వ్యవ
శరావాదికసు (మూకుకు)చే కప్పబడిన దీపము ఇతరములను షౌ శింప చేయదు, అప్పు స డాని ప ప్ర కాశముకూడా మనకు తెలియదు. ఆ ఆవరణముగా ఉన్న శరావాదికమును తీసివేయగా దీపము జ్జ సన్నిహిత పడారాలను షకాళింపచేస్తోలది. తాను కూడా ప్రకాళించుతుంది. ఈ విధముగానే ఆత్యవై తన్యము ఆవరణము పోగా విభావాదికముతో కూశుకున్నే ర త్యాదిక మును స కాశింపచేస్తుంది. స్వయముగా తాను కూడా పశకాళించుతుంది. ర త్యాదులు అంత్యకరణ సరా లం ఎన్ని ఎన్ని అంతఃకరణధ ర్థాలు ఉన్నవో అవి అన్నీ కూడా సాక్షి భాస్యములు అని చెప్పబడుతున్న వి. * సాక్షీ అవగా ఆత తె న తీన్వము. ఆత త చైతన్యమువలన ira కాంతా pon పాయం. Bo va విభావములు బాహ్యాము లయినప్పుడు పత్యత్నుము మొదలయిన ప మాణములచేత తెలియబడుటు కంర అనియే స్వప్న గతము అయినపుడు, మనో రాజ్యస్థములు అయి నప్పుడు ఆంతీరములు అని చెప్పబడుతున్నవి. అప్పు డవి సాక్షీ చిన్నాత, థాస్యములు కావలసీన దే, సాక దా తృచేత భాసింప చేయబడేవి కాబట్టి సాతీభాస్యములు అన బడుతున్న వి. శేవలమూ విభావము లే కాక అనుభావాలుకూడా స్వప్న మనోరథములలో సాశీభాస్యములే, ఆలంబన విభావాది చావ్యాపదార్థాలకు చతురాడీం ది యములకూ సన్నికర్ష కలిగినప్పుడు పృత్యతీము కలుగుతుంది. వస్తువునకూ ఇంది ది యమనకూ సన్ని
కర్న కటుగ-గా అంతఃకరణముతో కూడుకొనిన ఆ _రృవైతన్యము చతురాదిద్యారా వెలు పలీకి వడలి ఆయా వస్తువుల ఆకారము కంర, ఆ లే న తా
జూ నవ రసగం౦గాధథధరము
అవి ప్రకాశింపబడును అని భావము. ప్రపంచమున వ యే పదార్థములు ఉన్నవో వానిని అంతకరణముతో కూడుకొనిన ఆత్మ అవభాసింప చేస్తుంది. అంతఃకరణములోని ర త్యాదిథ రాలు సావాద్దష్ట అయిన ఆత ద్యారా ప్ర 'కాశితములు అవుతున్నవి. ఇతరపదార్గములు ఆ త్ర న ల థ్ ఆ ద్యారా ప్రకాశింపబడుట ఉన్నది కాని ఆత్మ వ్రతరములవలన అవ ఛాసింపబడవలసిన అవసరము లేదు, అందువలననే అది సాశ్షి అనీ సావాద్ద)ప్ట అనీ చెప్పబడుతున్నది,
ఈ విషయములో ఒక శంక కలుగవచ్చును. రత్యాదిభావాలు వాసనా రూపముగా అంతేకరణములో ఉన్నవి, అవి ఆ త్మవై తన్యముద్యారా అవభాసింపబడవచ్చును. కాని శకుంతేలాది విభావపడార్థాలు ఆత్త వై తన్యముద్వారా అవభాసింపబడుట ఎట్లు? Chas ములు బాహ్యావస్తువులుకదా! అవి అంతఃకరణముతో సంబంధించి లేవే! వ విధ ముగా ఇవి సాక్షీ భాస్యములు 'కాగలుగుతవి? అని.
ఈ శంకకు ఇది సమాధానము. స్వప్నములో కనపడే తురగము నాత్మి భాస్యము అవుతున్నది. ఆ విధముగా భ్రాంతి కలిగినప్పుడు జాగ, దనస్లలోకూడా రంగమందు (తగరము) రజతము సావ్షీ భాస్యము అవు తున్నది. కేవలము ఆత్తద్వ్యారా వాని భాసము కలుగుతున్నది. ఆ విధముగా ఛాసింపబడే అవి ప్ర త్యేకపదాగ్ధాలు కావు. కేవలమూ కల్పనా పసవములు. ఈ విధముగా కల్పనలో గోచరించు ఏ పదార్థ మైనా సాక్షీ భాస్యము కావచ్చును, అౌచ్టే శకుంతలాది విభావాదులు (విభావాదిరాపముగా ఉన్న శకుంతలాదులు) బాహ్యాపదార్భములు శావు. స్వష్నతురగాదులవలె సహృదయునకు తన సహృదయ తాసహ కృత భావనావిశేషమువలన అంతఃకగణమందు కల్పితములయిన అంతః పదార్థములే. అందునలన సాశ్షీ భాస్యములు అని తలచుటలో విరో ధము లేదు,
ఒక శంక వాసనారూపములయిన రత్యాదులు రసమని చెప్పినట్లయినది. కాగా రసము చె తన్యరూపము, దానికి ఉత్ప త్రివినావకం శన Qe ఆజా
రననాదము ౬
అటువంటప్పుడు రసము ఉత్పన్న మైనది, రసము నష్ట్రమైవదొఅనే వ్యవ హారము వ
ఏ విధముగా కుదురుతుంది? అని
సమాధానము-రనీభూత మైన రతి వాసనారూపముగా స్లిరమే, అయినా వ్యంజకములయిన విభావాదులలో ఉత్ప త్తివినాశములు ఉన్నవి. విభా వాదుల సంయోగమువలన కలుగుతూఉన్న అజ్ఞానరూపానరణము యొక్క భంగానికికూడా ఉత్ప త్తివినాశములు ఉన్నవి, అందువలన విభావాదుల ఉత్ప త్తి వినాశములను అనుసరించి కాని, ఆవరణభంగము యొక్క ఉత్ప త్తి వినాశములను అనుసరించికాని రసము ఉత్పన్నము అయిన దన్ వినప్టము అయినదనీ అనవచ్చును.
వర్ష ములు నిత్యములని వె యాకరణులూ మోవమాంసకులూ అంగీక రించు తారు. కాగా “గకారము పుట్టింది. గకారము నశించింది అనే వ్యవహారము. ఏ విధముగా కుదురుతుంది? అని వారు శంకించుకొని ఈ విధముగా సమాధానించుకొన్నారు. నర్గములను న్యక్షము చేయునటు వంటి 'తాల్యాదివ్యా పారములయొక్క- ఉత్పత్తి తిని అనుసరించి శబ్బమందు ఉత్ప త్తినీ వినాశమును అనుసరించి శబ్బమందు వినాశమునూ వా రూపముగా అంగీకరించవ లను అని. ఇట్లా గ “రస ఉత్పన్నః; రసో నష్టణొ
అే న్యనహోరమును ఆరోవి హోరముగా కుదురుపాటు చేసీకో వచ్చును
ఎంతనరకు విభావాదిచరగణ ఉంటుందో, వాని అనుభనము ఉంటుందో, అనందాంఛానరణభంగము అంతవరశే న ఆవరణ భంగము కలుగగా ర త్యాదిభానములు ప్రృకాళింపబకుతవి. విభావాదిచర్వణ నివృ_త్తమైనపుకు ఆత్మ చె చైతన్యము సంవృతీమవుతున్న ది. ఆ త్త ప్రకాశము ఆవరింపబడగానే స్థాయి ఉన్నప్పటికీ ప్ర కాశముకాదు. మనకు దాని అనుభ వము కలుగదు. పీధానము నసుకు దీపము ప ప్రకాశించదు; ప్ర కాశింపచేయదు.
మతాంతరము ఇప్పటికి ఈ వాదముల విభావాది సంయోగము వలన ఒక అత్లోకీక్ల
2c నవ రసగంగాధరము
(క్రియ ఉత్పన్నము అవుతుందనీ, డాని ద్యారా పూర్వము చెప్పినట్ల రసాస్యాదము కలుగుతున్న దనీ అంగీకరించినట్లు అయింది. కాని ఈ అలౌకిక కియను అంగీకరించకపోయినా రసాస్యాదము కలుగ వచ్చును అనే అభిప్రాయముతో వేరొకవాదము చెప్పుబడుతున్న ది.
సహృదయుము విభావాదులను ఆస్వాదించు తాడు. ఆతనిలో సహృద యత్వము కారణముగా ఒక ప్రభావప్రసృతి కలుగుతున్నది. దీని వలన అసాధారణభానన ఉదయించుతున్నది. అప్పటి చర్వణాప్ర భావ మహిమవణన, తన సహృదయతాసము న్తేషమువలన, సహ్ఫాదయు నకు ఒక అపూర్వమైన చిత్తవృత్తి కలుగుతున్నది ఆ చిత్తవృత్తి ఆ యా స్థాయిభావములతో కూడుకొన్న తన స్వరూపానందరూప ముగా ఉంటుంది. స్వరూపానందములో అది విషయమై తన్నయీ భావమును పొందుతుంది ర త్యాద్యుపహిత స్వస్వరాపానందాకారమైన చిత్తవృత్తి సముత్పన్నము అవుతుంది అన్నమాట. యోగీశ్యరులకు* సవికల్పకనమాధిలో అటునంటి చి త్రవృ త్మీయే కలుగుతున్నది. చిత్త వృత్తి ఆనందమయము. ఆనందముకంకైు ఇది భిన్నముగా ఉండదు, అట్టి చి త్తనృ త్తి గోచరమగు స్థాయ్యుపహి తానంద మే రసము. సహృదయని అప్పటి చిత్తవృత్తిలో స్థాయిభావముతో కూడుకొనిన ఆత్థానందము కంఖు అతికి కముగా ఏమో గోచరముకాదు. 'పూర్ణవాదములో చెప్పీన అలౌకిక క్రియ _ లేకపోయినప్పటికీ విభావాదుల అస్వాదన ప్రభావమునలన రతి సహిత చిదంశమును చిత్తనృత్తి అనుభవించుతుం దని సారాంశము.
ఈ రసస్వరూ పానందము ఇతరస్రాపంచికసుఖాలవంటిది కాదు. ఇతర ప్రాపంచిక సుఖములు ఏవి అయినప్పటికీ అవి అన్నీ కూడా అంతఃకరణ
oo
* యోగము ఎనిమిది విధములు యమము నియమము ఆసనము | పౌాకాయామము
సృత్యాహారము ధ్యానము ఛారణము సమాధి అని, వీని అభ్యాసము కలవానికి యోగి అని పేరు. సమాధి శెండునిధములు. సం పక్షైత సమాధి. ఆసంషపృ జ్ఞాత సమాధి అని, ఇవే సవికల్పకసమాధి ,నిర్భికల్పక సమాధి ఆనపెగ్గుతున్నవి. సవికల్పక సమాధిలో
జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఆనుసంధింపబడుత్నోంది. రి౧కరల్పకములో "డె (తము లేదు,
త్రిపుటిలేదు,
రసవాదము రోం
వృత్తులతో కూడుకొనిన వైతన్యరూపములే. ఆయా అనుభవ సమయ ములో చెతీన్యమునకూ అంత; ;కరణవృత్తులకూ సంబంధము ఉంటుంది, అందువలననే అంత; 85 రణవృ _త్త్యనచ్చిన న్న్న చైతన్వరూపములు అన బడుతున్న వి. రసము అంతఃకరణ నృ త్త్యవచ్చిన్న వైతన్యా త తకము కాదు. కేవలము శుద్ద వైతన్యాత్మకము. దీనినే నిరవచ్చిన్న చిద్రూపము అంటారు. ఈ రసానుభవ సమయములో చి తృవృత్సి అకక
అవుతుంది. ఈ ఆనందము అనవచ్చిన్న ము. ఏ అంతఃకరణనృృత్తుల ద్యారా కూడా ఈ ఆనందానికి అవచ్చేద (పరిమితి గదు.
ఈ విధముగా అభినవగు ప్పపాదాచార్య - మమృటభట్టాది గ్రంధ స్వర సతానుసారముగా గ గ్నానరణచిద్విళిప్టో ర త్యాదిః సాయి'భావో
రసఖి అని. సిద్దమైన అర్థము, 'అజ్ఞాంయూపావరణరహితమగ్గ్తు ఇత న్యముతో కూడుకొనిన సాయిభావమే రసము” అని పర రము?) థి థి సెమతముల సవరణ యా
వాస్తవముగా ఇచెప్పబోవు శ్రుతిని అనుసరించి రత్యాది యుక్తమైన నిరావరణ చైతన్యమే రసము అని చెప్పుట సముచితవాదమరం ఈ పక్షములోనే ముందు చెప్పబోవు శ్రు నుతి సరస మవుతుంది. ఏవిధముగా నె నప్పటికీ న జ్ఞైానరూపమయిన ఆ తృద్వారముగా (వ్రకాశింపబడు ర'త్యాదిక మే రసమని తలచినా రత్యాది విషయముగా ఉన్న చైతన్యమే రస మని తలచినా శెండువాదములలోనూ రసస్వరూపమందు రతి - చైతన్యము రెండూ కలిసి ఉన్నవని గ్రహించాలని. ఇది విశిష్టస్వరూ పము. ఈ శెండిటిలోనూ ఈ భేదమున్నది. ఒక పక్షములో చైతన్యము విశేషణముగానూ రత్యాదికము విశేవ్యముగానూ ఉన్నది. "రెండవ పక్షములో రత్యాదికము విశేషణముగానూ చైతన్యము విశేవ్యము గానూ ఉన్నది. ఈ శెండు పక్షాలలోనూ విశేషణ రూపముగా గాని విశ్తేష్యరూపముగా గాని ఉన్న చై చై తన్యాంశమున్తు బట్టి రసానికి నిత్యత్వ ము సగప్ర కాశత్యము సిదమవుతుంది. స్థద్యంశమును బట్టి అనిత్యత్వమును నస్పతరముంచే ' ప్రకాశిర్రఫబిడుటను ఊహిాంచాలి, రస
రతి నవ రసగం౦ంగాధరము
చర్యణ అంజు (వథమమతమునుబట్టి అ తవ తన్యముయొక్క- ఆవరణము నివృత్స మైపోవుట, అచటి అజ్ఞానము నశించి పోవుట అని గ హీంంచాలి. రెండవమత మునుబట్టి “అంత్కకరణవృ శ్రి ఆనందమయత్వమునుు పాం దుట అని తెలుసుకోవాలి. చిడాకారాంతఃకరణవ్న త్తి అన్నమాట.
ఈ చర్వణ పర్వ హోస్యాద నరూపసవమాధికం కు విలక్షుణము. ఈ చరంణకు విభావాది సంవలిత మైన చిదానందము ఆలంబనము. సమాధి లోని ఆ తానందములో విషయములు కూడుకొని ఉండవు, ఇటువంటి ఈ చర్వణ శేవలము కావ్యవ్యాపార్తకుయన ang సముత్పన్న మన్రతున్న ది. పారమా తముననే దినిని భావిం sir న జ్జ
ళళ బ్ర రసాస్వ్యాదనలో సుఖాంశము గోచరించుతున్న ది” అని అన డములో ప్రమాణము వమిటి? అని ప్ర శ్నించితే “సమాధిలో సుఖ భానము ఉన్నది” అనడములో ప్రమాణము ఏమిటి ? అని కూడా పశ్నింపవచ్చును. పర్యనుయోగము శెండిటిలోనూ సమానమే, “సుఖ మాత్యంతికం య తత్ త టు మతీంద్రి, యం సమాాధిలోని ఆత్యంతిక సుఖము అతీంద్రి, యము; అది బుద్ధి గ్రాహ్యాముో అనే గీతా వచనమును సమాధిసుఖభానములో శబ్దప్ర మాణమునుగా గ్రహించి లే రసాస్వాదన విషయములో కూడా ప్రమాణద్యయము ఉన్నదని నిరూ వించగ లము,
కాబటి "కా ౬
రస్తోవై సః। రసం హ్యేవాయం లబ్ధ్వా౬౬నంది
ఆఆ _్త రసరూపము. జీవుడు రసమును పాంది
తున్నాడు * అను ఈశుతి ప్రమాణము, ౫ WJ (J
కూడా రెండవ ప్రమాణము.
నందరూపుడు అవు లసహృదయప్ర త్యక్షము
థి
* చత్యారిళ్ళంగాః మొదలైన మంతా లకు మహాభాప్య-కారాదులు కళబ్దస్వ రూప విషయకముగా తాత్పర్యమును వర్శించుకొన్నారు. ఆవిధముగా పద సమన్వయ బలాన _ప్రతీయమౌానము ఆవ్రుతూణఉన్న అర్థాన్ని గ హించవచ్చును,. జీవుడు రసరూప మయిన బ్ర, హ్మోనందమును పొండి అనగా నిర స్తకాముడు అ ప్తకాముడు అగుటవలన ఆంకళర్ముఖ మైన మనస్సులో స్పష్టముగా స్క తిబింబిర్ణిచీన ఆ _త్రతత్యమును తెలుసుకొని ఉనందమయుడు అవుతున్నాడు అని ఆర్హము,
రసవాదము ౭3
ఈరసస్య? +పములో ఆనందము ఉన్నదో లేదో సహృదయులే చెప్పగలుగుతారు. ోచి త్తవృ త్తి ఆనందమయముగా అగుటా అనే రస చర్వణ ద్వితియపతములో చెప్పబడినది. అది శబ్బవ్యా పారమైన వ్యం జన నలననే భావింపదగినది. శబ్బప్రమాణముద్యారా నిజాతము అవు తున్న ందువలన పరోత్షము అననచ్చును. అపరో క్షసుఖాలంబనము అగుట వలన అపరోత్షము అని కూడ అనవచ్చును. “శాబము పరోత్నమే కావలయును” అను నియవుము లేదు. శాబ్బత్యము, అపర తత్వము విరుద్ధములు కావు, “తత్వమసి” అను మహావాక్యమువలన కలిగిన బ్రహాజ్ఞానము శాబ్రమసి అపోక్షుమనీ వేదాంతులు , అంగీకరించి ఉన్నారు, అకా పృకృతములో రసముకూడా శాబ్లమూ కావచ్చు ను, అపరోత్షనూ. కావచ్చును. “తత్త్వమసి” అనేది చేదాంతమహా వాక్యము లలో ఒకటి. తతీ - ఆ పరమా ర్త, తం - నీన్ర,అసి - అయితివి, నీవా బహవు అని జీవేశ్యరుల అభేదమును ఈ మహావాక్యమ్లు తున్నది. ఇచటి ఈ అభేదజ్ఞానము మొదట శాబ్బ వశాన ఆపరో కానందము కలిగినప్పుడు ఇ తున్న దని వేదాంతనిర్ల యము.
అనుసంధాన పరోక్షముకూడా అవు
రసవాదవిషయములో సిదాంతొగ్గమును ఆవిష్కరించిన శ్లీమదభినవ గుప్తావార్యపాదులు పై విధముగా తేమ భావమును సూచించుతున్నారు._
se భట్టనాయకమతము రీస సంక ఈ కున్న
pe భట్టనాయకుడు ప్రాచీనసాహిత్య కారులలో ఒకడు. ఆతనీ వాదము ఈ విధముగా ఉంటుంది. రసము ముగ్గురిని సంబంధించి ఉండవచ్చు. వారు నాయక నట సామాజికులు. అందులో రామూాదినాయకుడూ నటుడూ తటస్త్సులు అనబడు తారు. రసము నటనాయకులను సంబంధించి ఉంటుంది అనేటట్లయి తే సహృదయునకు రసముతో వమిా సంబంఛము ఉండదు. తటస్థముగా రసము ప్రతీత మవుతుంది. ఇట్లా తట్ర్టషయ్గా రస ప్రతీతిని అంగీకరించి తే సహృదయునకు రసాస్యాదనమ్రు కుగదు, పోనీ “రసము మనకు సంబంధించి ఉన్నది? అని ఆత్మగతముగా (సానూజికగతముగా) ప్రత్యయము కలుగుతుంది అనుకుం కూ 4: అంకు ఆ విధముగా పత్వ 10
లేర నవ రసగ౦గాధరము
యము కలుగుట దుర్గ టము, శకుంతలాదులు సామాజికు ఏ ఏవిభోవ ములు కారుగచా! సామాజిక ప్రేమలో వారు ఆలంబనము కారు. విభా వము లేకుండా నిరాలంబనముగా రసము ఎన్నడూ ప తీతము కాదు.
మనము ఎవరిని వ్రేమపా త్రముగా తలచుతామో-నొరితో మనకు కొంత సంబంధము ఉండుట ఆవశ్యకము. మన్త ేముపాత్ర్రము కాగలుగునట్టి యోగ్యత వారిలో ఉండాలి."
కకుంతలాదులందు శకుంతలా త్యాదికము తొలగిపోగా కాంతాత్వరూప మైన సాధారణధ రమే గోచరించుతుంది దా! అటువంటి సాధారణ రూపము లయిన విభావములు ఉన్నఏ కావా! విభావముగా సామాజికరతి రసీభావము పొందగూడదా?,
ఇట్లనుట ఉచితముకాదు, శృంగారరసములో విభావముగా ఉండే కాంత కక అగమ్య ” అనే జాన విషయము కారాదు. “ఆ కాంత అగమ్య కాదు. ఆమెతో శ్రమ ఉండవచ్చును 00 అనేజ్ఞానము విభావముగా తలచేవారి విషయమై ఉండాలి. మొదట “" అగమ్య ) అనే జానము కలిగినా ఆ జ్ఞానము భ్రవాత్మ కజ్జానవుయి లే అటువంటి జ్ఞానగో చరమగునది విభావము కావచ్చును. “ఈమె నాకు అగమ్యకాదు 2 అనే జానము కూడా అపామాణికము కారాదు. ఏమా త్రమైనా అది అప్రామాణ్య నిశ్చయముతో కూడుకొని ఉన్నట్లయితే విభావము కావడానికి వీలులేదు. అంకు * ఈ యువతి నాకు అగమ్యు కాదు” అనే ప్రామాణిక నిశ్చయము ఉన్నప్పుడే శృంగారరసములో కాంతకు విభావత్యము ఉంటుంది అని భావము, మన సోదరికూడా యువతియీ అయినా మన "ప్రేమలో విభావము కాదు, ఆమె విషయమై కలిగ అగమ్యాత్యప్ర కారకజ్ఞానా భావము ప్రామాణికనిశ్చయముతో ఉండ దన్నమాట, ఒక్కొక్కప్పుడు ప్రామాణ్యనిశ్చయము లేనందువలన అగమ్యయువతి గవ్యుయువతిగా కనడవ ను, ఆలంబనవిభావ ముగా ఉండతేగిన పదార్ధము అగమ్యమన్విమనకు వొండరానిదని తలంపు కలుగరాదు. ఈ జ్ఞానము వమాత. మూ విభావఫోటిలో ఉండరాదు, ల్లి శృంగారవిషయము.
రసవాదము రి
ఈ విధముగానే కరుణాదిరసాలలోకూడా ఊహించ వలసి ఉన్నది. ఎవరి విషయమై మనము శోకాదికమును పొందుతామో వారి యందు అశ చ్యత పమ ఉండరాదు, కాపురువత్య ప్రమ ఉండరాదు. బ్రహాజ్ఞుని నోకింప తగినవాకుకాడు, అక్కడ శోకము అనుచితము. త్ర పురుషుడు మరణించినపుడు ఎవరికీ కష్టము కలుగవు.
మనము విభావముగా తలచువారి విషయమై అటువంటి జ్ఞానము ఉత్స న్నము కాకపోవుటలో వదెనా _పతిబంధకము ఉండాలి. ఏమో ప్రతి బంధకము లేనిదీ అది కుదరదు. ఎవరి విషయమై అయినా అగమ్యాాత జ్ఞానమూ అశోచ్వత జ్ఞానమూ కలుగ లేదం శు అక్కడ వదో పతిబంథ కము ఉన్నదన్న మాట. తనయందు దుష్యం తాద్య భేద బుద్ధి అక్కడ (ప్రతిబంధక మని తలచరాదు. మనకు అటువంటి అభిన్న జ్ఞానము కలు గదు. శకుంతలానాయకుడై న దువ్యంతుడు పృధ్వీపతి, ధీరపురువుడు' మనము క్షుద్ర మానవులము. కాపురుషులము, వారు ఎప్పటివారో; మనము ,ఆధునికులము. ఇటువంటి విధరాలు అనేకములు ఉన్నవి.
న స ఈవిధముగా విరోధము స్పష్ట్రప్రతీత్త వుతున్నపుడు దుష్యంతా భేదబుద్ధి దుర్గ ఛభము,
ఇంకా ఈ విషయముభో చర్చింపవలసిఉన్నది. మనకు కలుగునటువంటి రసప తీతి ఏమిటి ) వేరొక ప్రమాణము లేదు కాబట్టి కావ్య శ్రవణము వలననే కలుగుతున్న దిశాబట్టి శబ్బపమాణము వలననే కలుగు తున్నందువలన “ఈ రసప్రతీతి శాబ్బము” అనడము ఉచితము కాదు, ర్మాత్సిందినము మనకు వ్యవహారములో గోచరములు అవుతూ ఉన్న అన్యాన్యశ బైలద్యారా నానా నాయికా నాయక వృ త్తాంతములు మనకు గోచరములు అవుతూ ఉన్నవి. వానిలో ఏమాత్రమూ చికత్తాక రకత చేదు. అవి హృద్యములుగా ఉండడము లేదు ఆ ప్ర రీతిలో వమా త్రమూ లోకానికి సరసత్యము గోచర మగుట లేదు. (పత్యతముగా నాయక మిథునమును చూచినపుడు ఒకరికి లజ్జ, వేర్తొక రికి జుగుప్ప, మరియొకరికి స్పృహా, ఇంకొకనికి కోప తాొపముల్తుశలుగు తున్నవి. శశ్దానుమానాదుల వలన రస్మప్రతీతి కల్లిన్సపుకు కూడా
జ నవ రసగం౦ంగాథరము
ఈ చెప్పిన దశ కలుగక తప్పదు, ఈ రస ప్రతీతి మానసము కాదు. నిరంతర చింతాసముపనీతేములై న ఆ యాపడాశాలకూ మానస పతీతికీ చాలా వై_లత్షుణ్య మున్నది. ఇది _న్ఫృతీకూడా కాదు* ఈ పదార్ధాలు ఎన్నడూ అనుభవములో లేవుకదా. అనుభవములో లేని వస్తువు ఎన్నడూ స్ బ్రతీపధమునకు రా
కాబట్టి ఇక్కడ ఈ విషయమును భావించాలి. కావ్యములోని అభిధాశ క ద్యారా పదాగముల జ్ఞానము కలుగగా నే వానియందు భావకత్వ వ్యాపారము భావన అనే క్రియ ఉత్పన్న మవుతున్నది అది 'కార్యతత్సరము కాగలుగుతుంది, అప్పును రస స ప్పతీతికి విరోధి అయిన అగవమ్యూత్యాది జ్ఞానము కలుగదు. అటువంటి జ్ఞానమునకు హ్రేతిబంధము కలుగుతున్న ది. ఆ జ్ఞాన పతిబంధముచ్వారా కాంతా వ 'త్వాది రసానుకూలధ ర్యాలు మన సమతక్షములోనికి తీసికొని రాబకు తవి, ఈ విధముగ ఆ ఛావనా క్రియ దుష్యంతుడు, నకుంతల, దేశము, కాలము, వయస్సు, స్థలి, మొదత న సర్వపదార్థములను సాధారణ ముగ చేయగలుగుతుంది, ఇంతవరకు భావకత్యపు వ్యాపారముయొక్కం మహివము పసరించుతుంది. ఈ సాభారణీకృతిలో రసచర్వణయందు వవిధమైన విశేషమూ ఉండదు. ఈ విధముగ ఆ వ్యాపారము కుంఠి తము కాగా అనంతరము మూడవ క్రియ ఉత్పన్న మనవుతున్నది. “భోగకృృత్యము”” అని చానివేరు. ఆ భోగకృత్వవ్యా పారముయొక్క_ పృభావమువలన మన రజ స్తమోగుణములు విలయము పొందుతేవి, సక్వేుణము అభివృద్ధిని పొందుతుంది. దానివలననే మనము మన చైతన్య రూపమైన ఆనందమును పొంది ప్రాపంచికవిషయములనుండి విశాంతిధామమును చేరుకొనగలము. ఈసమయములో మనకు వవిధమైన పదార్థముల బోధకూడ ఉండదు. రజ_స్తమోగుణములు తిరస్కృతము లైనపుడు ఉద్రిక్కమైన సత్వగుణమువలన రసాత్మ త సాక్షాత్కారము కలుగుతున్న ద దానిచే _నిజచిత్స్వయాప నిర్వ (తివిశ్రాంతి. అని అంటాము. పూర్వము భావనా క్రియాబలమువలన హా చేయబడిన రత్యాదిభావాలు రన్సాతూత్కారము విషయములుగ
రసవాదము ౭e
అయినపుడు రసమని చెప్పుబడుచున్న వి. సత్వగుణాభివృద్ధి కల్లినపుడు ప్రకాశించిన ఆనందముతో అభిన్నమైన చై. తన్యమునకు “భోగము” అని వేరు, ర త్యాది స్థయిభానములు ఆ భోగవిషయములు అవుతున్నవి.
ఈ పక్షములోకూడా, మమటాదుల పక్షములో మాదిరి, రెండు పద్ద తులను టై హించవచ్చును. భుజ్యమాన మగు ర'త్యాదిక మే రసమని ఒకటి చైతన్యయు _క్షమగు రతియే రసమని దీని అర్థము. రత్యా దుల భోగము రస మని రెండనది_రత్యుపహిత్త న్యమే రసము అని దీని యర్థము. ఈ ఉభయమే రసము,
ఈ రృసాస్వ్యాదము అనగా ఈ భోగము ర త్యాదిభోగములతో మిశ్రితే ము ఉన్నది, కాబటి బ హానందాస్యాదమునకు సమిోపనవ రీ అని, ర్లు ల (WU యాల స సహోదరనుని చెప్పబడుతున్నది. కాని బ హానందయాపమేశకాదు. | బ్ర హోనందములో అతిరి క్ష విషయములు ఎప్పుడూ మేళనము పొంది ఉండవు,
ఈ రీత్యనుసారముగ కావ్యానికి మూడు అంశము లున్నవి, ఒకటి అభిధ, దీనివలన కావ గతవిజ్ఞానము కలుగుతుంది. “రెండవది భావన, ఇది వ్యకి గతత్వమును పోగొట్టి సాధారణీకరణమును సంపాదించుతుంది. మూడవది భోగీకృతి. దీనికే భోజకత్యవ్యాపార మని వేరు. దీనివలన
అత్థాస్వాదనము కలుగుతుంది. 'ోఅభిథధా భావనా వైన తద్భోగీకృతి ౪ శేవచ అనే శారికార్థము ఈ విషయమునే ఇెవుచున్నటి
ఈ మతములో మొదటి మతముకన్న భావన అనబడు ఛావకత్వపు వ్యాపారానంతరము స్వీకరించుటయే విశేషము. భోగము వ్య కి ఒక శే, ఇది ఆవరణరహితమైన వైతన్వరూపము, _జవరణభంగమును సంపాదించే భోగీకృతి వ్యంజనక న్న అతిరి క్ష దు. భోగకృత్యము ధ్వనితముచేయుట*. ఈ రెండిటిలో అంతర్త/జుమో లేదు, మిగిలిన పద్ధతి అంతా పూర్వసద గ్ర మేం
* పూర్వము చెప్పిన అభినవగుస్తాదుల మతములోకం ము నవీనముగా ఫావకత్వ వ్యాపారమును న్వీకరించడమే ఈ మతములో విశేషము, భోగము వ్యంజనకన్న అత్రి
యూ దక రసగంగాధరము
నవ్యమత ము
కావ్యములో కవి విభావాదులను ప్ర, కాశింపచేస్తాడు. నాట్యములో నటునిద్యారా విభావాదులు ప్ర కాశితము లవుతున్నవి. అవి సహృద యుని సమక్షములో ఉపస్థితము లయినప్పుడు వ్యంజనావృత్తి ద్యారక ముగా -- “దుష్యంతుడు ఫకుంతలావిషయక మగు రతి కలిగిజఉన్నా డు” అని ఆతని రతి గృహింపబశుతున్న ది. శకుంతలా దుహ్యంతులకు పరస్ప రమూ _వ్రేమఉన్నదని మనము గ్రహింపగలము. అనంతరము సహృద యతవలన ఒక భావనావిశేపము సముల్లాసము పొందుతున్నది, అది దోషరూపము. ఈ దోవప ఛావమువలన వున అంతరా క కల్పిత మైన దువ్యంతత్యముతో ఆచ్చాదితే మవుతున్నది* ఆ దోషము కారణ ముగా మనము సరా తనా దుష్యంతుల మైపో తాము. దుష్యం తా భేద మునే భావించుతాము. అపుడు అజ్ఞానమువలన శు క్లికాశకలమందు రజత ఖండము ఉత్పన్న మయినట్లుగా కల్పిత (కువ్యంక త్వాచ్చాదితము అయిన మన ఆ_త్రయందు నకుంతలావిషయక' మగు రత్యాది చిత్తవృత్తి కలుగుతున్నది, ఇది అనిర్వ్శ్యచనీయము. సదసద్విలతణ ము, కాబట్టి దీని స్వరూపమును నిర్ణయించలేము. శకుంతేలాదులతో వేమాదికము సముత్సన్న మనుతున్నది. ఇది వ్యావహారికముగా అసత్యమే. ఈ చిత్త వృత్తులు ఆ_త్మవైతన్యము ద్యారా ప్రకాశింపబడుతున్నవి. ఇటువంటి ఈ విలక్షుణచి_త్లవృత్తులకే రసము అని వేరు. ఇక్కడ భాసించునట్టి రత్యాదికము సాక్షీ భాస్య మని అందరూ అంగీకరింపవలసిన బే,
ఈ రసము దోషముయొక్క- కార్యము. దోషము నశించినపుడు నశించు తుంది. మనపై దోవప్రభావము ప్రసరించినపుడే గన్షప్రళగ్టమమును రి కము కాదు, వ్యంజన అజానావరణమును ఆపసరింపశేస్ీ సతో ద్రేకమువలన భా వరణ చిద్విళిష్ట రత్యాదికమునుగాని భ గ్నావరణచిదం౦ళమునుగాని రసము గా ఆస్వాద విషయము చేస్తున్నట్లు భోజకత్వ వ్యాపారముహ-డా సత్వవృద్ధిక లిగినపుడు నిజ
భావ నిర్వృతి (చైతన్యావరణభంగ) రూపమైన సాతాత్కా-రముతో _ విషయీకరించి కొనిన రత్యాదికమును రసముగా చేస్తున్నది, ఈ మతములో ఈవిధముగానే అంగీక
రింపబడుతున్న దిగ చా! కాబట్టి భోజకత్వము అనేది వ్యంజనాస్థానీయ మే, శ్న్రలలము విభావాదులను సౌథారణీకరించే భావనావ్యాపారము మాత్రము నవీనము,
రస బాదము రా
పొంద గలుగుతున్నా ము, సామాన్యముగా ఈ రసము సుఖరూపము కాదు; వృంగందూ కాదు. దీని వర్ణనము కూడా కుదరదు. అయి నప్పటికీ ఈ రసప్రతీతికి అనంతరము కలుగునట్టి లోకో త్తరాహాదముతో రతికి వమాశ్ర, మూ భేదము మనకు గోచరము కావడము లేదు. కాబట్టి సుఖపదముతో వ్యపచేశింపవచ్చును, రసము సుఖరూపము” అని వ్యన హారింపవచ్చును. ఈ విధముగా ఇంతకు పూర్వము వ్యంజనావృ్హి ద్యారా జ్ఞునగోచరము అయిన శకుంతలా విషయక దుష్యంత రతికి అనిర్భచనీయరతికీ ఉండే భేదము విదితము అగుటలేదు. కాబట్టి వ్యంగ్య మనీ వర్ల సీయమసీ కూడా అనవచ్చును. “అది వ్యంజనావృ త్రిచేత ప్ర కాశితమెనది. కవి వర్షించినాడుళ అని మనము తల
దం దుష్యంతాదిరతితో . అనిర్వ్యచనీయరతికి వకత్వనిళ్న ఉన్నందు వలనకూడా వ్యంగ్యత్యమును వర్ణ నీయత్య ప్పవచ్చును,
దుష్యం'తాదిరతి అనిర్వచనీయ మైనట్లు సహృదయా తను ఆచ్చాదితేము చేసిన దుష్యంతత్వము కూడా అనిర్వచనీయమే. దాని స్వయాపమును కూడా యధాతధముగా నిర్హయము చేయలేము. అనిర్భచనీయమైన ఆ దుష్యంతత్వము ఏవిధముగా మన ఆత్తాచ్భాదనము చేస్తున్నదో దానిని ఈవిధముగా గృహించవచ్చును. మనము మనలను దువ్వంతరూప ముగా తేలచినపుడు “ఆ రత్యాదులు మనవే కాని ఇతరులవి కాను ” అని అనుకుంటాము, మన ఆత్త దువ్యంతత ముతో ఆవ్యాదితము కావడముంజఆు ఇచే, * నేను శకుంతలావిషయకరతి కలిగిన దుష్యంతు డను* అనే భావనలో దుష్యంతుడు విశేష్యముగానూ రతి విజేవ, ణముగానూ ఉంటుంది. అట్టి వఏశ్చేష్యములో ఉన్నధర్శ్యము అగుటయే అవచ్చాదకత్వము. దుష్యంతునియందు దుహ్యంతత్యము అనే ధర్మ ము ఉన్నది.అదే అవణా దకము, మొ శ్రానికి ళ్ జ్ర ర త్యాదు ధించే ఉన్నవి” అని రత్యాదులకు తనయందు వి చడమును అవచ్చాదక వుని గ్రహించాలి,
ఈ విధముగా అంగీకరించినందువలన..“దువ్యంతాదుల రక్యాది భావాలను మనము అన్యాదింపజాలము* అన్వాద్యములు జ.
ఛం నవ రసగ౦గాధరము
అవి రసములు కాను. శకుంతేలాదులతో వమిీ సంబంధము లేనందు వలన సామాజికులందు ఉండే రతికి అభివ్యంజనము కలుగదు. దువ్యుం తాదులతో అభేదబుది కలిగితే అది కుదరవచ్చు నేమో కాని తనయందు ఆదువ్యుం తాభేదబుద్ధికూడా గలుగదు. ఆతడు రాజు, మనము సామాన్య మానన్రులము. ఇటునంటి బాధకబుద్ధి ఉన్నప్పుడు అభేదము కలు గదు” = ఈ మొదలయిన ట్ర్ కుని శంకలన్నీ నిర స్పము లవు తున్నవి, ఈ పక్షుములోే/గారి మతానికి ఏమాత్రమూ అవకాశము లేదు.
ప్రాచీనాచార్యులు ర'త్యాదులకు సాధారణ్యమును చెప్పినారు. విభావా దులకు ఏ విశేషవ్య కీ నూ సంబంధము ఉండదని లిఖంచినారు:ఆసాభా రణ్యముకూడా దోవ విశ్లేషకల్పన లేకుండా కుదరదు. ఎట్టాగంకే-- కావ్యములలో వర్షింపబడిన శకుంతలాదివర్ల నమును దుష్యంతునకు సంబంధించిన శకుంతలాదియువతుల పరముగానే మనము గ్రహించు తున్నాము. అశ్లే బోధ కలుగుతున్నది. కేవల యువతిపరముగా బోధ కలుగుట చేదు. అటువంటి శకుంతలాదులలో కూడుకొనిన విజేవ మును నివర్సింపచేయడానికి దోవవిజేషకల్పన చేయవలసి ఉన్నది, ఇట్లు దోవకల్పన ఆవశ్యకమై ఉండగా ఆ దోషము ద్యారా మన యందు దువ్యం'తాదులతోో అభేదబుది సహజముగా సిద్ధమవుతున్నది. ఈ విధముగా ఇది సూపపాదితము కావచ్చును.
అక్క_-డ ఒక శంక కలుగుతుంది. = “అనిర్వచనీయర త్యాద్యనంతరము సుఖము కలుగుతున్నది. ఆ సుఖానికీ రత్యాదికమునకూ ఛేదజ్ఞానము లేనందువలన రతి సుఖరూపము అని చెప్పబడుతున్నది* అని ఇంతకు 'పూర్య్గము ఉపపాదించుట వలన = “రత్యాద్యనంతరము శీవలము సుఖము మాత్రమే కలుగుతున్నిదని అంగీకరించినట్లు అవుతున్నది. అది యుక్తము కాదు, రత్వనుభవములో ఒకవిధ మగు సుఖము ఉత్ప న్నము కావచ్చును. దీనిలో వి ప్రతిపత్సి లేదు. కాని, కరుణాది రసాలకు సంబంధించిన శోకాది సాయిభావాలు దుఃఖాదికమును కలళగజేయు నట్లుగా సర్వ ప్రసిడ్ఞము. రతి దుష్యం తొదులకు నా భత కలుగ
రసవాదము ళం
'జేస్తున్నట్లుగా సహృదయునకు కూడా సుఖవిశేషమునే సంపాదింప వచ్చును గాని దుఃఖప్రద మైన శోకము సహృదయులకు ఆనందమును వవిధముగా కలుగ జేయగణలదు] పత్యుత నోకాదికము రామాదులకు
దుఖమును కలుగ జేయునట్లుగా సహ్నద క కూడా ధదు,ఃఖమునే కలుగజేయాలి కడా !
“సత్యశోకమే దుఃఖనును కలుగే స్తుంది కాని కల్పితశోకము దుఃఖ మును కలుగజేయదు. దాని కా శకి లేదు. దువ్యంతాదులకు సత్య నోకము ఉన్నది. అందువలన వారికి దుఃఖము కలుగవచ్చును, సహ్మృద యులు కల్పితకోకానుభవక ర్తలు, కాబట్టి వీరికి దుఃఖము కలుగదు
అని అనడముకూడా ఉచితము కాదు. రజ్జువును చూడగా సర్పభ్రమ కలుగుతున్న ది. ఈ సర్పము కల్పిత మే కాని సత్నముశకాదు. కల్సి తము కార్యకారి కాదు” అనేటట్లయితే, ఈ కల్పితసర్సృమువలన భయకంపాదుల కిలుగగూడదుగదా ! కాని లోకము చాలా కంగారు పడి భయకంపాదులను పొందుతున్న ది. అట్లాగే కల్పితశోకము కూడా దుఃఖజనకము కాక తప్పదు. మరు తలచినట్ట్లు కల్పితము
కార్యకారియే కాకపోతే సహృదయుల అనుభవములో ఉండే రతికూ కల్పిత మే కాబట్టి దానివలనకూడా సుఖము కలుగవు మొ ల్వేముమోద ోశోకను దూఖజనకము కాబట్టి సహృదయాహ్లాద
హేతువు కాజాలదు. అన్నీ ఆనందప్ర లనుట ఎట్లా కుదురుతుంది? అని శంకా గ్రంథము,
ఈ పప ముతో అక ఇది సమాధాన గ్రంథము. శృంగార ప్ర, ఛానము లయిన కావ్యాలవలన ఆనందము కలుగుతున్న ట్లు కరుణరసప ప్రథాన కావ్యాలవలన కూడా కేవలానందమే కలుగుతున్న దనీ సహృదోయుల హృదయము _(ప్రమాణమే అయితే లోకోత తృరకావ్యవ్యాపారమ శ ఆహ్హాదప్ర,యోజకమైనట్లు దుఃఖప్రతిబంధక్త సీ కూడా అంగీకరింా కారా హరు. హం. కరిగించాలి కదా! అనా
వ యీ విధముగా ఉంటుందో యించుకోవాలి,
11
౮-9 నవ రసగం౦గాధరము
'కావ్యాలవలన ఆనందము కలుగుతున్నట్లు దుఃఖము ఉత్సన్న మగుట కూడా ప్ర్రమాణసిద్ధమే అయితే కావ్య క్రియకు దుఃఖ ప్ర తిబంధకత్వ్య మును కల్పించనక్క_రలేదు, కావ్వములోని అలౌకిక వ్యా పారమువలన ఆనందము కలుగవచ్చును. శోకనిమి త్తృముగా దుఃఖమూ కలుగవచ్చును. సుఖదుఃఖాలు రెంగూకూడా తమతమ కారణాలవలన ఉత్పన్న ములు కావచ్చును,
ప్రశ్నః. కరుణాదిరసాలవలన దుఃఖమే కలుగుతున్న ట్లయి లే కావ్య రచనకై. కపి, కావ్యశ, వణశకై_ సహృదయుడూ ఏల ప్రవ ర్రించు తారు: “బది "నాకు ఇష్టమును కలుగజేస్తుంది? అనే జ్ఞాన మున్న ప్ప" సకాని ప్రవృ త్తి కలుగదు. “ఇటువంటి కావ్యము అనిష్టసాధనము? అనే జ్ఞానము ఉంటుంది కాబట్టి నివృత్తి కలుగుట ఉచితము కడా! అని.
సమాధానము: చందన బేపమువలన శీతల తాజన్యమైన సుఖము అధికము. ఎండిన 'బెరకులను ఊొడదీ సేటప్పుకు కొంత ద్యఖము కూడా ఉన్నది. కాని అది సుఖావేక్షయా స్వల్పము. చందన లేపములో కొంత దుఃఖము ఉన్నప్పటికీ జనులు ప్రన్న ర్థించుతున్నారు. ఆ విధముగానే ఇష్టము అధికమై అనిష్టము స్వల్చమెనప్పుడు ప్రవృ త్రీ కలుగవచ్చును, కరుణాదిరసాలలో వాంఛనీయము అధికముగా ఉన్నది, అవాంఛ నీయము తక్కువగా ఉన్నది. అందువలన కనులూ సహృదయులూ వానిలో ప్రనర్తించుతున్న్నారు. కావ్యములో శోకాదికమువలన కూడా ఆనంద మే కుతకుత అనే వారి మతములో ప ప్రవృత్తి నిర్చాన మే,
కరుణరసము మొదలయిన వానివలన జీవలమూ ఆనందమే కలుగు తున్నప్పటికీ తదనుభవములో అక్రుపాతాదికము కలుగుట అస్వా భావికముకాదు. ఆవందానికికూడా అక్ర పాతీమును కలుగజేసే స స్వభావ మున్నది. అక్కడ కలిగే అశ్రువులు దోఃఖము న కలగడములేదు. “౫వద్దుణాకర్ష నము చేసే కపప భగవద్భ లు ఆనండాతినేకము తడి పెట్టుకొనడ మే కాక అశ్రుథా లను ప ప్రవ_ర్తింపచేయడము
5 అప్పటి వారి అవస్థతో కించిన్హా త్రమైనా దుఃఖాను
ఎవరూ అనరు, అట్ల్తోగే (పక్ఫృతములో కూడా,
రసవాదము ౮3
ఒక ఆశంక ఈవిధముగా కలుగవచ్చును. కరుణరసాదులలో శోకాది సహితులయిన దశరథాదుల అభేదమును ఛావించినప్పుడు ఆనందమే కలుగుతుందని మో రంటున్నారు. అట్లాగే అయి శే స్వప్నములో, సన్ని పాతజ్య్వరములో తేన ఆ _కృయందు శోకాదిసహీతులయిన దశరథాదుల అభేదమును ఆరోపించుకొన్న ప్పుడుకూడా ఆనంద మే కలుగవ లెకాదా ? కాని ఆ అనస్థలో మానవులు “కేవలమూ దుఃఖమునే అనుభవించు తున్నారు. కాబట్టి ఆ అనుభవమును అనుస 'కావ్యములోకూడా కరుణాడిసన్ని వేశములలో దుఃఖాది అనుభవింపబడుతున్న దని అంగీరింపవలసిన బే అని,
ఇది సమాధానము 'కావ్యముయొక్క- అలె "కిక వ్యంజన వ్యాపార ప్రభా వమువలన కావ్యవ్యాపార పయోజ్యములయిన శోకాదిపదారములు సుందర తారహితము లయినప్పటికీ అలౌకికానందమును ఉత్స్పాదింస చేయగలవు. కావ్య వ్యాపారజన్య మైన మనీయాస్యాదము ఇతర ప్రమాణములనలన కలిగే అనుభభముకంళు విలక్షణము. కాబట్టి ఆనందము కలుగవచ్చును.
ఇక్కడ ఈ విషయమునుకూడా "తెలుసుకో వాలి. “కావ్య వ్యాపార జన్యమైన క్రమనీయాస్యాదము” అనే అంశొనికి ఇది అర్థము. కావ్య వ్యాపారమువలన భావన కలుగుతుంది, ఆ ఛావనవలన రత్యాదులు కలుగుతవి. ఆ రత్యాదులను విషయముగా చేసికొని ఆస్వాదము పుట్టు తుంది. అందువలన రసాస్వ్యాడము కావ్య వ్యా పారము వలన ఉత్సన్న ము కాకపోయినప్పటికీ కావ్యముయొక్క _పునఃపునరనుసంఛానమువలన కలుగుతున్నది కాబట్టి హాని ఏమి లేదు. సహృదయులు స్వాత్మ యందు దుష్వంతాభేదబుద్ది కలిగినవారు అగుటవలన శకుంతలాదు లందు అగమ్యానంప తీతి కలుగద్న,. అభేదబుద్ధి అ జ్ఞానమును ప్రతి బంధించుతుంది. రసవాదములో ఇది నపనమతము,
పరమతము స్రాచీనులు అంగీకరించిన వ్యంజనా క్రియనుగాని నపీను లంగీకర్తించొన
౮ర నవరసగ౦గాధరము
అనిర్వచసీయఖ్యాతిని గాని అంగీకరించవలసిన అవసరములేదు. రసము Mis కాదు; అనిర్భచసీయమూూా కాదు. శకుంతలాదివిషయక ఏ రతి కలదో ఆ రత్యాదికముతో కూడుకొన్న వ్యక్కితో మనః మం. అభేదజ్ఞాన మే రసము. అంశ రసము ఒక భమ, అసత్వమెన దుష్యంత తాదా త్త త్ర వ్రమును సామాజికులు పొందుతున్నా రు. పూర్ణము చెప్పిన దోషమహీమవలన సామాజికులమైన మనయొక్క. ఆత్మయందు దుష్యంత తాడా_త్త్యము అవగాహింప బడుతున్నది. శకుంతలారతిమ దభేదబోధ కలుగుతున్న ది. కావ్యప డార్రములను పునపునరను సంధానము చేయుటవలన, అనుశీలన మొనర్చుటవలన ఈ మానస భ్రమ. కలుగుతున్నది. శకుంతలా దుష్యంతులు ఈ మానస భ్రమలో వ్షయ మనవుతున్నారు. వారు విషయముగా ఈ భ్రమ కలుగుతున్న దని భావము. ప్రపంచములోని వ్యావహారిక న వస్తువులతో దీనికి సంబంధము లేదు. అందువలన ఇది విలక్షణము. ఈ మానసజ్ఞానమే రసము. స్వప్న సన్ని పాతేములలోకూడా మానస కల్పనలు ఉండవచ్చును దువ్యంతొదుల తాదాత్శ స్రస్హైనము ఉండ వచ్చును. కాని ఆ జ్ఞానము రసముకాదు. కా న్యార్గ భావనమువలన కలిగినది అయితేనే రసముకాని ఇతరవిధాల కలి”గది రసముకాదు. స్వప్నసన్ని పాత్ బోధలలో పరమాహ్లాదము లేదు, ఈ రత్యాదులు మనలో లేవు. అయినప ప్పటికీ ఆహ్లాదము కలుగవచ్చును. తదనుభవము గోచరము కావచ్చును. శావ్యచింతనవలన కలుగుతూ ఉన్న ఈ రత్యాదులఅనుభవము లౌకికముకాదు. తౌకికానుభవము లోనే నిజవస్తువు లుండవలసిన ఆవళ్యకళ్వము ఉన్నది. కాని ఇది భమ ఒకళంక:-_- రసము భ్రమ రూపమే అయితే “రసము ఆస్యాదింపబడు తున్నదిశాఅనే వ్యవహారము ఏ విధముగా కుదురుతుంది ? ఆస్వాదన ములో రసము విషయముగా. ఉండడము ఎట్లా కుదురుతుంది? భ్రమ కూడా జ్ఞానరూప మేకదా ! దానికి అస్వాదనము ఏమిటి ? అని,
క ము రత్యాదులు _ ఆస్యాదింపబడడము అనేది అనుభన సిద్ధమేకదా ! ఇపుడు ప్ప కృతములో స్వా _క్రయందు శకుంతలాదిరతి
రసవాదము త్ో
భ్రమ కలుగుతున్నది. కాబట్టి రతివిషయకా స్వాదన్యవహారమును అను సరించి రసానికికూడా ఆస్యాదము ఉంటుం దని వ్యనహరించ వచ్చును ఈ మతాన్నసారముగా ఈ జ్ఞానము మూడువిధాల ఉంటుంది శకుంతలావిషయకరలియుకు డ నయిన చేను దువ్యుంతుడను అని ఒకటి, శకుంతలావిపళథయకరతిస హితదువ ంతుడు నేనే అని రెండు. నేనుశకుంతలా విషయకర తిసహూతుడనూ, దుష్యంతుడనూ అని మూడు, ఈ మూడు
విధములయిన బ్లానములే రసమని వీ రంగీకరించు తారు. న.
సలు. మొన వరతి ఉన్నదో ఆ రతితో కూడుకొన్న చేను దువ్యంతుడుగా ఉన్నానూ అని స సహృదయనిజాత లో మానస ప్రధమ బోధ కలుగుతుంది. షచటి శకుంతలారతి వె వై శిష్ట్రములో దుష్యంతుడు ధరి రిగా ఉంటాడు. దువ ంతత్యము [రి ర తావ చ్భేదకముగా ఉంటుం దన్న మాట ' “శకుంత లావి యక మైన సరేతి కలవో ఆ రతివిశిష్టుడెన వదుష్వుంతుకు కలడో ఆదువ తుడు నేనుగా ఉన్నాను” అనిస్వాళ్ళ త్రలో మానస సద్వితీయబోధ కలుగుతుపీద్రి+ బ్రందులోని ఈజానము అటువంటి దుష ౦త తాదా త్యావగాహిగా కంటుంది. [| గ్వనేను దుష్యంతత్యము తోనూ శకుంతలావిషయకరతితో నున్న స. విశిష్టుడనై ఉన్నానూ అని స్వాళలో మానసతృతీయబోధ కలుగుతుంది. హ్ వ తనయందు థ్రైహ్యంతత్యమునకూ శకుంతలా విషయక్షరతికీ వైశిష్య్రమును వ్రతీపా దించుతుంద్వి [ఇటువంటి ఈ మూషుబోధిళలో కూడా తాత్పర్యము ఒకశు. కాని మొదటిదానిలో అహం దుష్యంత” అని అహంపదా ర్ధమును ఉనైేశించి దువ్యంతత ము విధింపబగ్షుతున్న ది. “దుష్యంత; అహ మనసిక అనే ఆకారము కలిగిన రెండవ జ్ఞనములో దుష్యంతత్వే మును ఆధారీకరించుకొని అహంత్వము విధింపబడ్గుతున్నది. మూడవ జ్ఞానములో స్వా త యందు రతీ, దుష్యంతత్వమూ రెండూ విధింపబను తున్న వని గ్రహించాలి,
ఈ మూాడుజ్ఞానములలోనూ రతి విశేషణరూపముగ్గా కూడుకొని ఉన్నది, (ఆ రతి శబాలచేత _పతిపాదింపబడడానికి 3 న్రము కాదు, (కావ్యములగ్ రత్యాదులనూ చెప్పునట్టి శభ్లాలు ఉండవుగచదా ! ఇంకా
౬. నవరసగ౦గాధరము
ర త్యాదిబో ధను కలుగ జేసే as ఈ మతవాదులు నీ స్వీకరించరు. కాబట్టి నటాదుల చేష్ట హేతువులుగా విశేషణీభూతమెన రతి స్థానము కొరకు అనుమానమును స్వీకరించాలి, / అనుమానముతో దువ్యంతునియందు శకుంథలాది రతిని సాధించాలి. ' తరువాత దోవ విశేష మాహాత్మ్యము వలన భేద పతీతిని కప్పిపుచ్చుకోవాలి.' పిమ్మట అటువంటి రతి కలిగిన దు; ్యంతునిశోపాటు తనకు ఐకా _క్యమను సంపాదించాలి. ఇట్లు సాధించిన తరువాత నూన సంగ కలిగే రతివు దభేదబోధయే రసమనుతు ది అని పరుల మతేము.' (రతిశే ఆసా దము ఉంటుంది కాని వాస్తవముగా రసానికి అస్వాదము లే దని ఏం అభిప్రాయము. .
భటలోల టట మతము యలు aa)
ప్రధానముగా దువ్యుం తాదు? యిన నాయకులందు ఉన్న రతియ్ రసము. నాట్యములో కమనసనీయవిభా వాదులను అభినయింపగలిగిన ప ప్రదర్శింప గలిగిన సమస్థ్లుడెన దుష్యుం3 గాదుంను అనుక రించునట్టి నటునియందు
ఆఫోవించుకొని మనము రతిని అనుభవించుతాము." ఈ మతములో కూడా పూర్ణమతేములో మాదిరిగా రసానుభనము మూడువిధాలుగా ఉంటుంది,
(శకుంత లావిషయకరతి కలిగిన నటుడు దుష్యంతుస. ఈ నటుడు శకుంతలావిషయకరతిస హీతదుక వంతుకు. ) 'ఈ నటుడు శకుంతలా ద్రిషయకరలిసహితుకు, దువ్యుంతుడూను అని ఈ మతానుసారముగా "వి నిచెప్పిన బోధలో ₹ెండ(శము లున్నవి, ఒకటి నటవిషయకము. వేరొకటి దువ్యుంతవిషయకము నటుడు విశ్రేష్యము: ధర్మి అన్న మాట. ఈ రసబోధ ధ రి అయిగ నటునివిషయములో లౌకికము. ధరి నటుకు ప్రత్యక్షుముగా ఉపస్థితుడై ఉన్నంధ్రువలన రససాశ్షూత్కారము లౌకిక మషుతుంది. దువ్యుంతుడ్మ ఆరో ప్యారో ము, ఆ దువ్యుంతపక్షుము లో సాక్షాత్కారము అతొకికమ్యు అని గ హార్
ఈ మతంలో మొదటగా చస్టాద లచ్వారా “దువ్యంతునిలో రతిని అను
దస చనవాణగ యు రాలి
మీంప చేసికోవాలి. దుష్యుంతానుక_ర్తి 5 /అయిన నటునియందు అభినయ పాటవము ఉన్నందువలన దుష్యం భే ంరోపము చేయాలి. తరువాత దోవవిఢేషమాహాో త ను అనీసరించి వదోవిధముగా తనయందు అటునంటి ఆ నటునితో ఏకాత్త తతశు సంపాదించాలి. వ్మ్మట సహృద యును రత్యాదులను ఆస్వాదించ లసి ఉన్నది, ఇట్టి ఈ ర త్యాది పరి ఇతి రస మవుతుందని గ్రహిం టి,
శ్రీశరీకుకమతము
దుష్యంతాదులలో ర త్యాదీకము ఉన్నది. నటుడు దువ్యుంతుకుగా గ హింపబకుతున్నా డు" ఉఅఉందునలన నటునిలో ఆ రతి ఆనుమితేము అవుతున్నది. ఇదియే రసము. నటుడు పక్షము. ఆతడు ప్రదర్శించు చేష్టలు హేతువు, ఆ ష్టలనుబట్టి ఆతనిలో రతిని ఉడోహింపవచ్చును. అదియే రసము. నాటీకాదులలో గోచరములవుతూఉన్న విభావాదులు కృత మములేశకాని చవి కృతి వుములుగా తలపబడవు, నటుడు దువ్యం తుడుగా తలచబడ్డుతున్నాడు. కాబట్టి ఆ విభానాదు లన్నీ స్వాభావిక ములుగానే గోచరనములు అవుతున్న వి.
ఇచట అనుమికి సామగి, ఉండడమువలన _ నటునియందు రతగను మితి కలుగవలగ్ ఉన్నది నాటకరూప సాబ్దసామగ్షి నిబట్టి “దువ్యుం తు ఏ శకుంత లూవివయకరతి కలవాడు” ట్ర) శాబ్దహోథూడా కలుగ నలసిణన్న ది. కాబట్టి ఇక్కడ నాటకమునలన “దువ్యంతుడు నకుంతలా విషయక రతిక్షల వాడో లని శాబ్దజ్ఞానము కలుగుతుందా) లేక నటపక్ష రత్యనుమితి లుగుతుందడా ) జ్ఞాసయౌాగపద్యము ఉండదుకదా! “* స్పగప్ర, తిబండ్డమువలన ఏ జ్ఞానమూకూడా కలుగక జ ప్రతిటంధవ లేనపుడు సమూహాలంబనజ్ఞానను కలుగులో
సంకరం
దీనికి ఇది సమాధానము; ---అనుమితిసామగ్రి, శాబ్దసా, ఉన్న పుడు/ అక్కడ విషయ భేదము ఉన్నట్టముశే అన బలవత్త శ మని శా స్త్రక రృలు నిర్ణయించి ఉన్నార
౮౮ నవరసగ౦గాధరము
కానుమిలి మాత్ర, మే కలుగుతుంది కాని దుష్యంత ధ ర్తి క శాబ్లబోధ కలుగదు అని (శ్రీశంకుకాదుల భావము,
ఇతర మతములు
విభావానుభావన్యభిచారిఖా వాలు మూడూ సమ్మిళితము లై రసము అవుత వని కొందరి మతము. ఈ విభావాదులలో వది చమత్కారి అవుతుందో అడే రసము చమత్కారము కలుగజేసేది కాకపోయి నట్లయితే ఈ మూడింటిలో వదీ రసముకాదు అని కతిపయవాదము. విశేషముగా 'భావింపబడు విభావమే రస మని కొందరు ముహూురుహుః చింతేనము వేయబడు అశుభావమే రస మని కొందరు భావాలలో మాటిమాటికీ అనుసంధాకము చేయబను వ్యభిచారిభాన మే రసముగా పరిణమించుతుం దని మరికొందరూ చెపుతున్నారు.
రసవిషయములో ఇటునంథటి మత భేదములు ఉన్నవి. సాధారణముగా ఈ వాదముల కన్నింటికీ భరతసూశ్రము మూలము. గోనిభావాను భ్రావవ్యభిచారిసం యోగ్రా | ద్రసనివ్ప తిల” అని భరతసూత్ర ము,'- ఈ సూత్ర, మును పై నిచెప్పిన తవాదములను అనుసరించి వ్యాఖ్యానము చేయుట సముచితముగా ఉంటుంది. ప్రధమ మతానుసారముగా విభా వానుభావ వ్యభిచారులచే- ంయోగాత్ -ఛ్యనితమగుటవలన- ఆత్రానంద ముతో కూడుకొనిన స్థాయ్యభాన రూప మగు రసముయొక్క- నివ త్తి కలుగును. వా _ స్తవరూపము ప్రకాశము కలుగును అని అర్లము. “ ఇమతములోనే వేదప్రా ణ్యమును అనుసరించిన వాడానుసార ౨భావానుభావవ్యభిళారుల ద్యారా ధ్వనిత వుగుటవలన సాయి కూడుకొనిన ఆభానందరూపరసము ప్ర "కాశించును అని
ఏయవు తానుసారమీగా విభావానుభావవ్యభిచాగి భావముల
ఇక్ యోగః - సంయోగ) సన్యుక్స్ = సాధారణ రూప
రాత్ - ఛావకత్వ వ్యాపారద్వారముగా భావనచేయుట పూపమయిన ఉపాధితో కూడుళొనిన సత్వగుణాభి
రస వా-ద/ము కా
వృద్ధిచేత ప్ర, ప కాశితము చేయబడు తన ఆతానందరూపరసానికి నివ్వ త్తి కలుగుతుంద. భోగ చునే వేరు కలిగిన సామా శ్రారముద్యారా అనుభవము కలుగుతుంది అని అర్థము, నూడవ మతములో - విభా వాదుల యొక్క సంయోగాతి] - భావనారూపదోవమువలన, అనిర్వచనీయ మైన దువ్యంతాదుల| రత్యాదిరూపమయిన రసానికి ఉత్ప తి కలుగుతుంది అని అర్లము. | నాబ్లవవుతములో విభావాదుల జ్ఞానమువలన జ్ఞానవి'శేషరూపరసానికి ఉత్పత్తి కలుగుతుంది అని పు అయిదన మతములో విభోవాదులయొక్కొ.. సంయోగాత్._ - సంయోగమువలన రసానికి నిప్పు త్రి - ఉపప త్తి కలుగుతుంది. నటా చులందు ఆరోపము కలుగుతుంది అని అర్లము. ఆరవ మతానుసార ముగా, కతి, మములు అయినప్పటికీ అకృతి, మంగా గృహింపబడిన విభా వాదులతో స సంయోగాత్ - సంయోాగమువలన రహనికి నిష్ప త్తి; ఆ అనుమిళి కలుగుతుంది. దుష్యంత సమముగా గ్రహాంపబడిన నటుని యందు" రసము అనుమితమవుతుంటి అని అర్భము. స_్తమమతాను సారముగా విభావాదులయొక్క్క_ గంయోాగమువలన రసనిమ్ప త్రీ- రస మనే వ్యవహారము కలుగుతుంది అని భావము, ఎనిమినవ వుతాను సారముగా విభావాదులలో సంఠ్పో గాల్ - చముత్కారమువలన రస వ్యవహారము కలుగుతుందని ఛభాదము. మిగిలిన మూకు మతాలలోనూ సూ త్తార్థము సంగతము కాదు. | వానిలో సూత్ర విరోధము పర్యవసిత మవుతున్నది. అవి స్వతం త్రమతములు,
విభావానుభావ వ్యభిచారి భావాలలో కేవల విభావము కొని "కేవ లానుభావము కాని శేనల వ్యఖిచారిభావాలు గాని నియతముగా రసవ్యంజనము చేయలేను. విభివాదులు ఒకే రసానికి నియతములు "కావు, అవి రసాంతరములకు కూడా సాధారణములు కావచ్చును వ్యాఘ్రమ: భయానక రసానికి విభావము అయినట్లు ఏ రాద్భు తాలకు రాద్రానికి కూడా విభావము కాభచ్చును. అశ్రు పాతాదులు శృంగార రసానికి అనుభావాలయినట్లు కరు[ంభ యానకాలకు కూడా అనుభా వాలు
ఇను, చిం:తదివ్యభిచారి: భtవాలు శ ఎ్రంగారర సమునకు వ్యభిచారు
గర నవ రసగంగాధరము
లయినట్లుగా కరుణ వీర భయానక రసాలలో కూడా వ్యభిచారులు "కా వచ్చును. అందువలననే భరతేసూ త్ర తములో విఖావానుభావ వ వాం భావాలు మూడూ సమ్మిళిలిర మ్ల గ్ా హింపబడినవి, ' కాని వేరువేరుగా గృహింపబడ లేద *, అందువలన ఈ మూడూ సమ్మిళితేములు అయినప్పుడే రసము ధ్వన్యన నమవుతుంది కాని వ ఒకచానివలన రసవ్యంజనము కలుగదు అనే అర్థము పమాణిత మవుతున్నది.
ఎక్కడయినా ఒక్కొకచోట అసాధారణరాపముగా గంహింపబడిన విభావము రసోద్చోధ కలుగచేస్తున్న ది.* అట్లాగే అనుభావము వ్యభి బారిభావము అసాధారణముగా ఉండి రసప ప్రత్యయము కలుగ జేయడము పసిద్ధముగానే ఉన్నది, ఈ విధముగా విభావాదులు ప్ర ప్రత్యేక ప్రత్యేక ముగా రసాభివ్యంజకము (Meee ఉన్నవ్, అయినప్పటికీ ఆయాస్థలా లలో ఇతర ద్వయము ; జీకే పంపబడుతుంది. అసాధారణ విభావీము వలననే రసోద్బోధ కలుగుతున్న ప్పుడు అనుభావ వ్యభిచారులను, అను ఛావము వలన రసోద్బొధ కలుగుతున్న పుడు విభావ వ్యభీచారులన్సు వ్యభిచారి భావమువలస్గ రసాభివ్య క్రి కలుగుతున్నపుడు విభావానుభావ ములనూ ఆశ్షేప్యమ్నులను చేసికొనవచ్చును. అందువలననే మూడింటి యొక్క సమ్మేళనము లేనిదీ రసోద్క్చోధ కలుగ దని నిశ్చయించాలి.
౪ విభావమే రగ/సవ్యంజక మగుట కుదాహరణము.
వియద లిమలీ నాంబుగర్భ మేభుం, మధుకరకో కిలకూజి తై ర్లీశాం శ్రీః ధరణి రభినవాంకురాంకటరికా ప్రణతిపలే దయితే ప్రనీద ముగ్గే !
దీనిలో నాయిక ఛారారూఢమాన, ఏ సమయంలో పృసన్నతతో ఉండాలో తెలియదు. నాయకునిఘఖైోద కోపంకలిగింది, ముగ్గ, సఖి వచ్చి ఈ విధముగా కోపము పోగొట్టడానికి బత్రిమోలుతున్నది. దీని తాత్పర్యమును ఈ విధముగా _గహించాలి. అవసరానభిజ్ఞా రాలయ్యిన ఓ ముగా! నీవు పృనన్నురాలభ్రు కావలెను, ఇజే పుసాదా వనరము, ఎరదుక౦ే ఆకాశము ఇప్పుడు మధుప పశ్యానులములయిన జలగర్శ జలచా లతో దంతురితమై డూన్నది, ఇది చాలా ఊద్దీపకముకదా! దిశ్యాశ్రీ తుమ్మెదల కోకిలల శూజళాలతో ఛోస్లోయమానముగా ఉన్నది. ధరణికూడా నవాంకురమిలనే టంశా లతో (రాళ్లు బద్ధ లుచేచే సాధనము )వ్యా పించిఉఊన్న ది. అందువలన అఆ కాశాన ,దిక్కేు..ల, భూమిసెహడా భూపు ఓపటానికైనా ప. ఉన్నది. ఇంకా హ్రైణధారణకథ
కళ మాలల “9 9 ఏమ ఏ! సాణాలుపోయు'నా సీ కాని చేనుమట్టుకు _ప్రీయాట్టీహాడను! ఆన
రసవాదము గాం
ఈ విధముగా మనీషివశేణుులు నానాజాతీయయు లయిన బుద్ధివిశ్రేవ ములతో రసమును అనేకరూపాలలో నిర్లంికీంచినారు. ఇప్పటికీ ఈ విషయములో పరిశీలనము జరుగుతూ ఉన్నది, అయినప్పటికీ రసము ఒక సౌందర్యమయ మగు వస్తువు కానడము/ వలన పరమాహ్లాదముతో గా నిత్యసంబద్ధమెై ఉండడమువలన పరమానభీదమయముగా ప తీతమవు స తున్నది. ఈ విషయములో ఎవరికీ వవిషొదమూా లేదు.
వేమా! అది తగదు, చూడు పాపము! స్తీయుడు ప్రకతి పరుడై ఉన్నాడు ఇట్లా ఈ పద్యములో దయితు డాలంబనవిభొోవము, ఆ కాక్లాదులు ఉద్దీపన విభావములు, ఇవే ఉన్నవి, కాని అనుభావ వ్యభిచారులు లేన, /అయినా రసాభివ్య క్తి పుష్కలంగా ఉన్నది, అందువలన విభావమాకత్రానికి రసాభిళ్యంజకత్వము ఉన్నట్లు కనబడుతున్న ది,
ఆనుభావ నిబంధ నోదాహరణము ; పరిమృదిత మృణాళమాన మంగ పవృ తిః లి లో లవ కథమపీ పరివారపారనాఖిః కథాసు లో కలయత్తిద హివమా౦శో ర్నిష్క లంక స్య లక్షీ అభినవ కరిద రత చ్చేద కాంతః కపోలః, మాలత్రీమాధవములో మకరంద్భనితో మాధవుడు మాలతిని వర్ణించి చెప్పుతు న్నాడు, దీనిఫావమును ఈ విధముగా గ్రహించాలి. మాలతి శరీరమంతా అవిరత సంతాపవశాన అంతటా మృదిశమృగాలికవ లె మ్లానమైనది, దీనివలన _జెవర్శ్య మనే అనుభౌవము వ్య క్రమనుతున్నది, ల్లహారాడి సముచిత ,క్రియలలోకూడా పరివారము ప్రార్థించితేవే ప్రవృత్తి కలుగుతున్నది, స్వతః పృవృత్తిలేదు. దీనివలన _స్తంభము _ఫ్రళయము అనే అనుఫానముల్లు గోచరము లవుతున్నవి, ఇంకా సద్యఃకృ త్తదంతి దంతఖండ ధవళ మైన గండము (కపోలము) నిష్క_లంక హీమకర శోభతో ఒప్పారు తున్నది. దీనివలన జై వర్ణ్యము నిబద్ధ మైనట్లు. ఇట్లు ఇక్క-డ అనుఖావ నూ శ్ర, నిబంధ నమువలన గాడా రసాభివ్య/క్తి అవికలముగా ఉన్నది. విఫావ వ్యభిచారులు లేవు గదా!
వ్యభిచారిమా లే వ్యంజ్యకి త్వ మునకు: దూరా దుత్సుక మాగతే వివలితం నంభాషీణీ స్ఫారితం సంశ్లిష్యత్యరు (© గృహీతవసనే సంకుంచిత భూలతం మాని న్యా శృరణానతివ్యతిక శే చాప్పాంబుపూర్షం త కాల్ చతు శ్చాత నుహో! ప్రపంచచతురం జాతాగసి ప్రేయసి! వీని భావము, దూరాన ప్రియుడు కనపడగా నాయికానయనము ఉత్చుక నుయిండి, శగ్గరకు రాగా వలనము కూడుకొన్నది, సంభాషీంచుతూ ఉంశేు విస్సా
స్ నవ రసగంగాధరము
ఇటువంటి ఈ రసము
శృంగారః కరుణః కౌంతో రౌడ్రో వీరోద్భుత_స్తథా
హాస్యో భయానక శైవ వీభత్సశ్చేతి తే నవ॥ శృంగారము కరుణము శొంతము-. కౌద ము వీరము అద్భుతము హాస్యము భయానకము వీభత్సమ అని తొమిది విధాలు, భరతముని, వచనము ఈ రసవచన సంఖ్యానన లో ప్రమాణము.
కొందరు శాంతమును రసముగా / అంగీకరింపరు,
శాంతస్య శమసాధ్యఖ్వా న్నటేచ తదసంభవాత్ అష్టా వేన రసా నా[ప్యేన శాంత స్తత్ర యుజ్యతే।
శ్రమమును స్థాయిగా చేసికొని శాంతమును సాధింపవలసి ఉన్నది. ప్రాపం చిక ,నృవహోర వ్యాషృతుడై. నగటునకు ఆ శమము సంభవించదు. కాబట్టి నాట్యములో ఎనిమిదే రసాలు. నాట్యములో శాంతరసము ఉండడానికి అవకాశములేదు అని వారి భావసారాంశము.
శాంతేరసములేదు అనే ఈ]|విషయాన్ని కొందరు క్షమించరు. శాంత రసము ఉండదు అనడంలో | నటునిలో శమము లేకపోవడమును హేతు వుగా "చెప్పడము అసంగభళము. నటునిలో రసము అభివ్య కృమవుతుం దని ఎవరూ అంగీకరించడము లేనేలేదు. నటునిలో రసమే ఉండనపుడు శ్రమము ఉండదని చెప్పడము వమాత మూ సముచితముకాదు. నటుడు
రితము. అలింగనము చేసికొంటూ[ఉం"కే అరుణము, నీవీిమో-చనము చేస్తూ ఉంచే భూల తలు సంకుంచితము అయినట్లుగా (అయింది. ఆ వాయిక కోపన, ఆ మాచాసనోద నానికి అపరాధముచేసీన ప్రియుడు పద పతనము చేసినవాడు కాగా తణములో చే గ్రము చా హ్పాంబుపూర్ణ మయింది, ఒశే|చతువు ణక ణొనికి వివిధభావ, ప్ర పంచచతుర మయి నది, దీనిలో జొత్సుక్యము లజ్జ వార్ష ము కోపము అనూయ మతి అనే వ్యభిచారి భావాలు మాత్రము నిబంధింపబడినవి, విశావము కాని అనుభాొవము కాని లేదు, అయినా రసౌభి వ్యకి కలుగుతున్న ది, ఆందువలఫ ఇటువంటి స్థలములలో ఇతరనులను అఆక్షీ.ప్టముల నుగా చేసీకోవాల, దీనివలన కష్టకల్పనతో అభివ్య క్రి ఉన్న జే అనుకోనక గార లేదు. ఇచ్చటి ఆ వేప మేది, సంభృతసామ గి. అందువలన' సుళువుగానే ఇతర ప్రతీతి కలుగుతుంది, కాబక్షే రస ప తీత్రిలో ఏమి విలంబనము' ఉండదు, ఈ కావ్యద రణము?”
రసవాదము జప ఛాంతుడు కావచ్చుగాక. అశాంతుడు కావచ్చుగాక. స్రామాజికులకు శమము ఆన్న ప్పుడు రసోద్క్చోధ కలగడము ఏమో బాధలేదు, శాంతేరసాస్వాదము నిర్బాధముగా క లుగవచ్చును. నటునిలో శమము లేకపో తే శాంతరసాభినయ ప్రకాశము చేయుట ఉపపన్నము కాదని అనడము కూడా ఉపపన్నముకాదు. ) నటునిలో భయక్రోధాదులు కూడా లేవు. అయిన్నో భయానక కాద రసాభినయాలను పే శాశింప చేస్తూనే ఉన్నాడు. ఆ భావము లేనిదీ ఆ అభినయము కుదరదూ అం+శే ప్ర కాశముకూడా అసంగతము కావాలి,
వధబంధాదులఉళ | త్తి దులు శిశ్రాభ్యాస వమి అభ్యంతరము లేదు ఆ విధముగానే అనవచ్చు. శిశాపాటవము వలన కృతి మశమ క్రియలను నటుడు ప ప్రదర్శింపగలక | అందువలన శాంతరసాఖీనయస్ర శాశము సూపపన్నము కావచ్చును నాట్యములో శాంతరసము ఉన్నదని అంగీకరించేవారు నాట్నగీ వా ద్యాదులను విరోధులనుగా తలచరు, అవి విరోధులే అయితే ఫలీభ్గాతమైన శాంతరసముయొక్క_. ఉదయ మే లేదుగజా! అవి విళోధులు వు కాబట్టి విషయ నై ముఖ్యరూపమైన శాంతము సామాజికులలో ఉీకం పొందవచ్చును. సామాన్యరూప మైన విషయచింతనము శాంతాగకి విఫోధికాదు, “ఏవిషయచింత నమైనా విరు మే, అని అంశ, శాంతరసములో ఆలంబనము అయిన సంసారము యొక్క. అనిత్యత్యము, ఉద్దీపనము అయిన పురాణ శృవణముు సత్సం ము, పవిశ్రములయిన వననదీతీర్ధా ల దర్శననహా మొదలయినవి కూడా విషయములే కాబట్టి విరోథ్ కావలసి వస్తుందీ*!
విరక్తులయినవారు హరిహరగీతముల స్వీకరించు తారు. భజనక్షీ ర్త నాదులను ఆచరించు తారు. తదుపయోగి ద్యములను ౫ గహించుతారు.' అవీ వారి విరాగానికి ఉద్దీప పకములే కాని విరోధులు కాపు. ఆ విధము గానే నాట్యములో శారతాభినయ సమయములో కూర్చబడే గీతవాద్యా
వ్ నవ/రసగ౦గాధరము
దులు కూడా అంగత్వ నే పొంది ఉద్దీపకములే అవుతవి కాని విరుద్ధ ములు ఏ మాత్రమూ వసి గ్రహించవచ్చును.
అందువలననే సంగీతర క్నాక రము అంతిమాధ్యాయ ములో
అష్టావేవ రసా, నాశ్యే ష్వితి కేచి దచూచుదన్ తదచారు యతః కంచి న్న రసం స్వదతే నటః.
నాట్యములో ఎనిమి'బే రసము లున్న వని కొందరనడము ఉచితముకాదు. నటుడు ఏ రసమునుకూడా ఆసాందనము చేయడు అని ఈ మొద లయిన గంథముసో నాట్యములో కూడా శాంతరసము ఉన్నదని సిద్దాంతము చేయబడినది, నాట్యములో శాంతేరసము ఉన్నదని అంగీక రింపనివారు కూడా "కావ్యములో శాంతేరసమును అవశ్యముగా స్వీకరిం చాలి, అందులో వారి కేమి 'బాధకము లేదు. మహాభారతాది ప్రబం ఛాలు శాంతరస (ప్రథానకములని సకలసహృదయానుభవసిద్ధము, అందు వలననే రాజూనక మమటభట్టు కూడా మొదట- “అపా నాశ్యు రసా; స్రృ్రతాళో అని ఉపక మించి “శాంతము కూడా రసమే, అది త్ొమ్మి దవది” అని అర్దము వచ్చేటట్లు “శాంతోపి నవమో రసి అని ఉప సంహారము చేసినాడు. అందువలన రసాలు త 'మ్మిదిం దీనిలో సందే హాము లేదు. : ౬. స్స యిభావము "వెనుక చెప్పిన శృంగారాదిరసాలకు శ్ వముముగా, రతిః ళోకశ్చ నిర్వేద క్రోధోత్సాహాశ్చ విస్త యః హాసో భయం జుగుప్పాచ స్థాయిభావాః క్రమా దమీ.
అన్నట్లుగా రతికోకనిర్వేదకోధో త్పాహ వి సయ పోసభయ జుగుప్పలు స్తాయిభావాలు, అంే శృంగారానికి రతి, కరుణానికి శోకము, శొంతొ నికి నిక్వేదము, రాద్రానికి క్రోధము, ఫీరానికి ఉత్సాహమ్ము/ అద్భు తానికి విస్గయము, హాస్యానికి హాసమ్యు భయానకరసానికి భయము, బీభత్సమునకు జుగుప్ప గృయిఖా వాలు:
స్థ్టాయిఖఫోవము rN
రసాలకంకు సాయిభావాలకు ఈ చెప్పబోను భేదమును ఊహించాలి.
ఘటాదులకూ భఘటాదులలోడఉండే ఆకాశానిక్లీ ఏ భేదముఉన్న దో అటు! వంటి శేదమును మమటాభినవగుప్తుల మతములలో, భట్టనాయకమత ము లోనూ (ప్రథమ ద్వితీయమ తాలలో,) గ్రహించాలి. మూడవది అయిన నన్యమతములో సత్యరజతముకం శె అనిర్వచనీయరజ తానికి ఉన్న భేద మును గ్రహాంవాలి. నాల్గవది అయిన పరవముతములో జూనముకిన్న విష యము అనబడే జ్ఞానగమ్యపదాగ్భానికి ఉన్న భేదాన్ని గ్రహించాలి, మొత్రముమోద రసాత్త్మకు రత్తా పముతు ఉన్నవని గ్రహీంచవచ్చును.
ఈ రత్వాదిభావాలు కావ్యాదులలో సమా _ప్రపర్యంతము సిరముగా ఉందేవి అగుటవలన స్లాయిభావములు అనబడుతున్న వి. సాయిభావవిష యములో ఈ విధముగా శంకించవచ్చును, కర్మ రత్యాది భావాలు కూడా చి త్తవృ త్రిరాపములే. కాబట్టి తత్కాలము నళించిపోవు పదా నల సమానములు, ఇటువంటి 'పేటియందు స్థిరత్వము దుర్గ భము. ఇట్టివి ఏ విధంగా స్థిరములు కాగలుగుతవి? వాసనారూపముగా ఉండ డమే స్థిరత్వముఅని అనేటట్లయి లే నిక్వేదాది న్యభిచారిభా వాలుకూడా
మన అంతఃకరణములో చాసనా(సంస్కార)రూపముగా ఉం బట్టి స్థాయిథావాలే కావలసీవస్తుంది” అని. ,
ఈ చెప్పబోయేది సమాధానము. వాసనారూపము లయిన ఈ భావా లకు మాటిమాటికి అభివ్యక్తి కికలగడమే స్థిరపదార్థముగా చెప్పబడు తున్నది. వ్యభిచారి భావాలకు -ఈ ముహార్షుహార్భిన క్రి ౦డదు,
వాని అభివ్య క్రీ మెరుపుమెరుము వంటిది, కాబటి అవి లక్ అందువలన స్థాయులుకావు,
ఏరుద్ధి రవిరు ద్దిర్వో భావై ర్విచ్చిద్యతే న యః ఆత్ష్మభావం నయ త్యాశుస స్థాయీ అవణాకరః
, చిరం చి త్తేఒవతిస్టంతే సంబధ్యం తే ఒనుబంధిఖిః రసత్వం యే ప్రషద్యంతే ప్రసిద్ధాః స్థాయినోఒత్ర శ్రే
సట. నవ రససణగ౦0౫గణాధరము
సజొతీయ విజాతీమై రతిరస్కృతమూర్రిమాఖా యావ ద్రసం వ రృనూనః స్థాయిభావ ఉదాహృతః.
వభాఫము విరుద్ధ భావాలచే గాని అవిరుద్ల ద్గభావాలచే గాని విచ్చేదము ప్రాందదో, విరుద్దభావాలకు కూడా కీ న్రుముగా స్వ వ. సంపా 'దీంచి పరిణామమును కలుగ జేస్తుందో దానికి సాయి అనిపేరు, అది లవ ణాకరముతో సమానము. సముదము తనలో ప్రవేశించే ప్రవాహ ములకు అన్నిటికీ ఆత భావాన్ని సంపాదించుతుంది. అన్నిటిని తనలో అఇముడ్ద్డుకొంటుంది. ఆ విధముగానే సాయిభావము తనతో కూడు కొనిన సర్వభావాల కూతన రూపమును సంపాదించి తనలో విలీనము లనుగా చేసికొంటుంది. అవి అన్నీ తద్రూపము లవుత వన్న మాట.
ఏ భావాలు చిరకాలము చిత,ములో నివాసము పొందుతవో, విభా వాదులతో (అనుబంధులతో) సంబద్దములు అవుతవో, రసరూపమును పొందుతవో, అవి సాహిత్య శాస్త్రములో గ్థాయిభావాలని ప్రసిద్దిని ర్ వ్యభిచారిభా వాలు చిరకాలము చి తృములో నివాసము పొందను. ఏ భావముయొక్క స్వరూపము సజాతీయభావాలచే గాని విజాతీయఖావాలచేగాని తిరస్కారము పొందదో, రసాస్వాద నపర్యం తము ఉంటుందో అది సాయిఛావ నుని చెప్పబడుతున్నది అని ప్రాచీ నులు ఇ యథా వ స్వరూపమును నిర్వచిస్తున్నారు్న
ర త్యాది నవభావాలలో ఏదో ఒకటికానడ మే గ్థాయిభావస్వరూపమని కొందరంటున్నారు. అది ఉచితముకాదు, రత్యాదీభావాలలో! వదోఒక ఛావము బాగాపరిపోవము పొంది పథాఢ మైనపుకు పరిపోషము పొంద కుండా ఉన్న ఇతర భావము న్యభిచారి భావమే అవుతుం దని ఆలంకారి కులు అంగీకరించుతున్నారు, అనేక విభావాదులవలన ఉత్పన్న మైనప్పుకు ప్రరూఢ మైనదనీ, స్వల్ప విభావాదులవలనఉత్నన్న మైనపుకు అప్రమూఢ మైనదనీ "వ్యభిచారిలనీ గ్ర ౫ హించాలి ఈ విషయమే సంగీతరత్నా క రొములో ఈ విధముగా వేప బడింది.
రత్యాదయః స్థాయిభావాః స్యు ర్ఫూయిష్ట విభావజొ క
స్తోకె కె ర్విభావే. రుత్న్పన్నా స్త ఏవ వ్యభిచారిణి: ॥
స్థాయి ఛావము నాం
అనేకవిభావములవలన ఉత్పత్తిని పొందిన రత్యాదులు స్థాయిభావ ములు అగును. అల్ఫవిఛావసముత్సన్న ము లయిన రత్యాములు వ్యభి చారు లగును అని. పీఠము ప ప్రథానమైనపుకు కోధమూూ, రౌద్రము (పభానమైనపుడు ఉక్పాహమూ, శృంగారము ప్రఛానమయినపుడు పోన్యమూా వ్యభిచారులు అవుతవి. ఆయా రసాలలో ఆయా భావాలు ఉండడము అవసరము: అవి 'లేకపోయినట్లయి తే ఆయా రసాలు సరిగా సిద్ధములుకావు, అందువలననే వ్యభిచారులు నాంతరీయకములు, ప ప్రథాన రహేన్ని పరిపోషింస చేయడానికి అంగభూతములయిన కోధాది
భావాలుకూడా బహువిఫావముల నలన అభివ ద ములు చేయబడి నపుడు రసాలంకారములు అవుతవి.
న యిభావ లక్షణాలు త్రీపురుషయో వ 'ప్రేమాఖ్యశ్చి త్తువృ త్తి తివి శేషో రతిః స్థాయిధా వః
శ్రీపురుములలో పరస్సరావలంబనము కలిగిన పమ అనబడే చిత్త వృ త్తివిశేపానికి రతిస్థాయిభౌవము అనిపేరు. ఈ వేమ గురుదేవ పుతాదులను అవలంబనముగా చేసికొని ఉత్సిన మయినట్లయి తే
we ఎగ గి వ్యభిచారిభావ మవుతున్న ది.
పుత్రాదివియోగ మరణాది జ స్తా వె వై క్షవ్యాఖ్య శ్చిత్త త వృత్తి తి విశేషః ళోకః
పుత్రాదుల వియోగమువలనగాని మరణాదులనలన గాని ఉత్పన్నమయి నట్టి చిత్తవృ తి శోక మవుతుంది. దీనికే నైక్షవ్యము అని వేరు. (స్ర్త్రీ పురుషుల వియోగములో క్రమపాత్ర తమైన వ్యకి జీవించి ఉన్నట్లు జానము ఉంకు అప్పటి వె వైన్లవ్యముచేత్ ర రతిభావశే పోషింపబడుతుంది. కాబట్టి రతియే ప్రథానమవుతుంది, స్రేమప్నాత్తమైెన వ్యక్తి చనిపోయి నట్లు జ్ఞానము ఉన్న ప్పుడు వ్యాకులత ప్ర పభానమనవుతుంది. రతి అ ప్రథాన మవుతుంది. రతిచేత వైక్ష వ్యము పోష్ ౦పబనుతుంది. కాబట్టి అది కరుణరస మే అని గహించాలి,. వ్రేమపా త్ర తమైన వ్యకి మరణించింది అనే*జ్ఞాన మున్నప్పటికీ చేవతా ప్రసాదారులనలన ఏదో విధంగా మళ్లా జీవింపవచ్చును అనే జ్ఞానము ఉన్నప్పుడు పె శేభూలంబనమయిన వ్యకి క 13
కారా నవరసగ౦గాధరము
అత్వంతికనాశము లేదు కాబట్టి దీర ఘకౌలపర దేశనివాసము మాదిరిగా వి (పలంభశృంగార మే అవుతుంది క అది కరుణము కాదు. * బాణుని క వళ గ్రంధంలో చంద్రావీకునితో చెపుతూ ఉన్న మహా శ్వేతా వాక్యాలలో వి పలంభ శృంగార మే కాని కరుణము కాదని స్పష్టము,
కొందరీ విషయంలో “కరుణవి పలంభము” అనే రసాంతరమును అంగీక రించుతున్నారు. ఇదివరకు చెప్పినవిఫంగా కుదురుతున్నపుడు దీనిని వేరొక రసాంతరంగా అంగీకరించవలసిన ఆవశ్యకత లేదు...
* మహా క్వేత గంధగ్వపు త్రిక, మహాముని శ్వతశేతువు కుమారు డయిన పుండరీకుని గ్రే మించినది. పుండోరీకుని స్నేహితుడు కపింజలుడు, మహో శ్వేతకు పుండరీ కావస్థను చెప్పి చెళీ నాడు, మహా శ్వేత పండువన్నెలలో " పుండరీ కాభి సారిక అయింది, ఇంతలో ఫుండరీకుడు గతాసువు అయినాడు, మవాో శ్వేత నోకసాగ రములో మునిగిపోయింది. చందృ్శనుండల వినిగ్గత మవోఫురుషుడు ఫుండరీక ళరీగమును తీసి కొనిపోతూ sl oo అప్పటినుండి న. _వతదీత్నను పట్టింది. మహాప్రభువు తౌ గాక్సీడుని కుమారుడు చంద్రాపీడుడు మృగయావినోది తయ దారితప్పి కహా శ్వేశాగవోనోనమున రాగా మవో శ్వేత తన చరిత నంతా విశదంగా చెప్పి విలపించింది. చంద్రాపీడుని గురిచిన మహాశ్వేత వాక్యాలలో కరుణము కాదు, విస్రలంభ శృంగారమే,
ప్రకాశ మనే గృంథంలో భోజటబేవ్రుడు: 4 ప, రూఢ స్నేహయో 'రేకవినిపాతే అన్యన్య దుఃఖాతిరేకః హృదయ దారుణ; కరుణవి పసలంభః (|)?
క స్వే మపరిపాకం కలిగిన నాయి కా నాయకులలో ఒకవ్యక్తి మరణించితే ఇతర వ్య_్తికి కలుగునట్టి హృదయదారుణ మయిన దుఃఖాతి రేకము కరుణవి ప్పలంభ వవు తుంది” అని అంటున్నాడు,
“తయో శేవాద్భస్షవిశే హెదిసంపదా తీదున జ్ఞనజనా మనః ప్ర, మోదాతిశయః విశేషవాన్ కరుణానంతరః సంభోగ?
ఆ వ్యక్తులశే అదృష్ష విశే సాదిసంపద చేత అనుశాగోన జ్ఞనమువలన కలి గిన మనః న, మో దాత్రిశయము కరుకానంతరసంభోగము అనబడుతుంది. అని ఆ సలంలో నే నిరూపించుతున్నాడు. భోజుడు కరుణవి ప (ప్రృలంభమును రసాంతర పప. పరిగణించకపోయినా ఈ భావాన్ని గి హించిన "వక్ష నాథుడు తన సాపీా త్యదర్చణములో - కరుణవి పృలంభము రసాంతరము-అని తలచినట్లు స్పస్ట్రమత్తునొన్నది.
6“ యూనో శకతరసి కా గతవతి లో కాంతరం ఫునరగ్ల ర్న భ్యే విమనాయతే యైక సదా రసః స్యాత్క_రుణవి ప్ర పలంభాఖ్యః?
థీ శృంగార
ద యి భొ వము గ్ నిత్యానిత్యవ స్తువిచారజ న్లా విషయవిరాగాభ్యో నిర్వేదః
నిత్యానిత్య నస్తువులయొక్క_ విచారణవలన కలుగునట్టి విషయవిరా సగము నిర్యదము అనబడును. గృహకలహమువలన కలిగిన నిక్వేదము వ్యభిచారి భావ పాకాన శ్థయికాదు.
గురుబంధువధాది పరమాపరాధజ న్నా ప్రజ్వలనాఖ్యః క్రోధః
గరుబంధువ ధాదులవలన క్రోధము కలుగును, దీనికి ప్రజ్యలన మని అర ఈ ఫొధము శశ్రువినా శాదూలలో హూతువుణా ఉంటుంది, కుద్రాపరా కుం కలిగిప ఫోధమై లే దుర్భావలు కలుగుతవి. మానము ఉం టుంది, ఇచ్ అమర్ష య. వ్యభిచారిభాన మవుతున్న ది కో ధామర్టా లకు ఈ భేదమును జోహించాలి,
పరపరా,క్ర్త,మదానాది_స్టృతిజ న్నా జొన్నత్యాఖ్య ఉత్సాహ;
ఉత్పాహము శతుపరాక మ స్పురణము వలన ఇతరులదానాది శవ (UW © (WW ణమువలన కలుగుతుంది. దీనికి ఆశ్చర్య మని వేరు.
వాగంగాదివికారదర్శనజ నా వికాసాఖ్యో హానః చే
భాషా వేవచేస్టాదులనలన వికాసము అనేవేను కలిగిన హాసము కలుగు తుంది.
అాపాంజానాయాజరిర
యువతీయువకులలో యువతికాని యువకుడుకాని లోశాంతరము పొంది నట్లయితే, చనిపోయిన తర్వాత మళ్ళీ పొందటానికి శక్యమయి తే (ఆ శరీరము తోనే శ్రిరగి సంప్రాప్త మయితే అన్న మాట) తదితర వ్యక్తి విమనస్క-తతో Jad —0
విలపించుచున్న పుడు కరుణవి ప్రలంభమనే రసమనవుతుంది"” అని* కరుణరసము శోక యు, విప్పలంభము రత్రిస్థాయికము, ఈ రత్రి మరల నమాగమానికి హేతు వవు తుం దనే భావముతో అతడే,
“కోక స్టాయితేయా భిన్నో విప్పలంభా దయం రసః
విప్తలంభే రతిః స్థాయీ పునః సంభోగ హేతుకః॥) అని అంటున్నాడు. కరుణ వి పృలంభానికి— కాదంబర్యాం పుండరీకమవాో శ్వేతా పృత్తాంతే - ఉదాసారణమును దర్శించ మని కూడా విళ్వనాథుడు అంటున్నాడు,
౧౦౦ నవరసగ౦గాధరము
వ్యాఘ్ర దర్శనాది జనా పరమానర్థవిషయకో వెళ్లవ్యాఖ్యః స భయం SE భయము కలుగుతుంది. ఈ య.
ప బలానర్ల విషయకముగా ఉంటుంది. వ్యాకులత్యము అని దీనికి వే ఈ వ్యాకులత ము పరవూానర్ష విషయకము శాక పోయినపుడు ఆజ మనే వ్యభిచారిభావ మనుతున్నది. కొందరు ఉత్పాతములను కలుగ చేసే వానిద్యారా వ్యాకులత్యము నం! తన అప రాధము ద్యారా కలిగిన వ్యాకుల తంనికి ఇ మనీ భయ త్రాసము లకు భేదమును చెప్పుతున్నారు.
కదర్యవస్తువిలోకనజ న్నా విచికిత్సాఖ్యః చిత్తవృ త్తివిశేషో జుగుప్సా
ఘృణితేములయిన నస్తువులను చూచినప్పుడు విచికిత్సానామకవముయిన చిత్తవృత్తి కలుగుతుంది. అ జుగుప్ప. దీనికే విచికిత్స అనివేరన్న
మాట. 8. రసథ
ఈవిధముగా ఈ సాయి భావాలను అయా నాయకులలో ప్రసంచము నందు మనము చూస్తూనే ఉన్నాము. ఆయా స్లానాలలో ఈ చి త్ర నృత్తులకు ఆలంబనములుగా గాని ఉద్దీపనములుగా గాని ఉండి కారణ ములుగా (పసిద్ద వ్యవహారమును వాందుతూ ఉస్నట్టవి కావ్యనాట్యా లలో mr అభివ్య కృము “ఏభావములు” అని అనబడుతున్న వి, “విభావయంతీతి విభావా అని విభాసపదన్యుత్స త్రి. విశేషముగా తాగ పాతాల ఛాపంపచేనే సెమీ కాబట్ట విభావ ములు అని అర్గము”ాళః స్టాయిభా వాలవలన రోమాంచాది కార్య ములు కలుగుతున్న వి _అకార్యములు కావ నాట్యాలరో అనుభా వాలని వీలువబడుతున్ని వి. (“అను - పశ్చాత్, భావ - ఉత్ప త్తి ర్యేపాలొ భఅనుభావయంతీతి వా ౫! అనీ అనుభాన పదవ్యుత తిం స్థాయిభా వానికి అనంతరము ల్సి పుట్టుటవలన, వానిని అనుభవింప చేయుటవలన అనుభావపదము సార్థకము. ప. సంచంంచునట్ట చిత్తవృత్తులు లోకములో సహాశాగు లవుతున్న వి మః అట్టి నా చింతాది
రసధ్వని ౧౦౧
చీ త్రభావాలు కావ్యనాట్యాలలో వ్యభిచారి పదముతో య బకుతున్న వి.ోవితే పేణ అభిత్రః త్రి! అ అని వ్యభిచారిపదవ్యుత్స ల్ని, హా బ్రవి ఉ_న్గగ్ళ షము లవుతూ సంచరించుతూ ఉంటవన్న
శ్ర్రంగారరసా నికి త్రీ పురుషులు ఆలంబన విభావములు చంది, కు వసంత రృవు, స ప పవనాంకిరమ-లు రహా సానము "మొదలయినవి ఉద్దీపనవిభాన ములు వ్ యాముఖానలోకనము, వ్రీ యా గుణ శృనణము, క్ట ర్రనము, _మొదలయినవిన్నీ, కం౦ంపము er నాలిక భా నాలున్నూ అనుభావన్గులు,) (స్ఫృతి చింత మొదలయినని వ్యభచారిభావా కొరుణరసానికి బంధునాశాొదులు ఆలంఒనవిభావములు 'ఆ బంధు వులకు సంబంధించిన గ్భహతుర గ భూషణనసనాదుల దర్శనము "మొదలయినపిన్నీ వారి కథా శ్రవణాదులున్న్నూ ఉద్దపనవి భావములు. సీరీరపాతము ) అక్రుపాతము కు క అనుభా వాలుకగ్లాని, క్షయము ఇాహాము విపొదము చింత క 'త్ర్కుక్యము దనక పగ జడగ ఇత్యాదులు న్యభిచారులు .
ఢాొంతరసానికి వ తెలియబడిన ఈ ప ప్రపంచము ఆలంబనము, వెదాంగశ్ట వణము-త పోవనగమనము - శాపన్వర్శనము "మొదలయి నని ఉద్దీచసవిభావములు ఆయా పదాక్టాలయందు అరుచి శత్రు మిత్రదులందు ఉదాసీన ఛావము, WI నానా గ్రదృ్టి మొద ప అనుఖాొ వాలుఖీ. (హర్మాన్తాద న్ _సృతిమ త్యాదులు న్యథీనారలి.
ఎల్ల హై న sity
చ ) బెం
(కొ ద్రరసానికి అపరాఢముచేసిన పుగుషూదులు ఆలంబన విభావములు
సక “హేనర్చిన అపరా ధాదులు ఉద్దీప నవిభావములు,; క లు ఫలముగా కనిన కన్నె ర చేయుట పండ్లుకొరుకుట్క పరువము భావి చుట, శృస్త్రుము గ సంక మొదలయినవి అనుభావాలు. వేగము ఉగ్తత వాపలము మొదలయినవి వ్యభి రి
ఈ విధముగా వ యె చి _త్రవ్భ ర్తి తికి వదియేఏ విషయముగా జర
౧౦౨ నవరసగణగ౦గాధరము
అది దానికి ఆలంబనవిభావము అవుతుంది. నిమి త్లేములుగా ఉండేవి ఉద్దీపనవిభావములు అవుతవని గ్రహించాలి
శృంగార భేదములు
ఈ రసాలలో శృంగారము న్వివిధము. RR విప్ప లంభశృంగారము అని. వేమ అనబడే రతి త్రీ పురుషుల స సమయములో కరాడుకోననది అయి తే సంయోగశ్ళంగారము అన్ర తుంది. వియోగసమయములో కూకుకొనినది అయి తే విప్రలంభ శృంగా రము అవుతుంది. 3 దంపతుల సంయోగము అంళు ఒక సానములో ఉండడము కాదు. నాయికా నాయకులు ఒక శయ్యపై శయనించిన వారయినా ఈర్ద్యాదులు ఉన్నట్లయిలే వి పలంభ మే వర్పి య న.
ఈ విధముగానే వియోగము అంశు నాయికా నాయకుళః విడివిడిగా ఉండడమూ కాదు. మైని చెప్పిన దోషము ఇక్కడకూడా కలుగు తుంది. నారు. విడివిడిగా ఉన్నా ఈర్థ్యాదులు లేకపోయినట్టరు లే సంభోగ మే వర్ణ ౦పబశకుతున్న ది. కాబట్టి సంయాగ వియోగాల'నే ఈ రెండూ అత కుం తి విశేషాలు. “నేను వ్రియన్య క్కి త్రో కూడుకొని ఉన్నాను” అనే అభిప్రాయము ఉంశు సంయోగము, *నేను వ్రీయన్య కితో వియోగము పోరది ఉన్నాను” అనే అభిప్రాయము ఉంకు వియోగము అని గ్రహించాలి. సంయోగళ్ళంగారానిక బది వరలో ఉదాహరించిన “ోశయితా న సవి భేషావ్యనీశ్యరా” అనే పద్యమును సమశ్యయించుకో వాలి. చి త్రమిమాంసలో,
వా గర్భావివ సంపృ క్రొ వాగర్ల ఎప్పతిప త్తయే జగతః పితరౌ వందే పార్యతీపరమేశ్వరా.
“శభార్థములన లె నిత్యమూ కూడుకొన్నట్టి (ప్రపంచానికి తల్లిదండ్రు లయిన పార్వతీ పర మేశ్యరులను శళ్ష్యారముల విజ్ఞానము కొరకై "మస్ట్ రించెదను” అను అర్ధము కలిగిన కాళిదానీయ రఘువంశ 'కోకములో రసధ్యని ఉన్నదని అప్పయ్యదీక్షితుడు తలు స్తున్నాశు. /ఈమామహే శ్వరులు వాగ గములవలె నిత్యసంబంధము కలవారని దేనిలో వర్షిం!
స ధ్య ని ౧౦౩
బడుటనలన పార్వతీపర మేశ్యరుల యొక్క నిరతిశయ _ పరస్పర ప్రేమ శాలిత(ము మహాోమహిమత(ము మొదలయినవి వ్యంగ్యము లవుతున్న వని దీశక్లి తాశయము. ధనిమార్గ్లము సరిగా తెలియకపోఫుట వలన దీక్షితుడు ఈ విధముగా అనవలసి వచ్చింది. ఈ శ్లోకములో పార్యతీపర మేశ్యరులను విషయ ముగా చేసికొన్న కవిరతి ప్రధానము, ఆ పార్వతీపర మేశ్వరుల పార స్పరికప్రేమ కవిరతికన్న అప్రధానము, కవిరతిలో అది గుణీభావము పొందుతున్న ది. అందువలన గుణభూత మైన రత్యాదికమునకు రసధ్యని తము కం సముచితము కాదు. కాబట్టి భావభ(ని అనాలి, రసధ్య్వని అనరాదు, (“భిన్నో రసాద్యలంకారా దలంకార్యతయా క స్థితః) అని ఆలం కారికసిద్దాంతేము, 1 అసంలక్ష్య క్ర క మవ్యంగ్యము కశష పాద స్యలంకారాల కంకు భిన్నము, అత్రధశాన ద లక రసభావధని అలంకగింపబడు తుంది. అందువలన అలంకార్య ము, విప్పలంభ శృంగారో దాహారణము: /పాచో మాంగలికీః వ టం. జల్పత్యనల్సం జనే కేళీమందిరమారుతాయనముఖే విన్య స్త వకాంబుజా
నిశ్వాసగ్గ పితాధరోపరి పతద్చాష్పార్హు వకోరుహా బాలా లోలవిలోచనా శివ శివ ప్రాణేశ మాలోకతే. 4
కుని సృయాణసమయంలో ప్రజ లందరూ మంగళ వాక్కు-లు పల్కు_తున్నారు, వారు చేసే Fre ఆతని సుభిగత్వ సౌకుమార్యము లను విశదము చేస్తు యిక ముద్దరాలు. పల్లెళ్తి ఎదురాడలేగు. పృయా ణము వద్దు ఆనలేదు. ఎడబాటు న రల ఆ నూతనవధువు ఆతనిమో దనే ప్రాణా లను నీల బెట్టుకుని ఉన్నది. టా ఆతని సంబంధము పొంది దుఃఖోలను పీడిచి (ప్రపంచమును మరచిపోయినదో ఆ శీళీమందిరమును కలయచూచి వివశురా వ. ఆ ప్ర ప బేశసిలి తనకు దురరము కాగా కిటికీలో న్ శూన్య భావన
స్తున్నది. భావివిర హావిధురత్వము ఆమెను అవశురాలినిగా చేసింది, ఇబికిన హృద టి. నిట్టూర్పులు వేడిగా వెలువడి వచ్చినవి. పండువ "టి మధురాధర పల్ల వము నిట్టూర్పుల ఈతకు వలన వాడిపోయింది, కన్నీళ్లు కపోలాలసు చారలు కట్టి ధారలుగా వచ్చి సుకమారాధరతాడనము శేసి ఊబ్బెత్తు హృదయాన. వటోజాలను
౧౦౮ నవ రసగ౦గాధరము
ఒకసఖి ఒకనవోఢను గురించి తన చెలితో చెప్పుతున్నది. వ్రీయుని (వయాణసమయనుందు జనులు అధికముగా మూంగళిక వచనములను పలుకుతూ ఉండగా ఆ చంచలనయన రతిమందిరగవాత ముఖములో తన ముఖకములమును ఉంచుకొని ఉన్నది. అతృంతనిష్యాసాల వలన వాడిపోయిన ఆమె అధరముమోద అశ్రు నులు జారుతున్నవి. కన్నీ టితో కుచములు తడిసినవి. శిన! శివ! ఈ దశను పొందిన ఆబాల తేన ప్రాణనాధుని చూసూ ఉన్నది. ఆ కు (వయాణసమయములో అశ్రువులు విడువ రాదని తెలియదు అది " అపక్కునమని ఆమె అను కోడు.
ఈ పద్యములో నాయికా ప్రే మపాత్రుడయిన నాయకుడు ఆలంబన విభావము, నిశ్యాసము, అశ్రు పాతేము మొదలయినవి అనుభానాలు. విపొడము, చింత, ఆవేగము మొదలయినవి వ్యభిచారి ఛావాలు. వీని
సంధోగమునయన నాయికారతి అభివ్య క్ర కమనుతున్న ది. ఈరతి వియోగ కాలీనము అగుటనలన వి ప్రలంభమని వ్యప బేశ్తిలపబడుతున్నది.
మరి ఒక ఉదాహారణము;: - ఆవిర్భూతా యదవధి మధుస్యందినీ సలా హాన్ ట్ల) కాంతిః కాచిన్నిఖిలనయనాకర్షణే కార ణజ్ఞా శ్వాసో దీర్ష స్తదవధి ముఖే హేండిమా గడ శూన్యా వృత్తి తిః కులమృగదృళశాం చేతసి ప్రాదురాసీక్
మధువును స్యం£ం౦పచేయునట్లిన్ని , నిఖలమానపీనయనాలను ఆకర్షించు టలో మంత్ర, తంత్రాదులను 'తెలిసినట్టిన్ని, నందనందనుని అనిర్వచనీయ మైన కాంట్ గా ఆవిర్భవించిందో అప్పటినుండీ కులాంగనల ముఖా లలో శా్య్యాసము దీర్గవుయినది. కపోలములలో/పాండివు కలిగింది. చిత్తములో శూన్యవృ త్తి ఉత్పన్నుగమెంది.*
తడిపినవి. ఆ నాయిక నాయకుడ్తుశటు వెళ్ళుతాడో అటు వెళ్లుతాడో అని ఆలోచన లోచనలోల ఆయి౧గి, పాపమూ ఆ కన్య హృదయము ఎంత గా వంత పొందుతున్న దో! శివ! శివ! శివ!
* నందనందనుడు చూచినాడంటే అందరి కన్నులూ అటుజై పే అకర్షి ౦ప ఖడుతవి, కులయువతుల చిత్తాలలోకూడా ళూన్యవృ త్తి కల్గుతుంది. ఆయన నీల కాంతి
రనధ్యని ౧౦౫
ఇంకోక ఉ వ'హరణము;
నయనాంచలావమర్శం యా న కదాచిత్సురా నేహ ఆలింగితాపి జోషం తస్టా సా గంతుకేన దయితేన
2౫
నాయిక ఒకప్పుడైనా నేత్రాంచలములు కలసికొనుటకు కూడా సహింపలేదో ఆమె ఈ వియోగసమయంలో పరబేశము వెళ్ళబోవు
వి వ్రీయునిచే గాఢముగా ఆలిం డి కూడా వమో అనలేదు. ఊరకనే కన్నది. వ “
ఈ పద్యములో స్వాభావికమైన చంచలత్యముయొక్క.. నివృత్తి అను భావము. . జడత్యము వ్యభిచారి, ఈ వి _ప్రలంభశృంగారమును ప్రాచీనులు అయిదు విధాలుగా స్తున్నారు, (ప్రవాసము - అభిలావ - విర హము - ఈర్షక~” శాపము అని, ఆ పంచవిధవి (ప్రలంభాలలో ఏవే "తే-నెవా చులు అందరూ అతని కాంకీంచుతారు. అది "కారణంగా దీర్చృదీర్హ శ్వానములు బయలుదేరుతవి, విరహ భావన అధికమవుతుంది. కపోలాదులు తెల్లబడు తవి, ఆతడు మహామోహమం Uy ము, బయటడండి హృదయాల వ్ర, వేశించుతాడు.
కులాంగనలనుకూ డా ఇక బెట్టడానికి ఎటువంటి సామర్థ్యము కావాలో అది అంతా ఆ నందనూను కాంతిలో కూడుకున్న ది,
నాయిక ముద్ద రాలు, ఇదివరలో నాయకుడు సాౌనురాగంగా _ప్రణయదృక్కు_ లను ప్రసరింపజేసే "ఒకప్పుకైనా సహించేది కాదు, తృష్గతో కూడుకున్న ఆమె చూపులు గు స్రచ్చుకొన్నట్లు ఉండేవి. ఇపుడు ప్రియుడు ఎ చానింపబోతున్నాడు. మళ్లా ఎనాస్టళ్లకు వస్తాడో. మళ్లా తాను అతని సంబంధసుఖమును ఎప్పుడు పొంద గల్గుతుందో | అందువలన ఆమె ౫ కాగలించుకిొన్న ప్పటికి ఏమి అనడము లేదు, తనచురుకుదననును విడిచి ఆ 'నానంద పారవశ్యమును అనుభవించుతూ కదలకుండా
ప,స్దానం వలయెఃి కృతం పీయసక్షై రె, రజ సం గతం ధృత్యాన క్షణమా సీతం వ్యవనీతం చిత్తే” గంతుం పురః యాతుం నిశ్చిత చేతసి ప్రి పియతమే నళ వై! సమం చస్రన్టీతం గంత వ్యే సతి జీవిత ప్రియ! సువ త్సార్థః కిముత్స్ఫృజ్య తే! నాయకుడు ప్రయాణోస్తఖు డయినాడు, "నాయిక. దిగులుతో చిక్కి పోయింది. అమెకు కపితరమోద ' నిరాళ పుట్టింది. ఇట్లా సోషాలంభంగా పలుకుతు న్నది, ఓ జీవితమా ! ప్రీయతముడు ప్రస్థానించా లని నునస్సులో నూూత్తం అను 14
౧౦౬. నవ రసగంగాథధరము
మము అంతగా ఉపలబ్దము కానడములేదు. అందువలన మేము ఇక్కడ విస రించలేదు సామాన్యముగా అవి అన్నీ సమానముగా ఉన్నవి,
కున్నాడు. ఇంతట్లోనే కంకణాలు _(పయాణించినవి, జీవిత వ్ యసఖము లయిన అశ్రు, వులుకూ జా జీవితంతో పాటు ప్రయాణం నల్, స్నేహధర్తం అటువంటిదే కడా! థెర్యం క్షణమెనా ఉండలేదు. చి శత్రీము ముందుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నది, ఈ విధంగా అందరూ ఇస్టకూ జం శే నీవు సా డా చెళవలసీ ఉన్నది కదా! నీ సువ్భాద్యర్గ మంతా ఇట్టి నిశ్చయంతో ఊరికే వారిని నీవు. ఆనుసరించడముయు కము, ప్రీ యసువ్భాశ్సమూవాము ను నీవు ఎందువలన విడిచిపెడుతున్నావు? నీవు ఒంటరిగా వళ్లుదా మనుకొన్నావా! అది యు కృముకాదు, రిం న. : అ శుమార్హా)ః ప్రణయస్పృళః పరిచయా దుద్దాఢరాగోదయాక శ్రా స్తా మ్యుదృశో నినగ్గమధురా చేష్టా భశేయు_గయి , యా స్వః తః కరణన్య బోహ్యక రణవ్యాసారరోధీ తమ్షళణాల్, ఆళ..సా పరిక ల్పితాస్వపి భవం త్యానంద సాంద్రో అయః, మాలగశ్రీమాధవంలో నూలతీభావన చేస్తూ ఉన్న మాధవుని వచనము. ఆ ముగనయన మాలత్రియొక్క_ ఆ యా కొటాక్నరూపము లయిన, నే నిడినరలో అను పం నా Se ఆ వేస్టలు స(ఫొవ మనోహరములు '్రేమార్దు ములు, 'ప్రేమవశీక ఎతిస్సుస్టి కొలలి, పరిచయచిశేషమవలన ఆత్రిసాం దృ మయిన త గ్ కలవి అట.వ. టిభావృమా ఉదరము లయొనవానిని — చెప్పుగము శక్యము కా కాగు, 'ఏచేస్టలు వమ థ పృకల్ఫి*ములు ఆయినా బాహే దిచువ్యాపారములను అడ్డు] పెట్ట నటు టి, ర మయిన త _న్మయీా భావమును అంత:క రణానికి క్ లుగ స్తు వో ఆని ఆచేప్టల్ను మళ్లి" నామీద శ సరిం చునా అని అఖిశంననము, 5. విరవాము: అన్యశ _వ్రజతీతి కాకలుకథా నాష్యస్య తాదృక్సువ్భల్ యో మార చేచ్చతి నాగతళ్చ హవావా! కోయం విధేః యస్నకమః ఇత్య ల్పేతరకల్పనాకవలీత స్వాంతా నిశాంతాంతశే బాలా నృ తేవివ రృనవృతికరా నావ్నోశ్రి నిద్రాం నిశి రావాలని అనుకొన్నప్పటికీ నాయకుడు రాలేను, ఆతని అనాగమనవిరహామువలన వ్య్వథితు రా లయిన నాయిక స్వాంత మంతా నానావిధకల్పనాకవలిత మయింది, అబాల గృహాభ్యంతరంలో అటూఇటూ పొస్టతూ రాశ్రి సమయంలో ఏమో నిద్ర, పోవడం లేదు ఆ నానావిధ కల్పనలూ 'సీవంకే చాసాయకడు అన్య నాయి భవనానికి జెళుతాడని అనుకోవడానికి ఏమి అవకాళము లేనే లేదు. పోనీ ఎవనైనా స్నేహితుడు తనయింటికి తీసుకుపోయినా డనుకుందావమూ! అంక, చామోద ద్వేషం ఉండి
(య
స్వ ని గిం క్షరుణరసో దాహరణము;
అపహాయ సకలబాంధన చింతాం, ఉద్వాస్య గురుకుల ప్రణయం హో! తనయ: వినయశాలి౯, కధమివ పక
నాయింటికి నాపి, యుడు రాకు.డా చేసే సుహృత్తు ఎవడూ లేడే! శాఒట్టి తత్కృత నివారణము సంభావ్యము కాదు. అయ్యయ్యో! నా నాథుడు యింకా రానేలేచే అబ్బా! ఈ ైవఘటన ఏమిటో గదా! ఎన్నడూ ఈవిధము గా లేదే అని, ర ఈర్ష్య:
సాపత్యుః ప్రృథమే2_పరాధనమయే సఖ్యోప దేళం వినా
నో జానాత్రి సవిభ, నూం౦గవల నా వర్రో క్తి కినంసూ చనం
స్త రచ కపోపమూలగలి తైః పర్వస్త చేత్రోక్సలా
బాలా కేవల మేవ రోదిత్రి లుకల్లోలాల కై రశ్టుిః
నాయిక ముగ్గ, నాయకుడు రసికుడు, ఆతడు అన్యాంగ నాసంగమాప రాధి, సహీంచడానికి శక్యము గాని ఆ భర్తయొక్క_ మొదటి అపరాధసమయంలో సౌహో గ్షంతో చెలికత్తెలు శ-పదేశములు చేయకపోతే. సవిలాసంగా ఆ(గవలనము శేయ సము కాని వరో క్షులతో తన కోపమును సూచించడము గాని ఏమి తెలియదు, స్వ చ్చము గా ee చృకపోలమూ మునుండి అశు నలు ఒయలు చేరినవి, అము గ్రానేత్ర, ములు కన్నీళ్లతో నిండినవి. ఆమె అలకలు న st ఈ వీధం గొ ఆబాల శేవలము రోదనము శే చేస్తున్నది, అ నాయకుడు తీనను పొది వేరొక శ్రీని గు హి _చడమువలన ఈర ద్ద ఫ్రీ కలిగిన ఆపిల్ల వ్మోచేయ కేక్ ఈ విధంగా ఏడుస్తున్న ది, ౫. శాపము : త్వా మాలిఖ్య _స్పణయకుపితాం ధాతురా?ః శిలాయా మాత్తానం తే చరణపత్రికం యావ దిచ్చామి కర్తుం ఆ సగిస్తావన్తుహు రుపచితేః దృష్టి రాలుష్య తే కే శూర స్త స్త సీన్న పి న జహాతే సంగమం నౌ కృతాంతేః మేఘసంచేళంలో యతుడు తన ప్రియురాలి విషయమై ఈ విధంగా మేఘు డితో చెపుతున్నాడు, నా వచనాలుగా నా ప్రియునాలిళో ఈవిధంగా చెప్పు, “ఓ ప్రియురాలా! నీవు ప్రణయకుపిత వైనట్టుగా భావించి వైరికాదిధాతువులతో శిలాఫలకంమోడ్ల నిన్ను చి ఏ త్రించుకున్నా ను. "అటువంటి నిన్ను నేను బత్రిమాల.క్తూ వాలిగా ! అందువలన నన్ను బ్ పాదాలమ్ర్తీదా పడిళన్నట్టుగా చి _త్రించా లని అను కుంటూ ఉంటే కన్నీరు పొంగిబౌంగి వచ్చింది, దృష్టిఅంతా ముక పోయింది. ఇక నేంచెయ్యను!? ఆ క్రూర్మోడైన విధి స ౦లోకూడా మన సమాగమాన్ని సహిం-చడం' లేదుకదా! దీనిలో నాయకుడు “ళాపేనాస్త ౦0గమితమహిమా.?) కొ బట్టి శాప హీతుకంగా విముక్తు డైనాడు,
౧౦౮ నవ రసగంగాధరము
అత్యంతము సులీలుడవయిన తనయా ! సకలబంధువుల చింతను విడిచీ గురుకుల ప్రేమను తోసిపుచ్చి ఎట్లు పరలోకపథికుడ వయితి వయ్యా !* దీనిలో చనిపోయిన పుత్రుడు ఆలంబనవిభావము. ఆ సమయములో వచ్చిన బాంధవుల దర్శనము "మొదలయినవి ఉద్దపనవి భావాలు, రోదనము అనుభఖభావము, టై న్యాదులు, వ్యభిచారిఛా వాలు.
Los ver a
త న టం మణీకుంతలభోగిభో గయోః శ్వపచా తభువో ర్నిరంతరా మమ జాతా పరమా తని సితిః ఆలీ ర 0
మలయానిలకాలకూటాలలో కాంతాకుంతలసర్పభోగాలలో చండాల
బ్రహ్మమూర్వులలో భేదభావము లేని స్టీతి నిరంతేరంగా పరమాత్మ యందు కూడుకొన్నది.
దీనిలో నిఖలప్రపంచమూ ఆలంబనవిభానము. సకలవస్తువులలో సమా నత్యము అనుభావము*, మత్యాదులు వ్యభిచారులు, ఈపద్యము పూరా ర్లములో ఉ_త్తమాధమముల ఉపక్ర్రమము ఉన్నది. ఉ _త్తరార్థ ములో అధ మో త్రమములవచన మున్నది. 'ములయానిలము కాలకూటము, రమణీ కుంతలము భోగిభోగము అని మొదట ఉత్తమము, తరువాతే అధమము ఉండేటట్లు ఉపక్ట్రమము చేయబడింది. ఉ _తృరార్థ ములో మొదటగా శ్యపచుడు తరువత ఆ _రృభూ అని ఉన్నది "కాబట్టీ అధ మో_త్తమవచ నము ఉన్నదని భావము ఈ విధముగా వర్ణ నము ఉంచే ప్ర క్ర కమభంగ మనే దోషము వాటిల్లుతుంది. వక క్రనుముతో ప్రారంభము చేయబడు తక నానా న త
నంగా కనిపిస్తున్నది, ఆ విషయంలో _ప్రత్యేకంశా ఎన్నతగిన విషయమంటూ కని పించదని పండితరాజ భావము,
* ఛాంధవుల నందరినీ అభిమానించుతూ గురుకులంలో చచక్క_-గా విద్యా భ్యానం చేసి అనంతరకాలంలోకూడా గురుభ కిని ్రదర్భలచుతూ ఉన్న _ వినయ శీలం డయిన కుమారుడు చనిపోయినాడు, షరలోశములో అతని' అతిథిని ఆదరించినట్టుగా ఆదరించుతారు. ఇటువంటి సుగుణము కూడుకున్న ఊఉ _్రమపుత్రు డు నిరంతర చిం తాసంతతిని కూర్చాడు, న
ర స ధ్వ ని RN
తుందో సమా కి పర్యంతమూ ఆ కమానిే నిర్వాహము ఉండాలి అట్టా లేకపోతే = పైశ్లోకములో మాదిరి ప్రక్రమభంగము తప్పదు. కాని ఇందులో వ స్ట. RE భ్యూభ వము పొందినవాడు కావడము మూలాన ఆతనికి ఉ త్తమాధమజ్ఞానవై. కల్యము సంప్రాప్తమైనదని ఈ క్రమ భంగము ద్యోతీనము చేస్తున్నది. అందువలన ఇది దోషము కాక పోవడమే కాక రసపోవషక వువుతూ ఉన్నందువలన గుణమే,
ఈ కింది పద్యాన్ని శాంతరసానికి ఉదాహారింప రాదు. Uy సురస్రోతస్విన్యాః పులిన మధితిష్ట న్నయనయోః విధాయా్తరు దా మథ సపది విద్రావ్య విషయాకా విధూతాన్తర్థ్వాంతో మధురమధురాయాంచితి కదా నిమగ్నః స్యాం కస్యాంచన నవనభస్యాంబుదరుచి
గంగానది పైకతముపై కూర్చొని నేత్రాలు మూసికొని సాంసారిక విష యాలను ఆ సమయములో దూరముచేసి అంతః కరణముయొక్క_ అంధ కొరములను పోగొట్టుకొని నపవ్న భాద్రపదమాస మేఘసమాన కాంతి యుక్తమైన అనిర్వచనీయ మైన మధురమధుర చై చైతన్యములో ఎప్పుడు నిమగ్ను డను అవుతానో కదా! _. ఆకే _నయత్వము ఎపుడు కలుగు తుందో కదా,
విచారించి తే, ఈ పద్యములో విషయములు ఆలంబనములు, గంగా తటాదులు ఉద్దీపన విఛావాలు. నేత్ర నిమోలనాదికము అనుభావము. వాని సంయోగమువలన నిశ్వేదస్థాయి ప్రతీతమవుతూనే ఉన్నది, అయినప్పటికీ ఆ నిక్వేదము వాసుబేవునివై అనన్య ప్రేమ కలిగిన, కపీశ రునిరతిలో గుణీభూత మనవుతున్నది, అందువలన “ శాంతరసధ్యని అని వ్యప దేశింప రాదు. ఈ పద్యము నా (పండితరాజు) కరుణాలహారి పు స్తకములోనిది. ఆ కరుణాలహరి భగవద్భు_క్తి ప్రథానకము కాబట్టి ఈ పద్యములో కూడా అదే భక్తి ప్రథానము హాల ఇంకా ఈ పద్యములో ఓజస్వి అయిన రచన ఉన్నది. అది శాంతరసానికి ప్రతి కూలము అందువలన కూడా ఇది ఉదాహార్వముకొదుం పూర్వ పద్య
౧౧౦ నవ రనగంగాధరము
ములో--పరమా తనిస్టితి- అని అనడముచేత ఆత తొద్రూప్యము గోచర మవుతున్న ది. కాని భగవ లేమ ప్రతీతము కావడము లేదు, భగ వానుడికన్న వేపుగా గోచరించినపుడే వే సించుతుంది. ఐక్య జ్ఞానములో గోచరముకాదు,
రౌద్రరసోదాహరణము
నీతాస్యయంవరములో విరిగిపోయిన శివధనువ్షండాలను చూస్తూ ఉండ లేక పరశురాముడు ఈవిధముగా పలుకుతున్నాడు. దీనిలో పరళు రామునికోధము న్య _క్రమవుతున్నది.
నవోచ్చలితయొ వనన్ఫురదఖర్వగర్వజ్య రే మదీయగురుకారు కం గలితసాధ్వసం వృశ్చతి అయం పతతు నిర్ణయం దలితద్భ _ప్పభూభృద్గల, స్థలద్రుధిరఘ_స్స సరో ము పరళ్వధో భె 'శెరవః॥
బాగా సముచ్చలిత మెన నవయాౌావనముచేత అమంద గర్భజరము కలిగి. సాధ్యసము లేకుండా నాగునువై ఎ శివుని ధన్రువును విరిచిన ఈతని (శ్రీరాము) పై నాయీ భయంకరమెన్త నిరయముగా ఖండితము లయిన 'రాజకంకములనుండి స్రవింేగర నమును "పానమువేసిన పర శువు ప ప్రసరించు గొను
ఈ పద్యములో పరశురామునకు రాముడుగా తెలియబడని శివను ర్భుంజకుడు ఆలంబన విభావము. అందువలననే విజేషవిధముగా నోను గ్రహణము చేయలేదు గురుద్దోహి నామమును ఉచ్చారణము చేయడము తనుచిత మని కూడా సంస్రచాయము. ఫొ ధాధిక్యమువలన నామ గ్రహణము వచేయలేదనికూడా ౫ గ్రహించవచ్చు. “అందువలననే విశేషణము మాత్ర, మే చెప్పబడింది, "కాని వశేవ్యము చప్పబడ లేదు. భువన వ్యాపీ మహాఫ్యని వెలువడడమువలన నిశ్శంకముగా ధనువును విరిచిన్తాడని అనుమిత మవుతున్నది. ఇది ఉద్దిపనవిభా ము. పమఫోకు లు భావాలు, గర్వము ఉగ్ర త మొదలగునవి వగభిచారిభా వాలు, ధనుర్భంగ ధ్వనివలన సమాధి భగ్నము కాగా ద్రీ పరశురాముడు పలికాడు.
రసధ్యని ౧౧౧
ఈ పద్యరచన అతృంతమూూా an ముయొక్కొ- 3 క్షి రు టో ఓజస్వితను పోషించుతున్న ది,
ఇఇతరసలాలలో, గురువు _స్తరణకు రాగా అహంకారను నివ త్త త మగుట ఆవశ్యకము. ప్ర ప ప్రకృతములో అటువంటి అవసరము వచ్చినా పరశురాముని గర్యోత్కర్థ ప్రకాశిత మవుతున్నది. దీనివలన ఆతని వివేకరహితత్యము స్పష్టముగా ప్ర ప సీత మనుతున్న ది. తద్ద్వారా క్రొ కోధముకూడా అధికముగా గోచర మన్రునేన్న ది. ఈ అర్థమును పద్యములో ఉన్న మదీయ? పదము తెలియ ేస్తున్నడి. అది అజహ త్స్యార్థలకుణామూూలక మైన “ నేను బ్రరువదియొక్కం పర్యాయములు భూమిని నికు త్రియంగా వాను, తండి డ్రి ఆజ్ఞానుసారంగా మాతృకంంమును కూడా నేకశానుళి అని దీనివలన గోచర మవుతున్నది. ఇది లశ్ర్యార్థము. ఈ లవ్ష్యము గర్యోత్క ర్ల ప్రకాశన పూర్వక ముగా వివేక కూన త్యముచేత కో ధాతిశయమును వ్యంగ్యము చేస్తున్నది. దీనినే ప్రాచీనులు ఉపాదాన రకత అంటారు, అస్గచ్చబ్దము స్వార్థాన్ని సూచెంచుతూ ల మ్యూర్ధ మును బోధించుతున్న ది. we వ్యంగ్యసిద్ధి స్పష్టము.
ఇది కాద్దానికి ఉదాహార్యముకాదు.
ల శృవణతక్ఞణా విర్భవ నహాగురువధస్త్యృతిః శ్వసన వేగధూతాధరః విలోచన వినిస్పరదృహలవిస్సులింగ వ వజః రఘుప్ప వర మాకిపకా జయతి జామదోగ్న్యోమునిః
ధనువును బ్రద్దలుచే నే నే సమయములోని ధ్వనిని వినడముచేత, ఆ త్రుణ ములో ఆవిర్భవించిన మహాగురు వగు జమదగ్ని యొక్క. వధస్మ రణము కలవాడై. నిట్టూర్సులవేగమువలన కదిలిన అధరము కలవాడై నేత్రాలనుండి వెలువడు బవూుుళములయిన విస్సులింగాల సమూహము
కలవాడై; జామదగ్న్యముని అయిన పరశురాముడు రఘువీరు డయిన శ్రీరామచంద్రుని we hose oom) సర్వొత్కర్ష గా
ఉన్నాడు,
౧౧౨౨ నవరసగ౦గాధరము
దీనిలో అపరాధాస్పదుడై న రఘునందనుడు ఆలంబనవిఖావము, ధను ర్విదలనధ్వనిక్ర, వణము ఉద్దీపన విభావము. శాసము నేత్ర జ్యలనమూూా అనుభావాలు. మహాగురువధ స్త భతి గర్వము, ఉగ త మొదలయినవి వ్యభిచారి భావాలు, వని సంయోగమువలన క్రోధము అభివ్యంగ్యమను తున్నది. అయినప్పటికీ పరశురాముని ప్రభావవర్షనలో కవిగతే రతి భావము వీజభూతము కాబట్టి ఆ రతిలో ఈ కోధము గుణీభావము పొందుతున్నది. మున్యాలంబనకమైన రతియే ప్రధానము. క్రొధ స్తాయిక మైన కాద్రము రతిపరివోషకముగా ఉన్నది కాబట్టి పధానము కాదు. అందువలన ఇక్కడ రౌద్ర, రసవ్యప దేశమును చేయరాజూ;
ఈ స్థలములో ప్రసంగవశప్రా ప్తమైన ఈ విషయమును తెలుసుకోవాలి, కావ్యప్ర కాశలో వేణీసంహారములోని ఈ పద్యము కాద్ర రసానికి ఉదా హారింపబడింది.
కృత మనుమతం దృష్టంవా యై రిదం గురుపాతకం
మనుజపళుభి ర్నిరర్యాదై ర్భృవద్శి రుదాయు ధ్రై;
నరకరిపుణా సార్ధం తేషాం సభీమకిరీటినాం
అయ మహమస్ఫృజ్షాంనైః కరోమి దిశాం బలిం.
= ద్రోణవధకువితుడై న అశ్వ స్ఞామ అద్దనాదులను ఉద్దేశించి దీనిని పలుకుతున్నాడు. ఆయుధములను ధరించిన మర్నాదారహితులయిన పశువులయిన వ మోచవేత ఈ మహాగురుపాతకము చేయబడిందో, అంగీక రింపబడిందో, చూడబడిందో, ఆ శ్రీకృష్ణునితో కలిపి భీమార్జునులతో కూడుకొనినవారి అసృ _క్లేదోమాంసాదులతో చేను దిక్కులకు బలి ఇస్తాను ఈ పద్యములో రచన రౌద్ర రసవ్యంజనసమర్థముకాదు, 'పద్యము వినగానే “ఇది కాద్రరనవర్ణ నముతో ఉన్నది? అనే అర్థమును చెప్పేశక్రికలిగి ఉన్నట్లు స్ఫురించదు, అది కవియొక్క_ అశ
వీరోదాహరణ ము
ఏరరసముునణాలుగు విధాలు, దానపీరము, పలు. యుద్ధవిరము, J
రసధ్య ని ౧౧౩
ధ _రృవరము అని. పీఠానికి స్థాయి అయిన ఉత్సాహము నాలుగు విభా లుగా ఉండడమే హేతువు. చడానవీరోడాహారణము :
కియ దిద మధికం మే యద్ద్విజాయార్థయితే కవచ మరమణీయం కుండలే చార్చయామి అకరుణ మవకృత్య ద్రాక్ కృపాణేన నిర్యత్ బహలరుధిరధారం మౌళి మావేదయామి
నా కిది అంతగా అధికంకాదు, యాచనము చేసే ద్విజునకు సాధారణ మైన కనవాన్ని కుండలాలను అర్చించుతాను. ఆ యాచకుడే అడిగితే కృపాణంతో ఖండించి వెలువడు ర_కభారలతో ఉన్న శిరమును నివే దించు తాను,
ఇంద్రుడు 7 బ్రహ్మణ వేషమును ధరించి రాగా కవచకుండలాలను దానము చేయాడానిక్ “కోర్టుకు ఉద్యుక్సు కుడ తద్దానవి సి తులయిన సభ్యులను ఉభ్రైశించి పలుకుతున్నా *స. దీనిలో యాచనము చేసే స ఇంద్రుడు ఆలంబన విభావము. ఆత" పలికిన స్తుతి ఉద్దీపన విభానము. _కవచాదులను
దానము చేయడము వానియందు లఘుత్వబుద్ది మొదలయినవి అనుభా వాలు. గర్భము, తండ్రి అయిన భువనభాస్కరునివలన తాను జన్మిం చుటను స రించుట వ్యభిచారిభా పనిలో “మే అనేది అర్థాం తరసం క్రమోళావివక్షి తప్తాన్యర్యన.. దీనివలనణే గర్భము గోచర మను తున్నది.
ఈ పద్యములోని రచన ఆయా అక్టాలకు తగినట్లుగా ప్రారంభ సమా ప్రులతో కూడుకొని ఉన్నది. ఓజస్సు, మృదుత ఈ ెండింటితోనూ కూడుకొన్నది అగుటవలన సహృదయుల అంతఃకరణములో చమత్కా_ రమును కలుగే స్తున్నది. పూర్యార్లములో కవచకుండల సమర్పణము తేలిక అయినడే అని నిరూవీంచడమునలన ఉత్సాహము పోవీంప బడుతున్న ది. అందుకొరశే తదనుకూలముగా జనం శిథిల బంధము నస్వీకరింపబడింది. ఉ _త్త రార్థములో “మాలింగో అనేవరకు వక్త 15
గంలో నన రసణగ౦గాధరము
యొక్క. ౫రో( త్పాహములను పోషీంచడానికి ఉదా త్రరచన స్వీకరింప బడింది. ఆ తరువాత బ్రాహ్మణ విషయములో వినయయు _కతను ప్ర కాశింపచేయడానికి, దానికి నూలభూతమెన గర్వరాహిత్యమును ధ్వనింపచేయడానికి వృదువయిన శిథిలరచన న్వీకరింపబడింది. అందు వలననే *ఆవేదయామి అని చెప్పబడింది. కాని *దదామిోొ అని కాని *వితరామి* అని కాని చెప్పబడలేదు.
బది ఉదాహార్యముకాదు. యస్యోద్దామదివానిళా ర్ధివిలసద్దానప్రవాహ ప్రథా మాకర్ణ్యావని మండలా గతవియద్వందీం|ద్రబృందాననాత్ ఈర్ష్యానిర్భరపుల్ల రో మనికరవ్యావల్గ్లదూధఃస్రవ త్పీయూష ప్రకరై ౩ సురేంద్రసురభిః ప్రావృట్సయోదాయ్యక. కామ ధేనువు, భూమండలమునుండి వచ్చిన స్వర్షియస్తుతి వారకముఖ్యుల ముఖమునుండి రా _త్రిందినము యాచకులలో శోభించు భూవాలుని అతిశయిత దానప్ర, వాహకథను విని, -ఈన్హా పులకలు పొంది, పొదుగునుండి స్రవించు రసుభాప్ర, సారము కలదై వర్తా మేఘమువలె అవుతున్నది. " దీనిలో ఇం (దసభలోని నిరీక్ష్షకులు ఆలంబనవిభావము. భూముండలము నుండి వచ్చిన స్వర్షియవందిజన వదనాలనుండి వెలువడిన రాజదానవర్ష నము ఉద్దీపనవిభావము. పొదుగునుండి స్రవించు వీయూపప్ర, సరము అనుభావము. అసూయాదులు వ్యభిచారులు, పని సంయోగమునలన కామగవీగతో తాహము అభివ్య క్ మవుతున్న ది. అయినా అది రాజస్తుతిలో గుణీభూత మయింది కాబట్టి రసముగా వ్యప దేశము పొందతగదు, ఈ కారణమువలననే ఇదికూడా ఉదాహార్యము కాదు. సాద్దీద్వీపకులాచలాం వసుమతీ మాక్ళిమ్య సప్తాంతరాం సర్వాం ద్యామపి సస్మితేన హరిణా మందం సమాలోకితః ప్రాదుర్భూతపరస్ర మోదవిదలద్రోమాంచిత _స్టత్లణం న్యాన్యమీకృతకంధరో2-సురనరో మౌలిం పురో న్యఫ్హవాన్
రసధ్యని ౧౧4A
© _ప్పప్రాకారములతో ఉన్న సర్వస్వర్లమును ఆక్రమించిన తరువాత
వామనుడు చిరునగవుతో నెమ్మదిగా బలిచ కరి రిని చూాచినాడు (మూడవ పాదమును ఎక్కడ ఉంచాలి ? అశేభావముతో). ఆ విధముగా చూడబడిన అసురవశేణ్యుడైన బలి అపరిమితానందము కలుగుట వలన పులకితుడై ఆ సమయములో మెడనువంచి ఎదుట శిరమును ఉంచినాడు ఒక పాదమును ఈ శిరముసపె కూడా ఉంచి స్వీకరించ వలసినదని. .
సముద్రములు ద్వీపములు కులాచలములతో కూడుకొనిన భూమిని, స
ఈ పద్యములో వనావునుడు ఆలంబన విభావము. వామును డొనరించిన మందనిరీక్షణము ఉద్దిపనవిభావము. రోమాంచాదులు అనుభావాలు, హగ్ధాదులు వ్యభిచారులు, ఏని సంఘయోగమువలన ఉత్సాహము వ్యజ్య మాన మవుతున్న ది. అయినా అది అప్రధానము*, పూర్వపద్యములో కావుభేనూత్సాహము రాజసు తిలో ఉత్క్న్రాధాయక మైనేట్టు దీనిలో కూడా బలిచక్రవర్తి ఉత్సాపోము రాజస్తుతిలో ఉత్కంర్షను కలుగ జేసేది అవుతున్నది. స్పుతి ప్రధాన మైనది; "ఉత్సాహము గాణ మైనది.
దీనివలన కావ్య పరీక్ష అ నేగృంథ రచించినసారబోధిని అనే కావ్యప్ర, భి జ భు. ఏరరసానికి ఉదాహ రించిన ;
ఉత్స త్రి రమదగ్నిత 8 స భగవాకా దేవః పినౌకీ గురుః
శౌర్యం యత్తు నతత్ గిరాంపథి ననువ్య క్రంహి తత్కర్మభిః
త్యాగః సప్త్పసము ద్ర ముది ద్ర తమహీనిర్వ్యాజదా నావధిః కీతబ నం. క కింవా న లోకో త్తరం gn
అనేదికూడా పరా స్తమయింది. భవభూతి మహావిరచరిత్రలో ధను ర్భృంగమువలన కోపించిన పరశురాముని చూచి ese ఈవిధంగా పలుకుతున్నాడు: భగవ౯! పరశురామా! మమహిమ లోకో త్ర రము. మహర్షి అయిన జమదగ్ని మో తండి ఆ భగవానుడు మహో దేవుడు, వీనాకి మీకు ధను ర్వేదగ్సు ఆ మూ కార్యము వానా
౧౧౬. నవ రసగ౦గాధరము
తీత్రము. అది మో కర్శలచే వ్యక్షము. స_ప్పసముద్ర ముది తీమైన మహీమండలమే మో నిరాగ్యజదానానికి అవధి, తా త్రబ్రాహ్మతపస్యా నిధి అయిన భగవానుడగు పరశురామునికి సంబంధించినది వది లోకో శత్రరము కాదు? అనే భావము కలిగిన ఈ పద్యము నిర స్తమయింది. వది గుణీభూతివ్యంగ్యము కాబట్టి రసధ్యని ప్ర ప సంగములో ఉదాహారింప దగినది కాదు,
“అకరుణ మవకృత్వ”’ అనే పద్యములో కూడా వ్యంగ్యమవుతూ ఉన్న దానపీరము కర్ణుని స్తుతిలో “అంగభూత మైనది కాబటి, దానితో కూడా కర్తునిప్ర శంస "సూచితమవుతున్న ది. కాబట్టి అద్ కూడా ధని 'కావ్యముకాదు” అని శంకించవచ్చును కాని అది పరమార్థ ము కాదు. ఆ పద్యములో కవికి కర్గస్సుతిలో తాత్పర్యములేదు. కర్టునివచనాలను అనువదించడములోనే కవికి అభినివేశ మున్నది. కర్తునిస్తుతిని ప్రతిపా దించాలని ఆతని అభిప్రాయము కాద్తు? కర్టుశు గొప్పవాడు. ముస శయుడు, తన స్తుతిలో ఆతనికి త్రాత్పీర్యములేదు. తనను గొప్పగా చెప్పు మ. శుద్రులభావమ్ము కాలు ఆపద్యములో సుతి వాక్యాగర్గము కాదు.
* స్తుతి అవశ నా అంశే వాక్య ప్రతిపాద్యముగా లేదన్న మాట, దీని భావమును ఈ విధముగా గ్రహించాలి. స్తుతిలో కవికి తాత్సర్యములేదు ఉ దారాళ యము కలిగిన క ర్థునకుగూ-డా న్వస్తుతివో తాత్పర్యము లేదు, ఇట్లా అతాత్సర్యభూత మైన స్తుత్రివిషయమె వీరోత్సాహూము అంగ మెట్లా అవుతుంది? “కియదిద మధికం మే”) అనే పద్యములో మహాశళయత్వ నిబంధనక మైన కర్లునిస్తుకొ _స్ప్తతీయమాన , మవుతూ'నే ఉన్నది* ఆయినా ఆ స్తుత్రిని వాక్యార్థ మనరాదు, ఉత్సాహము బాతువ్రగా ఆది శోతయొక్క_ హృదయములో అనుమియమాన మవుతున్నది, “ఈ కస్లుడు స్పుత్రి లో స్ ౯ తావి పొర్రుడు, అటువంటి ఉత్సాహము కలవాడు కాబట్టి”? అన్సి అక్క_డి అనుమాన పృక్కియ, అంతేకాని అది ళబ్రాలచేత పత్తిపాది( ప్పశడం లేదు, “ఉయస్యోద్దామ లో లో యట లో © దివానిళంి”? “సాబ్జిద్వీపకులాచలి? అనే రాజవర్గన పద్యములోనయి తే రాజస్తుతి వర్గ్షనీయముగా నే ఉన్నది. అందువలన అది ప ధనము, "కాబట్టి ఉత్సాహాదులకు అక్క_-డ గుణీభూతత్వమునే చెప్పాలి ఆని తాత్భర్యమును భావించాలి,
త్రమామోద “ఇక్కడి _పభుట్లక
రసధ్యని ౧౧౭
పిఠరరసప తీతి కలిగిన తరువాత అటునంటి ఉత్సాహము ఉన్నందువలన అది ర ఖ ప స్తుతి అనుమితమవుతుంది.
లని కవికి తాత్పర్యము ఉన్నందువలన త ఉన్న దని తెలుసుకోవాలి,
దయా ఏరో దాహారణము:
న కపోత! భవంత మణ్వపి, స్పృళతు శ్యేనసముదృవం భయం ఇద మద్య మయా తృణీకృతం, భవదాయుఃకుళలం కశేబరం
ఓ పావురమా! డేగవలన కలిగ భయము నిన్ను లేశమైనా స్పృళించ కుండా ఉండుగావుత. నీ జీవనకుశలమును ఇచ్చే ఈ శరీరము నాచే తృణముగా ఇయబటడీసద నాను నో “ఈ శరీరాన్ని తృణ ప్రాయము గా తలచి నీకు అక్షుపడి డేగవలన నీకు వమాత త్రమూ భయములేకుండా చేసాను, పై పద్యాన్ని -ఈపిధం గాకూడా వన్యసించ వచ్చు.
న కపోతకపోతకం తవ స్పృృశతు శ్యేన! మనౌగసి స్పృహా:
ఇద మద్య మయా సమర్చితం భవతే చారుతరం కశేబరం. రీ శ్యనమా ! Eo ఇచ్చ కొంచె మొనా కపోతకిశో రాన్ని స్పృళించ
కుండా ఉంకుగావుత. ఇప్పుడు నీక 3 మనోహరమైన కళేబరము నాచే సమర్పణ చేయబడినది. మమతారహిత్త “నేను శరీరసమర్చణము
మొదటిపద్యము శిబిచక్రవర్తి కపోతమును గురించి పలుకుట ఉన్నది. రెండవపద్యములో స్మేనమును గురించి పలుకుట ఉన్నది. కపోతము ఆలంబనవిభావము,. య వ్యాకులిభావము ఉద్దీ పనవిభావము, పావురానికై. తన శరీరార్చణ చేయడము అనుభావము.
ఈ పద్యములో శరీరమును దానముచేయుట గోచర మవుతూ ఉన్న ప్ప టికీ దానవీరధ్గని కాదు. డేగకు పావురము_తిశదగిన పదార్హము,
౧౧౮ నవరసగ౦గాధరము
ఆ శ్యేనకపోతాలు రెండూ భత్యభతకభావాపన్నములై ఉండ డము ప్రసిద్దమే కదా! శ్వేనము కపోతమును యాచించుతున్నది గాని 'రాజశరీరమును అర్జించడము లేదు. కాబట్టి దానవీరము గోచరము కాదు. కపోతశరీరరక్షుణానికి శిబి తన శరీరాన్ని డేగకు నివేదించు తున్నాడు. అది దానము కాదు. ఇచ్చి పుచ్చుకొనుట అనే వినిమయము అవుతుంది. ఇందువలనకూడా దానప్రధ్వని కాదు.
శ్వేనానికి కపోతము భక్ష్యుము. అందునలననే అది కపోతశరీ రాన్ని అర్థించుతున్నది. కాని శిబిశరీరాన్ని కోరడము లేదుగడా! శేనము నిఓశరీ రాన్ని అర్జించకపోవడమువలన _ దానపీరమని న్యప బేశించ రాదు. కపోతశరీరాన్ని రక్షించాలని శిబ్రిచక్రవ_ర్డి డానికి మారుగా తన దేహోన్ని ue ci మే కాని దానము కాడని భావము
యుద్గవీరో దాహారణము ;
రణే దీనాన్ దేవాన్ దశవదనః! విద్దావ్య వహతి చ్రథావస్తాగల్భ ఏం త్వయి తు మమ కోయం పరికరః లలాటోద్యజ్ఞ్వాలాక వలితజగణ్జ్ఞాల విభవో
భవో మే కోదండచ్యుతవిశిఖవేగం కలయతు
రావణా! యుద్దములో దేవతలను పరుగె త్తింపచేసి ప ప్రథావప్ర ప్రగల్భతను పొందిన నీ విషయమై నాకు పరికర మేమిటి ? సీలెక్క స ఏమిటి? ఫాలాగ్ని జ్యాలలతో జగత్సమూహావై భ వాన్ని కబళించిన మహాదేవుడు నాధ నుర్నిర్ము కృబాణవేగమును తెలుసుకొనుగాత.
ఇది రావణాసురుని గురించిన భగవానుడు (శ్రీరాముని వచనము,
దీనిలో పరమేశ్వరుడు ఆలంబనవిభావము. యుద్ధదర్శ నము ఉద్దీపన
విభావము. దశవదనావజ్ఞ అనుభావము. గర్భము సంచారిళావము.
పీనివలన రామగతమైన ఉత్సాహము రనీభావమును పొందుతున్న ది. ద్ ర్ట స ( ళి
ఈ పద గ్ట్వమున చేవతల ప్రస్తావనలో రచన ఉద్ధతముగా లేదు అట్లా
రసధ్వ ని ౧౧౯
అనుద్ధతముగా ఉండడము చేవతల కాతర్యప్ర కాశనద్యారా “దేవతలు పకృత ఏిరరసానికి ఆలంబనము కారో అనే అరమును అవగమింప
స్తున్నది, శ్రీరాముడు "దేవతలను ఏరరసానికి ఆలంబనముగా తలచ డము లేదు. అందువలననే అది అనుద్ధతముగా ఉన్నది. రావణుని (పస్తావములో, "దేవతల దర్చమును దమనము చేసే రావణాసురుని ఏర త్యమును (వ్రతిపాదింపవలనీ ఉన్నది. కాబట్టి రచన కొంత ఉద్దతముగా ఉన్నది. అయినా రావణుడు కొంత అనజ్ఞ చేయబడుతున్నా డు, రామ గతో త్పాహములో రావణుడు ఆలంబనము కాడు. *దశవదనుడు తనకు సాటి అని రావణుడు తలచడములేదు. అందునలననే రావగాలంబనక మైన రసము ప్రతీలిపథములో భాసించడము లేదు. కాబట్టి రచనలో ప్రకర్ష లేదు. ఉద్ధత శ్వానికి ఆధిక్యములేదు. భగవానుడై న భవుడు పర మో త్రమాలంబనవిభావము. కాబట్టి పరమేశ్వర _పస్తావములో పర మేశ్ళరుడు ఆలంబనముగా ఉన్న ఓజస్వి అయిన విరరసము నిష్పన్నము
అవుతున్నది, అందువలన రచన ఉద్ధతము న్నది, వక్ష యోగిగా కూడా ఉన్నది.
నాల్గవది అయిన ధర్మ ఏరో దాహరణము;
సపది విలయ మేతు రాజ్యలక్షీ ఉపరి పతంత్వధవా కృపాణధారాః అపహరతుతరాం శిరః కృతాంతో మమతు మతి ర్న మనా గపైతి ధర్హాత్.
తత్కాలములో రాజ్యలవ్ష్మీ విలయము పొందుగానుత. కాక్క క పాణ ఛారలు మాద పడుగానుత. యముడు శిరస్సును అపహరించు గావుత, నా బడ ధ_ర్షమునుండి కొంచెమైనా తొలగిపోదు,
అధ రముతోనయినా సే శత్రువును జయింపవలసింబే అని పలిశే పార లీ
వానిని గురించి ఇది యుధివ్మీరవచనము. దీనిలో ధ _ర్భ్యవిషయము ఆలంబనము,
“న జాతు కామా న్నభయా న్న లోభాత్, ధర్మం త్యజే జ్లీవితస్యాపి హేతోః”
౧౫౨ నవ రసగ౦ంగాధరము
“కామమువలన గాని భయమువలన గాని లోభమువలన గాని తుదకు _ జీవితముకొరకై నా గాని ఒకప్పుడైనా ధర్మమును త్యజించ రాదు* అనే శాశ్ర్రీయనాక్యాలోచనము ఉద్దీపనవిభావము. శిర శ్ళేద నాదులనుకూడా అంగీకరించుట అనుభావము. ధృతి వ్యభిచారిభావము, వీనివలన ధర్మరాజు ధర్హా త్సాహము రసత్యమును పొందుతున్నది.
ఈ విధముగా ప్రాచీనాచార్యుల అనురోధమును బట్టి ఏరరసముయొక్క_ నాలుగు భేడాలు వివరింపబడినవి. శృంగారరసానికి అనేక ప్రకారములు ఉన్నట్లుగా ఏరరసానికి కూడా అనేకప్రభేదా లున్నవి. వానిని గూడా నిరూపించవచ్చును, చూడండి, “సపది విలయ నేతు* అనే పూర్వపద్య ములో “ముమతు మతి న మనా గపైతి సతా త్ *అని నాల్లవపాదమును వ్యత్యాస మొనర్చి పద్యాంతరముగా చేస్తే సత్వవ్వీరముకూడా కావచ్చు. “సత్యము. కూడా భర్హాంతేర్లత మే కాబట్టి ధర్త్మవీరరసములోనే సత్య ఏరముకూడా అంతర్శవించుతుం దని. అనరాదు, ఊానపీరము దయా వఏీరముకూడా ధర్మ ఫిరములో అంతర్భవించవచ్చుగా ! వానిని ధర్మ ఏరముకన్న పృథక్కుగా ఎందుకు పరిగణించాలి ? వానిని వేరుగా పరిగణించినశ్ష సత్నవీరమును కూడా వేరుగానే పరిగణించడము సము చితము. ఈ విధముగా పాండిత్యవీరము గూడా ప్ర తీతమవ్రుతూ నే ఉన్నది ఉదాహరణము : _
అపిన_క్తి గిరాంసతిః స్వయం యది తాసా మధిదేవతాసివా
అయమస్మి పురో హయాననస్త్యరణో ల్లంఘితవా జయాంబుధిః. “స్వయముగా గీప్పతి పలికినా, ఆ వాక్కుల కధి దేవత వాగీశ్యరీ బేవి జన అర్య క ® పలికినా, (శ్ర హయగ్రీవ స్గరణమున వాజ్యయాంబుధిని ఉల్నంఘించిన నేను ఎదట నిలువబడుతున్నాను. మో ఇబ్యానుసారముగా మాట్లా డండి. ఏమి భయము వద్దు” అని సభలో ఉన్న ఒక ఏీరపండితుని ధీర వచనము. దీనిలో బృహస్పతి సరస్వ్య త్యాదులు అలంబనవి భావము. సభాదిదర్శనము ఉద్దీపన విభానము. నిఖలవిద( తిరస్కృతి అను భావము. గర్వము వ్యభిణారిభావము. పీనివలన క్రమముగా విభా
రనధ్యని ౧౩౧
వితము అనుభావితము పరిపోవీతము అయిన వ క్షమా ఉత్సా హాము రసీభావము పొందుతున్నది
ఒక శంక: దీనిలో యుద్ధ పర మే, “యుద్ధము అనే శబ్దము వాదవివాద
లనుకూడా సంగ్ర హించి చెప్పగలుగుతుంది. వ a ఒకవిధమైన
యుద మే. ఈ "పద్యములో వాగింవాదము తలచూపుతున్న ది. శాబట్టి ప్రత్యేకముగా పాండిత్యవిర మని అనకపో తే వమి ?
RI పాండిత్నవిరమును యుద్ధ వీరములో అంతర్భవింప చేసినప్పటికీ శక్షమావీరములభో ఏమి చెపుతారు?!
"అపి బహలదహనజాలం, మూర్ధ్ని రిపు_ర్జ నిరంతరం ధమతు పాతయతు వాఒసిధారాం, అహ మణుమాతం న కించి దాభా షే
శత్రువు నాళిరస్సు పై పె బహాలాగ్ని సమూహమును నిరంతరమూ మండింప చ్రేమసీ, ఖడ్గ ధారను పడ వేయనీ, నేను అణుమా తమెనా వమోా పలకను. ఇది ఓర్పుకలవాని వచనము.
బలఏరములో ఏమి సమాధానించుతారు) ఉదా;
పరిహరతు ధరాం ఫణివీరః
సుఖమయతాం కమఠోపి తాం విహాయ
అహమిహ పురుహూత ! పకకోణే
నిఖిల మిదం జగదండకం వహామి సర్చశ్తేస్టుడయిన ఆదిశేషుడు భూమిని పరిహరించుగాత, ఆదికూర్యము కూడా ఆ భూమిని విడిచి సుఖముగా ఉండుగాత, ఏఓ ఇంద్రా ! చేను ఇక్కూడ నిఖలజగత్తును శ్రే మలేకుండా పక్షకోణములో ధరించుతాను, ఇది ఇంద్రునిగురించి గరుత 0తుని వచనము. ఇటువంటి వీరరస సఖీ దాలను “స్తతిశే పము చేయడము శక్యముకాదు. సవృదయపహృదయా లలో వీని ప్ర ళ్యేకత్వము గోచరవమనవుతూ నే ఉన్నది. తుమాబలములను వవిధముగానూ ధర్మ పీఠములో అంతర్శ్భవింప జేయడము కుదరదు. కాబట్టి ప్రత్యేకముగా అంగీకరించాలి. వీనిని అంగీళరించినప్పుడు పాండిత్యఏిర మును ఎందుకు అంగీకరించరాదు "
(౧.౨౨౨ నవరసగ౦గాధరము
అపి వక్తి గిరాంపతిః; సయం" అనే పద్యములోనూ “పరిహూరతు ధరాం ఫణివీరః అనే పద్యములోనూ గర్వమే ధ్యనితమవుతున్న ది కాని ఉత్సాహము ధ్యనితము కావడములేదు. “అపి బహలదహనజాలం౫ి అనే మధ్యస్థపద్యములో ధృతి ధ్య్వన్యమానమవుతున్న దది. కాబట్టి ఇవి అన్నీ భావధ్వనులే కాని రసధ్యన్లులు కావు,
అని తలచడము యు క్షముకాదు. ' అట్లాగే అయి తే యుద్ధ ఏ రాదులలో కూడా గర్వాదులే వ్యంగ్యము లవుతున్నవని ఎందు కనరాదు? రసధ్వని సామాన్యమునంతా వాని వ్యభిచారిధ్యనన ముతో ఎందుకు గ తార్థము చేయరాదు? రసథ్వనిస్టలంలో అంతటా వ్యభిచారి భావధ్యనినే సాధించి రసధ్యనులను అన్నింటినీ వ్యభిచారిధ్వనులే అని, అనరాదా!
(1 రసధ్వని స్థలంలో వ్యభిచారులకంకు వేరుగా స్థాయిభావప్ర తీతి ప్రబల ముగా ఉన్నది. వాటిని కప్పిపుచ్చలేము. అందువలన రసాలను వేరుగా
పరిగణింపవలసి వచ్చింది. _స్థాయిభావప్ర తీతికృతంగ్రా-ఉన్న రసభ్వని వ్యవహారము దురపహ్నావముగా ఉన్నది”
అని అనేటట్లయి లే ప్రకృతంలో కూడా ఆవిధముగానే చెప్పవచ్చును. సత్యబలఏ రాదులలో కూడా స్థాయిప్రతీతి బలీయముగా ఉన్నది
' కాబట్టి ఏీరరసధ్యని వ్యవహారము ఎట్లా ప్ర, తిబంధస్సీళో మవ్చతుంది ? అందువలన వీని కీ రససమనే వ్యనహారము యుత్తము.
“ఇంతకు పూర్వము చెప్పిన పద్యాలలో ఉత్సాహము ప్రతీయమాసము కావడములేదు. ద యాప్ రాద్యుదాహర గొాలలోనే ఉత్సాహము ప్రతీత మవుతున్నది” అని అనడము కేవలము రాజాజ్ఞగా ఉన్నది. ఏనిలో కూడా ఉత్సాహము ప్రతీయమాన మవుతున్నదని సహృదయ త్యముతో భావించి తెలుసుకో వాలి. అందువలన “వీరరసము నాలుగు విధాలే” అని అనడము అసమగ ముగా ఉన్నది. జాచిత్యానుసారంగా ఇతరభీేచాలను కూడా పరిగణించడము యుక్తముగా ఉంటుంది,
రస ధ్వ ని ౧౨౨ అద్భుత రసోదాహూరణము;
చరాచరజగజ్జాలసదనం . వదనం తవ
గలడ్గగన గాంభీర్యం వీక్యస్మి హృతచేతనా సావరజంగమా తృక ప్ర పంచాలకు నిలయమైన, ఆకాశ గాంభీర్యమును కూడా నిర్లలితము చేయునట్టి నీ వదనమును చూచి ఏత చేతన నై నాను, బ్రది భగచానుడయిన వాసుదేవుని వదనమును ఒకప్పుకు చూచిన యశోద వచనము. దీనిలో వాసుదేవుని వదనము ఆలంబన విభావము. వదనాంతర్గతములయిన చరాచరజగజ్ఞాలముల దర్శనము ఉద్దీపన విభావము, హృతచేతనత్య్వము, దానివలన వ్యంగ్యము లవుతూ ఉన్న రోమాంచనేత్ర స్ఫురణాదులు అనుభావాలు. త్రాసము మొదలయినవి వ్యభిచారి భావాలు. ఏపీని సంయోగమువలన యశోడావి _స్తయము